Devotional
-
తిరుమల కోసం స్వర్ణ దేవాలయం తరహా ప్రత్యేక చట్టం? .. యోచనలో ఏపీ ప్రభుత్వ
అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం తరహాలో చట్టబద్ధ వ్యవస్థను తీసుకురావాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఆలయ పరిపాలన, ఆచార వ్యవహారాలు, భద్రతా అంశాలను మరింత క్రమబద్ధీకరించేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
Date : 23-02-2026 - 5:09 IST -
తిరుమలలో భక్తురాలికి పాము కాటు
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లో వేచి ఉన్న ఓ భక్తురాలు పాముకాటుకి గురవడంతో కలకలం రేగింది. వెంటనే స్పందించిన టీటీడీ సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాకు చెందిన మౌనిక (27) అనే భక్తురాలు ఈరోజు తెల్లవారుజామున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్లో వేచి ఉన్న
Date : 23-02-2026 - 9:51 IST -
టీటీడీ గుడ్ న్యూస్..శ్రీవారి ప్రోటోకాల్ దర్శనం..సేవలో తరించే ఛాన్స్, వెంటనే ఇలా చేయండి!
Tirumala Tirupati Devasthanams టీటీడీ శ్రీవారి వైద్య సేవ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. శ్రీవారి వైద్యసేవలో భాగంగా చికిత్స, బోధన, పరిశోధన రంగాల్లో ఎక్స్పర్ట్ డాక్టర్లను టీటీడీ ఆహ్వానిస్తోంది. నెలలో సగటున వారం రోజులపాటు ఆసుపత్రుల్లో సేవలు అందించొచ్చు. వీరికి ప్రోటోకాల్ శ్రీవారి దర్శనం, వసతి, భోజన సదుపాయాలు కూడా ఉంటాయి. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు టీటీడీ అధ
Date : 20-02-2026 - 10:39 IST -
122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి
Konark Sun Temple ఒడిశాలోని ప్రఖ్యాత కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడి 122 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి తెరుచుకోనుంది. 13వ శతాబ్దానికి చెందిన ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంలోని జగమోహన హాల్ (గర్భగుడి)లో శతాబ్దాలుగా పేరుకుపోయిన ఇసుకను తొలగించే బృహత్తర కార్యక్రమాన్ని భారత పురావస్తు సర్వే (ఏఎస్ఐ) చేపట్టింది. ఈ చారిత్రక ప్రక్రియ రానున్న మూడు నెలల్లో పూర్తికావచ్చని అంచనా వే
Date : 19-02-2026 - 2:53 IST -
Pelli Muhurtham in 2026 : బ్యాచిలర్స్ కు గుడ్ న్యూస్ ..నేటి నుండి మే వరకు వరుస ముహూర్తాలు
గతేడాది నవంబర్ 26న ప్రారంభమైన ఈ మౌఢ్యమి కారణంగా గత 83 రోజులుగా పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలకు బ్రేక్ పడింది. అయితే, నిన్నటితో (ఫిబ్రవరి 17) ఈ మూఢం ముగియడంతో, నేటి (ఫిబ్రవరి 18) నుంచి శుక్ర బలం చేకూరి శుభ ముహూర్తాలు
Date : 18-02-2026 - 10:34 IST -
మౌఢ్యమి ముగిసి.. శుభ ముహూర్తాలు ఎప్పటి నుంచంటే!
వివాహం జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఆనందంగా ఉండే వైవాహిక జీవితాన్ని కోరుకుంటారు. ఇందుకు వివాహ ముహూర్తం (Vivah Muhurat 2026) కూడా ప్రధాన భూమిక పోషిస్తుంది. వివాహ ముహూర్తం (Pelli Muhurtham) బాగుంటే వైవాహిక జీవితం కూడా బాగుంటుందనేది పెద్దలు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో శుక్ర మౌఢ్యమి తర్వాత పెళ్లి ముహూర్తాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి. ఆయా నెలల్లో ఉన్న పెళ్లి ముహూర్తాల గ
Date : 18-02-2026 - 9:30 IST -
Char Dham Yatra : ఏప్రిల్ 19 నుంచి చార్ ధామ్ యాత్ర.. ఈసారి ఫీజు వసూళ్లు
ఉత్తరాఖండ్లోని అత్యంత పవిత్రమైన చార్ ధామ్ యాత్రకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 19వ తేదీన గంగోత్రి మరియు యమునోత్రి ఆలయాల తలుపులు తెరుచుకోవడంతో ఈ యాత్ర అధికారికంగా ప్రారంభమవుతుంది
Date : 18-02-2026 - 8:11 IST -
అమావాస్య రోజు వచ్చే సూర్య గ్రహణం లో పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..!
ఈ ఏడాదిలో రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు ఉన్నాయి. అయితే ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం రోజున తొలి సూర్యగ్రహణం 2026 సంభవించనుంది. అయితే ఈ సూర్య గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి సూతక కాలం పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఈ సూర్య గ్రహణం రోజే అంటే ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 9 గంటలకు చంద్రుడు కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆ తర్వాత శతభిష నక్షత్రంలోకి సంచారం చేస్తాడట. దీని వ
Date : 16-02-2026 - 3:35 IST -
Fire Accident : దేవుడికి దీపం పెట్టడమే వారు చేసిన పాపమా ?
