News
-
నాలుక కింద ఉప్పు ఉంచితే ఏమవుతుందో తెలుసా?
శరీరంలో డీహైడ్రేషన్ (నీటి శాతం తగ్గడం) వల్ల కూడా తలనొప్పి వస్తుంది. తరచుగా నీళ్లు తాగడం వల్ల తలనొప్పి తీవ్రత తగ్గుతుంది.
Date : 12-02-2026 - 6:58 IST -
చెక్ బౌన్స్ అయితే ఎంత నష్టమో తెలుసా?!
పొరపాటున చెక్ బౌన్స్ అయితే వెంటనే అవతలి వ్యక్తితో మాట్లాడి నోటీసు వచ్చిన 15 రోజులలోపు నగదు చెల్లించేయండి. దీనివల్ల విషయం కోర్టు వరకు వెళ్లదు.
Date : 12-02-2026 - 6:28 IST -
పవన్ కళ్యాణ్ తో బాలకృష్ణ భేటీ ! ఏంమాట్లాడి ఉంటారో అనే చర్చ !!
సాధారణంగా అసెంబ్లీ లాబీల్లో లేదా సభా ప్రాంగణంలో నేతలు పలకరించుకోవడం సహజం. కానీ, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఛాంబర్కు వెళ్లడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది
Date : 12-02-2026 - 6:22 IST -
మహాశివరాత్రి నుంచి ఈ రాశుల వారి దశ తిరిగినట్లే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మకర రాశిలో చంద్రుని సంచారం మనస్సు, కెరీర్, స్థిరత్వంపై ప్రభావం చూపుతుంది. బుధ గ్రహ మార్పు తెలివితేటలు, వ్యాపారం, నిర్ణయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
Date : 12-02-2026 - 5:58 IST -
కేంద్రమంత్రి రామ్మోహన్తో సీఎం రేవంత్ భేటీ
ముఖ్యంగా వరంగల్లోని మామూనూరు ఎయిర్పోర్టు కోసం భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని, పనులను వేగవంతం చేయాలని కోరారు. వీటితో పాటు కొత్తగూడెం (పాల్వంచ), పెద్దపల్లి (అంతర్గాం), మరియు ఆదిలాబాద్ విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధం చేసిన స్థలాల వివరాలను అందించారు
Date : 12-02-2026 - 5:50 IST -
విచారణకు రావాలని కాకాణికి నోటీసులు
కాకాణికి నోటీసుల జారీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించింది. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలపై ఉక్కుపాదం మోపుతున్నారని, బాధితులకు న్యాయం చేయాలని కోరినందుకు నోటీసులు ఇవ్వడం అప్రజాస్వామికమని పార్టీ ఆరోపించింది
Date : 12-02-2026 - 5:30 IST -
నేడు నమీబియాతో టీమిండియా మ్యాచ్.. అభిషేక్ శర్మ ఆడతాడా?
న్యూజిలాండ్తో జరిగిన గత సిరీస్లో సంజూ శాంసన్కు మొత్తం 5 మ్యాచ్ల్లో ఓపెనింగ్ చేసే అవకాశం లభించింది. కానీ అతను 5 ఇన్నింగ్స్ల్లో కేవలం 46 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
Date : 12-02-2026 - 5:27 IST -
బిఆర్ఎస్ ఆ తప్పు చేయడం వల్లే అధికారం కోల్పోయింది – కవిత
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బిఆర్ఎస్ చేసిన తప్పుల నుంచే రేవంత్ రెడ్డి పాఠాలు నేర్చుకోవాలని, లేదంటే అదే గతి పడుతుందని హెచ్చరించారు
Date : 12-02-2026 - 5:08 IST -
ఏఐ వాడుతున్నారా? అయితే ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిందే!
కొత్త నియమాల ప్రకారం.. ఒక వ్యక్తి అనుమతి లేకుండా వారి ముఖాన్ని లేదా గొంతును AI ద్వారా వాడటం చట్టపరమైన ఇబ్బందులకు దారితీస్తుంది.
Date : 12-02-2026 - 4:56 IST -
‘యంగ్ ఇండియా ఫెలోషిప్’ (YIF) 2026-27 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల స్వీకరణ
యంగ్ ఇండియా ఫెలోషిప్ అనేది కేవలం ఒక విద్యా కోర్సు మాత్రమే కాదు, ఇది ఒక ఏడాది పాటు సాగే ఇంటర్ డిసిప్లినరీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా. ఇంజనీరింగ్, కామర్స్, హ్యుమానిటీస్ లేదా ఆర్ట్స్ ఇలా ఏ విభాగం నుంచి వచ్చిన వారైనా ఈ ఫెలోషిప్కు దరఖాస్తు చేసుకోవచ్చు.
Date : 12-02-2026 - 4:42 IST -
T20 ప్రపంచకప్లో చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న టీమిండియా!
ఫిబ్రవరి 7న అమెరికాను ఓడించిన ‘మెన్ ఇన్ బ్లూ’ టీ20 ప్రపంచకప్లో వరుసగా 9 విజయాలు సాధించిన తొలి జట్టుగా అవతరించింది.
Date : 12-02-2026 - 4:30 IST -
రైతులకు గుడ్ న్యూస్..పుణేలో అధునాతన వ్యవసాయ యంత్రాలు సిద్ధం
పూణేలోని 280,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న CNH తయారీ కేంద్రం కేవలం ఒక కర్మాగారం మాత్రమే కాదు, అది భారతీయ రైతుల అవసరాలకు తగ్గట్లుగా అధునాతన యంత్రాలను రూపొందించే ఒక పరిశోధనా కేంద్రం.
Date : 12-02-2026 - 4:27 IST -
తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేంద్రం శుభవార్త..
Telangana Panchayats తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంఘం రూ.387 కోట్ల నిధులు విడుదల చేసింది. వారం రోజుల క్రితం తొలి విడతగా రూ.259.36 కోట్లు విడుదల చేసింది. తాజాగా మరోసారి విడుదల చేయడంతో రెండు విడతల్లో కలిపి రూ.646.46 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్టయింది. ఈ నిధులతో, గ్రామపంచాయతీల్లో పెండింగ్లో ఉన్న పనులకు, మౌలిక సదుపాయాల కల్పనకు ఊతం లభించనుంది. కేంద్రం నుంచి గ్రామ పంచాయతీ
Date : 12-02-2026 - 4:05 IST -
తెలంగాణ లో వాలంటీర్ల నియామకం..రోజుకు రూ.1500 !!
