Andhra Pradesh
-
BYST : ఏపీ యువతకు గొప్ప వరం.. BYST – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య చారిత్రాత్మక ఒప్పందం
ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగితా రేటు 8.2% వద్ద ఉండి, జాతీయ సగటు (5.2%) కంటే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో యువతను కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారిగా కాకుండా 'ఉద్యోగ సృష్టికర్తలు'గా మార్చాలనే గొప్ప లక్ష్యంతో
Date : 09-03-2026 - 5:41 IST -
దేశంలో టాప్ 3 మహిళా బిలియనీర్ ప్రజాప్రతినిధులు.. మొదటి మూడు ప్లేసులూ ఏపీ ఎమ్మెల్యేలవే
దేశ రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం, వారి ఆర్థిక స్థితిగతులపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ప్రజాప్రతినిధుల్లో (ఎంపీలు, ఎమ్మెల్యేలు) 14 మంది బిలియనీర్లు ఉండగా, వీరిలో అత్యంత సంపన్నుల జాబితాలో తొలి మూడు స్థానాలనూ ఏపీకి చెందిన ఎమ్మెల్యేలే కైవసం చేసుకోవడం గమనార్హం. వీరిలో ట
Date : 09-03-2026 - 3:47 IST -
Actor Sivaji : పేటీఎం బ్యాచ్ కు ఇచ్చిపడేసిన శివాజీ..!!
Actor Sivaji టాలీవుడ్ నటుడు శివాజీ ఓ వీడియో విడుదల చేశారు. ఆయన నటించిన సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమానుఅడ్డుకునేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. కొందరు నెగిటివ్ రివ్యూలతో టార్గెట్ చేశారని.. దీని వెనుక పేటీఎం బ్యాచ్ ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల గురించి పట్టించుకోకుండా.. తన పని తాను చేసుకుంటున్నానని.. అయినా సరే కొంతమంది తనను టార్గెట్ చేశారని ఆ వీడియోలో
Date : 09-03-2026 - 2:26 IST -
TDP MLA : దేశ వ్యాప్తంగా మహిళా ప్రజాప్రతినిధుల ఆస్తుల్లో కూటమి ఎమ్మెల్యేనే టాప్
దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ప్రజాప్రతినిధుల ఆస్తుల వివరాలను విశ్లేషించిన ఈ నివేదికలో, ఆంధ్రప్రదేశ్కు చెందిన కూటమి ఎమ్మెల్యే అగ్రస్థానంలో నిలిచారు.
Date : 09-03-2026 - 1:18 IST -
AP SSC Hall Tickets : పదో తరగతి విద్యార్థులకు హాల్టికెట్ల పై క్యూఆర్ కోడ్.. స్కాన్ చేస్తేనే సెంటర్ వివరాలు!
AP SSC Hall Tickets ఏపీలో పదో తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం ఒక కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. పరీక్షా కేంద్రాలను గుర్తించడంలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఈ ఏడాది నుంచి హాల్టికెట్లపై క్యూఆర్ కోడ్ను ముద్రిస్తోంది. దీంతో పరీక్షా కేంద్రాలను సులభంగా గుర్తించేందుకు వీలు కలుగుతుంది. గతంలో ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లోని విద్యార్థులు తమకు కేటాయించ
Date : 09-03-2026 - 12:46 IST -
ఏపీలో 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ సేవలు
Government Hospitals ఏపీ ప్రభుత్వం ఏఐ సాయంతో వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. 18 ప్రభుత్వాసుపత్రుల్లో సుమారు 40 పరికరాల ద్వారా పైలట్ ప్రాజెక్టు కింద సరికొత్త ఆవిష్కరణల ద్వారా వైద్య సేవల్లో కీలకమైన స్క్రీనింగ్, కన్ఫర్మేషన్ పరీక్షలు చేస్తున్నారు. ఈ మేరకు తక్కువ సమయంలో వ్యాధులు ఖరారు చేయడం, అత్యుత్తమ వైద్యం అందిచొచ్చని చెబుతున్నారు అధికారులు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Date : 09-03-2026 - 10:49 IST -
Sarpanch Elections Updates in AP : ఏపీలో సర్పంచ్ ఎన్నికలు
ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగడం అసాధ్యమని స్పష్టమవుతోంది. బీసీ రిజర్వేషన్ల కమిషన్ నివేదిక అందిన తర్వాతే ప్రభుత్వం వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేస్తుంది, ఆపై ఎన్నికల సంఘం తుది నోటిఫికేషన్ విడుదల చేస్తుంది
Date : 09-03-2026 - 9:19 IST -
Ration Card Service Charges : ఏపీలో రేషన్ కార్డు సర్వీస్ ఛార్జీలు పెంపు!
