South
-
మందుబాబులకు గుడ్న్యూస్.. బెంగళూరులో మద్యం దుకాణాలు, బార్ల టైమింగ్స్ పొడిగింపు
Bengaluru : కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా బెంగళూరులో మందుబాబులకు భారీ శుభవార్త చెప్పారు. తెల్లవారుజామునుంచి మొదలుకుని.. అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలకు అనుమతిని ఇచ్చారు. మరోవైపు.. బెంగళూరులో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా.. మహిళల భద్రత, లా అండ్ ఆర్డర్ నిర్వహణ కోసం వేలాది మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 31 వేళ నిబంధనలు ఉల్లంఘించేవారికి కఠిన చర్యలు తప్పవని బెంగ
Date : 30-12-2025 - 3:42 IST -
మరో ఘోరం.. ఇన్సూరెన్స్ కోసం తండ్రిని పాముతో కాటేపించి చంపిన కొడుకులు
Tiruvallur : కన్నతండ్రిని కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకులే.. కాలయములై కాటేశారు. కేవలం ఇన్సూరెన్స్ డబ్బులపై ఉన్న ఆశతో.. నిండు ప్రాణాన్ని పాము విషానికి బలి ఇచ్చారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో జరిగిన ఈ విస్తుపోయే హత్యోదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 11 పాలసీలు.. రూ. 3 కోట్ల క్లెయిమ్.. ఒకే ఒక్క పాము కాటు.. అంతా పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని, ఇది యాక్సిడెంట్
Date : 30-12-2025 - 12:38 IST -
వాజ్పేయి జయంతి వేళ ఢిల్లీలో అటల్ క్యాంటీన్లు ప్రారంభం !
Atal Canteens : ఢిల్లీలో పేదల కోసం బీజేపీ ప్రభుత్వం అమ్మ, అన్న తరహాలో అటల్ క్యాంటీన్లను తాజాగా ప్రారంభించింది. ఇందులో కేవలం 5 రూపాయలకే రుచికరమైన శాకాహార భోజనం అందజేయనున్నారు. మొదట 45 క్యాంటీన్లు, త్వరలో మరో 55 క్యాంటీన్లు సహా 100 అందుబాటులోకి రానున్నాయి. కూలీలు, అల్పాదాయ వర్గాలకు గౌరవప్రదమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ఈ క్యాంటీన్లు పనిచేస్తాయి. ఇక, ఈ క్యాంటీన్లకు ఆద్యురాలు దివంగత తమి
Date : 25-12-2025 - 2:49 IST -
ఢిల్లీ మెట్రోకు అభివృద్ధికి 12 వేల కోట్లు కేంద్ర ఆమోదం!
Delhi Metro : కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోన్న దేశ రాజధాని ఢిల్లీలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఢిల్లీ మెట్రో ఐదో దశ విస్తరణకు రూ.12,015 కోట్లతో ఆమోదం తెలిపారు. ఈ దశలో 16 కిలోమీటర్ల మేర 13 కొత్త స్టేషన్లు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుతో ఢిల్లీ మెట్రో మొత్తం పొడవు 400
Date : 24-12-2025 - 4:26 IST -
ప్రమాదంలో గాయపడిన వారికీ రోడ్డుపైనే సర్జరీ చేసి శభాష్ అనిపించుకున్న డాక్టర్లు
ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని కాపాడేందుకు ముగ్గురు డాక్టర్లు రోడ్డుపైనే సర్జరీ చేశారు. కేరళలో జరిగిన ప్రమాదంలో లీనూ అనే వ్యక్తి గాయపడి శ్వాస ఆడక ఇబ్బంది పడ్డారు
Date : 24-12-2025 - 2:45 IST -
జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.
ప్రపంప ప్రసిద్ధి ఆధునిక గణిత శాస్త్రవేత్తలలో ఒకరు. ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండో భారతీయుడు కార్ రాసిన అనేక సిద్ధాంతాలను నిరూపించిన రామానుజన్ National Mathematics Day: 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన భారతీయుడు శ్రీనివాస రామానుజన్ ( Srinivasa Ramanujan ). తమిళనాడులో ఈరోడ్లోని ఓ నిరుపేద బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కోమలమ్మాళ్, శ్రీనివాస అయ
Date : 22-12-2025 - 2:06 IST -
ఆ 10 డెంటల్ కళాశాలలపై రూ.100 కోట్ల జరిమానా? సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!