45 రోజుల్లో సర్వే పూర్తి చేసేందుకు గాను ప్రైవేట్ సర్వేయర్లు, వాలంటీర్ల నియామకాలను చేపడుతోంది. ఈ మేరకు గ్రామాల్లో ఉన్న నిరుద్యోగ యువతను గుర్తించి జిల్లా అధికారులకు వారి వివరాలు అందిస్తున్నారు
Date : 12-02-2026 - 4:00 IST -
బొత్స పై అచ్చెన్నాయుడు ఫైర్
Acham Naidu Vs Botsa Satyanarayana వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ శాసనమండలిని శాసించాలని చూడటం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. గురువారం మండలిలో రాష్ట్ర అభివృద్ధిపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల పాలనలో ఒక్క కంపెనీని కూడా తీసుకురా
Date : 12-02-2026 - 3:33 IST -
గల్వాన్ ఘర్షణ తర్వాత చైనా రహస్య అణు పరీక్షలు
CHINA vs USA ఐక్యరాజ్యసమితి నిరాయుధీకరణ సదస్సులో చైనాపై అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. ఆ దేశం 2020 జూన్లో అణు పరీక్షలు నిర్వహించిందని అమెరికా మంత్రి చేసిన వ్యాఖ్యలతో కలకలం రేగింది. తాజాగా, ఈ ఆరోపణలపై బీజింగ్ స్పందించి.. అమెరికాకు చురకలు అంటించింది. ముందు అమెరికా తన ప్రాథమిక బాధ్యతను నిర్వర్తించాలని కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాము ఎటువంటి పరీక్షలు చేయలేదని, అంతర్జాతీయ అణు ని
Date : 12-02-2026 - 3:09 IST -
తెలంగాణ రైతులకు గొప్ప శుభవార్త !!
దేశంలోనే తొలిసారిగా 'విత్తన సహకార సంఘాల' ను ఏర్పాటు చేసి, రైతుల ద్వారానే నాణ్యమైన విత్తనోత్పత్తి చేయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పర్యవేక్షణలో
Date : 12-02-2026 - 3:00 IST -
రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం : తెలంగాణలోని ప్రతి ఇంటికీ హైస్పీడ్ ఇంటర్నెట్
సీఎస్ కె.రామకృష్ణారావు అధ్యక్షతన 8వ రాష్ట్ర బ్రాడ్ బ్యాండ్ కమిటీ సమావేశం జరగ్గా.. రాష్ట్రవ్యాప్తంగా టెలికాం, బ్రాడ్బ్యాండ్ మౌలిక వసతుల అభివృద్ధి పురోగతిని ఇందులో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని నిర్ణయించారు.
Date : 12-02-2026 - 2:40 IST -
ట్రిపుల్ ఐటీపై అసెంబ్లీలో మంత్రి లోకేశ్ క్లారిటీ
NARA LOKESH రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ) క్యాంపస్లలో పూర్తిస్థాయి, శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. శాసనసభలో దీనిపై మాట్లాడిన ఆయన, ఈ క్యాంపస్ల అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణ కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని తెలిపారు. నిధుల కోసం ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రితో చర్చల
Date : 12-02-2026 - 2:35 IST -
ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్తో ఎమ్మెల్యే బాలకృష్ణ భేటీ
AP Assembly ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ను హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు వేర్వేరుగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి ఛాంబర్లో బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు ప్రస్తుత పరిణామాలు, వివిధ అంశాలపై చర్చించినట్లుగా సమాచారం. ఆ తర్వాత న
Date : 12-02-2026 - 2:28 IST -
బీటెక్ విద్యార్థులకు రేవంత్ సర్కార్ గుడ్న్యూస్..భారీగా తగ్గనున్న ఫీజులు
2025-28 బ్లాక్ పీరియడ్కు సంబంధించి ఇంజినీరింగ్ కళాశాలల ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గతంలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల ఒత్తిడితో ఫీజులు భారీగా పెరుగుతాయని అందరూ భావించారు
Date : 12-02-2026 - 2:10 IST -
రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుకు బీజేపీ డిమాండ్..సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు..!