ఇటీవలే కూటమి ప్రభుత్వం క్యూఆర్ కోడ్ (QR Code) కలిగిన అత్యాధునిక స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కార్డుల నిర్వహణ, డేటా అప్డేషన్ మరియు సచివాలయ వ్యవస్థలో సాంకేతిక ఖర్చులను
Date : 08-03-2026 - 7:28 IST -
జగన్ వల్లే పోలవరం ప్రాజెక్టు నాశనం.. తేల్చి చెప్పిన కాగ్ నివేదిక
Polavaram Project దేశానికే తలమానికం కావాల్సిన పోలవరం జాతీయ ప్రాజెక్టు గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న విఘాతాలపై దేశ అత్యున్నత ఆడిట్ సంస్థ ‘కాగ్’ (CAG) సంచలన నివేదికను వెల్లడించింది. ముఖ్యంగా 2019 నుండి 2023 మధ్య కాలంలో ప్రభుత్వ నిర్ణయాలు ప్రాజెక్టు పురోగతిని ఎలా దెబ్బతీశాయో ఈ నివేదికలో గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి ప్రాజెక్టుకు అందాల్సిన మద్దతు భారీగా తగ్గడం వల్ల
Date : 07-03-2026 - 3:50 IST -
వైసీపీ మద్యం కుంభకోణంలో.. 441 కోట్ల ఆస్తులు ED అటాచ్
ED Attaches Rs 441 Crore Assets in Andhra Pradesh Liquor Scam Case వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో సుమారు 4 వేల కోట్ల రూపాయలకు పైగా అక్రమాలు జరిగినట్టు ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అంచనావేశారు. ఈ క్రమంలో పలువురిని అరెస్టు చేసి విచారించారు. ఇంకా, విచారించాల్సిన వారి జాబితా కూడా పెద్దదిగానే ఉంది. మరోవైపు నాటి అక్రమాల్లో ప్రముఖ పాత్ర ఉన్న వారి ఆస్తులను కో
Date : 07-03-2026 - 3:27 IST -
ప్రజా రాజధాని అమరావతిలో అంతర్జాతీయ న్యాయ వర్సిటీ
International Law University అమరావతిలో అంతర్జాతీయ న్యాయ విద్యాసంస్థ ఏర్పాటుకు మరో కీలక అడుగు పడింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) – పెరల్ ఫస్ట్ ఐఐయూఎల్ఈఆర్ను ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు అమరావతిలోని మందడం రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒప్పందం చేసుకున్నారు. అమరావతిలోని శాఖమూరు రెవెన్యూలో 55 ఎకరాల భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరా
Date : 07-03-2026 - 3:06 IST -
వెబ్సిరీస్లో ఛాన్స్ పేరిట యువతితో అసభ్య వీడియోలు
Kakinada Girl సినిమాల్లో అవకాశాల పేరిట యువతులను మోసం చేస్తున్న ముఠాల ఉదంతాలు హైదరాబాద్లో మరోసారి కలకలం రేపుతున్నాయి. వెబ్ సిరీస్ ఆడిషన్ పేరుతో ఒక యువతిని నమ్మించి, అసభ్యకర వీడియోలు చిత్రీకరించి వేధిస్తున్న ఒక డైరెక్టర్పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు వివరాల్లోకి వెళితే… ఏపీలోని కాకినాడకు చెందిన 23 ఏళ్ల యువతి సినీ రంగంపై ఆసక్తితో హైదరాబాద్కు వచ్చి,
Date : 07-03-2026 - 2:54 IST -
OLX Scam: మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టించిన ఓఎల్ఎక్స్ దొంగ దొరికేశాడు.. !!
