Andhra Pradesh
-
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదల
APలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణపై తుది ఉత్తర్వులు విడుదలయ్యాయి. మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ఇందులో ప్రభుత్వం తెలిపింది
Date : 30-12-2025 - 9:30 IST -
ఏపీలో గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్
AP high court : ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 2023 గ్రూప్ 2 నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. గ్రూప్ 2 రిజర్వషన్లపై దాఖలైన అన్ని పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. మరోవైపు 2023 గ్రూప్ 2 రిజర్వేషన్ పాయింట్లను సవాల్ చేస్తూ కొంతమంది హైకోర్టులో పిటిషన్ వేశారు. వీటిపై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో గ్రూప్ 2 అభ్యర్థులకు ఊ
Date : 30-12-2025 - 3:47 IST -
మరోసారి ఆజ్ఞాతంలోకి వల్లభనేని వంశీ ?
గతంలో తన ఇంటి వద్ద నిరసన తెలిపిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అనుచరులతో కలిసి దాడి చేయించారనే అభియోగంపై ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైంది
Date : 30-12-2025 - 12:45 IST -
ఆ జిల్లాలోనే మరో కొత్త పోర్టు.. ప్రకటించిన సీఎం చంద్రబాబు !
Dugarajapatnam Port : ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న మూడు ప్రధాన పోర్టులు 2026 చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో పోర్టు నిర్మించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. తిరుపతి జిల్లా దుగరాజపట్నం వద్ద కొత్త ఓడరేవు నిర్మాణానికి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఇదే కాకుండా పశ్చిమ గోదావరి జిల్లాలోనూ మరో పోర్టు ఏర్పాటుకు పరిశీలన జరుగుతోం
Date : 30-12-2025 - 12:23 IST -
ఏపీలో మరో కొత్త రైల్వే స్టేషన్ సిద్ధం
దశాబ్దాల కల నెరవేరుతున్న తరుణంలో, తమ ప్రాంతానికి తొలిసారిగా రైలు రావడాన్ని చూసి గ్రామస్తులు భారీగా తరలివచ్చి సెల్ఫీలు తీసుకుంటూ సంబరాలు చేసుకున్నారు
Date : 30-12-2025 - 11:30 IST -
మందుబాబులకు మరింత కిక్కు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
న్యూ ఇయర్ సందర్భంగా మద్యం అమ్మకాల పని వేళలను ఎక్సైజ్ శాఖ పొడిగించింది. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు అమ్ముకునేందుకు మద్యం షాపులకు పర్మిషన్ ఇచ్చింది
Date : 30-12-2025 - 10:47 IST -
నరసాపురం లేసుల కళా వైభవం.. చంద్రబాబు విజన్, మోదీ ప్రశంసల జల్లు!
మహిళలు తరతరాలుగా ఈ అరుదైన హస్తకళను కాపాడుకుంటూ రావడం అభినందనీయమని, నేడు ఆధునిక హంగులతో ఇది మరింత ముందుకు వెళ్తోందని ప్రధాని మోదీ కొనియాడారు.
Date : 29-12-2025 - 5:57 IST -
2025 లో కూటమి ప్రభుత్వం సాధించిన 60 విజయాలు !
AP Kutami Govt : 2025లో కూటమి ప్రభుత్వ విజయాలు.. 1. సూపర్ సిక్స్ పథకాల సూపర్ హిట్ 2. తల్లికి వందనం : రూ.10,090 కోట్లు చెల్లింపు, 67.27 లక్షల మంది విద్యార్ధులకు సాయం 3. స్త్రీ శక్తి : ఆగస్ట్ 15 నుంచి పథకం ప్రారంభం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం… ఇప్పటి వరకు 3.25 కోట్ల ప్రయాణాలు. ఇప్పటి వరకు ఈ పథకానికి రూ.1,144 కోట్ల వ్యయం. 4. దివ్యాంగులకు ఉచిత బస్సు […]
Date : 29-12-2025 - 5:03 IST -
మహిళల దుస్తులపై వివాదం.. గుడి దగ్గర వైరల్ గా మారిన పోస్టర్
Sivaji : సినీ నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. ఆయన క్షమాపణ చెప్పినా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, దేవాలయాల్లో సాంప్రదాయ దుస్తులు ధరించాలని, మహిళలు జడ వేసుకోవాలని సూచిస్తూ ఓ ఆలయం వద్ద బ్యానర్ ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్సీ నాగబాబు కూడా శివాజీ వ్యాఖ్యలను ఖండిస్తూ, మహిళల దుస్తులపై వ్యాఖ్యలు చేయడం రాజ్యాం
Date : 29-12-2025 - 3:06 IST -
ఏపీలో కొత్తగా మొబైల్ టవర్లలు.. మొబైల్ కనెక్టివిటీ సమస్యకు పరిష్కారం !
