South
-
బీహార్లో దారుణం..డ్రగ్స్ ఇచ్చి బలవంతంగా పెళ్లి చేశారు
Pakadwa Vivah బిహార్లో మరో పకడ్వా వివాహ్ (బలవంతపు పెళ్లి) వెలుగులోకి వచ్చింది. పోలీస్ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న ఓ యువకుడిని కొందరు కిడ్నాప్ చేసి బలవంతంగా వివాహం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. సమస్తీపూర్ జిల్లా జోడి పఖర్ గ్రామానికి చెందిన నితీశ్ కుమార్ బిహార్ పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ కోసం శిక్షణ పొందుతున్నాడు. చక్రాజా అలీ గ్రామానికి చ
Date : 12-02-2026 - 10:49 IST -
దళపతి విజయ్ అసెంబ్లీ ఎన్నికల పోరుకు సిద్ధం.. ఎక్కడ నుంచి పోటీ చేయనున్నారంటే..?
రాబోయే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో రాజకీయ తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఆయన పేరులోని తొలి అక్షరం ‘V’ కావడంతో అదే అక్షరంతో ప్రారంభమయ్యే నియోజకవర్గాలను పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. సెంటిమెంట్ దృష్ట్యా ‘వి’ అక్షరంతో ఉన్న నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే విజయావకాశా
Date : 12-02-2026 - 9:07 IST -
అక్కడ మద్యం లేకుండా పెళ్లి చేస్తే నజరానా ఇస్తారు!
Uttarakhand, Rs 51,000 Reward For Alcohol-Free Wedding పెళ్లిళ్ల సమయంలో బ్యాచిరల్ పార్టీలు, బంధువులకు మద్యం పంపిణీ అబ్బో ఇక మందు పార్టీల గురించి వేరే చెప్పక్కర్లేదు. ఒకప్పుటి మాదిరిగా కాదు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. మద్యం ఏరులై పారుతుంది. యువతపై ఈ అలవాటు దుష్ప్రభావాన్ని చూపుతోంది. అలాగే, పేద కుటుంబాలకు తలకు మించిన భారంగానూ మారుతోందనే వాదన ఉంది.. దీంతో వివాహంలో మద్యం కట్టడికి ఓ గ్రామ సర్పంచ్ వినూత్న
Date : 07-02-2026 - 10:40 IST -
హీరో విజయ్ కు మద్రాస్ హైకోర్టు షాక్
తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా ఎదిగి, ఇటీవలే రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్కు మద్రాస్ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయన దాఖలు చేసిన ఆదాయపు పన్ను వివరాల్లో అవకతవకలు ఉన్నట్లు ఐటీ శాఖ గుర్తించింది
Date : 06-02-2026 - 1:11 IST -
మూగ, చెవిటి యువతిపై కన్నతండ్రే అత్యాచారం..
Deaf and Mute Girl : ముంబైలో అత్యంత అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మూగ, చెవిటి యువతిపై అత్యాచారం జరిగింది. ఫలితంగా ఆ యువతి గర్భందాల్చగా.. నిందితుడిని గుర్తించేందుకు జరిపిన డీఎన్ఏ పరీక్షలో షాకింగ్ విషయం బయటపడింది. ఆ యువతి కన్నతండ్రే ఈ దారుణానికి పాల్పడ్డాడని తేలింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని కఫీ పరేడ్ ఏరియాలో ఉండే మూ
Date : 05-02-2026 - 1:43 IST -
TVK విజయ్ ఆ ట్రాప్లో మునిగిపోయాడా? ఇది ఆయన రాజకీయ భవిష్యత్ కు ప్రమాదమా ?
