Chandrababu
-
#Andhra Pradesh
విద్యార్థులకు నారా లోకేష్ భరోసా : రూ.1200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల
రాష్ట్రంలోని పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అండగా నిలిచే 'రీయింబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ' (RTF) కింద ప్రభుత్వం తాజాగా రూ.1200 కోట్లను విడుదల చేసింది.
Date : 11-02-2026 - 10:16 IST -
#Andhra Pradesh
మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్ ! ఎందుకంటే ?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తూనే, వారి బాధ్యతలను గుర్తు చేస్తూ 'క్లాస్' తీసుకున్నారు. మంత్రులంటే కేవలం విధానపరమైన నిర్ణయాలు (Policies) తీసుకునే వారు మాత్రమే కాదని, ప్రజల్లో సామాజిక స్పృహ కల్పించాల్సిన బాధ్యత కూడా వారిపై ఉందని స్పష్టం చేశారు.
Date : 09-02-2026 - 6:08 IST -
#Andhra Pradesh
ఏపీలోని డ్వాక్రా సంఘాలకు గుడ్ న్యూస్.. 48 గంటల్లోనే లోన్
గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని మహిళలు ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ సంస్థల బారిన పడి అధిక వడ్డీలతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు 'స్త్రీ నిధి' (Stree Nidhi) పథకాన్ని మరింత బలోపేతం చేస్తోంది
Date : 09-02-2026 - 9:15 IST -
#Andhra Pradesh
అమరావతిలో ఏఐ యూనివర్సిటీ!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యూనివర్సిటీ ఏర్పాటుకు అడుగులు పడటం రాష్ట్ర పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది
Date : 09-02-2026 - 8:06 IST -
#Andhra Pradesh
క్వాంటం కంప్యూటింగ్ అంటే ఏంటీ? నిరుద్యోగులకు లాభం ఏంటి?
క్వాంటం వ్యాలీ రాకతో అమరావతి భవిష్యత్తులో గ్లోబల్ టెక్ హబ్గా మారే అవకాశం ఉంది. ఉన్నత చదువులు చదివిన యువత ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు లేదా బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా,
Date : 08-02-2026 - 11:30 IST -
#Andhra Pradesh
ఏపీలో ‘కల్తీ’ రాజకీయాలు!
ఈ కల్తీ రాజకీయాలు రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారతాయా అన్న చర్చ మేధావుల్లో మొదలైంది. ఒకవైపు ఆధ్యాత్మిక కేంద్రాల పవిత్రత కాపాడటం అత్యవసరమైనప్పటికీ, రాజకీయ లబ్ధి కోసం భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి
Date : 07-02-2026 - 9:25 IST -
#Andhra Pradesh
ఎంత రెచ్చగొట్టిన కాపులు సైలెంట్ గా ఉంటున్నారా ? వైసీపీ ప్లాన్ వర్క్ కావడం లేదా ?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యంగా అంబటి రాంబాబు వంటి వారు చేస్తున్న వ్యాఖ్యలు, ముద్రగడ పద్మనాభం రాసిన బహిరంగ లేఖలు కాపు సామాజికవర్గంలో సెగ పుట్టించే ప్రయత్నం చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది
Date : 06-02-2026 - 4:50 IST -
#Devotional
మల్లన్న ప్రసాదం సైతం కల్తీ ..వెలుగులోకి వైసీపీ పాపాలు !!
తిరుమల లడ్డూ వివాదం సద్దుమణగకముందే, శ్రీశైల మల్లన్న ప్రసాదంలోనూ భారీ అక్రమాలు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భక్తుల సెంటిమెంట్లతో ఆటలాడుకున్నారని, కనీసం భక్తి భావం లేకుండా బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్ను
Date : 06-02-2026 - 4:35 IST -
#Andhra Pradesh
రెచ్చిపోయిన అంబటి రాంబాబు కూతురు .. ఏంటి అంత మాట అనేసింది
తన తండ్రిపై టీడీపీ శ్రేణులు కర్రలతో దాడికి తెగబడ్డారని, మహిళా కార్యకర్తలు సైతం బూతులతో విరుచుకుపడ్డారని శ్రీజ తెలిపారు. ఆ సమయంలో తన తండ్రి ఆగ్రహంతో కొన్ని వ్యాఖ్యలు చేసినా, వెంటనే పశ్చాత్తాపం చెందారని ఆమె పేర్కొన్నారు
Date : 06-02-2026 - 11:31 IST -
#Andhra Pradesh
తొందర పడొద్దంటూ చంద్రబాబు, పవన్ నిర్ణయం
బుధువారం జరిగిన రెండు గంటల సుదీర్ఘ భేటీలో, రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) కుట్రలు చేస్తోందని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించడం ద్వారా రాష్ట్రంలో అశాంతిని కలిగించే ప్రయత్నం జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు
Date : 04-02-2026 - 8:09 IST -
#Andhra Pradesh
పార్టీ నేతలను హెచ్చరించిన చంద్రబాబు
ప్రతిపక్షాల అరాచక రాజకీయాలను పట్టించుకోకుండా, రాష్ట్ర పునర్నిర్మాణంపై దృష్టి సారించాలని అధికారులకు మరియు నేతలకు సూచించారు. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అందించడమే తమ లక్ష్యమని, శాంతియుత వాతావరణంలోనే పెట్టుబడులు వస్తాయని ఆయన వివరించారు
Date : 02-02-2026 - 2:45 IST -
#Speed News
పంజాగుట్ట శ్మశాన వాటికలో అంబటి రాంబాబు అంత్యక్రియలు.. అట్లుంటది బాబు జోలికి వస్తే !!
హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి పంజాగుట్ట శ్మశానవాటిక వరకు ఈ శవయాత్ర సాగింది. టీడీపీ కార్యకర్తలు ఒక పాడెను సిద్ధం చేసి, దానికి అంబటి రాంబాబు ఫోటోను తగిలించి, 'శ్రద్ధాంజలి' అని ముద్రించిన బ్యానర్లతో ఊరేగింపు నిర్వహించారు
Date : 02-02-2026 - 1:47 IST -
#Andhra Pradesh
చంద్రబాబు కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారంటూ ముద్రగడ సంచలన ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజికవర్గం ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఘాటైన లేఖ రాశారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఉద్దేశపూర్వకంగా కాపు నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు
Date : 02-02-2026 - 12:52 IST -
#Andhra Pradesh
చేయని నేరానికి బాబు ను జైల్లో వేశారు ! మరి తప్పు చేసిన మిమ్మల్ని వేయకూడదా ?
కనీస ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిని అర్ధరాత్రి వేళ అరెస్టు చేసి, సుమారు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచడం ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది.
Date : 02-02-2026 - 11:38 IST -
#Andhra Pradesh
రాజకీయాలను నేరమయం చేసిందే వైసీపీనే – చంద్రబాబు
గత ఐదేళ్ల కాలంలో వైసీపీ అనుసరించిన విధానాలే రాష్ట్ర రాజకీయాలను నేరమయం చేశాయని ఆయన ధ్వజమెత్తారు. నిబంధనలు అనేవి అధికార పక్షానికైనా, ప్రతిపక్షానికైనా ఒకేలా వర్తిస్తాయని,
Date : 02-02-2026 - 10:15 IST