News
-
కుదిరిన అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. కుప్పకూలిన చమురు ధరలు
పశ్చిమాసియాలో గత నాలుగు నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరదించుతూ అమెరికా, ఇరాన్ దేశాలు చారిత్రాత్మక శాంతి ఒప్పందానికి (Peace Agreement) వచ్చాయి. దౌత్యపరమైన చర్చల అనంతరం రెండు దేశాలు తమ శత్రుత్వాన్ని వీడి, లెబనాన్ సహా అన్ని ప్రాంతాలలో సైనిక చర్యలను శాశ్వతంగా నిలిపివేయడానికి అంగీకరించాయని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఆదివారం ప్రకటించారు. ఈ చారిత్రాత్మక ఒప్పందం
Date : 15-06-2026 - 9:05 IST -
Womens T20 World Cup 2026: మహిళల టీ20 ప్రపంచకప్.. భారత్ చేతిలో మళ్లీ చిత్తైన పాకిస్థాన్..
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భారత జట్టు తమ జైత్రయాత్రను ఘనంగా ప్రారంభించింది. తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ సేన 64 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఓపెనర్ స్మృతి మంధాన (68) అద్భుత హాఫ్ సెంచరీతో రాణించగా, ఆల్ రౌండర్ దీప్తి శర్
Date : 15-06-2026 - 8:53 IST -
E Commerce – ఇ-కామర్స్ డార్క్ ప్యాటర్న్స్ రిపోర్ట్ 2026
దేశంలోని 304 మిలియన్ల డిజిటల్ కస్టమర్లలో దాదాపు 88 శాతం మంది హిడెన్ ఛార్జీలు, బలవంతపు కొనుగోళ్లు, డ్రిప్ ప్రైసింగ్ (చివరి నిమిషంలో అదనపు రుసుములు కలపడం) వంటి వాటి వల్ల నెలకు సగటున రూ.78 నుండి రూ.87 వరకు
Date : 14-06-2026 - 8:09 IST -
Spicy Food: ఇండియన్లు స్పైసీ ఫుడ్స్ను ఎందుకు ఇష్టపడతారు…?
భారతీయ వంటకాలు ఎక్కువగా స్పైసీగా ఉంటాయి. ఇక్కడి వంటకాలు మసాలాతో నిండి ఉంటాయి. స్పైసీ కంటెంట్ విషయంలో అస్సలు రాజీపడరు. కారంగా ఉన్న ఆహారాన్నే భారతీయులు ఇష్టపడుతుంటారు. ఇది రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది. వాస్తవానికి మసాలా పరిమాణం సాధారణం కంటే తక్కువగా ఉన్నట్లయితే… ఆహారం చప్పగా ఉంటుంది. ప్రాథమిక ప్రమాణాలతో పోల్చితే సాధారణం కంటే చాలా ఎక్కువ. అయితే స్పైసీ ఫుడ్స్ ఎక
Date : 14-06-2026 - 10:00 IST -
Thin Hair: జుట్టు పలచబడిందా..? ఈ చిట్కాలు పాటించి చూడండి..!!
అమ్మాయిల అందం కేశాల్లోనే ఉంటుంది. అయితే మారుతున్న జీవనశైలి కారణంగా చాలామంది అమ్మాయిల్లో జుట్టు వూడిపోతోంది. పలచబడటం, చివర్లు చిట్లడం, రాలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. జుట్టు పలచబడినట్లు కనిపిస్తే నలుగురిలో కలవడానికి వెనకాడుతుంటారు. ఈ నేపథ్యంలో జుట్టు పలచబడినప్పుడు ఎలాంటి చిట్కాలు పాటించాలి? ఒత్తైన కేశసంపద సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. గుడ్డు.. త
Date : 14-06-2026 - 9:00 IST -
Vastu And Money: వాస్తు ప్రకారం డబ్బును ఏ దిశలో దాచాలో తెలుసా..?
ఇంట్లో డబ్బును బీరువాలో కానీ… పెట్టెలో కానీ దాచుకుంటాం. అయితే వాస్తు ప్రకారం డబ్బును ఏ దిశలో దాచుకోవాలో తెలుసా? చాలాసార్లు ఇంట్లో డబ్బు దాచిపెట్టినప్పటికీ… మనకు కలిసి రాదు. వ్యాపారంలో నష్టాలు రావడం… దోపిడీకి గురికావడం జరుగుతుంటాయి. దీనికి కారణం మనం వాస్తు ప్రకారం డబ్బును సరైన దిశలో దాచకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. డబ్బును ఈ దిశలో ఉంచకూడదు… వాస్తు ప్రకారం… డబ్
Date : 14-06-2026 - 8:00 IST -
Indriya – Aditya Birla Jewellery : భారతీయ సంస్కృతి అద్దంపట్టేలా ‘ఇంద్రియ’ అద్భుత ఆవిష్కరణ
ఈ ప్రచారంలో భాగంగా హైదరాబాద్లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో ఏర్పాటు చేసిన భారీ ఇన్స్టాలేషన్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దక్షిణ భారత దేవాలయ వాస్తుశిల్పం, అలంకార తోరణాలు మరియు సాంప్రదాయ నమూనాలతో
Date : 13-06-2026 - 7:59 IST -
Amazon : అమెజాన్లో జోరుగా టూ-వీలర్ సేల్స్!
ట్రైంఫ్, కేటీఎమ్, రాయల్ ఎన్ఫీల్డ్, బజాజ్, హీరో మోటోకార్ప్, ఆథర్ ఎనర్జీ వంటి 20కి పైగా ప్రముఖ బ్రాండ్లు తమ 3,000 పైచిలుకు అధీకృత డీలర్లతో అమెజాన్ వేదికగా కస్టమర్లకు సేవలందిస్తున్నాయి.
Date : 13-06-2026 - 7:36 IST -
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అనుకూలించని వాతావరణం
గత రెండు రోజులుగా హైదరాబాద్లో వాతావరణం అనూహ్యంగా మారిపోతోంది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. శుక్రవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించడంతో శంషాబాద్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ల్యాండింగ్కు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో, ఢిల్లీ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమానానికి ఏటీసీ అనుమ
Date : 13-06-2026 - 4:54 IST -
Breaking News.. చిన్నారి కేసులో మరో విషాదం.. చనిపోయిన కుక్క.. గుండె పగిలేలా ఏడుస్తున్న తల్లి
కాకినాడ జిల్లా తుని మండలంలో చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పాప మిస్సై ఐదురోజులైనా ఇప్పటి వరకూ ఆ పాప ఆచూకీ దొరకలేదు. పాపతో పాటు వెళ్లిన కుక్క మూడురోజుల తర్వాత తిరిగి రాగా.. ఆ కుక్క ద్వారా పాప ఆచూకీని కనుగొనేందుకు పోలీసులు దాని మెడకు జీపీఎస్ ట్రాకర్ ను అమర్చి అడవిలోకి వదిలారు. మనుషులను చూసి కుక్క భయపడుతుండటంతో దానిని ఒక బోనులో ఉంచారు. మర
Date : 13-06-2026 - 3:29 IST -
TG Bharath: యువతకు ఉపాధి కల్పనలో ఎంఎస్ఎంఈ పార్కులు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్
ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, వీటి ద్వారా వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈరోజు కర్నూల్లో పర్యటించిన మంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొని మీడియాతో మాట్లాడారు. కర్నూల్లో నిర
Date : 13-06-2026 - 3:18 IST -
Shabbir Ali: షబ్బీర్అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఆడియో క్లిప్ వైరల్ కావడంతో పార్టీ హైకమాండ్ సీరియస్గా స్పందించింది. మహిళలను కించపరిచేలా, అలాగే పార్టీ నాయకత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. వైరల్ అయిన ఆడియోలో టీప
Date : 13-06-2026 - 2:39 IST -
Chandrababu Naidu: సింగపూర్కు సీఎం చంద్రబాబు.. రెండు రోజులు వరుస భేటీలు..!
ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్లో పర్యటించనున్నారు. జూన్ 14 నుంచి సాగే ఈ పర్యటనలో రాష్ట్రానికి, ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు సమీకరించడంపై ఆయన ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఇందుకోసం రేపు ఉదయం బెంగళూరు నుంచి ఆయన సింగపూర్కు బయలుదేరుతారు. ముఖ్యమంత్రి వెంట పురపాలక శాఖ మంత్రి నారాయణ, పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ పర్
Date : 13-06-2026 - 2:16 IST -
Sanjana Reddy Inspiring Journey: అమెరికన్ కలను వదులుకున్న టెక్కీ… నేడు ఆమె ఎందరో రైతులకు ఆదర్శం.. ఇంతకీ సంజన రెడ్డి ఎవరు? ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ
తెలంగాణకు చెందిన సంజన రెడ్డి, తన గ్రామంలోని రైతులకు సాధికారత కల్పించేందుకు అమెరికాలోని ఐటీ ఉద్యోగాన్ని తిరస్కరించారు. ఆమె తనకున్న పరిజ్ఞానాన్ని పసుపు సాగు, అమ్మకాలను మెరుగుపరచడానికి ఉపయోగించారు. రైతులను నేరుగా వినియోగదారులతో అనుసంధానించే ‘ఇందూరు ఫార్మ్స్’ను రెడ్డి స్థాపించారు. ఈ సంస్థ రైతులకు మెరుగైన రాబడిని, కొనుగోలుదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తుంది.
Date : 13-06-2026 - 1:40 IST -
Single: అబ్బాయిలు.. సోలోగా ఉండాలనుకుంటున్నారా? మీ ఆయుష్షు తగ్గినట్లే!
బ్యాచిలర్ లైఫ్ బెస్ట్ లైఫ్… ఈ మధ్య కాలంలో చాలా మంది సింగిల్ గా ఉంటేనే కింగులని భావిస్తున్నారు. పెళ్లయిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో సింగిల్ లైఫ్ బెస్ట్ అని నమ్ముతుంటారు. అనవసరంగా పెళ్లి చేసుకున్నామని భావిస్తుంటారు. ఎందుకంటే సింగిల్ గా ఉంటే ఆ మజానే వేరు. ఆనందంతో పాటు ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఉంటాయని అనుకుంటారు. మనకు నచ్చిన జీవితాన్ని మనం ఎంజాయ్ చేయాలంటే సింగిల్ గా
Date : 13-06-2026 - 12:46 IST -
అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!
అసోంలోని జోర్హాట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో శనివారం భారత వాయుసేనకు చెందిన AN-32 రవాణా విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వాయుసేనకు చెందిన ఈ కార్గో విమానం జోర్హాట్లోని వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన రౌరియా ఎయిర్ఫోర్స్ స్టేషన్ పరిధి
Date : 13-06-2026 - 12:14 IST -
Amaravati Capital: జగన్పై మంత్రి నారాయణ ఫైర్
అమరావతిలో నిర్మిస్తున్న హ్యాపీనెస్ హోమ్స్ నిర్మాణ వ్యయం కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల కంటే తక్కువగా ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. శనివారం అమరావతిలో పర్యటించిన ఆయన కొండవీటి వాగు, పాలవాగుపై జరుగుతున్న వంతెన నిర్మాణ పనులను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్ అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న మంత్రి… ఆయన వ్యాఖ్యలు కౌంటర్ ఇచ్చ
Date : 13-06-2026 - 12:03 IST -
Nayeem Hasan: చటోగ్రామ్లో బంగ్లాదేశ్ క్రికెటర్ నయీం హసన్పై పోలీసులు దాడి.. రచ్చ రచ్చ
బంగ్లాదేశ్ క్రికెటర్ నయీమ్ హసన్ శుక్రవారం రాత్రి ఢాకా సమీపంలోని సవార్లో తన జట్టు ప్రైమ్ బ్యాంక్ క్రికెట్ క్లబ్ యొక్క ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్ మ్యాచ్ ఆడిన తర్వాత, ఢాకా విమానాశ్రయం నుండి ఇంటికి వెళుతుండగా ఛటోగ్రామ్లో పోలీసులు దాడికి పాల్పడ్డారు. నగర్లోని లాల్ఖాన్ బజార్ ప్రాంతంలో, నయీమ్ ప్రయాణిస్తున్న CNG ఆటో-రిక్షాను పోలీసులు ఆపారు. ఆ పోలీసులు ఎందుకు అం
Date : 13-06-2026 - 11:57 IST -
Vitamin D: విటమిన్ డి ఎక్కువగా తీసుకుంటే ప్రమాదం
అతి ఏదైనా అనర్థమే… ఇది ఆరోగ్యం విషయంలో ఖచ్చితంగా వర్తిస్తుంది. విటమిన్లను సరైన పద్ధతిలో తీసుకుంటే ఇబ్బందేమీ ఉండదు. అదే ఎక్కువైతే మాత్రం సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా విటమిన్ సప్లిమెంట్స్ గాయాలను నయం చేయడంలోనూ, సెల్యులార్ డ్యామేజ్ని సరిచేయడంలోనూ, రోగనిరోధక శక్తిని పెంచడం వంటి వాటిలో సహాయపడతాయి. విటమిన్ల లోపం స్కర్వీ, రక్తహీనత, రికెట్స్ వంటి వ్యాధులకు దారి తీస్తు
Date : 13-06-2026 - 11:41 IST -
Vaibhav Suryavanshi: తమ్ముడా..మజాకా ఆదిలోనే రికార్డ్స్ బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ తమ్ముడు
ఇటీవల భారత క్రికెట్లో సూర్యవంశీ అనే పేరు మారుమోగిపోతోంది. అయితే ఈసారి వెలుగులోకి వచ్చింది ఐపీఎల్ హీరో వైభవ్ సూర్యవంశీ కాదు, అతని తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ. అన్న టీమిండియాకు ఎంపికై దేశవ్యాప్తంగా గుర్తింపు పొందితే, తమ్ముడు స్థానిక మ్యాచ్లో అద్భుత శతకంతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు సోదరులు క్రికెట్లో తమ ప్రతిభను చాటుతుండటంతో వారి స్వస్థల
Date : 13-06-2026 - 11:32 IST -
Rajnath Singh: పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ వార్నింగ్
ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న పాకిస్థాన్పై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి సింధు నది జలాలు అందకుండా చేస్తామని ఆయన గట్టిగా హెచ్చరించారు. హైదరాబాద్లో తెలంగాణ బీజేపీ శాఖ నిర్వహించిన ‘మేధావుల సదస్సు’లో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి, సామరస్య భాష అర్థం చేసుకోని వారికి ఎలా బదులివ్వాలో ‘ఆపరేషన్ సిందూ
Date : 13-06-2026 - 11:04 IST -
ఏపీకి కేంద్రం పెద్దపీట.. గ్రామాల అభివృద్ధి.. రూ.16,627 కోట్లు మంజూరు
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్కు కేంద్రం తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్తులకు భారీగా నిధులు కేటాయించింది. 16వఆర్థిక సంఘం నిధులు ఏకంగా రూ.16,627 కోట్లు కేటాయించారు. ఈ నిధుల్లో బేసిక్ గ్రాంట్ రూ.13,302 కోట్లు కాగా.. పెర్ఫార్మెన్స్ గ్రాంట్ రూ.3,225 కోట్లు ఉన్నాయి. 2026-27 నుంచి 2030-31 వరకు ఐదేళ్లపాటు రాష్ట్రానికి ఈ నిధులు విడుదల చేయనుంది. గత ఐదేళ్లలో కేంద్రం రాష్ట్
Date : 13-06-2026 - 10:29 IST -
High Court: హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు 50 వేల జరిమానా
భూవివాదానికి సంబంధించిన కేసులో కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినందుకు ‘హైడ్రా’ కమిషనర్ ఏవీ రంగనాథ్కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు రూ. 50 వేల జరిమానా విధిస్తూ జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ధిక్కరణ కింద ఈ చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లోని ఖైరతాబాద్ మండలం, యూసఫ్గూడ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 45లో
Date : 13-06-2026 - 10:03 IST -
Endowments Department: దేవాదాయ శాఖలో ప్రమోషన్లు.. ఈవోలకు గ్రేడ్-1గా ప్రమోషన్లు
తెలంగాణ దేవాదాయ శాఖలో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతుల ప్రక్రియకు ఎట్టకేలకు ముగింపు లభించింది. శాఖను మరింత బలోపేతం చేయడంలో భాగంగా గ్రేడ్-2 కార్యనిర్వహణ అధికారులుగా విధుల్లో ఉన్న 26 మంది అధికారులకు గ్రేడ్-1 అధికారులుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో అటవీ, ద
Date : 13-06-2026 - 9:55 IST -
Visakhapatnam Steel Plant: వైజాగ్ స్టీల్ప్లాంట్ అధికారులపై సీరియస్
విశాఖపట్నం స్టీల్ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో 9 మంది చనిపోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదం తర్వాత కూడా ప్లాంట్లోని ఎస్ఎంఎస్ విభాగంలో వరుస ప్రమాదాలు జరగడంతో ఉన్నతాధికారులు సీరియస్గా స్పందించారు. ఈ వరుస ప్రమాదాలకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేశారు.. పలువురిని బదిలీ చేశారు. ఉన్నతాధికారులు స్టీల్ప్లాంట్లోని లాడిల్స్ను, సెంట్రల్ స్టోర్స్ను తని
Date : 13-06-2026 - 9:43 IST -
Venkateswara Suprabhatam: వేంకటేశ్వర సుప్రభాతం చరిత్ర తెలుసా?