Rajasthan Dental Colleges : విద్యను వ్యాపారంగా మార్చి, నిబంధనలను బేఖాతరు చేస్తూ అక్రమ మార్గాల్లో సీట్లు అమ్ముకుంటున్న విద్యాసంస్థల ఆటకట్టించింది సుప్రీం కోర్టు. రాజస్థాన్లోని 10 డెంటల్ కళాశాలలు చేసిన అడ్మిషన్ల అక్రమాలపై అత్యున్నత న్యాయస్థానం నిప్పులు చెరిగింది. మేనేజ్మెంట్ కోటా పేరుతో మెరిట్ను పక్కనబెట్టి, నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు కల్పించినందుకు గానూ ఒక్కో కాలేజీకి రూ. 10
Date : 20-12-2025 - 1:27 IST -
తిరుమలలో రాజకీయ బ్యానర్ల కలకలం
Political Party Banner : తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర తమిళనాడు యువకులు అన్నా డీఎంకే ఫ్లెక్సీతో హల్చల్ చేయడం కలకలం రేపింది. నిబంధనలు ఉల్లంఘించి ఆలయం వద్ద రాజకీయ ప్రకటనలు చేయడంపై టీటీడీ స్పందించింది. ఫ్లెక్సీని ప్రదర్శించి, రీల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. మరోవైపు, స్విమ్స్ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తూ, రోగుల సహాయకుల కోసం కొత్త సౌకర్యాలు ప్రారంభ
Date : 18-12-2025 - 12:07 IST -
కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు CM స్టాలిన్ కౌంటర్
కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు సీఎం స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. 'ఇది తమిళనాడు. మా క్యారెక్టర్ను మీరు అర్థం చేసుకోలేరు. ప్రేమతో వస్తే ఆలింగనం చేసుకుంటాం. అహంకారంతో వస్తే తలవంచం. మిమ్మల్ని నేరుగా ఎదుర్కొని ఓడిస్తాం'
Date : 15-12-2025 - 6:46 IST -
కర్ణాటకలో పురుగులు పట్టిన బియ్యంతో విద్యార్థులకు భోజనం!
Mid Day Meal : కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేసిన బియ్యంలో పురుగులు కనిపించడం తీవ్ర సంచలనం సృష్టించింది. బిసరల్లి, ముద్దెనహళ్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేని బియ్యం సరఫరా కావడంతో.. 2.8 లక్షల మందికి పైగా విద్యార్థుల ఆరోగ్యం ప్రమాదంలో పడింది. నాసిరకం సరుకులను ప్రైవేట్ కాంట్రాక్టర్లు సరఫరా చేసి ఉండవచ్చునని అధికారులు అనుమానిస్తున్నార
Date : 15-12-2025 - 5:10 IST -
Ex-MLA: విమానంలో ప్రయాణికురాలి ప్రాణాలు కాపాడిన కర్ణాటక మాజీ ఎమ్మెల్యే!
అనారోగ్యంగా ఉందని, వణుకుతోందని ఫిర్యాదు చేసిన, స్పృహ తప్పి పల్స్ కోల్పోయిన ఆ సహ-ప్రయాణికురాలికి నింబాల్కర్ కార్డియోపల్మనరీ రిససిటేషన్ (CPR) చేసి ఆమెను తిరిగి స్పృహలోకి తెచ్చారు.
Date : 14-12-2025 - 2:55 IST -
Ashwin: రవిచంద్రన్ అశ్విన్ పోస్ట్.. సన్నీ లియోన్ ఫోటోతో కన్ఫ్యూజ్ అయిన ఫ్యాన్స్!
తాజాగా ఆయన డిసెంబర్ 8, 2025న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్లో విజయాన్ని అందించే ప్రదర్శనతో చర్చలోకి వచ్చారు.
Date : 10-12-2025 - 4:44 IST -
TVK Meeting : విజయ్ సభకు తుపాకీతో వచ్చిన వ్యక్తి!
TVK Meeting : తమిళనాడు రాజకీయాల్లో నూతన శక్తిగా ఆవిర్భవించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ చీఫ్ విజయ్ కాస్త గ్యాప్ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటున్న నేపథ్యంలో పుదుచ్చేరిలో ఉద్రిక్తత నెలకొంది
Date : 09-12-2025 - 1:05 IST -
Goa Club Owners : గోవా క్లబ్ యజమానులకు ఇంటర్పోల్ బ్లూ కార్నర్ నోటీస్.. అసలీ కలర్ నోటీసులు అంట ఏంటి?
