Andhra Pradesh
-
IAS Officers : ఏపీకి మరో 8 మంది ఐఏఎస్ లు కేంద్రం ఆదేశాలు.!
ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు మరో 8 మంది ఐఏఎస్ అధికారులను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. 2024 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారులను కేటాయించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అధికారికంగా లేఖ రాసింది. కాగా, ఈ కొత్త అధికారుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందినవారితో పాటు ఇతర రాష్ట్రాలవారు కూడా ఉన్నారు. ఏపీతో పాటు వివిధ క్యాడర్లక
Date : 09-12-2025 - 1:00 IST -
Lorry Strike : సామాన్యులకు మరో షాక్ ..భారీగా పెరగనున్న నిత్యావసర ధరలు
Lorry Strike : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గూడ్స్ రవాణా వ్యవస్థకు సంబంధించిన ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. టెస్టింగ్ (Testing) మరియు ఫిట్నెస్ ఛార్జీలను (Fitness Charges) విపరీతంగా పెంచడాన్ని నిరసిస్తూ, రాష్ట్ర లారీ ఓనర్ల సంఘం
Date : 09-12-2025 - 10:15 IST -
Lokesh Foreign Tour : అమెరికా పర్యటనలో మంత్రి లోకేష్ బిజీ బిజీ
Lokesh Foreign Tour : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, సాంకేతిక పురోగతి లక్ష్యంగా, అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ కీలక సమావేశాలు నిర్వహించారు.
Date : 09-12-2025 - 9:50 IST -
Pawan Kalyan : పవన్ ‘దిష్టి’ వ్యాఖ్యలపై మంత్రి మనోహర్ వివరణ
Pawan Kalyan : పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తలెత్తిన వివాదంపై ఆయన ఈ వివరణ ఇచ్చారు. మంత్రి మనోహర్ తెలిపిన వివరాల ప్రకారం
Date : 09-12-2025 - 8:33 IST -
Farmers : పెట్రల్, డీజిల్తో పని లేకుండా..ఆ యంత్రంతో ఆరు పనులు రైతులకు గుడ్ న్యూస్!
రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకు రీగ్రో అనే సంస్థ ఓ కొత్త యంత్రాన్ని తీసుకువచ్చింది. క్రాప్ సిక్సర్ పేరుతో ఓ కొత్త యంత్రం రూపొందించింది. ఈ యంత్రం సాయంతో ఆరు రకాల వ్యవసాయ పనులు చేసుకోవచ్చు, పైగా పెట్రోల్, డీజిల్ అవసరం లేదు. విశాఖలో జరిగిన ఆర్గానిక్ మేళా కార్యక్రమంలో దీనిని ప్రదర్శించారు. బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ క్రాప్ సిక్సర్ తోడుంటే.. రైతులను సహాయకారిగా ఉంటుందని అధికారుల
Date : 08-12-2025 - 5:25 IST -
CBN Davos Tour : జనవరిలో దావోస్ పర్యటనకు చంద్రబాబు
CBN Davos Tour : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 19 నుంచి 23 వరకు ఆయన స్విట్జర్లాండ్లోని దావోస్లో పర్యటించనున్నారు.
Date : 08-12-2025 - 2:27 IST -
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదురోజుల దావోస్ టూర్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్లో జరిగే ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరుకానున్నారు. జనవరి 19 నుంచి 23 వరకు జరిగే ఈ పర్యటనలో మంత్రులు, అధికారులు కూడా పాల్గొంటారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు. ఏపీలో పెట్టుబడుల అవకాశాలపై పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనున్నారు. ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, ముఖ్యమంత్రి పీ4-
Date : 08-12-2025 - 2:26 IST -
Minister Lokesh Dallas Tour : డల్లాస్ వేదికగా జగన్ పరువు తీసిన లోకేష్
Minister Lokesh Dallas Tour : 'వై నాట్ 175' అన్నవారికి ప్రజలే 'వై నాట్ 11' అని సమాధానం ఇచ్చారని ఎద్దేవా చేశారు. 'సిద్ధం సిద్ధం' అంటూ బయలుదేరిన ఆ పార్టీని ప్రజలు ఏకంగా భూస్థాపితం చేశారని
Date : 07-12-2025 - 1:14 IST -
Minister Lokesh Dallas Tour : స్పీడ్ కు ఏపీ బ్రాండ్ అంబాసిడర్ – నారా లోకేష్
Minister Lokesh Dallas Tour : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లిన రాష్ట్ర విద్య, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ కు డల్లాస్లో అపూర్వ స్వాగతం లభించింది.
Date : 07-12-2025 - 1:01 IST -
Kakani Govardhan Reddy : కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో బిగ్ షాక్
Kakani Govardhan Reddy : వైసీపీ నేతలకు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో అధికార అండచూసుకొని రెచ్చిపోయిన నేతలు...ఇప్పుడు ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది
Date : 07-12-2025 - 12:48 IST -
Nara Lokesh : డల్లాస్ లో నారా లోకేష్ క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే !!