దేవుడి గదిలో దీపాలు వెలిగించినప్పుడు వాటి పరిసరాల్లో కాగితాలు, వస్త్రాలు, ప్లాస్టిక్ డబ్బాలు వంటి మండే స్వభావం ఉన్న వస్తువులను ఉంచకూడదని హెచ్చరిస్తున్నారు
Date : 16-02-2026 - 3:00 IST -
మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?
నెయ్యి అందుబాటులో లేకపోతే వీటిని వాడవచ్చు. ఇది శని దోషం, ప్రతికూల శక్తి మరియు భయం నుండి విముక్తిని ఇస్తుంది.
Date : 15-02-2026 - 9:32 IST -
Uttam : మేళ్లచెరువు శంభులింగేశ్వరుని సన్నిధిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నల్గొండ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, దక్షిణ కాశీగా పేరుగాంచిన మేళ్లచెరువు శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి వారిని రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు
Date : 15-02-2026 - 4:48 IST -
Deputy CM Bhatti : మధిర మృత్యుంజయ స్వామి సన్నిధిలో డిప్యూటీ సీఎం దంపతుల ప్రత్యేక పూజలు
ఉప ముఖ్యమంత్రి కేవలం తన కుటుంబం కోసమే కాకుండా, రాష్ట్ర పాలనా యంత్రాంగం మొత్తం క్షేమంగా ఉండాలని సంకల్పించడం. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గ సహచరులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు మంత్రుల పేర్లు, వారి గోత్ర నామాలతో గర్భాలయంలో ప్రత్యేక అర్చనలు
Date : 15-02-2026 - 4:41 IST -
Shivaratri 2026 : శివరాత్రి ఉపవాసం చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించండి!
ఉపవాసం ముగిసిన వెంటనే ఒక్కసారిగా భారీగా భోజనం చేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. రోజంతా ఖాళీగా ఉన్న కడుపుపై ఒక్కసారిగా ఒత్తిడి పడటం వల్ల జీర్ణక్రియ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది
Date : 15-02-2026 - 10:36 IST -
మహాశివరాత్రి నాడు పార్థివ శివలింగాన్ని ఎందుకు తయారు చేస్తారు?
మహాశివరాత్రి నాడు పార్థివ శివలింగాన్ని అర్చించడం అత్యుత్తమమని శివ మహాపురాణం చెబుతోంది. ఈ పురాణం ప్రకారం.. ఎవరైతే పార్థివ శివలింగాన్ని పూజిస్తారో వారు ధనధాన్యాలు, ఆరోగ్యం, సంతాన సౌఖ్యాన్ని పొందుతారు.
Date : 14-02-2026 - 10:16 IST -
రేపట్నుంచి ఈ రాశులవారికి ధన లాభంతో పాటు ఉద్యోగ అవకాశాలు!
మహాశివరాత్రి పర్వదినాన ఏర్పడుతున్న ఈ అరుదైన గ్రహ యోగాల వల్ల 5 రాశుల వారిపై శివుని అమృత వర్షం కురవనుంది.
Date : 14-02-2026 - 9:42 IST -
మహాశివరాత్రి రోజున జపించాల్సిన శివ మంత్రాలు ఇవే!
మహాశివరాత్రి రోజున ధనుస్సు రాశి వారు ఈ ప్రత్యేక మంత్రాన్ని జపించండి.
Date : 14-02-2026 - 6:45 IST -
మహాశివరాత్రి నుంచి ఈ రాశుల వారి దశ తిరిగినట్లే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మకర రాశిలో చంద్రుని సంచారం మనస్సు, కెరీర్, స్థిరత్వంపై ప్రభావం చూపుతుంది. బుధ గ్రహ మార్పు తెలివితేటలు, వ్యాపారం, నిర్ణయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
Date : 12-02-2026 - 5:58 IST -
Srisailam Temple: శ్రీశైలంలో మహా అపచారం ! భక్తుల ఆవేదన !!
లక్షలాది మంది భక్తులు ఏకకాలంలో క్షేత్రానికి చేరుకోవడంతో ఆలయ ప్రాంగణం మరియు క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీని నియంత్రించడంలో మరియు ముందస్తు ప్రణాళికలు రూపొందించడంలో దేవస్థానం యంత్రాంగం విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
Date : 10-02-2026 - 11:12 IST -
ఎట్టి పరిస్థితుల్లో ఇప్పట్లో మేడారం వెళ్లకండి..వెళ్తే కంపుతో చచ్చిపోతారు !!
సుమారు రెండు కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడంతో, మేడారం పరిసరాల్లో అక్షరాలా 3 వేల టన్నుల చెత్త పేరుకుపోయింది. జాతర ముగిసినా భక్తులు వదిలివెళ్లిన ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆహార పదార్థాలు మరియు ముఖ్యంగా జంతు బలులకు సంబంధించిన వ్యర్థాల వల్ల ఆ ప్రాంతమంతా దుర్గంధంతో నిండిపోయింది
Date : 10-02-2026 - 10:45 IST -
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో హవాలా వ్యవహారం
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో భారీగా నగదు అక్రమ చలామణి (Money Laundering) జరిగినట్లు ఆరోపణలు రావడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నేరుగా రంగంలోకి దిగింది.
Date : 09-02-2026 - 8:45 IST