Telangana
-
సిట్ సంచలనం.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, రాధాకిషన్ రావులను కలిపి విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. సిట్ అధికారులు జారీ చేసిన నోటీసుల మేరకు ఈ ఉదయం కేటీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకుని సిట్ ఎదుట హాజరయ్యారు. జాయింట్ సీపీ విజయ్కుమార్, ఏసీపీ వెంకటగిరి ఆయనను ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ పీఎస్ లో కొనసాగుతున్న విచారణ ఇద్దరినీ ఎద
Date : 23-01-2026 - 3:53 IST -
మద్యం తాగి వాహనం నడిపారో, ఇక నోటీసులు అక్కడికే !!
మద్యం తాగి వాహనాలు నడిపేవారి వల్ల అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతుండటంతో, పోలీసులు కేవలం జరిమానాలు మరియు జైలు శిక్షలతోనే సరిపెట్టకుండా వారి సామాజిక మరియు వృత్తిపరమైన జీవితంపై ప్రభావం పడేలా ఉక్కుపాదం మోపుతున్నారు.
Date : 23-01-2026 - 2:45 IST -
నగర వాసుల కష్టాలకు తెలంగాణ సర్కార్ చెక్ పెట్టబోతోంది !!
నగరంలోని వివిధ ప్రజా రవాణా వ్యవస్థలైన ఆర్టీసీ (RTC), మెట్రో (Metro) మరియు ఎంఎంటీఎస్ (MMTS) సేవలను ఒకే గొడుగు కిందికి తెస్తూ 'ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్' వ్యవస్థను బలోపేతం చేయాలని నిశ్చయించింది.
Date : 23-01-2026 - 2:15 IST -
తెలంగాణ మద్యం ప్రియులకు షాక్..ఈ సమ్మర్ లో బీర్లు దొరకడం కష్టమే !!
తెలంగాణ మద్యం బాబులకు బ్యాడ్ న్యూస్. ప్రతి ఏటా వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం బీర్ల వినియోగం రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉంటుంది. అయితే, ఈసారి వేసవిలో బీర్ల కొరత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని పారిశ్రామిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి
Date : 23-01-2026 - 1:36 IST -
రేవంత్ రెడ్డి అవినీతిపై 100 శాతం ప్రాణం పోయే దాకా పోరాడుతూనే ఉంటాం – కేటీఆర్
గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సీరియల్ మాదిరిగా మీడియా లీకులు ఇస్తూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారే తప్ప, ఒక్కటంటే ఒక్క అధికారిక సాక్ష్యమైనా చూపించగలిగారా అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరగడం లేదని డిజిపి శివధర్ రెడ్డి గానీ, ఐజీలు గానీ గ్యారెంటీ ఇవ్వగలరా అని నిలదీశారు.
Date : 23-01-2026 - 12:33 IST -
Breaking News: సిట్ విచారణకు హాజరైన కేటీఆర్
KTR Phone Tapping Case తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు వేడి పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు హాజరయ్యారు. ఈరోజు విచారణకు రావాలంటూ కేటీఆర్ కు నిన్న సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆయన విచారణకు హాజరయ్యారు. ఇటీవలే హరీశ్ రావును విచారించిన సిట్ అధికారులు సిట్ బృందానికి నేతృత్వం వ
Date : 23-01-2026 - 11:56 IST -
మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం – భట్టి
రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. మహిళా సంఘాల అభివృద్ధి కోసం రాబోయే ఐదేళ్ల కాలంలో ఏకంగా రూ. ఒక లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలను అందజేస్తామని హామీ ఇచ్చారు
Date : 23-01-2026 - 9:32 IST -
నెక్స్ట్ నోటీసులు ఇచ్చేది కేసీఆర్ కేనా ?
తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ ఉదంతం తీవ్ర దుమారం రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు మరియు వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేశారనే ఆరోపణలపై ఏర్పడిన సిట్
Date : 23-01-2026 - 7:51 IST -
తప్పుడు వార్తలను నమ్మకండి: మంత్రి ఉత్తమ్
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా, కొన్ని ప్రధాన వార్తా మాధ్యమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు మధ్య 'పంచాయితీ' నడుస్తోందని కథనాలు వెలువడ్డాయి.