గోవా నైట్క్లబ్ అగ్ని ప్రమాదం కేసులో 25 మంది మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రమాదం జరిగిన మరుసటి రోజు ఉదయమే క్లబ్ యజమానులు.. సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా దేశం విడిచి పారిపోయారు. ప్రమాదం జరిగిన కొద్ది గంటల్లోనే ముంబై నుంచి థాయిలాండ్కు వెళ్లినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో విదేశాల్లో దాక్కున్న వీరిని పట్టుకునేందుకు గోవా పోలీసులు సీబీఐ ద్వారా ఇంటర్పోల్న
Date : 09-12-2025 - 12:24 IST -
Special Trains: ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ గుడ్న్యూస్!
గోరఖ్పూర్ నుండి ఆనంద్ విహార్, ఎల్టిటికి డిసెంబర్ 7 నుండి 9 వరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. బీహార్లో పాట్నా-ఆనంద్ విహార్, దర్భంగా-ఆనంద్ విహార్ మధ్య సేవలు నిర్వహించబడతాయి.
Date : 07-12-2025 - 6:30 IST -
Sabrimala Temple: శబరిమల ఆలయంలో భక్తులపై దాడి!
పరిస్థితి చేయిదాటిపోతుందని భావించిన ఆలయ భద్రతా సిబ్బంది, పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. వారు నిరసన తెలుపుతున్న భక్తులను శాంతింపజేయడానికి ప్రయత్నించారు.
Date : 05-12-2025 - 7:02 IST -
Karnataka Cm Siddaramaiah : మరోసారి చిక్కుల్లో సిద్ధరామయ్య..?
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి చిక్కుల్లో పడ్డారు. గతంలో ఖరీదైన వాచ్ ధరించి.. తీవ్ర విమర్శలతో వార్తల్లో నిలిచిన సిద్ధూ.. తాజాగా మరోసారి మరో ఖరీదైన చేతి గడియారం పెట్టుకుని కనిపించారు. ఇప్పుడు ఇది కాస్తా కన్నడ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఇంతకీ ఆయన ధరించిన వాచ్ ఏ కంపెనీది. దాని ధర ఎంత. ఇప్పుడు సిద్ధూ వాచ్ ఎందుకు వివాదం అవుతోంది అనే విషయాలు ఈ స్టోరీలో చూద్దాం. కర్ణా
Date : 03-12-2025 - 5:30 IST -
Palmyra Palm Trees : కల్లు గీత పై నిషేధం..ఇప్పుడు కొత్తగా 2.24 కోట్ల తాటి చెట్ల పెంపకం ఎక్కడ అంటే!
పర్యావరణ పరిరక్షణ కోసం తమిళనాడు ప్రభుత్వం ఓ భారీ మిషన్ చేపట్టింది. తమిళనాడు ఆకుపచ్చని భవిష్యత్ కోసం.. తాటి వనాల విప్లవాన్ని చేపట్టింది. ఏకంగా 2.24 కోట్ల చెట్లు నాటింది. గ్రీన్ తమిళనాడు మిషన్ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఏకంగా 16,600 మంది వాలంటీర్లు పాల్గొని.. మొక్కలు నాటారు. ఒక్కో చెట్టు 120 ఏళ్లకు పైగా జీవించే సామర్థ్యం ఉండటం విశేషం. మన దేశంలో తాటి చెట్లకు అతిపెద్ద నిలయంగా ఉన
Date : 03-12-2025 - 10:47 IST -
DK vs Siddaramaiah : డీకే సీఎం అయ్యేది అప్పుడే..అంటూ సిద్దరామయ్య సంచలనం!
కర్ణాటకలో సీఎం పదవిపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెర దించే ప్రయత్నాలు చేపట్టింది కాంగ్రెస్ అధిష్ఠానం. ఇందులో భాగంగా ఇద్దరు నేతలను కలిసి మాట్లాడుకోవాలని బంతి వాళ్ల కోర్టులోకే నెట్టింది. దీంతో ఇరువురి మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇద్దరూ కలిసి రెండోసారి అల్పాహారం చేశారు. డీకే ముఖ్యమంత్రి అయ్యేది హైకమాండ్ నిర్ణయంపైనే అని సిద్ధరామయ్
Date : 02-12-2025 - 5:42 IST -
Chennai Metro Train Stuck : ఆగిన మెట్రో.. టన్నెల్ నుంచి ప్రయాణికులు బయటకు
Chennai Metro Train Stuck : చెన్నై మెట్రో రైలు సేవలకు ఈ రోజు ఉదయం సాంకేతిక అంతరాయం ఏర్పడింది. సెంట్రల్ మెట్రో స్టేషన్ మరియు హైకోర్టు స్టేషన్ మధ్య సబ్వే (భూగర్భ మార్గం) పై ఉన్నట్టుండి ఒక మెట్రో రైలు ఆగిపోయింది
Date : 02-12-2025 - 10:22 IST