Nara Lokesh
-
#Andhra Pradesh
పారిశ్రామిక హబ్గా ఉత్తరాంధ్ర – నారా లోకేష్
ఉత్తరాంధ్ర ప్రాంతం పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్గా మారుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో, అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని సీతపాలెం ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ)లో ఏర్పాటు చేయనున్న 'బ్లూ జెట్ హెల్త్కేర్' ఫార్మా యూనిట్కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు
Date : 28-02-2026 - 7:00 IST -
#Andhra Pradesh
రేపు అసెంబ్లీలో శ్రీవారి లడ్డూ కల్తీ పై వాస్తవాలను బయటపెడతా : మంత్రి లోకేశ్
ఈ వ్యవహారంలో బాధ్యులెవరు? కల్తీ నెయ్యి వినియోగం వెనుక ఉన్న అసలు నిజాలేమిటి? అన్న విషయాలను పక్కా ఆధారాలతో ప్రజలకు తెలియజేస్తామని మంత్రి తెలిపారు.
Date : 23-02-2026 - 1:38 IST -
#Andhra Pradesh
Job Calendar : ఉగాదికి జాబ్ క్యాలెండర్ – మంత్రి లోకేశ్
ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలోనూ యువతకు అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 'నైపుణ్యం' (Skill) పోర్టల్ను తీసుకువస్తోంది. ఇప్పటికే 25 కీలక రంగాలకు సంబంధించిన డేటా ఇంటిగ్రేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు.
Date : 20-02-2026 - 9:09 IST -
#Andhra Pradesh
Medaram Jathara Kova Bun Controversy : కోవా బన్ వ్యాపారికి నారా లోకేష్ భరోసా !!
కర్నూలు జిల్లాకు చెందిన వలీ అనే చిరు వ్యాపారి పొట్టకూటి కోసం మేడారంలో కోవా బన్ విక్రయిస్తుండగా, కొందరు యూట్యూబర్లు అతడిపై అకారణంగా దాడికి దిగారు. 'ఫుడ్ జిహాద్' చేస్తున్నావంటూ నిరాధారమైన ఆరోపణలు చేయడమే కాకుండా, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రవర్తించారు
Date : 15-02-2026 - 5:43 IST -
#Andhra Pradesh
విద్యార్థులకు నారా లోకేష్ భరోసా : రూ.1200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల
రాష్ట్రంలోని పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అండగా నిలిచే 'రీయింబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ' (RTF) కింద ప్రభుత్వం తాజాగా రూ.1200 కోట్లను విడుదల చేసింది.
Date : 11-02-2026 - 10:16 IST -
#Andhra Pradesh
జోగి రమేష్ ఇంటికి వైసీపీ అధినేత వైఎస్ జగన్
Jogi Ramesh మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ నివాసంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. మంత్రి నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జోగి నివాసంపై దాడి చేసి, నిప్పు పెట్టారు. ఈ క్రమంలో, జోగి రమేశ్ ను పరామర్శించేందుకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి కాసేపట్లో జగన్ బయల్దేరనున్నారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసానికి వెళ్లేందుకు పోలీసులకు వైసీపీ ఒక రూట్ మ్యాప్ ఇచ్చింది. అయితే, శాంతిభద్రతల దృష్ట్యా […]
Date : 06-02-2026 - 11:15 IST -
#Andhra Pradesh
చంద్రబాబు కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారంటూ ముద్రగడ సంచలన ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజికవర్గం ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఘాటైన లేఖ రాశారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఉద్దేశపూర్వకంగా కాపు నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు
Date : 02-02-2026 - 12:52 IST -
#Andhra Pradesh
రాయడానికి వీలులేని విధంగా చంద్రబాబు పై అంబటి బూతులు ల**దగ్గరి నుండి దిగలేదు
ఐదేళ్ల పాలనలో బూతుల రాజకీయాలకే పరిమితమైన నేతలు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే పంథాను అనుసరించడం వల్ల వారికి ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరుగుతుందని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు
Date : 31-01-2026 - 2:30 IST -
#Andhra Pradesh
ఇది కదా స్నేహమంటే !! పవన్ గురించి చెపుతూ నారా లోకేశ్ ఎమోషనల్
చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు, యావత్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనలో ఉన్న తరుణంలో, పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి లోకేష్కు ధైర్యం చెప్పడం ఆ బంధాన్ని మరింత ధృడపరిచింది. "అంతా బాగున్నప్పుడు అందరూ పలకరిస్తారు, కానీ కష్టకాలంలో తోడు నిలిచేవారే నిజమైన స్నేహితులు" అని లోకేష్ పేర్కొనడం గమనార్హం.