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడుల సాధనే ధ్యేయంగా అమెరికా పర్యటనకు వెళ్లిన రాష్ట్ర విద్య, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కు డల్లాస్ లో ఘన స్వాగతం లభించింది
Date : 07-12-2025 - 12:08 IST -
Nara Lokesh : ‘నా తల్లిని’ అవమానిస్తే నేను వదిలిపెడతానా? – లోకేష్ మరోసారి వార్నింగ్
Nara Lokesh : వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని టిడిపి అధినేత చంద్రబాబు , లోకేష్ లనే కాదు భువనేశ్వరి ని సైతం నానా మాటలు అన్నారు
Date : 07-12-2025 - 10:05 IST -
Sri Venkateswara University Academic Consultants Recruitment : నిరుద్యోగుల పరిస్థితి ఏంటి.. ఏపీ హైకోర్టు సీరియస్?
Sv University : తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అకడమిక్ కన్సల్టెంట్ల తాత్కాలిక నియామకాలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. యువతను దోచుకుంటున్నారని, విద్యావ్యవస్థ నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోబోమని ఘాటుగా స్పందించింది. ఈ నియామకాలపై హైకోర్టు స్టే విధించింది. రిజర్వేషన్ నిబంధనలు పాటించట్లేదని, చట్టంలో లేని పోస్టులను భర్తీ చేస్తున్నారని కోర్టు పేర్కొంది. ఈ మేరకు కీ
Date : 06-12-2025 - 11:51 IST -
Lokesh : రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంగా నేటి నుండి లోకేష్ విదేశీ పర్యటన
Lokesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్య మరియు మానవ వనరుల మంత్రి నారా లోకేష్, రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంగా శనివారం నుంచి ఐదు రోజుల పాటు అమెరికా మరియు కెనడా దేశాల్లో పర్యటిస్తున్నారు
Date : 06-12-2025 - 10:16 IST -
Ex IPS Nageshwar Rao: బీజేపీపై మాజీ ఐపీఎస్ విమర్శలు.. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన నాయకులు!
నాగేశ్వరరావు తీవ్రమైన ఆరోపణలు ప్రతిపక్షాలకు (ముఖ్యంగా కాంగ్రెస్, వైఎస్సార్సీపీ వంటి పార్టీలకు) ఒక అస్త్రాన్ని అందించాయి. అయితే బీజేపీ, టీడీపీ కూటమి ఈ ఆరోపణలను కేవలం రాజకీయ కుట్రగా, ప్రతిపక్షాల నిస్సత్తువకు నిదర్శనంగా ప్రజల ముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాయి.
Date : 05-12-2025 - 6:32 IST -
Mega Parents Teacher Meeting 3.0 : మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్న యార్లగడ్డ వెంకట్రావు
Mega Parents Teacher Meeting 3.0 : ప్రభుత్వ పాఠశాలల్లో చదివేది ఎక్కువగా నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలే. నాణ్యమైన విద్య ప్రభుత్వ స్కూళ్లలో లభించదనే భావనతో చాలామంది ప్రవైట్ స్కూల్స్ లలో చేర్పిస్తుంటే..ఆర్ధిక స్థోమత లేని వారు మాత్రం తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్స్ లలో చదివిస్తున్నారు.
Date : 05-12-2025 - 3:00 IST -
Virat Kohli: వైజాగ్లో విరాట్ కోహ్లీ క్రేజ్..పెరిగిన టికెట్ల అమ్మకాలు!!
భారత్- దక్షిణాఫ్రికా మధ్య మూడవ వన్డే మ్యాచ్ డిసెంబర్ 6న వైజాగ్లో జరగనుంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ దీనికి సంబంధించిన ఒక నివేదికలో విశాఖపట్నంలో జరగబోయే వన్డే కోసం మొదట టికెట్లు అమ్ముడుపోలేదని, అయితే విరాట్ కోహ్లీ సెంచరీ తర్వాత టికెట్లు సోల్డ్ అవుట్ అయ్యాయని తెలిపింది.
Date : 05-12-2025 - 2:59 IST -
Tirumala Darshan Tickets : ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల లెటర్లతో బ్రేక్ దర్శనం స్కాం..!
VIP Break Darshan Ticket : తిరుమల శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో నకిలీ సిఫార్సు లేఖలు సృష్టించి భక్తులను మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లతో నకిలీ లెటర్ ప్యాడ్లు తయారు చేసి, ఒక్కొక్కరి నుంచి రూ.10 నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు దళారులను నమ్మవద్దని, టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే దర్శనాలు బుక్ చేసుకోవాల
Date : 05-12-2025 - 11:34 IST -
Jagan : ప్రజల సొమ్మును జగన్ ఏ మేరకు వాడుకున్నాడో తెలుసా..?
Jagan : అధికారం చేపట్టిన తర్వాత తన పాలనా ఏ రేంజ్ లో ఉంటుందో చూపించి..ఓట్లు వేసిన ప్రజలు తలలు పెట్టుకునేలా చేసాడు
Date : 05-12-2025 - 11:02 IST -
AP Economic Growth : ఆర్ధికంగా బలపడుతున్న ఏపీ..ఇది కదా బాబు మార్క్ అంటే !!
AP Economic Growth : గత వైసీపీ హయాంలో ఏపీ ఎంత దారుణంగా ఉండేదో తెలియంది కాదు. పెట్టుబడులు లేక , పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన సంస్థలను పలు రకాలుగా భయపెట్టడం , రాష్ట్ర మేలు కంటే స్వలాభం చూసుకోవడం , మద్యం మాఫియా
Date : 05-12-2025 - 9:37 IST