తొలివేకువన వినిపించే సుప్రభాత గీతం శ్రీవారికి అదే మేల్కొలుపు గానం భక్తులకు హృదయనాదం ఆ దివ్యమంగళ ధ్వనికి స్వామివారి కళ్లు విచ్చుకుంటాయి ఆయన చల్లని చూపులు లోకం మీద ప్రసరిస్తాయి అదే శ్రీవేంకటేశ్వర సుప్రభాత గీతం. ఇంతకీ ఈ సుప్రభాతాన్ని మొదట ఎవరు ఆలపించారో తెలుసా? స్వామిని మేల్కొలిపే సంప్రదాయానికి నాంది ఎక్కడ పడిందో తెలుసా? చదవండి.. తొలివేకువ కిరణాలు పవిత్ర తిరుమల క
Date : 12-06-2026 - 6:00 IST -
Pawan Kalyan: ఈ చారిత్రక విజయానికి అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే : డిప్యూటీ సీఎం పవన్
ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలేనని, వారి తీర్పును మించిన శక్తి ఏదీ లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం ప్రభుత్వ మార్పునకు మాత్రమే పరిమితం కాలేదని, రాష్ట్ర భవిష్యత్తుకు కొత్త దిశను నిర్దేశించిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ప్రజలు కూటమిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున
Date : 12-06-2026 - 3:14 IST -
Prakash Raj: ధర్మస్థల కేసులో ప్రకాష్ రాజ్ పేరు
కర్ణాటకలో సంచలనం సృష్టించిన ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో తన పేరు ప్రస్తావనకు రావడంపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఈ ఆరోపణలపై మరో రెండు రోజుల్లో వ్యక్తిగతంగా మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరణ ఇస్తానని ఆయన ప్రకటించారు. కర్ణాటక హైకోర్టులో దాఖలైన ఒక రిట్ పిటిషన్లో తన పేరు రావడంతో, ఈ వివాదంపై ఆయన స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. ఈ విషయంపై ప్రకాశ్ రాజ్ తన ‘ఎక్స్
Date : 12-06-2026 - 3:06 IST -
Meenakshi Natarajan: సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్కు షాక్
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల వ్యవహారంలో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించిన తర్వాత న్యాయస్థానం నేరుగా జోక్యం చేసుకునే అవకాశం చాలా పరిమితమని స్పష్టం చేసింది. జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఏఎస్ చంద్రుర్కర్
Date : 12-06-2026 - 2:45 IST -
Nara Lokesh: రాయలసీమలో రత్నాలు పడేలా చేసిన వ్యక్తి సీఎం చంద్రబాబు: మంత్రి నారా లోకేష్
రాయలసీమను ‘రాయల్ సీమ’గా మార్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని, ఇందుకోసం రూ. లక్ష కోట్ల భారీ బడ్జెట్తో ‘మిషన్ రాయలసీమ’ ప్రాజెక్టును చేపట్టబోతున్నామని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టు దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన
Date : 12-06-2026 - 2:08 IST -
AP Jobs: ఏపీ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగార్థులకు వైద్య, ఆరోగ్య శాఖ తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో, కాంట్రాక్టు ప్రాతిపదికన 419 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ జూన్ 13, 2026 నుంచి ప్రారంభం కానుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్సు పోస్టులతో పాటు
Date : 12-06-2026 - 1:15 IST -
Kethireddy Pedda Reddy: తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత.. కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా… ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను వంచించిందంటూ రాష్ట్రవ్యాప్తంగా ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట వైసీపీ హైకమాండ్ న
Date : 12-06-2026 - 12:25 IST -
Chandrababu Naidu: కూటమి రెండేళ్ళ పాలనపై భారీ బహిరంగ సభ
ఏపీలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి శుక్రవారంతో రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, గత వైసీపీ ప్రభుత్వం మిగిల్చి వెళ్లిన సవాళ్లు, సంక్షోభాలను అధిగమించి, ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తున్నామని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ వేదికగా చంద్రబాబు తన అభిప్రాయాలను పంచుకున్నా
Date : 12-06-2026 - 12:07 IST -
Raghava Lawrence: రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ క్లారిటీ
ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తన రాజకీయ ప్రవేశంపై గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించారు. తాను రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్టు అధికారికంగా ప్రకటించి తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపారు. ఇటీవలే పలువురు సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి ప్రవేశిస్తుండగా ఆ జాబితాలో ఇప్పుడు లారెన్స్ కూడా చేరారు. Do your duty sincerely, without expecting anything in return. After watching this video, please share your a
Date : 12-06-2026 - 11:52 IST -
Khammam: ఖమ్మం సోనోవిజన్ షోరూమ్లో భారీ దోపిడీ
ఖమ్మం నగరంలో గురువారం తెల్లవారుజామున ఒక భారీ చోరీ జరిగింది. నగరంలోని పాత కలెక్టరేట్ కార్యాలయం పక్కనే ఉన్న ప్రముఖ ఎలక్ట్రానిక్స్ డిజిటల్ షోరూం సోనోవిజన్ను లక్ష్యంగా చేసుకున్న దుండగులు.. కేవలం కొద్ది క్షణాల్లోనే చేతికి దొరికిన ఖరీదైన మొబైల్స్ను ఊడ్చేశారు. కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే దాదాపు రూ. 67 లక్షల విలువైన 160 స్మార్ట్ఫోన్లను దొంగిలించి.. సినీ ఫక్కీలో పారిపోయారు. దు
Date : 12-06-2026 - 11:30 IST -
Tobacco: పొగాకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
ఆంధ్రప్రదేశ్లో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభిస్తోంది. వేలం కేంద్రాల్లో పొగాకు బేళ్ల తిరస్కరణ (రిజెక్షన్లు) గణనీయంగా తగ్గడం రైతులకు పెద్ద ఊరటనిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గతంలో 30 నుంచి 37 శాతంగా ఉన్న తిరస్కరణలు, ప్రస్తుతం సుమారు 20 శాతానికి తగ్గాయని ఆయన వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో న
Date : 12-06-2026 - 11:17 IST -
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దుపై జగ్గారెడ్డి ఫైర్
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురవ్వడంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది బీజేపీ పక్కా ప్రణాళికతో చేసిన రాజకీయ కుట్ర అని ఆయన ఆరోపించారు. జాతీయ మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి, మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ను పావుగా వాడుకుని, ఉద్దేశపూర్వకంగానే ఈ న
Date : 12-06-2026 - 11:06 IST -
Weight Loss: అధిక బరువుతో బాధపడుతున్నారా…? ఈ సూపర్ టిప్స్ మీకోసమే..!
