Telangana
-
అసెంబ్లీని బూతులమయం చేసారంటూ కాంగ్రెస్ పై హరీశ్ రావు ఆగ్రహం
నిబంధనలను ఉల్లంఘిస్తూ శాసనసభను నడుపుతున్నారని, స్పీకర్ తీరు సరిగా లేదని హరీశ్ రావు అన్నారు. BRS MLAలతో కలిసి గన్పార్క్ వద్ద ఆందోళనకు దిగారు. 'CM వీధి రౌడీ కంటే చిల్లరగా మాట్లాడారు. అసెంబ్లీని బూతులమయం చేశారు
Date : 02-01-2026 - 3:45 IST -
గృహ జ్యోతి ద్వారా 52.82 లక్షల కుటుంబాలకు లబ్ది – భట్టి
గృహ జ్యోతి (200 యూనిట్ల ఉచిత విద్యుత్) పథకం ద్వారా 52.82 లక్షల కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయని Dy.CM భట్టి విక్రమార్క వెల్లడించారు. లబ్ధిదారుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.3,593.17కోట్లు విద్యుత్ సంస్థలకు
Date : 02-01-2026 - 3:20 IST -
కేసీఆర్, హరీష్ రావుపై కల్వకుంట్ల కవిత మరోసారి షాకింగ్ కామెంట్స్
kalvakuntla kavitha warning మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ను ఉరి తీయాల్సి వస్తే.. రేవంత్ను ఒకిటికి రెండుసార్లు ఉరి తీయాలని ఘాటుగా స్పందించారు. కాగా, బీఆర్ఎస్ పార్టీని మరోసారి టార్గెట్ చేసిన కవిత.. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో అక్రమాలకు పాల్పడిన వారిని డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా చేయడం అన్యాయమని హరీశ్
Date : 02-01-2026 - 3:13 IST -
పదేళ్లలో బిఆర్ఎస్ నేతల కబ్జాలు అన్ని ఇన్ని కావు !!
గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై వస్తున్న ప్రధాన ఆరోపణ ఏమిటంటే, వారి హయాంలో నాయకులు మరియు దళారులు కలిసి విలువైన సరస్సుల భూములను, ఎఫ్టీఎల్ (FTL) మరియు బఫర్ జోన్లను యథేచ్ఛగా కబ్జా చేశారు
Date : 02-01-2026 - 2:50 IST -
రూ.7వేల కోట్లతో హైదరాబాద్ కు గోదావరి జలాలు – సీఎం రేవంత్
ఏడాదంతా మూసీనదిలో నీళ్లు ప్రవహించడానికి ప్రణాళికలు రచిస్తున్నామని సీఎం రేవంత్ అసెంబ్లీలో తెలిపారు. మూసీ ప్రక్షాళన కన్సల్టెంట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచామని చెప్పారు. రూ.7వేల కోట్ల ఖర్చుతో గోదావరి నదీ
Date : 02-01-2026 - 1:45 IST -
గోరఖ్పుర్ నుంచి మంచిర్యాలకు.. రైలు ఇంజిన్పై దాక్కుని ప్రయాణిస్తున్న ఓ యువకుడు
Telangana : గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ఇంజిన్పై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని మంచిర్యాల రైల్వే స్టేషన్లో జీఆర్పీ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అలా ప్రమాదకరంగా ప్రయణిస్తుండటంపై ఆరా తీశారు. విచారణ అనంతరం ఆ వ్యక్తిని అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే ఇటీవల కాశీ వెళ్లిన ఆ వ్యక్తి.. ఆయోధ్య వెళ్తుండగా మధ్యలో కొందరు అతడికి గంజాయి ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు.
Date : 02-01-2026 - 1:02 IST -
కేసీఆర్ ఉద్దేశ్యం అదేనా ? మొత్తం కేటీఆర్ కనుసన్నల్లో ఉండాల్సిందేనా ?
శాసనసభలో ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయంలో, కేవలం ఒకే వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వడం పార్టీ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారుతోంది. ఈ తరుణంలో హరీశ్ రావు గారి పేరు తెరపైకి రావడం కేవలం యాదృచ్ఛికం కాదు
Date : 02-01-2026 - 12:34 IST -
ఐఐటీ హైదరాబాద్ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ..
Edward Nathan Varghese : ఐఐటీ హైదరాబాద్లో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోన్న ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ అనే విద్యార్థి ఏకంగా 2.5 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సాధించి రికార్డు సృష్టించాడు. నెదర్లాండ్స్కు చెందిన ఆప్టివర్ సంస్థ అతనికి ఈ భారీ ఆఫర్ ఇచ్చింది. ఇది ఐఐటీ హైదరాబాద్ చరిత్రలోనే అత్యధిక ప్యాకేజీ కావడం విశేషం. కాంపిటీటివ్ ప్రోగ్రామింగ్, ఇంటర్న్షిప్లు అతనికి ఈ విజయాన్ని అందిం
Date : 02-01-2026 - 11:40 IST -
మహిళలల ‘ఇందిరా డెయిరీ ప్రాజెక్టు’ను తీసుకొస్తున్న తెలంగాణ సర్కార్
మహిళా సంఘాల సభ్యుల కోసం ప్రభుత్వం 'ఇందిరా డెయిరీ ప్రాజెక్టు'ను తీసుకొచ్చింది. ఒక్కొక్కరికి 2 పాడి గేదెలు/ఆవులు అందించనుంది. పైలట్ ప్రాజెక్టుగా ఖమ్మం (D) మధిర నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించింది
Date : 02-01-2026 - 11:15 IST -
కెసిఆర్ ను కసబ్ తో సీఎం రేవంత్ పోల్చడంపై హరీశ్ రావు ఫైర్
కేసీఆర్, హరీశ్ రావుకు ఉరేసినా తప్పులేదని సీఎం రేవంత్ వ్యాఖ్యానించడంపై హరీశ్ రావు ఫైరయ్యారు. 'తెలంగాణను సాధించిన మహనీయుడిని కసబ్తో పోల్చిన నీకు సంస్కారం, మర్యాద అనే పదాలకు అర్థం కూడా తెలియదు
Date : 02-01-2026 - 8:00 IST -
బిఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టేందుకు సీఎం రేవంత్ వ్యూహాత్మక అడుగులు!