తమిళ ఓటర్లు సినిమాను, రాజకీయాన్ని వేర్వేరుగా చూడటంలో చాలా స్పష్టతతో ఉంటారు. కుల సమీకరణాలు, ద్రావిడ సిద్ధాంతాలు, సంక్షేమ పథకాలు బలంగా పనిచేసే తమిళనాట కేవలం సినిమా డైలాగులు మార్పు తీసుకురాలేవు
Date : 02-02-2026 - 12:10 IST -
కశ్మీర్లో భూకంపం
Kashmir Earthquake జమ్మూ కశ్మీర్ లోయలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఒక్కసారిగా తలుపులు, కిటికీలు ఊగడంతో నిద్రలో ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.8గా నమోదైందని విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ భూకంపం తీవ్రత మధ్యస్థంగానే ఉన్నప్పటికీ, దీని కేంద్రం మధ్య కశ్మీర్లోని బుద్గాం జిల్లాలో ఉండటంతో ప్రభావం ఎక్కు
Date : 02-02-2026 - 10:01 IST -
ఎన్నికల్లో కింగ్ కాకపోయినా ఖచ్చితంగా విన్నర్ అవుతా – TVK విజయ్
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విజయ్ తన రాజకీయ లక్ష్యాలను చాలా స్పష్టంగా వివరించారు. తనను ఎవరైనా 'కింగ్ మేకర్' అని పిలిస్తే అది తనకు ఇష్టం ఉండదని ఆయన తేల్చి చెప్పారు
Date : 31-01-2026 - 10:30 IST -
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలిచే ఛాన్స్ ఉందా ? మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఏమంటుంది ?
తమిళనాడులో ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే అధికార ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని సర్వే అంచనా వేసింది. మొత్తం 39 స్థానాలకు గాను ఏకంగా 38 స్థానాలను ఈ కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉంది. డీఎంకే మరియు కాంగ్రెస్ పక్షాలు తమ పట్టును ఏమాత్రం కోల్పోకుండా విపక్షాలకు నామమాత్రపు అవకాశాన్ని
Date : 30-01-2026 - 1:45 IST -
అజిత్ పవార్ మరణానికి ముందు.. ఆ చివరి పోస్ట్ !
Ajit Pawar మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) బారామతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటన చోటుచేసుకోవడానికి కొన్ని గంటల ముందు, ఆయన తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా ప్రజలకు ఒక సందేశం పంపారు. ‘మీ నమ్మకమైన ప్రభుత్వం’ తీసుకున్న పలు నిర్ణయాలను వివరిస్తూ ఆయన చేసిన ఈ పోస్ట్, ఆయన చివరి సందేశంగా మిగిలిపోయింది.
Date : 28-01-2026 - 12:25 IST -
Breaking News : విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
Ajit Pawar Plane crash మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న చిన్న విమానం బారామతి సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు పైలట్లు, భద్రతా సిబ్బంది సహా మొత్తం ఐదుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏర్పాట
Date : 28-01-2026 - 10:18 IST -
విజయ్ కి మరో బిగ్ షాక్ ! ఏంటి ఇలా జరుగుతుందంటూ ఫ్యాన్స్ ఆవేదన !!
ప్రస్తుతం విజయ్ ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, హైకోర్టు ఇచ్చే తుది తీర్పు వచ్చే వరకు వేచి చూడటం, లేదా డివిజన్ బెంచ్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మళ్ళీ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ, ఒంటరిగా బరిలోకి దిగుతున్న విజయ్కు ఈ సినిమా ఒక బలమైన ప్రచార అస్త్రంలా ఉపయోగపడాల్సి ఉంది
Date : 27-01-2026 - 12:30 IST -
జన నాయగన్ కు మరో షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డు
Vijay Thalapathy దళపతి విజయ్ హీరోగా నటించిన ‘జన నాయగన్’ సినిమాకు మద్రాస్ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయాలంటూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ ఇవాళ కొట్టివేసింది. దీంతో సినిమా విడుదల మరింత ఆలస్యం కావడం ఖాయంగా కనిపిస్తోంది. సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసిన డివిజన్ బెంచ్ విజయ్ ‘జన నాయగన్’ సినిమా
Date : 27-01-2026 - 12:09 IST -
మంచు కొండల్లో తన యజమాని మృతి.. నాలుగు రోజులు అక్కడే కాపలా కాసిన పెంపుడు కుక్క !