ఏలూరు జిల్లా నాగన్నగూడేనికి చెందిన భీమడ అజిత్ కుమార్, కష్టపడకుండా సులభంగా డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితం గడపాలని ఓఎల్ఎక్స్ను తన మోసాలకు అడ్డాగా మార్చుకున్నాడు. ఇతని మోసం చాలా విభిన్నంగా ఉండేది.
Date : 07-03-2026 - 12:12 IST -
యుద్ధం ఎఫెక్ట్: భారీగా పడిపోయిన కోడిగుడ్ల ధరలు..
Egg Prices ఏపీలో కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు ఇప్పుడు భారీగా పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 100 కోడిగుడ్ల హోల్సేల్ ధరను రూ.420గా నిర్ణయించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. స్థానికంగా వినియోగం తగ్గడం, అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపడమే ఈ పతనానికి ప్రధాన క
Date : 07-03-2026 - 10:24 IST -
Andhra Govt to Ban Social Media : చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పై మంచు హీరో రియాక్షన్
పిల్లల ఎదుగుదలలో అత్యంత కీలకమైన దశలో వారిని అనవసరమైన సామాజిక ఒత్తిళ్ల నుండి కాపాడటం సమాజం యొక్క ఉమ్మడి బాధ్యత అని మంచు మనోజ్ తన ఎక్స్ (X) ఖాతాలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పిల్లలు ఆటపాటలకు దూరమై
Date : 06-03-2026 - 8:00 IST -
మందుబాబులకు ఓ శుభవార్త.!
AP Excise Department మందు బాబులకు ఓ శుభవార్త అందింది. మద్యం అమ్మకాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక పాలసీ తీసుకురానుంది. ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నా ఈ విధానాన్ని శాశ్వత ప్రాతిపదికన అమలు చేసేందుకు లిక్కర్ డిజిటల్ చెల్లింపుల పేరుతో పాలసీని అమలు చేయనుంది. ఈ పాలసీకి సంబంధించిన ఫైల్ వచ్చే మంత్రి వర్గ సమావేశం ముందుకు రానుంది. క్యాబ
Date : 06-03-2026 - 2:41 IST -
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. 13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్.. అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
Social Media Ban ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 13ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. 90 రోజుల్లో విధివిధానాలను ఖరారు చేసి.. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ
Date : 06-03-2026 - 2:13 IST -
తిరుమలలో దివ్వెల మాధురి, తనూజపై పోలీసులకు తితిదే ఫిర్యాదు
Divvela Madhuri తిరుమలలో దివ్వెల మాధురి టీటీడీ నిబంధనలు మరోసారి ఉల్లంఘించారు. బిగ్బాస్ ఫేమ్ తనూజ బర్త్ డే కావడంతో.. తిరుమలలో కేక్ కట్ చేయించారు. శ్రీవారి సన్నిధిలో కేక్లపై నిషేధం ఉంది.. అయినా సరే ఓ గెస్ట్ హౌస్లో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై టీటీడీ స్పందించింది.. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. తిరుమలలో బి
Date : 06-03-2026 - 12:21 IST -
Ugadhi Gift : లక్ష మందికి ఉగాది కానుక సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పండుగ కానుకగా రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది లబ్ధిదారులకు టిడ్కో (TIDCO) ఇళ్లను అందజేయాలని నిర్ణయించింది. ఈ నెల 18వ తేదీన ఒకేసారి లక్ష గృహాల పంపిణీ మరియు గృహ ప్రవేశ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు
Date : 06-03-2026 - 10:22 IST -
అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్ల ను ఆశీర్వదించిన లోకేశ్ దంపతులు
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుకకు ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన అర్ధాంగి బ్రహ్మణితో కలిసి హాజరయ్యారు. ఇవాళ ఉదయం ముంబయిలో ఈ వేడుక జరిగింది. ముంబయిలోని ప్రఖ్యాత సెయింట్ రెజిస్ హోటల్లో అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్ల వివాహం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన లోకేశ
Date : 05-03-2026 - 2:23 IST