Rahul Gandhi లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు లోక్ సభలో బీజేపీ ఓ నోటీసును ఫైల్ చేసినట్లు సమాచారం. అయితే, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేయలేదని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రసంగించిన విషయం తెలిసిందే. రాహుల్ తన ప్రసంగంలో కేంద్ర ప్ర
Date : 12-02-2026 - 1:53 IST -
రేషన్ కార్డులు లేని వారికీ తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది ఏదో ఒక సమయానికి పరిమితం కాదని, ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంటుందనే ప్రచారానికి స్వస్తి పలుకుతూ, అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించడం పట్ల పేద వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది
Date : 12-02-2026 - 1:44 IST -
హైదరాబాద్ పాతబస్తీలో రెచ్చిపోతున్న రౌడీ గ్యాంగ్
Old City Hyderabad హైదరాబాద్ పాతబస్తీలోని కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ మూక హల్చల్ చేసింది. నిన్న రాత్రి ఒక ముఠా కిరణా దుకాణం వద్ద యువకుడిపై కత్తితో దాడికి పాల్పడటం కలకలం రేపింది. ఫాతిమా ఆసుపత్రి ప్రాంతంలో రౌడీ షీటర్ అసద్ తన ముఠాతో కలిసి ఖయ్యుం అనే యువకుడిపై దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి. అతడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స
Date : 12-02-2026 - 12:09 IST -
ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కొలంబోలో పిచ్ను ఎప్పుడైనా మార్చొచ్చు: పాక్ మాజీ క్రికెటర్
Saqlain Mushtaq టీ20 వరల్డ్కప్ లో భాగంగా భారత్–పాకిస్థాన్ మధ్య ఈ నెల 15న మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్కు ముందే మైదానానికి బయట మాటల యుద్ధం మొదలైంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్పై పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ సక్లైన్ ముస్తాక్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బీసీసీఐపై తన అక్కసు వెళ్లగక్కాడు. సక్లైన్ మాట్లాడుతూ, ఐసీసీని బీసీసీఐ ప్రభావితం చేస్తుందని ఆరోపించ
Date : 12-02-2026 - 12:00 IST -
సిరిసిల్లలో ఓటర్లకు నకిలీ బంగారు కాయిన్స్ పంపిణీ
Fake Gold Coins తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో విస్తుపోయే ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో నిన్న పోలింగ్ ముగిసింది. చెదురు ముదురు ఘటనలు మినహా రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక ఎన్నికల సమయంలో చాలామంది అభ్యర్థులు అనధికారికంగా ఓటర్లకు నగదు, ఇతర బహుమతులు పంచుతుంటారు. సిరిసిల్ల మున్సిపాలి
Date : 12-02-2026 - 11:50 IST -
జాహ్నవి కందుల కుటుంబానికి 264 కోట్ల పరిహారం
Jaahnavi Kandula అమెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో మృతి చెందిన కర్నూలు అమ్మాయి జాహ్నవి కందుల(23) కుటుంబానికి 29 మిలియన్ డాలర్ల భారీ పరిహారాన్ని ఇచ్చేందుకు సియాటెల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇది మన భారత కరెన్సీలో సుమారు రూ.262 కోట్లు. 2023 జనవరి 23న సియాటెల్లో రోడ్డు దాటుతున్న జాహ్నవిని పోలీస్ పెట్రోలింగ్ కారు ఢీకొట్టడంతో ఆమె మృతి చెందారు. ఈ మేరకు సియాటెల్ సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్
Date : 12-02-2026 - 11:04 IST -
Whatsapp Black : రష్యాలో వాట్సాప్ బ్లాక్!
రష్యా ప్రభుత్వ చర్యలను మెటా సంస్థ తీవ్రంగా ఖండిస్తోంది. రష్యాలోని వినియోగదారులకు తమ సేవలు అందుబాటులో ఉండేలా చేసేందుకు సాంకేతికంగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నామని
Date : 12-02-2026 - 11:00 IST -
బీహార్లో దారుణం..డ్రగ్స్ ఇచ్చి బలవంతంగా పెళ్లి చేశారు
Pakadwa Vivah బిహార్లో మరో పకడ్వా వివాహ్ (బలవంతపు పెళ్లి) వెలుగులోకి వచ్చింది. పోలీస్ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న ఓ యువకుడిని కొందరు కిడ్నాప్ చేసి బలవంతంగా వివాహం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. సమస్తీపూర్ జిల్లా జోడి పఖర్ గ్రామానికి చెందిన నితీశ్ కుమార్ బిహార్ పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ కోసం శిక్షణ పొందుతున్నాడు. చక్రాజా అలీ గ్రామానికి చ
Date : 12-02-2026 - 10:49 IST -
AP Assembly Sessions : నేటి అసెంబ్లీ షెడ్యూల్
సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన ప్రశ్నోత్తరాల సమయం (Question Hour) కొనసాగుతుంది. ఈసారి సమావేశాల నిర్వహణలో స్పీకర్ కొన్ని కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చారు
Date : 12-02-2026 - 10:22 IST -
British Parliament : బ్రిటిష్ పార్లమెంటులో సభ్యుడిగా తెలుగోడు!
తెలంగాణ గడ్డపై పుట్టిన ఒక సామాన్యుడు, నేడు బ్రిటన్ పార్లమెంటులోని ఎగువ సభ అయిన 'హౌస్ ఆఫ్ లార్డ్స్'లో సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించడం ఒక చారిత్రాత్మక ఘట్టం. సిద్దిపేట జిల్లా శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు 25 ఏళ్ల క్రితం ఉన్నత
Date : 12-02-2026 - 10:19 IST -
MP Arvind : పోలీసుపై ఎంపీ అర్వింద్ ఆగ్రహం.. కేసు నమోదు
నిజామాబాద్లోని 287వ పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం లోపల ఉన్న తమ పార్టీ అభ్యర్థిని బయటకు పంపించారనే కారణంతో ఎంపీ అర్వింద్ తీవ్ర అసహనానికి లోనయ్యారు. అక్కడే విధుల్లో ఉన్న ఒక పోలీసు అధికారిని ఉద్దేశించి "యూజ్ లెస్ ఫెలోస్, బలిసిందా.."
Date : 12-02-2026 - 9:59 IST -
భారత్ వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా?
Gold Reserves భారత్ సహా ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం బంగారానికి అత్యంత డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందిస్తుంది. డాలరుపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఆపదలో ఆదుకుంటుంది. అందుకే భారత్, చైనా సహా పలు ప్రపంచ దేశాలు బంగారం నిల్వల్ని విపరీతంగా పెంచుకుంటున్నాయి. చైనా కేంద్ర బ్యాంకు వరుసగా 15వ నెలా బంగారాన్ని కొనుగోలు చేసింది. మరి ఇప్పుడు ఏ దేశంలో ఎన్ని టన్న
Date : 12-02-2026 - 9:50 IST -
టర్కీ పార్లమెంటులో ఎంపీల మధ్య తీవ్ర ఘర్షణ
Turkey Parliament టర్కీ (తుర్కియే) పార్లమెంటు రణరంగాన్ని తలపించింది. కొత్తగా న్యాయశాఖ మంత్రి నియామకం తీవ్ర వివాదానికి దారితీయడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. ఎంపీలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ, తోపులాటకు దిగడంతో సభలో బుధవారం తీవ్ర గందరగోళం నెలకొంది. అధ్యక్షుడు ఎర్డోగాన్ ఇటీవల క్యాబినెట్లో మార్పులు చేసి, వివాదాస్పద అధికార
Date : 12-02-2026 - 9:26 IST -
నేడు భారత్ బంద్..
Bharat Bandh కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పదికి పైగా కార్మిక, రైతు సంఘాలు గురువారం (ఫిబ్రవరి 12) ‘భారత్ బంద్’కు పిలుపునిచ్చాయి. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ ఈ దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్లు కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక ప్రకటించింది. ఈ సమ్మెలో సుమారు 30 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.