Date : 22-01-2026 - 10:44 IST -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది. రేపు (జనవరి 23, శుక్రవారం) ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది. రెండు రోజుల క్రితమే హరీశ్ రావును ప్రశ్నించిన అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టే
Date : 22-01-2026 - 4:46 IST -
మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను గెలిపించే బాధ్యత వారిదే – కేసీఆర్
గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి అభ్యర్థుల ఎంపిక మరియు గెలుపు బాధ్యతలను పూర్తిగా క్షేత్రస్థాయి నాయకత్వానికే అప్పగించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇందులో భాగంగా, సంబంధిత నియోజకవర్గాల ఎమ్మెల్యేలు (MLAs) మరియు నియోజకవర్గ ఇన్ఛార్జులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది
Date : 22-01-2026 - 3:15 IST -
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ కు సవాల్ విసిరిన మంత్రి కోమటిరెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు గట్టి సవాల్ విసిరారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనీసం 10 శాతం సీట్లు గెలుచుకుంటే తాను దేనికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు
Date : 22-01-2026 - 2:45 IST -
దావోస్ పర్యటన లో తెలంగాణ కు రూ.19,500 కోట్ల పెట్టుబడులు
వివిధ అంతర్జాతీయ మరియు జాతీయ సంస్థలతో జరిపిన చర్చల ఫలితంగా, రాష్ట్రానికి సుమారు రూ. 19,500 కోట్ల విలువైన పెట్టుబడులు ఖరారయ్యాయి. ప్రధానంగా ఉక్కు (Steel), విద్యుత్ (Power), మరియు విమానయాన (Aviation) రంగాల్లో ఈ పెట్టుబడులు రావడం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తోంది
Date : 22-01-2026 - 8:45 IST -
తెలంగాణలో రీసైక్లింగ్ ఛాంపియన్లకు ఐటిసి వావ్ (ITC WOW) పురస్కారాలు
స్వచ్ఛ భారత్ మిషన్ను ముందుకు తీసుకెళ్లడంలో సమర్థవంతమైన చెత్త విభజన రీసైక్లింగ్ బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్వహణ పద్ధతుల ద్వారా విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలు మరియు కార్పొరేట్లు చేసిన అద్భుతమైన కృషిని ఈ కార్యక్రమంలో గుర్తించి సత్కరించారు.
Date : 22-01-2026 - 6:00 IST -
బీఆర్ఎస్ హయాంలో అవినీతిని కవితనే బయట పెట్టారు -పొన్నం ప్రభాకర్ సంచలనం
బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఎంతో అవినీతి జరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపణలు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కవిత లేవనెత్తిన ప్రశ్నలకు, ఆమె చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ నాయకులు సమాధానం ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సింగరేణిపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చ
Date : 21-01-2026 - 3:39 IST -
ప్రపంచ ఆర్థిక సదస్సు దావోస్లో రేవంత్ రెడ్డితో చిరంజీవి
స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కీలక అధికారులు హాజరయ్యారు. దావోస్కు రావాలంటూ చిరంజీవికి ఆహ్వానం జ్యూరిక్ లో చిరంజీవి ఉన్నట్టు తెలుసుకున్న రేవంత్ పెట్టుబ
Date : 21-01-2026 - 1:16 IST -
ఎంపీ మల్లు రవి క్షమాపణ చెప్పాల్సిందే – కేటీఆర్ డిమాండ్
కేటీఆర్ ఈ ఘటనను కాంగ్రెస్ నేతల "దిగజారుడుతనానికి నిదర్శనం"గా పేర్కొంటూ, తక్షణమే ఎంపీ మల్లు రవి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ప్రోటోకాల్ పాటించాల్సిన బాధ్యతను విస్మరించి
Date : 21-01-2026 - 1:00 IST -
బిఆర్ఎస్ – కాంగ్రెస్ నేతల మధ్య ‘టెంకాయ’ లొల్లి
నాగర్కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు మధ్య ప్రోటోకాల్ విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. ఒకే వేదికపై ఇద్దరు ప్రజాప్రతినిధులు ఉన్న సమయంలో, అభివృద్ధి పనులకు కొబ్బరికాయ ఎవరు కొట్టాలనే చిన్న అంశం ఇరు పార్టీల కార్యకర్తల మధ్య పెను వివాదానికి కారణమైంది
Date : 21-01-2026 - 11:45 IST -
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్, హరీష్ రావు ఫోన్ సైతం ట్యాప్ !!
2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన వ్యక్తిగత ఫోన్లతో పాటు, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా నిఘా నీడలో ఉన్నాయని అధికారులు ఆధారాలతో సహా వివరించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది.
Date : 21-01-2026 - 11:19 IST -
తెలంగాణలో వీధి కుక్కల సామూహిక హత్యపై జంతు సంక్షేమ సంస్థల తీవ్ర ఆందోళన
కోర్టు ఆదేశాలను తీవ్రంగా ఉల్లంఘించటంతో పాటుగా విస్తృత స్థాయి పరిపాలనా వైఫల్యం జరుగుతుందని ఆరోపించింది. విస్తృతమైన హత్యలు మరియు తీవ్ర క్రూరత్వ సంఘటనలకు సంబంధించిన కేసులను నమోదు చేసిన నేపథ్యంలో తక్షణ ప్రభుత్వ జోక్యాన్ని కోరింది.
Date : 21-01-2026 - 6:00 IST