అసెంబ్లీలో పాలమూరు ప్రాజెక్ట్ అంశం చర్చకు వస్తే KCR, BRSను నిలదీసేలా అధికారపక్షాన్ని CM రేవంత్ సన్నద్ధం చేశారు. విపక్షాన్ని చర్చకు ఆహ్వానిస్తూనే సభలో తాము ఎలా స్పందిస్తామనే క్లారిటీ ఇచ్చారు
Date : 02-01-2026 - 7:08 IST -
న్యూ ఇయర్ వేళ కేసీఆర్, హరీశ్ లపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
కృష్ణా జలాల విషయంలో కేసీఆర్, హరీశ్ రావు రాష్ట్రానికి చేసిన అన్యాయానికి ఉరితీసినా తప్పులేదని సీఎం రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ కంటే వీరిద్దరూ దుర్మార్గులని ఫైర్ అయ్యారు.
Date : 01-01-2026 - 10:30 IST -
కెసిఆర్ అసెంబ్లీకి రావాలి.. ఆయన గౌరవానికి, వాదనలకు ఎలాంటి ఆటంకం కలిగించం – సీఎం రేవంత్ స్పష్టం
కృష్ణా జలాలపై మాట్లాడేందుకు BRS చీఫ్, మాజీ సీఎం KCR అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ అన్నారు. సభలో ఆయన గౌరవానికి, వాదనలకు ఎలాంటి ఆటంకం కలిగించబోమని స్పష్టం చేశారు.
Date : 01-01-2026 - 10:06 IST -
పాలమూరు-రంగారెడ్డిపై చర్చకు కెసిఆర్ వస్తాడా ?
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వం అన్యాయం చేస్తోందని BRS చీఫ్ KCR ఇటీవల ఆరోపించారు. దీనిపై అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది
Date : 01-01-2026 - 9:34 IST -
కేసీఆర్ తెలంగాణ గొంతు కోశారు అంటూ సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
నదీ జలాల అంశంలో రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం లేదని CM రేవంత్ తెలిపారు. 'కృష్ణా జలాల్లో ఉమ్మడి APకి 811 TMC ల కేటాయింపులు జరిగాయి. అందులో APకి 66% ఇచ్చేలా KCR సంతకం చేశారు
Date : 01-01-2026 - 9:30 IST -
పండగవేళ ప్రయాణికులకు TGSRTC షాక్
సంక్రాంతికి, మేడారం జాతరకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా RTC ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. సంక్రాంతికి HYD నుంచి ఈ నెల 9-13 వరకు 6,431 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు
Date : 01-01-2026 - 1:21 IST -
కిరాయి ఉంటున్న ఇంట్లో గంజాయి మొక్కపెంపకం
Telangana : సిద్దిపేట జిల్లాలో పోలీసులు చేపట్టిన డ్రగ్స్ నిఘాలో ఓ విస్తుపోయే నిజం బయటపడింది. పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ కూలీగా పనిచేస్తున్న ఓ వ్యక్తి తాను అద్దెకు ఉంటున్న ఇంటి పెరట్లోనే గంజాయి మొక్కను పెంచుతూ పోలీసులకు దొరికిపోయాడు. స్థానికుల అనుమానంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడి ఇంటి వెనుక దాచిన గంజాయితో పాటు మొక్కను స్వాధీనం చేసుకున్నారు. ఇంటి వెనకాలే గంజాయి తోట బ
Date : 01-01-2026 - 12:35 IST -
న్యూఇయర్ వేళ ఉద్యోగులకు శుభవార్త..పెండింగ్ బిల్లులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
డిసెంబర్ నెలకు సంబంధించిన బకాయిల కోసం రూ.713 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఉద్యోగ సంఘాలతో కుదిరిన ఒప్పందం మేరకు ప్రతి నెలా సగటున రూ.700 కోట్లు విడుదల చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం కొనసాగిస్తోంది.
Date : 01-01-2026 - 6:00 IST -
నూతన విద్యా విధానంలో టి-సాట్ భాగస్వామ్యం.. మంత్రిని కోరిన సీఈవో వేణుగోపాల్ రెడ్డి
మంత్రి శ్రీధర్ బాబు ఈ ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించారు. ఐటి శాఖ పరిధిలో ఉన్న టి-సాట్ సేవలను విద్యా విధాన రూపకల్పనలో ఏ విధంగా వినియోగించుకోవచ్చో పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
Date : 31-12-2025 - 8:57 IST -
పదేళ్లలో బిఆర్ఎస్ ఏ ప్రాజెక్టు పూర్తి చేసిందో చెప్పాలంటూ మంత్రి ఉత్తమ్ డిమాండ్
గత BRS ప్రభుత్వం పదేళ్లలో ఏ ప్రాజెక్టు పూర్తి చేసిందో చెప్పాలని మంత్రి ఉత్తమ్ డిమాండ్ చేశారు. 'జగన్తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది మీరే కదా. రోజా ఇంటికి వెళ్లి KCR ఏం మాట్లాడారో గుర్తు లేదా? నీళ్లను AP వాడుకుంటే తప్పేముందని అనలేదా?' అని ప్రశ్నించారు
Date : 31-12-2025 - 2:30 IST