ఆధునిక కాలంలో అధిక బరువుతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. శరీర బరువును తగ్గించుకునేందుకు వారు ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తుంటారు. కొంతమంది ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంటే.. మరికొంతమంది జిమ్ సెంటర్లలో కొవ్వు కరిగించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయినా బరువు తగ్గని వారు చాలానే ఉన్నారు. ఎందుకంటే వీరు కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల బరువు పెరగడమే తప్ప, తగ్గడ
Date : 12-06-2026 - 10:58 IST -
Stock Market Today: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, ముడిచమురు ధరలు తగ్గడం, ఇరాన్పై దాడులను ట్రంప్ నిలిపివేశారన్న వార్తలు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని పెంచాయి. దీంతో మార్కెట్లలో కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఆరంభ ట్రేడింగ్లో సెన్సెక్స్ ఏకంగా 1,000 పాయింట్ల వరకు ఎగబాకింది. 1.35 శాతం లాభంతో 74,834 పాయింట్ల ఇంట్రాడే గరిష్
Date : 12-06-2026 - 10:42 IST -
Depression in Women: డిప్రెషన్ ప్రభావం మహిళల్లోనే ఎక్కువ
ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి సహజం. డిప్రెషన్ను తట్టుకోలేక చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. చాలామంది ఒత్తిడిని ‘లైట్’ తీసుకుంటున్నారు, కానీ దానివల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువే. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఒత్తిడి ప్రభావం ఎక్కువగా ఉంది. సర్వేలు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నాయి. బయోలాజికల్ సైకియాట్రీ జర్నల్లో నిర్వహించిన అధ్యయనంలో ఈ
Date : 12-06-2026 - 10:28 IST -
IND vs IRE: వైభవ్ సూర్యవంశీ టీమిండియాలో అరంగేట్రం పై నెలకొన్న ఉత్కంఠ
దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం ప్రకటించిన భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్న ఈ 15 ఏళ్ల కుర్రాడి అరంగేట్రం ఐర్లాండ్ సిరీస్లోనే జరగవచ్చని అందరూ భావిస్తున్న తరుణంలో ఆ దేశంలో నెలకొన్న సామాజిక అశాంతి, అల్లర్లే ఇందుకు కారణమయ్యాయి. ఈ ప
Date : 12-06-2026 - 10:20 IST -
Rain Alert: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే రాయలసీమ, కోస్తాంధ్రలోని చాలా ప్రాంతాలను తాకిన రుతుపవనాలు, రాబోయే రెండు మూడు రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా పూర్తిగా విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాల కదలిక చురుగ్గా ఉండటంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురు
Date : 12-06-2026 - 9:50 IST -
Donald Trump: ఇరాన్ తో అమెరికా శాంతి ఒప్పందానికి అంగీకారం ట్రంప్
అమెరికా, ఇరాన్ మధ్య నెలల తరబడి కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరదించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. శాంతి చర్చల్లో పురోగతి లభించిందని, కీలకమైన ముసాయిదా ఒప్పందానికి ఇరుపక్షాలు ఆమోదం తెలిపాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్పై జరపతలపెట్టిన సైనిక దాడులను రద్దు చేసుకున్నట్టు వెల్లడించారు. అయితే, ట్రంప్ ప్రకటనను ఇరాన్ కొట్ట
Date : 12-06-2026 - 9:29 IST -
ICC వన్డే వరల్డ్ కప్ 2027 తేదీలు ఖరారు
క్రికెట్ అభిమానులకు ఐసీసీ కీలక అప్డేట్ అందించింది. 2027లో జరగనున్న పురుషుల వన్డే ప్రపంచకప్కు సంబంధించిన తేదీలు, వేదికల వివరాలను ప్రకటించింది. ఈ మెగా టోర్నీ అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల సంయుక్త ఆతిథ్యంలో జరగనుంది. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ఈ విషయాన్ని వెల్లడించింది. 2003 తర్వాత ఆఫ్రికా గడ్డపై వన్డే ప్రపంచకప్ జరగడం ఇదే తొలిసారి కావడ
Date : 12-06-2026 - 9:23 IST -
Mavilan : రైతులకు గుడ్ న్యూస్.. కోర్టెవా ‘మావిలాన్’ ఆవిష్కరణ
భారతదేశంలో ప్రధాన ఆహార పంట అయిన వరి సాగును ఆశించే అత్యంత ప్రమాదకరమైన చీడపీడల నుండి రక్షణ కల్పించేందుకు గ్లోబల్ అగ్రి-సైన్స్ దిగ్గజం 'కోర్టెవా' (Corteva), 'మావిలాన్' (Mavilan) పేరుతో ఒక వినూత్న పురుగుమందును మార్కెట్లోకి విడుదల
Date : 11-06-2026 - 6:59 IST -
BITS Pilani : ‘వికసిత్ భారత్’ దిశగా AM/NS ఇండియా – బిట్స్ పిలానీ
స్టీల్ తయారీ మరియు డిజిటల్ టెక్నాలజీ విభాగాలకు చెందిన ఈ పట్టభద్రులు, తాము నేర్చుకున్న నిర్వహణా సూత్రాలను సంస్థలోని కార్యాచరణ సవాళ్లను (Operational Challenges) అధిగమించడానికి విజయవంతంగా ఉపయోగించారు
Date : 11-06-2026 - 6:47 IST -
Amazon : అమెజాన్ ‘స్మార్ట్ ఛాయిస్’..ఎలక్ట్రానిక్స్ షాపింగ్లో సరికొత్త విప్లవం
ఈ విస్తరణను పురస్కరించుకుని జూన్ 11 నుండి Amazon.in 'స్మార్ట్ ఛాయిస్ డేస్' (Smart Choice Days) ప్రత్యేక సేల్ను కూడా ప్రారంభించింది. ఈ సేల్లో భాగంగా నిపుణులు సిఫారసు చేసిన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై వినియోగదారులకు 60% వరకు భారీ తగ్గింపు
Date : 11-06-2026 - 6:33 IST -
Goddesses Lakshmi: ఇలాంటి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది..!!
లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవీలను త్రిమాతృకలుగా భక్తులు భావిస్తూ కొలుస్తుంటారు. లక్ష్మీదేవి సిరిసంపదలను ప్రసాదిస్తుంది. పార్వతీదేవి స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. సరస్వతీదేవి విద్యను ప్రసాదిస్తుంది. ఇలా ఈ ముగ్గురు అమ్మవార్లు భక్తులను అనుగ్రహిస్తుంటారు. వారిచేత పూజాభిషేకాలను అందుకుంటారు. జీవితంలో చాలామంది సిరిసంపదలను కోరుకుంటారు. సిరిసంపదలతో వచ
Date : 11-06-2026 - 6:00 IST -
Chicken Curry: తండ్రి ప్రాణం తీసిన నాటుకోడి కూర
కొన్ని చిన్న చిన్న విషయాలు ఇళ్లల్లో పెద్ద పెద్ద గొడవలకు దారి తీస్తుంటాయి. ఇలాంటి గొడవలు చివరికి హత్యలు, ఆత్మహత్యల వరకు వెళ్లిన సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. భార్యాభర్తలు, తల్లీకుమార్తెలు, తండ్రి కొడుకుల మధ్య చిన్నగా మొదలైన మాటలు కాస్తా.. చివరికి ఎవరో ఒకరి ప్రాణాలు తీసే వరకు వెళ్లిన ఘటనలు ఉన్నాయి. తాజాగా ఓ ఇంట్లో నాటుకోడి కూర వండాలనే విషయంలో జరిగిన ఘర్షణ చివరికి తండ్రిన
Date : 11-06-2026 - 4:57 IST -
Zomato: జొమాటో కు షాక్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 9.6 కోట్ల జీఎస్టీ నోటీసు
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటోకు ఏపీ జీఎస్టీ (వస్తు సేవల పన్ను) విభాగం ఊహించని షాక్ ఇచ్చింది. పన్ను ఎగవేత ఆరోపణలపై ఏకంగా రూ. 9.63 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నోటీసులు జారీ చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీ చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉన్నాయని, తక్కువ పన్ను చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు జొమాటో మాతృసంస్థ అయిన ‘ఎటెర్
Date : 11-06-2026 - 4:45 IST -
TRS పార్టీ మాదే..కవిత పార్టీకు మరో బిగ్ షాక్ ..ఈసీ ట్విస్ట్
కవిత ప్రతిపాదించిన కొత్త రాజకీయ పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్)కు ఆరంభంలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. పార్టీ పేరు చుట్టూ తీవ్ర వివాదం నెలకొనడంతో, ఈ అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ‘టీఆర్ఎస్’ అనే పేరును ఇతరులకు కేటాయించవద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీఐ) పలు వైపుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఈ వివాదంలో ప్రధానంగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస
Date : 11-06-2026 - 4:07 IST -
Mahender Makhijani: అమెరికాలో బ్యాంకు మోసం ఏకంగా రూ. 950 కోట్లు.. భారత సంతతి వ్యాపారవేత్త అరెస్ట్
అమెరికాలో ఇన్సూరెన్స్ పాలసీల టైటిల్ రికార్డులను తారుమారు చేసి, ఒక బ్యాంకు నుంచి దాదాపు 100 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ. 954.2 కోట్లు) మోసపూరితంగా దోచుకున్న భారత సంతతికి చెందిన వ్యాపారవేత్తను అదుపులోకి తీసుకున్నారు. భారత సంతతికి చెందిన 44 ఏళ్ల వ్యాపారవేత్త మహేందర్ మఖిజానీని బుధవారం ఉదయం న్యూపోర్ట్ బీచ్లోని అతడి విలాసవంతమైన భవనంలో అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క
Date : 11-06-2026 - 3:33 IST -
ICC Rankings: వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా అగ్రస్థానం
ఐసీసీ విడుదల చేసిన తాజా పురుషుల వన్డే జట్టు ర్యాంకింగ్స్లో భారత్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. వార్షిక అప్డేట్ తర్వాత కూడా టీమిండియా నంబర్-1 స్థానంలో కొనసాగుతోంది. అయితే రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్తో పాయింట్ల తేడా మాత్రం కొంత తగ్గింది. అప్డేట్కు ముందు భారత్కు 119 రేటింగ్ పాయింట్లు ఉండగా ఇప్పుడు 118 పాయింట్లకు చేరింది. మరోవైపు న్యూజిలాండ్కు రెండు పాయింట
Date : 11-06-2026 - 2:59 IST -
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక సూత్రధారి రాజ్ కెసిరెడ్డి అరెస్ట్
ఈ అరెస్టుకు ముందు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ ఏకకాలంలో భారీ దాడులు నిర్వహించింది. రాజ్ కెసిరెడ్డితో పాటు మరో ఆరుగురు కీలక వ్యక్తుల నివాసాల్లో సోదాలు చేసింది. వీటిలో ఏపీఎస్బీసీఎల్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ డి. వాసుదేవ రెడ్డి, ఆయన బంధువు నరసింహారెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తదితరులకు చెందిన కార్యాలయాలు, నివాస ప్రాంగణాలు
Date : 11-06-2026 - 2:50 IST -
ఒమాన్ తీరంలో నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారత నావికులు మృతి
ఒమన్ తీరానికి సమీపంలో అమెరికా బలగాలు జరిపిన దాడిలో ముగ్గురు భారత నావికులు మరణించినట్లు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు. తొలుత వీరు గల్లంతైనట్లు సమాచారం వచ్చినా ఇప్పుడు వారి మరణాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలు మాత్రమే ఇప్పటివరకు లభ్యమైనట్లు తెలిపారు. పలావు జెండాతో ప్రయాణిస్తున్న సెటెబెల్లో ఆయిల్ ట్యాంకర్పై ఈ దాడి జర
Date : 11-06-2026 - 1:21 IST -
Mamata Banerjee: దీదీ కి భారీ షాక్
పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ప్రకాశ్ చిక్ బరైక్ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో పార్టీ నుంచి వైదొలిగిన మూడో రాజ్యసభ సభ్యుడు ఆయనే కావడం గమనార్హం. ఈ పరిణామం పార్టీలో తీవ్ర సంక్షోభానికి అద్దం పడుతోంది. ఈరోజు ఉదయం రాజ్యసభ ఛైర్మన్ సి.పి. రాధాకృష్ణన్
Date : 11-06-2026 - 12:43 IST -
Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్పై పోలీస్ కంప్లైంట్.. డబ్బులు తీసుకుని ప్రమోషన్లకు రావడం లేదు
పోలీస్ కంప్లైంట్ మూవీ ప్రమోషన్లకు, డబ్బింగ్కు నటి వరలక్ష్మి శరత్ కుమార్ సహకరించలేదంటూ దర్శకుడు సంజీవ్ మేగోటి సంచలన ఆరోపణలు చేశారు. వీటిపై వరలక్ష్మి స్పందించారు. వివాదాన్ని పెద్దది చేయడం ఇష్టం లేదని చెప్తూనే, టీమ్కు సహకరించానని, తనకు సాధ్యమైనప్పుడల్లా ఈవెంట్లకు హాజరయ్యానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెడుతూ.. తన పని తాను చూసుకుంటూ వెళ్లిపోతుంటాన
Date : 11-06-2026 - 12:33 IST -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం..!
వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాటింగ్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘ఆఫ్ఘనిస్థాన్-ఏ’తో గురువారం జరిగిన మ్యాచ్లో 15 ఏళ్ల ఈ ఓపెనర్ కేవలం 22 బంతుల్లోనే 44 పరుగులు చేసి ఔటయ్యాడు. క్రీజులో ఉన్నంతసేపు బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. అయితే అర్ధ శతకానికి చేరువవుతున్న తరుణంలో ఒక బౌన్సర్కు వికెట్ సమర్పించుకున్నాడు. ఐపీఎల్ ఎలిమినేటర్లో సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు వైభవ్ప
Date : 11-06-2026 - 12:20 IST -
Lawrence Bishnoi: ఢిల్లీలో గురు రంధావా జిమ్పై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ సంచలన హెచ్చరిక
చాలా కాలం తర్వాత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు మళ్లీ వినిపించింది. అప్పట్లో సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పులు జరిపిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. మళ్లీ తాజాగా సల్మాన్ ఖాన్కి దగ్గరవుతున్నాడనే కారణంతో ప్రముఖ గాయకుడు గురు రంధావాను టార్గెట్ చేసింది. ఢిల్లీ వెస్ట్ విహార్ ప్రాంతంలో గురు రంధావాకు చెందిన ఒక జిమ్పై బుధవారం రాత్రి కాల్పులు జరిగాయి. దీనికి లారెన్స్ బిష్ణోయ్ గ్య
Date : 11-06-2026 - 11:58 IST -
Bharathiraja: భారతీరాజా కన్నుమూత.. సినీ రంగానికి తీరని లోటు: ప్రధాని మోదీ
ప్రముఖ దర్శకుడు భారతీరాజా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం చాలా బాధాకరమని పేర్కొన్నారు. భారతీయ సినీ రంగంలో ఒక మహోన్నత వ్యక్తిగా భారతీరాజాను అభివర్ణించారు. సినీ రంగానికి భారతీరాజా చేసిన సేవలను మోదీ గుర్తుచేసుకున్నారు. ఆయన సినిమాలు తమిళ సినీ రంగాన్ని కొత్త దిశగా నడిపించాయని అన్నారు. ముఖ్యంగా గ్రామీణ జీవితాన్ని తెరపై సహజంగా చూపించిన తీరు ప్రత్యేక
Date : 11-06-2026 - 11:51 IST -
Gastric Problem: గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారా? ఇలా చేస్తే మీ సమస్య చిటికెలో మాయం!