Date : 12-02-2026 - 9:17 IST -
దళపతి విజయ్ అసెంబ్లీ ఎన్నికల పోరుకు సిద్ధం.. ఎక్కడ నుంచి పోటీ చేయనున్నారంటే..?
రాబోయే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో రాజకీయ తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఆయన పేరులోని తొలి అక్షరం ‘V’ కావడంతో అదే అక్షరంతో ప్రారంభమయ్యే నియోజకవర్గాలను పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. సెంటిమెంట్ దృష్ట్యా ‘వి’ అక్షరంతో ఉన్న నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే విజయావకాశా
Date : 12-02-2026 - 9:07 IST -
ఈ సందర్భాల్లో వందేమాతరం తప్పనిసరి!
ఇప్పటివరకు జాతీయ గీతం 'జన గణ మన'కు 52 సెకన్ల సమయం, కచ్చితమైన నిబంధనలు ఉన్నాయి. కానీ 'వందేమాతరం'కు సంబంధించి ఎటువంటి స్పష్టమైన రాతపూర్వక ప్రోటోకాల్ లేదు.
Date : 11-02-2026 - 10:47 IST -
మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్గా తమన్నా.. రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?!
తమన్నాకు పాన్-ఇండియా గుర్తింపు ఉండటం వల్ల ఇతర రాష్ట్రాల్లో కూడా బ్రాండ్ విక్రయాలను పెంచవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. 2030 నాటికి కంపెనీ ఆదాయాన్ని భారీగా పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
Date : 11-02-2026 - 10:38 IST -
పతంజలి తేనెకు అంతర్జాతీయ ఆమోదం!
భారతీయ ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయిలో తరచుగా అనుమానంతో చూస్తుంటారని, అయితే ఈ పరిశోధన ద్వారా భారతదేశంలో కూడా ప్రపంచ స్థాయి పరిశోధనలు, స్వచ్ఛమైన ఉత్పత్తులు సాధ్యమని నిరూపితమైందని ఆయన నొక్కి చెప్పారు.
Date : 11-02-2026 - 9:45 IST -
భోజనం చేసిన వెంటనే నీరు తాగడం సరైనదేనా?
భోజనం చేసేటప్పుడు లేదా చేసిన వెంటనే భారీగా నీరు తాగడానికి బదులుగా భోజనానికి 30 నిమిషాల ముందు లేదా భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత నీరు తాగడం ఉత్తమమని భావిస్తారు.
Date : 11-02-2026 - 9:30 IST -
క్రికెట్ చరిత్రలో మొదటి సూపర్ ఓవర్ ఎప్పుడు జరిగిందో తెలుసా?
అంతర్జాతీయ క్రికెట్లో ఇలాంటి తొలి సందర్భం 2024లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ 2026లో దక్షిణాఫ్రికా- ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఈ టోర్నీలోనే మొదటి డబుల్ సూపర్ ఓవర్ థ్రిల్లర్ను ఆడాయి.
Date : 11-02-2026 - 9:15 IST -
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి మరో అదిరిపోయే అప్డేట్!
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'రాక్ స్టార్' దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Date : 11-02-2026 - 8:57 IST -
భారత్ ట్యాక్సీ అంటే ఏమిటి? ఇది ఎందుకు వార్తల్లో ఉంది?
ప్రతి కంపెనీకి సొంత పాలసీలు ఉంటాయి. కొన్ని నగరాల్లో స్థానిక పరిపాలన విభాగం ప్రత్యేక నియమాలను విధిస్తుంది.
Date : 11-02-2026 - 8:55 IST -
ఉదయం మీరు కూడా ఇలాంటి తప్పులు చేస్తున్నారా?
కళ్లు తెరవగానే ఆఫీస్ ఈమెయిల్స్ లేదా సోషల్ మీడియా చూడటం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల కార్టిసాల్ స్థాయిలు, రక్తపోటు పెరిగి చాలా సేపు అలాగే ఉంటాయి.
Date : 11-02-2026 - 8:15 IST -
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అభిషేక్ శర్మ!
అభిషేక్ శర్మ రేపటి మ్యాచ్లో ఆడతారా లేదా అనే అంశంపై తిలక్ వర్మ మాట్లాడుతూ.. మ్యాచ్కు ముందు ఆయన ఎంత ఫిట్గా ఉన్నారనే దానిపైనే రేపు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
Date : 11-02-2026 - 7:40 IST -
బౌలింగ్ యాక్షన్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
ఒకవేళ యాక్షన్ 15 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే ఆ బౌలర్పై వెంటనే నిషేధం విధిస్తారు. అతను తన యాక్షన్ను సరిదిద్దుకుని, మళ్లీ టెస్టులో పాస్ అయితేనే అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ చేయడానికి అనుమతిస్తారు.
Date : 11-02-2026 - 7:23 IST -
ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవడానికి స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇదే!
ప్రక్రియ పూర్తయ్యాక మీకు ఒక రసీదు ఇస్తారు. అందులో URN ఉంటుంది. దీని ద్వారా మీరు ఆన్లైన్లో అప్డేట్ స్టేటస్ని ట్రాక్ చేయవచ్చు.
Date : 11-02-2026 - 6:54 IST -
CARS24 : హైదరాబాద్లో కార్స్24 సరికొత్త రికార్డులు
2026 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో సంస్థ రూ. 651 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి, గత ఏడాదితో పోలిస్తే 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. ముఖ్యంగా 'లోన్స్24' (Loans24) ద్వారా సుమారు రూ. 1,637 కోట్ల విలువైన రుణాలను పంపిణీ చేయడం గమనార్హం.
Date : 11-02-2026 - 6:53 IST -
రికార్డు సృష్టించిన అమెజాన్ ప్రైమ్
భారతదేశ ఇ-కామర్స్ రంగంలో అమేజాన్ ప్రైమ్ తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. 2025 సంవత్సరంలో ప్రైమ్ సభ్యుల కోసం అమేజాన్ అత్యంత వేగవంతమైన డెలివరీ స్పీడ్ను నమోదు చేసింది. దాదాపు 55 కోట్లకు పైగా ఉత్పత్తులను అదే రోజు లేదా మరుసటి రోజే
Date : 11-02-2026 - 6:23 IST -
ధోనీ రికార్డును బ్రేక్ చేయలేకపోయిన డి కాక్!