Date : 31-01-2026 - 1:24 IST -
#Andhra Pradesh
ఒక్కసారిగా పడిపోయిన హెరిటేజ్ షేర్లు.. చంద్రబాబు సతీమణికి రూ. 80 కోట్లకుపైగా లాస్!
Heritage Company భారత స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం సెషన్లోనూ ఒడుదొడుకుల్లోనే ట్రేడవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ డెయిరీ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు భారీగా పతనం అయ్యాయి. ఇవాళ ఇంట్రాడేలో 10 శాతం వరకు తగ్గడంతో ఇన్వెస్టర్లకు నష్టాలు వస్తున్నాయి. ఇదే సమయంలో సంస్థ ప్రమోటర్లుగా ఉన్న నారా భువనేశ్వరి, నారా లోకేష్ సంపద కూడా ఆవిరైంది. క్యూ3లో బలహీన ఫలితాల నేపథ్యంలో షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. భారత్- యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా […]
Date : 29-01-2026 - 1:11 IST -
#India
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు..
Ajit Pawar విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందిన సంగతి తెలిసిందే. బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే, ఏపీ మంత్రి నారా లోకేశ్ తదితరులు హాజరయ్యారు. అంత్యక్రియలకు పెద్ద ఎత్తున ఎన్సీపీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. నిన్న […]
Date : 29-01-2026 - 12:48 IST -
#Andhra Pradesh
చంద్రబాబు హెరిటేజ్ కు షాక్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) మూడో త్రైమాసికంలో మిశ్రమ ఫలితాలను నమోదు చేసింది. 2026, జనవరి 28న విడుదల చేసిన నివేదిక ప్రకారం, అక్టోబర్-డిసెంబర్ కాలానికి సంస్థ నికర లాభం రూ. 34.5 కోట్లుగా నమోదైంది.
Date : 29-01-2026 - 12:06 IST -
#Andhra Pradesh
మాట తప్పడం టీడీపీ రక్తంలోనే లేదు – నారా లోకేష్
గత ఐదేళ్లలో రాష్ట్రం ఎదుర్కొన్న సవాళ్లను అధిగమిస్తూ, మళ్లీ గాడిలో పెట్టేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని తెలిపారు. యువతకు ఉపాధి కల్పన, విద్యా రంగంలో మార్పులు మరియు ఐటీ రంగం విస్తరణ ద్వారా ఏపీని
Date : 27-01-2026 - 3:06 IST -
#Andhra Pradesh
లోకేష్ ను మాస్ లీడర్ గా చేసిన యువగళానికి మూడేళ్లు
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచిన 'యువగళం' పాదయాత్ర ప్రారంభమై నేటికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి
Date : 27-01-2026 - 10:45 IST -
#Andhra Pradesh
దావోస్ టూర్ లో సత్తా చాటిన మంత్రి లోకేష్
సాంప్రదాయ పరిశ్రమలకే పరిమితం కాకుండా, ఏపీని డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ మరియు క్వాంటం వ్యాలీగా మార్చే వినూత్న వ్యూహాన్ని లోకేష్ ప్రపంచ వేదికపై బలంగా వినిపించారు. బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్, వెస్టాస్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో జరిపిన చర్చలు గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్ల రంగంలో రాష్ట్ర రూపురేఖలను మార్చబోతున్నాయి.
Date : 24-01-2026 - 1:55 IST