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో పూర్తిగా మార్పులు వచ్చాయి. మనుషుల ఆహారపు అలవాట్ల కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో ముఖ్యమైనది గ్యాస్ట్రిక్ సమస్య. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు. కడుపులో ఉన్న ఆమ్లం అన్నవాహికలోకి తిరిగి వచ్చినప్పుడు అజీర్ణం సంభవిస్తుంది. దీం
Date : 11-06-2026 - 11:27 IST -
Future City: ఫ్యూచర్సిటీలో 37 గ్రామాల విలీనం : సీఎం రేవంత్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఫ్యూచర్సిటీ దిశగా అడుగులు వేస్తోంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభకు రేవంత్ హాజరయ్యారు. ఈ సభ జరుగుతున్న సమయంలో కొంతమంది ఫ్యూచర్సిటీలో తమ గ్రామాలను కలపాలంటూ ప్లకార్డులు ప్రదర్శిం
Date : 11-06-2026 - 11:10 IST -
Donald Trump: ఇరాన్పై అమెరికా ప్రతీకార దాడులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. ఇరాన్తో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్ జలసంధిలో తమ సైన్యం ఓ రహస్య ఆపరేషన్ నిర్వహించిందని ప్రకటించారు. గత నెలలో జరిగిన ఈ ఆపరేషన్లో భాగంగా 100 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురును సురక్షితంగా తరలించామని, ఈ విషయం ఇరాన్కు ఇప్పుడే తెలిసిందని ఆయన పేర్కొన్నారు. ఈ చర్యతో అం
Date : 11-06-2026 - 11:03 IST -
GOLD: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా పతనమైన పసిడి ధరలు
బంగారం కొనుగోలుదారులకు మళ్లీ శుభవార్త అందింది. వరుసగా బంగారం ధరలు పడుతూనే ఉన్నాయి. ఇవాళ మరోసారి రూ. 3 వేల వరకు ధర తగ్గగా.. ఇది 6 నెలల కిందటి స్థాయికి దిగొచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పతనం అవుతున్నాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలతో బంగారానికి డిమాండ్ తగ్గుతోంది. క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటం కూడా మరో కారణం. పశ్చిమాసియా
Date : 11-06-2026 - 10:42 IST -
Cholesterol: కొలెస్ట్రాల్ మన శరీరానికి అవసరమే.. అయితే అది ఎప్పుడు ప్రాణాంతకంగా మారుతుంది?
మనిషి శరీరంలో ప్రమాదకర వ్యాధులకు కారణం కొలెస్ట్రాల్. అందుకే కొలెస్ట్రాల్ విషయంలో అప్రమత్తత అవసరం. ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్ స్థాయి ఎలా ఉంది..? అనేది గమనిస్తుండాలి. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో పెట్టుకోవాలి. అలా అని కొలెస్ట్రాల్ పేరు వింటే భయపడాల్సిన అవసరం లేదు. కొలెస్ట్రాల్ రెండు రకాలు. మంచి కొలెస్ట్రాల్ను హెచ్డీఎల్ (High-Density Lipoprotein) అంటారు. చెడు కొలెస్ట్రాల్ను ఎల
Date : 11-06-2026 - 10:07 IST -
Fuel Price: పెట్రోల్పై కేంద్రం సంచలన నిర్ణయం.. 30 శాతం ఎక్సైజ్ సుంకం మినహాయింపు
పెట్రోల్లో అధిక శాతం ఇథనాల్ కలిపిన ఇంధనాలకు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం మినహాయించింది. 22 శాతం నుంచి 30 శాతం వరకు ఇథనాల్ ఉన్న పెట్రోల్పై ఈ మినహాయింపు వర్తించనుంది. ఈ22, ఈ25, ఈ27, ఈ30 ఇంధన రకాలపై కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దేశంలో అధిక శాతం ఇథనాల్ ఉన్న ఇంధనాల వినియోగానికి ఊతం లభించే అవకాశం ఉంది. ముడి చమురు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం, దేశీయంగా ఉత్పత్తి
Date : 11-06-2026 - 9:53 IST -
Weather Report: నైరుతి ఎఫెక్ట్.. తెలంగాణకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్
తెలంగాణలో వర్షాలు ఊపందుకున్నాయి. నైరుతి రుతుపవనాలతో పాటుగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, యూపీ నుంచి విదర్భ వరకు మరో ఉపరితల ద్రోణి ఏర్పడ్డాయి. ఈ ప్రభావంతో మూడు రోజుల పాటు వానలు పడతాయంటున్నారు. మరోవైపు నైరుతి పవనాలు ఏపీలోకి ప్రవేశించినా విస్తరించడానికి సమయం పడుతుందని చెబుతున్నారు. రుతుపవనాలు విస్తరించగానే వర్షాలు ఊపందుకుంటాయని చెబుతున్నారు. బుధవారం తెలంగాణలో
Date : 11-06-2026 - 9:25 IST -
AP Rains: 3 రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు
ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం కొన్ని జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు కురిస్తే, మరికొన్ని చోట్ల వడగళ్ల ప్రభావం ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున, పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ
Date : 11-06-2026 - 9:19 IST -
AI Data Center : మెటా, రిలయన్స్ చారిత్రాత్మక ఒప్పందం..గుజరాత్లో ‘ఏఐ డేటా సెంటర్’
భారత డిజిటల్ రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపుతూ గ్లోబల్ టెక్ దిగ్గజం 'మెటా' (Meta), దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'రిలయన్స్ ఇండస్ట్రీస్' (Reliance Industries)
Date : 10-06-2026 - 7:41 IST -
Evening Puja : సాయంత్రం దేవుడిని పూజించేటప్పుడు ఈ మంత్రాలు పఠించండి.. అదృష్టం కలిసి వస్తుంది..!!
హిందూ గ్రంథాల ప్రకారం, ఉదయం, సాయంత్రం దీపం వెలిగించి దేవుడిని ఆరాధించడంతో పాటు, మంత్రాలను పఠించడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జీవితంలో సానుకూల శక్తిని పెంచుతుంది. ఇది ఆనందాన్ని, శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. సనాతన ధర్మంలో ఉదయం పూట మాత్రమే కాదు, సాయంత్రం పూజకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. అదేవిధంగా, శాస్త్రం ప్రకారం, సాయంత్రం పూజ సమయంలో ఈ 4 మంత్రాలను జపించడం వల్
Date : 10-06-2026 - 6:00 IST -
Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బులు పడేది ఆరోజే!
మరికొన్ని రోజులలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో, తల్లికి వందనం పథకం ఎప్పుడు అమలు చేస్తారా అనే ఆసక్తి విద్యార్థుల తల్లిదండ్రులలో నెలకొంది. ఈ నేపథ్యంలో తల్లికి వందనం పథకంపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లికి వందనం పథకం అర్హుల జాబితాను పూర్తి పారదర్శకంగా రూపొందించాలంటూ అధికారులను ఆదేశించారు. పాఠశాలలు తెరుచుకున్న రోజే విద్యార్థులకు యూనిఫా
Date : 10-06-2026 - 4:56 IST -
Pemmasani Chandra Sekhar: ఏపీకి కేంద్రం భారీగా నిధులు మంజూరు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
తక్కువ జనాభా ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు పొందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, రాష్ట్రానికి లభిస్తున్న ప్రత్యేక ప్రయోజనాల వల్లే ఈ స్థాయిలో నిధులు మంజురవుతున్నాయని వివరించారు. మహ
Date : 10-06-2026 - 4:20 IST -
Amit Shah: తెలంగాణలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో బీజేపీ పార్టీ పొత్తులకు సంబంధించి కేంద్రమంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏ ప్రాంతీయ పార్టీతోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఒంటరిగానే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ హైకమాండ్ దృష్టి పెట్టినట్లు స్పష్టం చేశారు. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకోవడం వల్ల బ
Date : 10-06-2026 - 3:53 IST -
Amaravati: అమరావతికి కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం వరాలు ప్రకటించింది. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో అమరావతికి కీలక ప్రాజెక్టులను కేంద్రం ప్రకటించింది. అమరావతిలో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ నిర్మాణ ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ. 2534 కోట్లతో ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ఏపీ రాజధాని అమరావతికి కేంద్
Date : 10-06-2026 - 3:34 IST -
Low BP: లో బీపీ ఉందా.. ఇలా చేస్తే దాని ముప్పు నుంచి బయటపడొచ్చు!!