వచ్చే మ్యాచ్ల్లో డి కాక్ ఈ రికార్డును తన సొంతం చేసుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కేవలం 15 మ్యాచ్ల్లోనే 16 డిస్మిసల్స్తో వేగంగా దూసుకొస్తున్నాడు.
Date : 11-02-2026 - 6:15 IST -
ఏప్రిల్ 1 నుండి మారనున్న ప్రత్యేక నిబంధనలు ఇవే!
ప్రస్తుతం రూ. 50,000 కంటే ఎక్కువ హోటల్ బిల్లు చెల్లించాలంటే పాన్ ఇవ్వాలి. ఏప్రిల్ 1, 2026 నుండి ఈ పరిమితిని రెట్టింపు చేస్తూ రూ. 1 లక్షకు పెంచారు.
Date : 11-02-2026 - 5:45 IST -
ప్రత్యేక కస్టమర్ సమావేశాన్ని నిర్వహించిన సుందరం ఫైనాన్స్ సంస్థ
విశాఖపట్టణంలో నిర్వహించిన ‘సుందరం సర్కిల్’ సమావేశం కేవలం ఒక వ్యాపార కార్యక్రమంగా కాకుండా, దశాబ్దాల నాటి అనుబంధాలను నెమరువేసుకునే వేదికగా నిలిచింది. "Where Legacy Meets Loyalty" (వారసత్వం - విశ్వాసం కలిసే చోటు) అనే నినాదంతో
Date : 11-02-2026 - 5:08 IST -
కెసిఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ కు ఉందా ? – బండి సంజయ్ సూటి ప్రశ్న
కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు సృష్టించారు. కరీంనగర్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు
Date : 11-02-2026 - 5:03 IST -
వామ్మో ..ఇస్త్రీ చేస్తూ నెలకు రూ.2లక్షలకు పైగా సంపాదన
నేటి కాలంలో చదువుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదిస్తేనే లక్షల్లో జీతం వస్తుందని చాలామంది భావిస్తారు. కానీ, ఏ వృత్తి అయినా అంకితభావంతో, క్రమశిక్షణతో చేస్తే ఐటీ కొలువులకు మించిన ఆదాయం పొందవచ్చని ఒక సాధారణ ఇస్త్రీ షాపు దంపతులు నిరూపిస్తున్నారు
Date : 11-02-2026 - 4:15 IST -
చింతకాయల విజయ్కు కీలక పదవి దక్కబోతుందా ?
సుదీర్ఘ కాలంగా పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేయడమే కాకుండా, సోషల్ మీడియా మరియు ఐటీ విభాగాల్లో పార్టీ గొంతుకను బలంగా వినిపించడంలో విజయ్ కీలక పాత్ర పోషించారు. ఆయన పడ్డ కష్టానికి తగిన గుర్తింపుగా ఈ ఎంపీ సీటును అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Date : 11-02-2026 - 3:47 IST -
భారతీయులకు మరో షాక్ ఇచ్చిన ట్రంప్!
అయితే భారతీయ నిపుణులు ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ బిల్లు ప్రస్తుతానికి అమెరికన్ పార్లమెంట్ దిగువ సభలో మాత్రమే ప్రవేశపెట్టబడింది.
Date : 11-02-2026 - 3:46 IST -
ఏపీకి శాశ్వత రాజధాని అమరావతే – గవర్నర్
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, అమరావతి నిర్మాణాన్ని కేవలం ఒక నగరంలా కాకుండా, అత్యాధునిక సాంకేతికతతో కూడిన గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు
Date : 11-02-2026 - 3:45 IST -
రెస్టారెంట్లతో తస్మాత్ జాగ్రత్త.! గుంటూరు హోటళ్లలో విస్తుపోయే నిజాలు..
Food Safety Officers Inspection గుంటూరులో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. మంగళవారం రోజున పది బృందాలుగా ఏర్పడి గుంటూరులోని పలు ప్రాంతాలలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్లలో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల సమయంలో హోటల్స్, రెస్టారెంట్ల యజమానులు చేస్తున్న నిర్వాకాలు బయటపడ్డాయి. ఓ రెస్టారెంట్లో చికెన్, మటన్ను వారం రోజులుుగా ఫ్రిజ్లో నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి
Date : 11-02-2026 - 3:42 IST -
అంబటి రాంబాబుకు బిగ్ రిలీఫ్..మరో కేసులో బెయిల్
ప్రస్తుతం జైలులో ఉన్న అంబటి రాంబాబు, ఈ రెండు కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో రేపు విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన న్యాయవాదులు వెల్లడించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై వరుస కేసులు పెడుతున్నారని అంబటి వర్గం ఆరోపిస్తుండగా
Date : 11-02-2026 - 3:15 IST -
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు
Ambati Rambabu మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టులో ఊరట లభించింది. సీఐ విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో నమోదైన కేసులో ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో, ఆయన్ను కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. గత ఏడాది నవంబర్ 12న ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో నిర్వహించిన
Date : 11-02-2026 - 2:49 IST -
AI తో సెకన్లలో బ్రెయిన్ MRI రిపోర్ట్
మెడికల్ సైన్స్లో కృత్రిమ మేధ (AI) విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. ముఖ్యంగా అత్యంత సంక్లిష్టమైన మెదడు సంబంధిత వ్యాధులను గుర్తించడంలో యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ శాస్త్రవేత్తలు రూపొందించిన Prima అనే AI మోడల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది
Date : 11-02-2026 - 2:47 IST -
భారత్-పాక్ మ్యాచ్ కు భారీ క్రేజ్.. మరింతగా పెరిగిన కొలంబో విమాన టికెట్ ధరలు..
