Andhra Pradesh
-
పవన్ కళ్యాణ్ తో బాలకృష్ణ భేటీ ! ఏంమాట్లాడి ఉంటారో అనే చర్చ !!
సాధారణంగా అసెంబ్లీ లాబీల్లో లేదా సభా ప్రాంగణంలో నేతలు పలకరించుకోవడం సహజం. కానీ, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఛాంబర్కు వెళ్లడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది
Date : 12-02-2026 - 6:22 IST -
విచారణకు రావాలని కాకాణికి నోటీసులు
కాకాణికి నోటీసుల జారీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించింది. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలపై ఉక్కుపాదం మోపుతున్నారని, బాధితులకు న్యాయం చేయాలని కోరినందుకు నోటీసులు ఇవ్వడం అప్రజాస్వామికమని పార్టీ ఆరోపించింది
Date : 12-02-2026 - 5:30 IST -
బొత్స పై అచ్చెన్నాయుడు ఫైర్
Acham Naidu Vs Botsa Satyanarayana వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ శాసనమండలిని శాసించాలని చూడటం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. గురువారం మండలిలో రాష్ట్ర అభివృద్ధిపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల పాలనలో ఒక్క కంపెనీని కూడా తీసుకురా
Date : 12-02-2026 - 3:33 IST -
ట్రిపుల్ ఐటీపై అసెంబ్లీలో మంత్రి లోకేశ్ క్లారిటీ
NARA LOKESH రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ) క్యాంపస్లలో పూర్తిస్థాయి, శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. శాసనసభలో దీనిపై మాట్లాడిన ఆయన, ఈ క్యాంపస్ల అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణ కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని తెలిపారు. నిధుల కోసం ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రితో చర్చల
Date : 12-02-2026 - 2:35 IST -
ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్తో ఎమ్మెల్యే బాలకృష్ణ భేటీ
AP Assembly ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ను హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు వేర్వేరుగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి ఛాంబర్లో బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు ప్రస్తుత పరిణామాలు, వివిధ అంశాలపై చర్చించినట్లుగా సమాచారం. ఆ తర్వాత న
Date : 12-02-2026 - 2:28 IST -
జాహ్నవి కందుల కుటుంబానికి 264 కోట్ల పరిహారం
Jaahnavi Kandula అమెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో మృతి చెందిన కర్నూలు అమ్మాయి జాహ్నవి కందుల(23) కుటుంబానికి 29 మిలియన్ డాలర్ల భారీ పరిహారాన్ని ఇచ్చేందుకు సియాటెల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇది మన భారత కరెన్సీలో సుమారు రూ.262 కోట్లు. 2023 జనవరి 23న సియాటెల్లో రోడ్డు దాటుతున్న జాహ్నవిని పోలీస్ పెట్రోలింగ్ కారు ఢీకొట్టడంతో ఆమె మృతి చెందారు. ఈ మేరకు సియాటెల్ సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్
Date : 12-02-2026 - 11:04 IST -
AP Assembly Sessions : నేటి అసెంబ్లీ షెడ్యూల్
సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన ప్రశ్నోత్తరాల సమయం (Question Hour) కొనసాగుతుంది. ఈసారి సమావేశాల నిర్వహణలో స్పీకర్ కొన్ని కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చారు
Date : 12-02-2026 - 10:22 IST -
చింతకాయల విజయ్కు కీలక పదవి దక్కబోతుందా ?
సుదీర్ఘ కాలంగా పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేయడమే కాకుండా, సోషల్ మీడియా మరియు ఐటీ విభాగాల్లో పార్టీ గొంతుకను బలంగా వినిపించడంలో విజయ్ కీలక పాత్ర పోషించారు. ఆయన పడ్డ కష్టానికి తగిన గుర్తింపుగా ఈ ఎంపీ సీటును అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Date : 11-02-2026 - 3:47 IST -
ఏపీకి శాశ్వత రాజధాని అమరావతే – గవర్నర్
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, అమరావతి నిర్మాణాన్ని కేవలం ఒక నగరంలా కాకుండా, అత్యాధునిక సాంకేతికతతో కూడిన గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు
Date : 11-02-2026 - 3:45 IST -
రెస్టారెంట్లతో తస్మాత్ జాగ్రత్త.! గుంటూరు హోటళ్లలో విస్తుపోయే నిజాలు..