Union Minister of State for Rural Development and Communications Pemmasani Chandrasekhar : ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో మొబైల్ కనెక్టివిటీపై ఫోకస్ పెట్టింది. మొబైల్ సిగ్నల్స్ను మెరుగుపరిచేందుకు సిద్ధమైంది.. మారుమూల ప్రాంతాల్లో కూడా సిగ్నల్స్ వచ్చేలా ప్లాన్ చేస్తోంది. దీని కోసం కొత్తగా 707 టవర్లను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది.రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలను గుర్తించి ఈ టవర్లు ఏర్పాటు చేస్తారు. ‘డిజిటల్ భారత్ నిధి’ పథకం కిం
Date : 29-12-2025 - 12:01 IST -
నేడు ఏపీ క్యాబినెట్ భేటీ, పునర్విభజనపై చర్చ
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇవాళ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. ప్రధానంగా జిల్లాల పునర్విభజనపై సీఎం సమీక్షించనున్నారు.
Date : 29-12-2025 - 9:30 IST -
ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం, విజయవాడ వ్యక్తి సజీవ దహనం
విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో అర్ధరాత్రి వేళ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రైలు ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా B1 ఏసీ బోగీలో మంటలు చెలరేగడంతో ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు
Date : 29-12-2025 - 7:36 IST -
ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చాను: సీఎం చంద్రబాబు
తన జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ, అనేక మంది తనను ఐఏఎస్ అధికారి కావాలని సూచించినప్పటికీ, ప్రజలకు నేరుగా సేవ చేయాలనే తపనతో రాజకీయాలను ఎంచుకున్నానని వెల్లడించారు.
Date : 28-12-2025 - 6:00 IST -
విజయవాడ దుర్గగుడికి విద్యుత్ సరఫరా నిలిపివేత.!
Kanaka Durga Temple : విజయవాడ దుర్గ గుడికి కరెంట్ బిల్లు బకాయిలు చెల్లించలేదంటూ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఏపీసీపీడీసీఎల్ అధికారులు శనివారం ఈ చర్యలు తీసుకున్నారు. విజయవాడ దుర్గ గుడి దేవస్థానం రూ.3.08 కోట్లు విద్యుత్ బిల్లులు బకాయిలు ఉందని.. ఈ విషయమై పలుమార్లు దేవస్థానం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు జనరేటర్ల ద్వారా ప్రత్యామ్నాయ
Date : 27-12-2025 - 4:03 IST -
దువ్వాడ ఆరోపణలను ఖండించిన కృష్ణదాస్
తన హత్యకు కుట్ర జరుగుతోందంటూ వైసీపీ బహిష్కృత నేత, MLC దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. హైదరాబాద్ నుంచి టెక్కలి వెళ్తున్న సమయంలో తనపై దాడి చేసేందుకు YCP నేత ధర్మాన కృష్ణదాస్ కుట్ర పన్నారంటూ ఆరోపించారు
Date : 27-12-2025 - 3:30 IST -
ఏపీలో మరో రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి నిర్మాణం
కర్నూలు జిల్లాలో రూ.350 కోట్లతో దాదాపు పది కిలోమీటర్ల పొడవైన రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి నిర్మాణం జరగనుంది. చిప్పగిరి మండలంలో మల్లప్పగేట్ నుంచి గుంతకల్లు తూర్పు రైల్వేస్టేషన్ వరకు నిర్మించనున్న ఈ ఫ్లై ఓవర్, బళ్లారి-డోన్ మధ్య రైలు ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. గుంతకల్లు స్టేషన్లోకి రైళ్ల రాకపోకల్లో జాప్యాన్ని తగ్గించి, ప్రయాణికుల ఇబ్బందులను తొలగించడమే దీని ముఖ్య ఉద్దేశ
Date : 27-12-2025 - 10:59 IST -
భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్లు తీసుకొచ్చిన ఏపీ సర్కార్
దశాబ్దాలుగా కోర్టుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతుల బాధలను గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, క్షేత్రస్థాయిలో సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు
Date : 27-12-2025 - 10:28 IST -
ఏపీ రైతులకు తీపి కబురు, అద్దెకు ట్రాక్టర్లు, డ్రోన్లు, మినీ ట్రక్కులు
వ్యవసాయం ఖరీదైన వ్యవహారంగా మారుతున్న తరుణంలో, చిన్న మరియు సన్నకారు రైతులు భారీ యంత్రాలను కొనుగోలు చేయడం అసాధ్యం. ఈ సమస్యకు పరిష్కారంగా, అత్యాధునిక యంత్రాలను అద్దె ప్రాతిపదికన రైతులకు అందుబాటులోకి తీసుకురావడం
Date : 27-12-2025 - 10:05 IST -
బాబు పై కేసుల కొట్టివేత, వైసీపీ నేతల ఏడుపు బాట
గత ప్రభుత్వంలో తాడేపల్లి వేదికగా జరిగిన గూఢచారుల సమావేశాలు, కక్ష సాధింపు చర్యల వెనుక ఉన్న అసలు కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టాలని టీడీపీ శ్రేణులు కోరుతున్నాయి
Date : 26-12-2025 - 2:15 IST -
రంగంలోకి దిగిన పవన్ , భీమవరం డీఎస్పీ జయసూర్యపై బదిలీ వేటు
ముఖ్యంగా సంక్రాంతి పండుగ సమీపిస్తున్న తరుణంలో ఈ బదిలీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి వేళ కోడిపందాలు, జూద శిబిరాలు భారీ ఎత్తున నిర్వహిస్తుంటారు. అటువంటి సమయంలో వివాదాస్పద ఆరోపణలు ఉన్న అధికారి ఉంటే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని భావించి
Date : 26-12-2025 - 10:36 IST