India vs Pakistan టీ20 ప్రపంచ కప్లో భాగంగా ఈ నెల 15న కొలంబో వేదికగా భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. టీమిండియాతో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమని రెండు రోజుల క్రితం పాకిస్థాన్ ప్రకటించింది. దీంతో కొలంబోకు విమాన టిక్కెట్ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ముంబై-కొలంబో-ముంబై విమాన టిక్కెట్ ధర నిన్న ఉదయం రూ.60,000గా ఉండగా, ఈరోజు మరింత పెరిగింది. ముంబై నుంచి కొలంబోకు ఎకానమీ టిక్కెట్ ధర రూ.60,000 ఉండగా, ప్రీమియ
Date : 11-02-2026 - 2:35 IST -
ఐపీఎల్ 2026.. హోం గ్రౌండ్ మార్చుకోనున్న ఆర్సీబీ!
ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు, KSCAకి ఇవ్వాల్సిన ఆదేశాలపై బుధవారం జరిగే సమావేశంలో సీనియర్ అధికారులు, పోలీసులు, న్యాయ నిపుణులు చర్చించనున్నారు.
Date : 11-02-2026 - 2:35 IST -
దువ్వాడ ను జగన్ మళ్లీ దగ్గరకు చేర్చుకుంటున్నాడా ?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉత్తరాంధ్ర రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై గతంలో విధించిన సస్పెన్షన్ వేటును ఎత్తివేసి, ఆయనను తిరిగి పార్టీలోకి ఆహ్వానించేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధమైనట్లు కనిపిస్తోంది
Date : 11-02-2026 - 2:15 IST -
స్విస్ నేతపై ట్రంప్ వింత వ్యాఖ్యలు..
SwitzerLand అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్విట్జర్లాండ్ పై టారిఫ్ లు విధించారు. ఆ దేశం నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తుసేవలపై 30 శాతం టారిఫ్ లు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఈ సుంకాలను 39 శాతానికి పెంచారు. అదేమని అడిగిన మీడియా ప్రతినిధులకు వింత జవాబిచ్చారు. స్విట్జర్లాండ్ పై పన్ను విధిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత తనకు ఓ ఫోన్ కాల్ వచ్చిందన్నారు. స్విస్ ప్ర
Date : 11-02-2026 - 2:07 IST -
ఏపీ మంత్రులకు బెదిరింపు లేఖలు..ఎవరి పని ఇది ?
మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్య ప్రసాద్, సత్యకుమార్ యాదవ్, మరియు కొల్లు రవీంద్రలకు అజ్ఞాత వ్యక్తుల నుంచి ప్రాణహాని తలపెడుతూ లేఖలు అందాయి. సాధారణంగా మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలైన ఏజెన్సీ సెంటర్లలో ఇలాంటివి సహజం
Date : 11-02-2026 - 1:45 IST -
అంబానీ దంపతులకు ఈడీ సమన్లు..పతనం అవుతున్న ‘రిలయన్స్’ షేర్లు!
మనీలాండరింగ్ ఆరోపణలు మరియు ఈడీ (ED) విచారణల నేపథ్యంలో ఆయన వ్యాపార సంస్థల షేర్లు మార్కెట్లో కుప్పకూలుతున్నాయి. గతంలో వివిధ బ్యాంకుల నుంచి సేకరించిన దాదాపు రూ. 40,000 కోట్ల రుణాలను అనిల్ అంబానీ గ్రూప్ సంస్థలు
Date : 11-02-2026 - 1:15 IST -
క్రేజీ హీరోయిన్ల మధ్య చిచ్చు పెట్టిన సోప్..ఎక్కడి వరకు వెళ్తుందో !!
సాధారణంగా హీరోయిన్ల మధ్య సినిమాల పరంగా పోటీ ఉంటుంది, కానీ ఇక్కడ ఒక బ్రాండ్ విషయంలో తమన్నా మరియు స్థానిక హీరోయిన్ల (పూజా హెగ్డే, రష్మిక తదితరులు) పేర్లు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరి 10 నుంచి తమన్నా అధికారికంగా ప్రచార పనులు ప్రారంభించినప్పటికీ, ఈ నిరసనలు ఆమె ఇమేజ్పై లేదా బ్రాండ్ అమ్మకాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో
Date : 11-02-2026 - 12:45 IST -
అసెంబ్లీ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేశ్ భేటి
Andhra Pradesh Assembly ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల అజెండాను ఖరారు చేయనున్నారు. దీని తర్వాత ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. మరోవైపు, అసెంబ్లీలోని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఛాంబర్ కు మంత్రి నారా లోకేశ్ వెళ్లారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇ
Date : 11-02-2026 - 12:22 IST -
వాహనదారులకు అలర్ట్ : మార్చి 1 నుంచి హైదరాబాద్లో స్పెషల్ డ్రైవ్
హైదరాబాద్ నగరంలో మార్చి 1 నుంచి ట్రాఫిక్ పోలీసులు భారీ ఎత్తున 'స్పెషల్ డ్రైవ్' నిర్వహించనున్నారు. ముఖ్యంగా సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారిని లక్ష్యంగా చేసుకుని ఈ తనిఖీలు సాగనున్నాయి
Date : 11-02-2026 - 12:20 IST -
రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. మూడు కార్పొరేషన్లుగా హైదరాబాద్ విభజన
GHMC తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ని మూడు ప్రత్యేక కార్పొరేషన్లుగా విభజించింది. జీహెచ్ఎంసీతో పాటు తాజాగా, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) రెండు కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు కార్పొరేషన్లకు కమిషనర్లను నియమించింది. జీహ
Date : 11-02-2026 - 12:08 IST -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్
తెలంగాణలో అమలవుతున్న ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ (EHS) అనేక సమస్యలతో సతమతవుతుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న ఈ సేవలకు ప్రభుత్వం నుంచి నిధుల విడుదల సకాలంలో జరగకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు హెల్త్ కార్డులను అంగీకరించడం లేదు
Date : 11-02-2026 - 12:00 IST -
వాహనదారులకు బిగ్ షాక్.. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే భారీ జరిమానా.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ హెచ్చరిక
Hyderabad Traffic Police డ్రైవింగ్ లెసెన్స్ లేకున్నా బైక్ పై దూసుకెళుతున్నారా.. మైనర్లు, లైసెన్స్ లేని వారికి వాహనం ఇచ్చి పంపిస్తున్నారా.. ఇకపై ఇలా కుదరదని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. లైసెన్స్ లేకుండా వాహనంతో రోడ్డెక్కారంటే భారీ జరిమానా చెల్లించాల్సి వస్తుందని, కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపే వారి వల్లే రోడ్డు ప్రమాదాల