Food Safety Officers Inspection గుంటూరులో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. మంగళవారం రోజున పది బృందాలుగా ఏర్పడి గుంటూరులోని పలు ప్రాంతాలలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్లలో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల సమయంలో హోటల్స్, రెస్టారెంట్ల యజమానులు చేస్తున్న నిర్వాకాలు బయటపడ్డాయి. ఓ రెస్టారెంట్లో చికెన్, మటన్ను వారం రోజులుుగా ఫ్రిజ్లో నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి
Date : 11-02-2026 - 3:42 IST -
అంబటి రాంబాబుకు బిగ్ రిలీఫ్..మరో కేసులో బెయిల్
ప్రస్తుతం జైలులో ఉన్న అంబటి రాంబాబు, ఈ రెండు కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో రేపు విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన న్యాయవాదులు వెల్లడించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై వరుస కేసులు పెడుతున్నారని అంబటి వర్గం ఆరోపిస్తుండగా
Date : 11-02-2026 - 3:15 IST -
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు
Ambati Rambabu మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టులో ఊరట లభించింది. సీఐ విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో నమోదైన కేసులో ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో, ఆయన్ను కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. గత ఏడాది నవంబర్ 12న ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో నిర్వహించిన
Date : 11-02-2026 - 2:49 IST -
దువ్వాడ ను జగన్ మళ్లీ దగ్గరకు చేర్చుకుంటున్నాడా ?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉత్తరాంధ్ర రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై గతంలో విధించిన సస్పెన్షన్ వేటును ఎత్తివేసి, ఆయనను తిరిగి పార్టీలోకి ఆహ్వానించేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధమైనట్లు కనిపిస్తోంది
Date : 11-02-2026 - 2:15 IST -
ఏపీ మంత్రులకు బెదిరింపు లేఖలు..ఎవరి పని ఇది ?
మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్య ప్రసాద్, సత్యకుమార్ యాదవ్, మరియు కొల్లు రవీంద్రలకు అజ్ఞాత వ్యక్తుల నుంచి ప్రాణహాని తలపెడుతూ లేఖలు అందాయి. సాధారణంగా మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలైన ఏజెన్సీ సెంటర్లలో ఇలాంటివి సహజం
Date : 11-02-2026 - 1:45 IST -
అసెంబ్లీ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేశ్ భేటి
Andhra Pradesh Assembly ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల అజెండాను ఖరారు చేయనున్నారు. దీని తర్వాత ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. మరోవైపు, అసెంబ్లీలోని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఛాంబర్ కు మంత్రి నారా లోకేశ్ వెళ్లారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇ
Date : 11-02-2026 - 12:22 IST -
జనసేన మంత్రిని చంపేస్తామంటూ బెదిరింపులు..పోలీసులు అలర్ట్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. జనసేన పార్టీకి చెందిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్కు గుర్తుతెలియని వ్యక్తుల నుండి ప్రాణహాని తలపెడుతూ బెదిరింపు లేఖ రావడంతో భద్రతా యంత్రాంగం అప్రమత్తమైంది
Date : 11-02-2026 - 11:45 IST -
పవన్ కళ్యాణ్ ఫోటో వివాదం..సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
"డిప్యూటీ సీఎం" అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదని, కేవలం రాజకీయ ప్రాధాన్యత కోసం సృష్టించుకున్నదని ఆయన తరపు న్యాయవాది వాదించారు. ఇలాంటి పదవిలో ఉన్న వ్యక్తి ఫోటోలను ప్రజాధనంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శించడం సుప్రీంకోర్టు
Date : 11-02-2026 - 11:35 IST -
విద్యార్థులకు నారా లోకేష్ భరోసా : రూ.1200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల
రాష్ట్రంలోని పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అండగా నిలిచే 'రీయింబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ' (RTF) కింద ప్రభుత్వం తాజాగా రూ.1200 కోట్లను విడుదల చేసింది.
Date : 11-02-2026 - 10:16 IST -
వైవీ సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయాల్సిందేనా ?
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ కార్చిచ్చు రగిల్చింది. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగింది
Date : 10-02-2026 - 3:30 IST -
జగన్ తన 11 మంది తో 11 న అసెంబ్లీకి వస్తాడా ?
బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం 2026-27 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆహ్వానాలు వెళ్లినప్పటికీ, వైసీపీ హాజరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరియు మంత్రి సంధ్యారాణి వంటి నేతలు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడిని పెంచాయి. ప్రతిపక్ష హోదా లేకపోయినా, ప్రజా సమస్యలపై సభలో మాట్లాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చాటిచెప్పడానికి జగన్
Date : 10-02-2026 - 2:35 IST