Chandrababu
-
#Andhra Pradesh
త్వరలో మరో 700 అన్న క్యాంటీన్లు అంటూ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నందమూరి తారక రామారావు (NTR) వర్ధంతి సందర్భంగా విజయవాడలో జరిగిన సభలో కీలక ప్రకటనలు చేశారు
Date : 18-01-2026 - 11:00 IST -
#Andhra Pradesh
జగన్ రాజధాని కామెంట్లకు సీఎం చంద్రబాబు కౌంటర్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో చేసిన "ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని" అనే వ్యాఖ్యలపై ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు
Date : 18-01-2026 - 10:00 IST -
#Andhra Pradesh
CBN : నేడు రూ.13 వేల కోట్ల ప్రాజెక్ట్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యావరణ హిత ఇంధన వనరుల హబ్గా మారుతున్న తరుణంలో, కాకినాడలో ఏర్పాటు కానున్న గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఒక మైలురాయిగా నిలవనుంది. సుమారు 495 ఎకరాల విస్తీర్ణంలో, రూ. 13,000 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మించనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు
Date : 17-01-2026 - 11:19 IST -
#Andhra Pradesh
PPP విధానంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టాలి – చంద్రబాబు సూచన
నిధుల కొరతను సాకుగా చూపి అభివృద్ధి పనులను ఎక్కడికక్కడే నిలిపివేయడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం పాత పద్ధతుల్లోనే కాకుండా, 'క్రియేటివ్'గా (సృజనాత్మకతతో) ఆలోచించి సంక్షోభంలోనూ అవకాశాలను వెతకాలని
Date : 12-01-2026 - 5:18 IST -
#Andhra Pradesh
కేంద్ర బడ్జెట్ పైనే ఏపీ ఆశలన్నీ, మరి న్యాయం జరిగేనా?
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి పెద్దపీట వేయాలని ప్రభుత్వం కోరింది. విభజన హామీలు, అమరావతికి ఆర్థిక సాయం, పోలవరానికి, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రతిపాదించింది.
Date : 10-01-2026 - 4:07 IST -
#Andhra Pradesh
‘నీటి’ విషయంలో గొడవలు వద్దు, కలిసి కూర్చుని మాట్లాడుకుందాం – తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీయని మాట
తెలంగాణకు సముద్ర తీరం లేకపోవడం ఒక లోటు అని, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే పోర్టు కనెక్టివిటీ అత్యంత కీలకమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు
Date : 10-01-2026 - 11:51 IST -
#Telangana
పొదుపు సంఘాల వారికీ చంద్రబాబు తీపికబురు
రాష్ట్రంలోని మహిళా సంఘాల ఐకమత్యాన్ని, పొదుపు సంస్కృతిని చంద్రబాబు అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.13 కోట్ల మంది సభ్యులు ఉమ్మడిగా కృషి చేసి
Date : 08-01-2026 - 10:16 IST -
#Andhra Pradesh
ఏపీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే !!
గత ప్రభుత్వ హయాంలో చనిపోయిన డాక్టర్ సుధాకర్ మృతితో ఇబ్బందుల్లో ఉన్న ఆయన కుటుంబానికి రూ. 1 కోటి ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. కేవలం ఆర్థిక సహాయానికే పరిమితం కాకుండా, ఆయన కుమారుడు సి.కె. లలిత్ ప్రసాద్కు మానవతా దృక్పథంతో
Date : 08-01-2026 - 9:05 IST -
#Andhra Pradesh
అమరావతికి చట్టబద్ధత సాధ్యమేనా?
రాష్ట్రాలు తమ రాజధానులను మార్చడం లేదా కొత్త రాష్ట్రం ఏర్పాటు వేళ రాజధానికి చట్టబద్ధత అవసరం. ఈ అధికారం పార్లమెంటుకు ఉంటుంది. పునర్విభజనతో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది.
Date : 08-01-2026 - 11:44 IST -
#Andhra Pradesh
అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు, 10 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ సిద్ధం
రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు విజయవాడలో ఇండిపెండెన్స్, రిపబ్లిక్ డే ఈవెంట్స్ జరిగేవి. ఇకపై అమరావతిలోనే వీటిని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది
Date : 08-01-2026 - 8:31 IST -
#Andhra Pradesh
రేపటి నుండి విజయవాడ లో ‘ఆవకాయ- అమరావతి’ ఉత్సవాలు
'ఆవకాయ-అమరావతి' పేరుతో మరో ఉత్సవానికి విజయవాడ సిద్ధమవుతోంది. కృష్ణా నది ఒడ్డున పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్లో రేపట్నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. రాష్ట్ర పర్యాటక శాఖ, టీమ్ వర్క్స్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు సినిమా, సాహిత్యం, కళలను
Date : 07-01-2026 - 10:06 IST -
#Andhra Pradesh
రాజకీయ లబ్ధి కోసమే జల వివాదం
ఇది కేవలం తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసం ఆడుతున్న డ్రామాగా ఏపీ ప్రజలు భావిస్తున్నారు. నిజానికి, హంద్రీనీవా వంటి కీలక ప్రాజెక్టులను రికార్డు స్థాయిలో పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదేనని, పుంగనూరు, మడకశిర బ్రాంచ్ కెనాల్స్ ద్వారా చిట్టచివరి చెరువులకు కృష్ణమ్మ నీటిని చేర్చిన చరిత్ర ఆయనదని
Date : 05-01-2026 - 8:02 IST -
#Andhra Pradesh
చంద్రబాబుకు దక్కిన అరుదైన గౌరవం.. అసలైన విజన్ ఉన్న నాయకుడు
భోగాపురం విజయవంతం కావడంతో ఆయన ఖాతాలో ఇది రెండో గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా చేరింది. భవిష్యత్తులో అమరావతి, తిరుపతి వంటి నగరాల్లో కూడా ఇటువంటి ఆధునిక మౌలిక సదుపాయాలను నిర్మించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు
Date : 03-01-2026 - 12:58 IST -
#Andhra Pradesh
వచ్చే నెలలో డీఎస్సీ నిర్వహించేందుకు ఏపీ సర్కార్ కసరత్తులు ?
రాష్ట్రంలో మరోసారి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో డీఎస్సీ నిర్వహణ ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరిలో 2,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు
Date : 03-01-2026 - 9:33 IST -
#Andhra Pradesh
ఏపీలో నేటి నుంచి కొత్త పాసు పుస్తకాల పంపిణీ
నేటి నుంచి ఈ నెల 9 వరకు గ్రామసభల్లో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రభుత్వ రాజముద్రతో రూపొందించిన పాస్ బుక్లను ప్రజాప్రతినిధులు అందించనున్నారు
Date : 02-01-2026 - 10:28 IST