Date : 11-02-2026 - 11:48 IST -
జనసేన మంత్రిని చంపేస్తామంటూ బెదిరింపులు..పోలీసులు అలర్ట్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. జనసేన పార్టీకి చెందిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్కు గుర్తుతెలియని వ్యక్తుల నుండి ప్రాణహాని తలపెడుతూ బెదిరింపు లేఖ రావడంతో భద్రతా యంత్రాంగం అప్రమత్తమైంది
Date : 11-02-2026 - 11:45 IST -
వందేమాతరం పై కేంద్రం కీలక నిర్ణయం
Vande Mataram వందేమాతరం గీతాన్ని అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, అన్ని పాఠశాలల్లో తప్పనిసరి చేస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బుధవారం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ‘జనగణమన’ వంటి జాతీయ గీతాల కంటే ముందు దీనిని కచ్చితంగా ఆలపించాలని ఈ నిబంధనలలో పేర్కొంది. వందేమాతర గీతం ఆలపించినప్పుడు అందరూ నిలబడాలని పేర్కొంది. అన్ని పురస్కారాలు ఇచ్చే సమయంలో, రాష్ట్రపతి హాజరయ్యే అన్ని కార్యక్రమ
Date : 11-02-2026 - 11:36 IST -
పవన్ కళ్యాణ్ ఫోటో వివాదం..సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
"డిప్యూటీ సీఎం" అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదని, కేవలం రాజకీయ ప్రాధాన్యత కోసం సృష్టించుకున్నదని ఆయన తరపు న్యాయవాది వాదించారు. ఇలాంటి పదవిలో ఉన్న వ్యక్తి ఫోటోలను ప్రజాధనంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శించడం సుప్రీంకోర్టు
Date : 11-02-2026 - 11:35 IST -
విద్యార్థులకు నారా లోకేష్ భరోసా : రూ.1200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల
రాష్ట్రంలోని పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అండగా నిలిచే 'రీయింబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ' (RTF) కింద ప్రభుత్వం తాజాగా రూ.1200 కోట్లను విడుదల చేసింది.
Date : 11-02-2026 - 10:16 IST -
రైల్వే ప్రయాణికులకు మరో అదిరిపోయే సూపర్ న్యూస్!
రైలు సదరు స్టేషన్కు చేరుకోగానే వెండర్ మీ సీటు వద్దకే భోజనాన్ని తీసుకువస్తారు. అప్పుడు మీకు వచ్చిన MVC కోడ్ను వారికి చూపించి భోజనం తీసుకోవచ్చు.
Date : 10-02-2026 - 10:24 IST -
ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం.. ప్రచురణకర్త సంచలన ప్రకటన!
చైనా చొరబాటు అంశంపై పార్లమెంటులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ నరవణే పుస్తకాన్ని ఉటంకించడం, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది.
Date : 10-02-2026 - 10:13 IST -
అర్జున్ టెండూల్కర్ పెళ్లికి ప్రధాని మోదీ?!
సాన్యా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE) నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమెకు మూగజీవాలంటే చాలా ఇష్టం. ముంబైలో 'మిస్టర్ పాస్' అనే ప్రీమియం పెట్ సెలూన్, స్పాను ఆమె నడుపుతున్నారు.
Date : 10-02-2026 - 9:54 IST -
నమీబియాతో మ్యాచ్కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్!
భారత జట్టుకు ఒక బ్యాడ్ న్యూస్తో పాటు రెండు శుభవార్తలు కూడా అందాయి. స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టుతో చేరాడు.
Date : 10-02-2026 - 9:44 IST -
అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చిన భారత్!
బోర్డ్ ఆఫ్ పీస్ నిర్వహించబోయే ఈ మొదటి సమావేశానికి పలు దేశాలు హాజరయ్యే అవకాశం ఉంది.
Date : 10-02-2026 - 9:39 IST -
రక్తనాళాల ఆరోగ్యమే మెదడు ఆరోగ్యం !!
మన శరీరంలోని ప్రతి అవయవానికి పోషకాలను, ఆక్సిజన్ను చేరవేసేవి రక్తనాళాలే. ఈ రక్త ప్రసరణ వ్యవస్థలో స్వల్ప అంతరాయం కలిగినా అది మెదడు పనితీరు, గుండె ఆరోగ్యం మరియు జీవక్రియలపై తీవ్ర ప్రభావం చూపుతుంది
Date : 10-02-2026 - 7:36 IST -
లా సెట్ పరీక్ష అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పిన టీ-శాట్!
ఈ శిక్షణలో భాగంగా జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్ మరియు ఆప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా వంటి ప్రధాన సబ్జెక్టులపై నిపుణులచే వివరణాత్మక పాఠాలు ఉంటాయి.
Date : 10-02-2026 - 6:50 IST -
టీ20 వరల్డ్ కప్.. ఆటగాళ్లకు బీసీసీఐ కీలక నిబంధనలు!
సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ లీగ్ స్టేజ్లో నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అందులో ఒక మ్యాచ్ ఇప్పటికే ముగిసింది.
Date : 10-02-2026 - 5:14 IST -
వైవీ సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయాల్సిందేనా ?
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ కార్చిచ్చు రగిల్చింది. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగింది
Date : 10-02-2026 - 3:30 IST -
Telangana Municipal Elections : కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిన మంత్రి ఉత్తమ్
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అంతర్గత సర్వేల ప్రకారం గత రెండేళ్లలో ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని ఆయన పేర్కొన్నారు.
Date : 10-02-2026 - 3:06 IST -
జగన్ తన 11 మంది తో 11 న అసెంబ్లీకి వస్తాడా ?
బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం 2026-27 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆహ్వానాలు వెళ్లినప్పటికీ, వైసీపీ హాజరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరియు మంత్రి సంధ్యారాణి వంటి నేతలు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడిని పెంచాయి. ప్రతిపక్ష హోదా లేకపోయినా, ప్రజా సమస్యలపై సభలో మాట్లాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చాటిచెప్పడానికి జగన్
Date : 10-02-2026 - 2:35 IST -
రాజమౌళి ని పక్కకు నెట్టేద్దామని అనుకోని అడ్రస్ లేకుండా పోయిన డైరెక్టర్స్ ?