హై బీపీ.. లో బీపీ.. ఈ రెండింటిలో ఏది ప్రమాదకరం? అంటే.. లో బీపీ! ఎందుకంటే దీని వలన మెదడుకు ఆక్సిజన్, అవసరమైన పోషకాల సరఫరా ఆగిపోతుంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులను ఏర్పరుస్తుంది. కాబట్టి లో బీపీ ఉంటే.. ఆరోగ్య పరిస్థితిని విస్మరించకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని రకాల ఇంట్లో ఉండే ఔషధాలు, ఆహార పదార్థాలను క్రమంగా తీసుకోవడం వల్ల లో బీపీ నుంచి కోలుకోవచ్చు. వైద్య శాస్త్
Date : 10-06-2026 - 2:51 IST -
TMC: మమతకు షాక్.. టీఎంసీకి మరో రాజ్యసభ ఎంపీ రాజీనామా
పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అంతర్గత సంక్షోభం మరింత ముదురుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మొదలైన అసమ్మతి సెగలు ఇప్పుడు ఢిల్లీకి పాకాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన మరో రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ వారంలోనే టీఎంసీ నుంచి వైదొలగిన రెండో రాజ్యసభ సభ్యురాలు ఈమె కావడం గమనార్హం. రాజ్యసభ ఛైర్మన్ స
Date : 10-06-2026 - 1:04 IST -
Alia Bhatt: ఆలియా భట్ యాక్షన్ విధ్వంసం.. ఆల్ఫా టీజర్ రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తన సరికొత్త యాక్షన్ అవతార్తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. యశ్రాజ్ ఫిల్మ్స్ (వైఆర్ఎఫ్) ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న స్పై యూనివర్స్ నుంచి రాబోతున్న కొత్త చిత్రం ‘ఆల్ఫా’. ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోను బుధవారం విడుదల చేయగా, అందులో అలియా మునుపెన్నడూ చూడని రీతిలో హై-ఆక్టేన్ యాక్షన్తో అదరగొట్టారు. ప్రోమో ప్రారంభంలో అలియా తన 18వ ప
Date : 10-06-2026 - 12:55 IST -
Bharathiraja: ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు
దిగ్గజ చలనచిత్ర దర్శకుడు భారతీరాజా అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రకటించారు. తమిళ చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన అసమాన సేవలకు, ఆయన స్థాయికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. భారతీరాజాకు అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు పలకాలంటూ తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియ
Date : 10-06-2026 - 11:55 IST -
Social Media: పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం.. 15 ఏళ్ల బాలుడిపై తల్లిదండ్రుల ఫిర్యాదు
ఏలూరులో జరిగిన ఈ ఘటన తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక. కొడుకు ప్రవర్తనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా ఆ బాలుడు మొబైల్కు బానిసగా మారాడు. చదువును పక్కన పెట్టి సోషల్ మీడియాతో పాటు ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నాడు. రాత్రిళ్లు గేమ్స్ ఆడుతూ, పగటిపూట నిద్రపోతున్నాడు. కొడుకు ప్రవర్తనతో విసిగిపోయిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ బాలుడిని డ
Date : 10-06-2026 - 11:33 IST -
Yellow Teeth: పసుపు దంతాలకు అసలు కారణం ఇదే.. ఇలా చేస్తే మెరిసిపోవాల్సిందే
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి, టీ కాఫీలు తీసుకోవడం వంటివి మన దంతాలపై ప్రభావం చూపుతుంటాయి. మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతుంటాయి. ఇవి మన అందాన్ని తగ్గించడమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తాయి. నలుగురి ముందు నవ్వడానికి వెనక్కి తగ్గేలా చేస్తాయి. అయితే ఇందుకోసం మనం వేల వేలు ఖర్చు చేయాల్సిన పనిలేదు. మన వంటి
Date : 10-06-2026 - 11:11 IST -
Memory Loss: భార్యతో శృంగారం చేసిన పది నిమిషాలకే మతిమరుపు
ఎవరికైనా శృంగారం అంటే సంతోషంగా ఉంటుంది. ఇది మానసికంగా, శారీరకంగా ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుందని ఆనందిస్తారు. అందుకే జీవిత భాగస్వామితో వారానికి కనీసం రెండుసార్లు అయినా శృంగారంలో పాల్గొనాలని వైద్యులు చెబుతుంటారు. ఐర్లాండ్లోని ఒక వ్యక్తి తన భార్యతో అలాగే శృంగారంలో పాల్గొన్నాడు. కానీ ఆ పది నిమిషాలకే ఆయనకు మతి పోయింది. అంటే.. ఆ వ్యక్తికి మతిమరుపు వచ్చేసింది. అదేంటి..
Date : 10-06-2026 - 10:56 IST -
Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ సంచలన రికార్డు.. నెహ్రూ రికార్డు బ్రేక్!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత రాజకీయాల్లో ఒక అరుదైన మైలురాయిని అందుకున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై కేంద్రంలో సుదీర్ఘకాలం పాటు నిరవధికంగా సేవలు అందించిన ప్రధానిగా ఆయన సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును మోదీ అధిగమించారు. బుధవారం నాటికి ప్రధానిగా 12 ఏళ్ల (4,399 రోజులు) పదవీకాలాన్ని మోదీ పూర్తి చేసుకున్న
Date : 10-06-2026 - 10:38 IST -
GOLD: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా కుప్పకూలిన బంగారం ధరలు
పసిడి ప్రియులకు మళ్లీ బుధవారం రోజు శుభవార్త అందింది. అమెరికా-ఇరాన్ మధ్య పరస్పర దాడులు, సహా యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గడానికి కారణంగా నిలిచాయి. గోల్డ్ రేటు ఇవాళ ఒక్కరోజులోనే రూ. 4 వేలు తగ్గడం విశేషం. ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ రేట్లు ఎక్కడ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. నిన్న ఒక్కసారిగా బంగారం ధరలు పెరగగా.. ఒక్కరోజులోనే మళ్లీ భారీ స్థాయిలో
Date : 10-06-2026 - 10:31 IST -
Happy Birthday NBK: బాలయ్యకు వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు..
‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని అటు కుటుంబ సభ్యులు, ఇటు సినీ ప్రపంచం సోషల్ మీడియా వేదికగా పండుగ వాతావరణాన్ని సృష్టించారు. నందమూరి కుటుంబ సభ్యులతో పాటు సినీ సెలబ్రిటీలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఆయన చూపించే అన్స్టాపబుల్ ఎనర్జీని, నిజజీవితంలో ఆయనకున్న పసివాడి మనస్తత్వాన్ని కొనియాడుతూ… నటు
Date : 10-06-2026 - 10:18 IST -
HappyBirthdayNBK: బాలయ్యకు చంద్రబాబు బర్త్డే విషెస్
హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఆయన బాలకృష్ణకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్ట్ చేశారు. తన బావమరిది బాలకృష్ణను తన ఆప్తుడు, నటసింహం అని సంబోధిస్తూ ఆయన సేవలను కొనియాడారు. ఈ మేరకు చంద్రబాబు తన పోస్టులో.. “సినీ, రాజకీయ, సేవా రంగాలలో సరి కొత్త రికార్డులు స
Date : 10-06-2026 - 9:55 IST -
Andhra Paper Mills: రాజమహేంద్రవరం పేపర్ మిల్స్కు షాక్..