Himachal Pradesh హిమాచల్ ప్రదేశ్ లోని భార్మౌర్ లో హృదయాన్ని కదలించే సంఘటన చోటుచేసుకుంది. భారీగా కురుస్తున్న మంచు వల్ల కొండ ప్రాంతాల్లో ఉంటున్న జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పనిమీద పెంపుడు శునకంతో బయటకు వెళ్లిన ఓ వ్యక్తి చలికి తట్టుకోలేక మధ్యలోనే పడిపోయి కన్నుమూశాడు. యజమాని మృతదేహానికి కాపలాగా ఆ పెంపుడు శునకం అక్కడే ఉండిపోయింది. మంచు కురుస్తున్నా, చలిగాలులు వీస్తు
Date : 27-01-2026 - 11:18 IST -
బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ ట్రస్ట్ షాకింగ్ డెసిషన్.. ఇక వాళ్ళకి నో ఎంట్రీ
Chardham Yatra 2026 ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని శతాబ్దాల చరిత్ర కలిగిన బద్రీనాథ్, కేదార్నాథ్ దేవాలయాలలోకి ఇకపై హిందువులకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు. చార్ధామ్ దేవాలయాలలో హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధించాలని ఆలయ నిర్వహణ సంస్థ ప్రతిపాదించింది. త్వరలో జరగబోయే కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయ కమిటీ (కేబీటీసీ) బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనలను ఆమోదించనున్నారు. త్వరలో జరగబోయే బోర్డ
Date : 26-01-2026 - 3:25 IST -
గుజరాత్ సీన్.. కేరళలో పక్కా రిపీట్: ప్రధాని మోదీ
గుజరాత్లో బీజేపీ విజయం ఒక నగరం నుంచి ప్రారంభమైందని, అదే తరహా విజయం కేరళలోనూ పునరావృతమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇటీవల తిరువనంతపురం నగరంపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అద్భుత విజయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా తిరువనంతపురంలో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగిస్తూ, కేరళలో మార్పు అనివార్యమని ఆయన జోస్యం చెప్పారు. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్
Date : 23-01-2026 - 4:09 IST -
జైలు గోడల మధ్య ప్రేమ..పెళ్లి కోసం పెరోల్పై బయటకొచ్చిన ఖైదీలు
Murder Convicts Marriage రాజస్థాన్లో రెండు సంచలన హత్య కేసుల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు పెళ్లితో ఒక్కటవుతున్నారు. జైపూర్లోని ఓపెన్ జైల్లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించగా, పెళ్లి చేసుకునేందుకు కోర్టు అనుమతితో పెరోల్పై బయటకు వచ్చారు. అల్వార్ జిల్లా బరోడామేవ్లో ఇవాళ వీరి వివాహం జరగనుంది. రాజస్థాన్లో రెండు సంచలన హత్య కేసుల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఇద
Date : 23-01-2026 - 1:00 IST -
జమ్మూ కాశ్మీర్ లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. నలుగురు సైనికులు మృతి.. 13 మందికి గాయాలు
జమ్మూకశ్మీర్ లోని దోడా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇండియన్ ఆర్మీకి చెందిన వాహనం లోయలో పడిపోయింది. చంబా-బందేర్వా హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోగా… మరో తొమ్మిది మంది గాయపడ్డారు. 200 అడుగుల లోతులోకి పడిపోయిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం జమ్మూకశ్మీర్ లోని దోడా జిల్లాలో ఘోర ప్రమాదం గాయపడిన తొమ్మిది మంది మిలిటరీ ఆసుపత్రికి తరలింపు
Date : 22-01-2026 - 3:42 IST -
చిన్నస్వామి స్టేడియంలో ఆడటానికి భయపడుతున్న ఆర్సీబీ?!
ఆర్సీబీకి త్వరలోనే ఎటువంటి షరతులు లేకుండా చిన్నస్వామిలో ఆడేందుకు అనుమతి లభిస్తుందని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేష్ ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Date : 22-01-2026 - 1:44 IST -
కర్ణాటక అసెంబ్లీలో కలకలం.. సభ మధ్యలోనే వెళ్లిపోయిన గవర్నర్
కర్ణాటక అసెంబ్లీలో వివాదం చెలరేగింది. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ తన ప్రసంగాన్ని రెండు మాటలతోనే ముగించి సభలో నుంచి వెళ్లిపోయారు. ఉపాధి హామీ పథకంపై కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని గెహ్లాట్ చదవలేదు. దీంతో గవర్నర్ గెహ్లాట్ తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడుతుండగా.. బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ సరైన నిర్ణయం తీసుకు
Date : 22-01-2026 - 1:32 IST