రాజమౌళి విజయ రహస్యం ఆయన ఎంచుకునే కథల్లో ఉండే భావోద్వేగాలు మరియు సాంకేతిక పరిజ్ఞానం. తనతో పోటీ పడిన దర్శకులు పాత ధోరణిలోనే సినిమాలు చేస్తూ వెనుకబడిపోతే, రాజమౌళి మాత్రం ప్రతి సినిమాతో తన స్థాయిని పెంచుకుంటూ పోయారు.
Date : 10-02-2026 - 2:15 IST -
Telangana Politics : కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చే రేవంత్, హరీష్ రావు కు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు ?
ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో హరీష్ రావు విసిరిన సవాల్ చర్చనీయాంశమైంది. తమ ఇలాకాలోకి అడుగుపెట్టే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని, అక్కడ హరీష్ రావు బలంగా ఉండటమే అందుకు కారణమని ఆయన ఎద్దేవా చేశారు.
Date : 10-02-2026 - 1:45 IST -
Hijras : హిజ్రాలు ఇలాంటి పనులు కూడా చేస్తారా..?
కేవలం అన్నదానానికే పరిమితం కాకుండా, భవిష్యత్ తరాల కోసం విద్యారంగంలోనూ వీరు ముందడుగు వేశారు. సుమారు 40 మంది పేద విద్యార్థులను దత్తత తీసుకుని డిగ్రీ వరకు చదివించడం, అనాథ యువతులకు పెళ్లిళ్లు చేయడం వంటి గొప్ప కార్యాలు చేస్తున్నారు
Date : 10-02-2026 - 1:15 IST -
TG Municipal : బీజేపీ మున్సిపల్ అభ్యర్థి ఆత్మహత్య ! అధికార పార్టీ వేధింపులే కారణమా ?
మహాదేవ్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు మరియు బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల బెదిరింపులు తట్టుకోలేకే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారని వారు వాపోతున్నారు
Date : 10-02-2026 - 12:45 IST -
Income Tax : కొత్త పన్ను విధానంతో లాభాలు ఇవే !!
పాత పన్ను విధానంలో సెక్షన్ 80C (LIC, PF, ELSS) కింద రూ. 1.5 లక్షలు, సెక్షన్ 80D కింద హెల్త్ ఇన్సూరెన్స్, మరియు HRA (ఇంటి అద్దె) వంటి మినహాయింపులు లభిస్తాయి. కానీ, ఎటువంటి పెట్టుబడులు లేకుండా నేరుగా పన్ను ఆదా చేసుకోవాలనుకునే వారికి కొత్త విధానం ఎంతో సులభంగా ఉంటుంది.
Date : 10-02-2026 - 12:15 IST -
Municipal Elections : ఓటర్ల కోసం తంటాలు పడుతున్న అభ్యర్థులు
పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ఇప్పుడు తెరవెనుక వ్యూహాలకు పదును పెడుతున్నారు. వార్డుల్లోని స్థానిక సమస్యల కంటే పార్టీల బలాబలాలు, వ్యక్తిగత పరపతి ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి
Date : 10-02-2026 - 11:30 IST -
Srisailam Temple: శ్రీశైలంలో మహా అపచారం ! భక్తుల ఆవేదన !!
లక్షలాది మంది భక్తులు ఏకకాలంలో క్షేత్రానికి చేరుకోవడంతో ఆలయ ప్రాంగణం మరియు క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీని నియంత్రించడంలో మరియు ముందస్తు ప్రణాళికలు రూపొందించడంలో దేవస్థానం యంత్రాంగం విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
Date : 10-02-2026 - 11:12 IST -
ఎట్టి పరిస్థితుల్లో ఇప్పట్లో మేడారం వెళ్లకండి..వెళ్తే కంపుతో చచ్చిపోతారు !!
సుమారు రెండు కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడంతో, మేడారం పరిసరాల్లో అక్షరాలా 3 వేల టన్నుల చెత్త పేరుకుపోయింది. జాతర ముగిసినా భక్తులు వదిలివెళ్లిన ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆహార పదార్థాలు మరియు ముఖ్యంగా జంతు బలులకు సంబంధించిన వ్యర్థాల వల్ల ఆ ప్రాంతమంతా దుర్గంధంతో నిండిపోయింది
Date : 10-02-2026 - 10:45 IST -
పాన్ కార్డు రూల్స్ లలో కేంద్రం మార్పులు
రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్న భారీ నగదు లావాదేవీలపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టింది. స్థిరాస్తి (ఇల్లు లేదా స్థలం) అమ్మకం లేదా కొనుగోలు విలువ రూ. 20 లక్షలు దాటితే కచ్చితంగా పాన్ నంబర్ ఇవ్వాలని కొత్త నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి
Date : 10-02-2026 - 10:19 IST -
టాలీవుడ్లో మరోసారి సమ్మె?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో (టాలీవుడ్) మరోసారి సమ్మె సైరన్ మోగే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించడంలో సినీ పెద్దలు జాప్యం చేస్తున్నారంటూ స్టూడియో టెక్నీషియన్స్
Date : 10-02-2026 - 9:54 IST -
తెలంగాణ మున్సిపల్ ఆఫర్ : ఓటుకు రూ.30వేలు.. గెలిపిస్తే అర తులం బంగారం!
ప్రలోభాల పర్వం కేవలం నగదుకే పరిమితం కాకుండా వింత వింత హామీలకు వేదికవుతోంది. చేవెళ్లలోని 16వ వార్డులో ఒక అభ్యర్థి అయితే ఏకంగా తానే గెలిస్తే ఓటర్లకు అర తులం బంగారం ఇస్తానని బహిరంగంగానే ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది
Date : 10-02-2026 - 9:30 IST -
సచిన్ ను కలవడం సంతోషంగా ఉంది – సీఎం చంద్రబాబు
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను విమానాశ్రయంలో యాదృచ్ఛికంగా కలిశారు
Date : 10-02-2026 - 9:09 IST