రాజమహేంద్రవరంలో ఉన్న ఆంధ్ర పేపర్ మిల్స్కు ఊహించని షాక్ తగిలింది. పేపర్ మిల్స్ పీఎఫ్నకు సంబంధించిన మినహాయింపును రద్దు చేస్తూ కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పీఎఫ్నకు సంబంధించి షోకాజ్ నోటీసు జారీ చేసినా స్పందించకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్ర పేపర్ మిల్స్కు వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభ
Date : 10-06-2026 - 9:26 IST -
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం రేవంత్ ఫైర్
మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇది బీజేపీ పన్నిన కుట్ర అని, ఆ పార్టీ ‘సీట్ల దొంగతనానికి’ పాల్పడిందని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చీకటి రోజని, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. మీన
Date : 10-06-2026 - 9:08 IST -
Blender’s Pride : కోల్కతాలో బ్లెండర్స్ ప్రైడ్ రిజర్వ్ డ్ ఎక్స్ పీరియెన్సెస్’ సాంస్కృతిక ప్లాట్ఫామ్ ప్రారంభం
ఈ వినూత్న ప్రదర్శనలో ఏర్పాటు చేసిన చైతన్యవంతమైన దృశ్య వాతావరణాలు, సువాసనల ఇన్ స్టలేషన్స్ మరియు ప్రత్యేక స్పర్శానుభూతులు వినియోగదారులను ఒక సరికొత్త
Date : 09-06-2026 - 6:41 IST -
AI CRM : భవిష్యత్ శ్రామిక శక్తి వైపు భారత్.. 10 లక్షల మంది యువతకు సేల్స్ఫోర్స్ ఏఐ శిక్షణా సంకల్పం
ప్రముఖ నంబర్ 1 ఏఐ సిఆర్ఎం (AI CRM) సంస్థ అయిన సేల్స్ఫోర్స్, భారతదేశంలో తన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) స్థాపించి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది. 2030 వ సంవత్సరం
Date : 09-06-2026 - 6:15 IST -
Marriage: వివాహం జరగడం లేదని బెంగ పడుతున్నారా? అయితే 21 శనివారాలు ఈ పని చేయండి..!!
పంచాంగం ప్రకారం, శనివారం చాలా పవిత్రమైన రోజు. ఈ రోజును విష్ణుమూర్తికి అంకితం చేశారు. ఈ రోజున విష్ణు అవతారాలైన రాముడు, కృష్ణుడు, నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేయాలి. విష్ణువును పూజించడానికి శనివారం కూడా ఉత్తమమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున పూజలు, పరిహారాలు చేయడం వల్ల యువతీ యువకులు వివాహ సమస్యల నుండి అధిగమించవచ్చు. చాలా సార్లు, అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, వివాహం
Date : 09-06-2026 - 6:00 IST -
Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంటికి సీఐడీ
పార్టీ ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారన్న ఆరోపణలకు సంబంధించి, పశ్చిమ బెంగాల్ పోలీసుల క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID) మంగళవారం (జూన్ 9, 2026) నాడు మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసానికి (30B, హరీష్ ఛటర్జీ వీధి) చేరుకుంది. తృణమూల్ కాంగ్రెస్ చైర్పర్సన్ నివాసంలో సోదాలు నిర్వహించాలని CID అధికారులు భావించారు. ఆ చిరునామా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా పేర్కొన
Date : 09-06-2026 - 5:11 IST -
Manjari Fadnnis: తన కుక్కను దారుణంగా కొట్టి చంపేశారు : నటి మంజరి ఫడ్నీస్ కన్నీళ్లు
టాలీవుడ్ నటి మంజరి ఫడ్నిస్ నివసిస్తున్న హౌసింగ్ సొసైటీలో ‘మైకీ’ అనే కమ్యూనిటీ కుక్కను కొందరు వ్యక్తులు రాడ్తో కొట్టి, గోనె సంచిలో కట్టేసి కాలువలో పడేసిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయాన్ని చెప్తూ మంజరి సోషల్ మీడియాలో కన్నీరు పెట్టుకున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. నిద్రిస్తున్న మూగజీవిని అత్యంత కిరాతకంగా చంపేశారని, జంతువులపై ఇలాంటి క్రూరత్వానికి
Date : 09-06-2026 - 4:41 IST -
Sunny Leone: సన్నీ లియోన్కు సీఐడీ నోటీసులు.. రూ.2,400 కోట్ల భారీ స్కామ్
బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ ఒక భారీ ఆర్థిక వివాదంలో చిక్కుకోవడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. కర్ణాటకకు చెందిన ‘శివమ్ అసోసియేట్స్’ అనే సంస్థ దాదాపు రూ.2,400 కోట్ల మేర అక్రమ డిపాజిట్లు సేకరించి, ప్రజలను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ సంస్థ యజమాని శివానంద నీలణ్ణవర్పై ఇప్పటికే కేసులు నమోదు కాగా, ఈ అక్రమ సొమ్ము వ్యవహారంలో సన్నీ లియోన్కు కర్ణాటక సీఐడీ అధిక
Date : 09-06-2026 - 4:21 IST -
Apache Helicopter: హోర్ముజ్ జలసంధిలో కుప్పకూలిన అమెరికా అపాచీ హెలికాప్టర్!
అమెరికా సైన్యానికి చెందిన అపాచీ హెలికాప్టర్ సోమవారం హర్మూజ్ జలసంధి సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లోని ఇద్దరు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని, వారికి ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ధృవీకరించారు. న్యూయార్క్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ట్రంప్, “పైలట్లు క్షేమంగా ఉన్నారు, ఎ
Date : 09-06-2026 - 4:10 IST -
ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్ పై ఏసీబీ సోదాలు
Mohan Naik ఆర్అండ్బీ ఈఎన్సీ అవినీతి చిట్టా బయటపడింది. హైదరాబాద్లో ఏసీబీ అధికారులు 11 ప్రాంతాల్లో 16 బృందాలతో ఏకకాలంలో సోదాలు నిర్వహించగా.. భారీ అవినీతి బాగోతం బయటపడింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులకు రూ.60 లక్షల నగదు దొరికింది. అంతేకాకుండా 3 కిలోల బంగారం, మద్యం సీసాలు లభించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. మోహన్ నాయక్ మొత్తం ఆస్తుల విలువ రూ.100
Date : 09-06-2026 - 3:55 IST -
Bhatti Vikramarka: బీఆర్ఎస్పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ఫైర్
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్ఎస్ నాయకులపై, ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వరంగల్ జిల్లా చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో 33/11 కేవీ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తుంటే… హరీష్ రావు మాత్రం అబద్ధాలు ప్రచారం చేయడంలో బిజ
Date : 09-06-2026 - 3:27 IST -
Visakhapatnam Steel Plant: కన్నీళ్లు పెట్టిస్తున్న స్టీల్ ప్లాంట్ బాధితుడు.. తమ్ముడిని, అమ్మను జాగ్రత్తగా చూసుకో డాడీ
విశాఖపట్నం స్టీల్ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికుడి మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి. కాలిన గాయాలతో ఆస్పత్రిలో ఉన్న ఆయన, పెద్ద కొడుకు మరియు కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. తమ్ముడిని, అమ్మను బాగా చూసుకోమని కార్మికుడు చెప్పారు. ఇద్దరూ బాగా చదువుకోవాలని.. ఉంటాను డాడీ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కార్మికుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వ
Date : 09-06-2026 - 2:31 IST -
Hardik Pandya: ఆఫ్గన్తో వన్డే సిరీస్ కు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్
టీమిండియాకు ఇది పెద్ద శుభవార్త. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా దాదాపు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఆఫ్ఘనిస్థాన్తో జరగనున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో ఆడేందుకు అతడికి మార్గం సుగమమైంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో నిర్వహించిన పరీక్షల్లో పాండ్యా ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో వెన్నునొప్పి కారణంగా కొన్ని మ్యాచ్లక
Date : 09-06-2026 - 2:06 IST -
Pawan Kalyan: స్టీల్ ప్లాంట్ ఘటన..బాధితులకు పరామర్శ పవన్ కల్యాణ్
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖకు చేరుకున్న ఆయన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులను స్వయంగా అడిగి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. అనంతరం స్టీల్ ప్లాంట్లోని ప్రమాద స్థలాన్ని పరిశీలించి యాజమాన్యం, ఉన్నతాధికారులతో మాట్లాడారు. మృతుల కు
Date : 09-06-2026 - 1:57 IST -
Chandrababu Naidu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్.!
సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు, ఎల్లుండి ఆయన ఢిల్లీలో పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం, నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఉదయం 11:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు
Date : 09-06-2026 - 1:08 IST