News
-
రాత్రిపూట స్వెటర్ ధరించి పడుకోవచ్చా?
మందపాటి బట్టలు ఛాతీపై ఒత్తిడిని కలిగిస్తాయి. ఉన్నిలోని సూక్ష్మ రేణువులు శ్వాస ద్వారా ముక్కులోకి వెళ్లడం వల్ల అలర్జీలు రావచ్చు. ఆస్తమా రోగులకు ఇది మరింత ప్రమాదకరం.
Date : 30-12-2025 - 11:15 IST -
వందే భారత్ స్లీపర్ రైలు.. 180 కిలోమీటర్ల వేగంతో వెళ్తే ఎలా ఉంటుందో తెలుసా? (వీడియో)
భారతీయ రైల్వే ఈ ఏడాది జనవరిలో కూడా వందే భారత్ స్లీపర్ రైలులో ఇటువంటి వినూత్న పరీక్షను నిర్వహించింది. అప్పుడు కూడా 180 కిలోమీటర్ల వేగంతో రైలును నడిపి నీటి గ్లాసు ద్వారా స్థిరత్వాన్ని పరీక్షించారు.
Date : 30-12-2025 - 10:53 IST -
టీ20 ప్రపంచకప్ కోసం జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్న మలింగ!
టీ20 ఫార్మాట్లో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకరైన లసిత్ మలింగ. 2026 ప్రపంచకప్ కోసం శ్రీలంక బౌలింగ్కు పదును పెట్టనున్నారు.
Date : 30-12-2025 - 10:44 IST -
శ్రీలంకపై భారత్ ఘనవిజయం.. 5-0తో సిరీస్ కైవసం!
ఓపెనర్ హసిని పెరీరా (42 బంతుల్లో 65 పరుగులు), ఇమేషా దులాని (39 బంతుల్లో 50 పరుగులు) అర్ధశతకాలతో పోరాడినప్పటికీ.. మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో శ్రీలంకకు ఓటమి తప్పలేదు.
Date : 30-12-2025 - 10:38 IST -
సీఎం రేవంత్ పాలనలో స్థిరత్వం నుంచి స్మార్ట్ డెవలప్మెంట్ దిశగా తెలంగాణ!
ప్రభుత్వం సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయడానికి డిజిటల్ వేదికలను, డేటా ఆధారిత వ్యవస్థలను వినియోగిస్తోంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రయోజనాలు నేరుగా అందుతున్నాయి.
Date : 30-12-2025 - 10:31 IST -
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదల
APలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణపై తుది ఉత్తర్వులు విడుదలయ్యాయి. మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ఇందులో ప్రభుత్వం తెలిపింది
Date : 30-12-2025 - 9:30 IST -
బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ల నియామకం
శాసన సభలో బీఆర్ఎస్ తరఫున డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా హరీశ్ రావు, సబితారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ను నియమిస్తూ ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఎల్.రమణ
Date : 30-12-2025 - 9:00 IST -
మరోసారి ఫోన్ ట్యాపింగ్ అంశంపై కవిత సంచలన వ్యాఖ్యలు
కవిత చేసిన ఈ వ్యాఖ్యలు బిఆర్ఎస్ పార్టీలోని అంతర్గత విభేదాలను రోడ్డుపైకి తెచ్చినట్లయ్యింది. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న తరుణంలో
Date : 30-12-2025 - 8:43 IST -
మలయాళ ఇండస్ట్రీ లో విషాదం : మోహన్ లాల్ తల్లి కన్నుమూత
మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ తల్లి శాంతాకుమారి(90) కన్నుమూశారు. కేరళలోని కొచ్చిలో ఆమె తుదిశ్వాస విడిచారు. శాంతాకుమారి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు
Date : 30-12-2025 - 8:32 IST -
‘SIR’ అనేది పెద్ద స్కామ్ – మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ CM మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బంకురా జిల్లా బిర్సింగ్పూర్ ర్యాలీలో మాట్లాడారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పేరుతో ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు
Date : 30-12-2025 - 8:23 IST -
ఒకప్పుడు రూమ్ రెంట్ కూడా కట్టలేని వ్యక్తి , ఇప్పుడు ప్రపంచ కుబేరుడయ్యాడు అదృష్టమంతే ఇతడేదిపో !!
2008వ సంవత్సరం మస్క్ జీవితంలో అత్యంత గడ్డుకాలం. ఆయన తన సర్వస్వాన్ని టెస్లా (Tesla) మరియు స్పేస్ ఎక్స్ (SpaceX) సంస్థల్లో పెట్టుబడిగా పెట్టారు. అప్పట్లో టెస్లా కార్ల విక్రయాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం
Date : 30-12-2025 - 4:35 IST -
Nagarjuna Fitness : నాగార్జున ఫిట్నెస్ సీక్రెట్ ఇదే
66 ఏళ్ల వయసులోనూ గ్లామర్, ఫిట్నెస్లో యంగ్ హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు కింగ్ నాగార్జున. తాజాగా తన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో వెల్లడించారు. డైటింగ్ కంటే టైమ్కు ఫుడ్ తీసుకోవడమే తన ఆరోగ్య రహస్యమన్నారు
Date : 30-12-2025 - 4:02 IST -
ఏపీలో గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్
AP high court : ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 2023 గ్రూప్ 2 నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. గ్రూప్ 2 రిజర్వషన్లపై దాఖలైన అన్ని పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. మరోవైపు 2023 గ్రూప్ 2 రిజర్వేషన్ పాయింట్లను సవాల్ చేస్తూ కొంతమంది హైకోర్టులో పిటిషన్ వేశారు. వీటిపై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో గ్రూప్ 2 అభ్యర్థులకు ఊ
Date : 30-12-2025 - 3:47 IST -
మందుబాబులకు గుడ్న్యూస్.. బెంగళూరులో మద్యం దుకాణాలు, బార్ల టైమింగ్స్ పొడిగింపు
Bengaluru : కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా బెంగళూరులో మందుబాబులకు భారీ శుభవార్త చెప్పారు. తెల్లవారుజామునుంచి మొదలుకుని.. అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలకు అనుమతిని ఇచ్చారు. మరోవైపు.. బెంగళూరులో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా.. మహిళల భద్రత, లా అండ్ ఆర్డర్ నిర్వహణ కోసం వేలాది మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 31 వేళ నిబంధనలు ఉల్లంఘించేవారికి కఠిన చర్యలు తప్పవని బెంగ
Date : 30-12-2025 - 3:42 IST -
మూడు కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్
Musi River : హైదరాబాద్ మహానగర పాలనలో భారీ మార్పులు రానున్నాయి. విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు, పాలనా సౌలభ్యం కోసం నగరాన్ని మూడు భాగాలుగా విభజించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ నదిని ఆధారంగా చేసుకుని గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ సికింద్రాబాద్ పేర్లతో మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ విభజనతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం భా
Date : 30-12-2025 - 2:22 IST -
2025 లో తెలుగు లో బ్లాక్ బస్టర్ మూవీ ఇదే !!
ఈ చిత్ర విజయం యూట్యూబర్ మౌళి మరియు హీరోయిన్ శివాని కి ఓ పెద్ద బ్రేక్ ఇచ్చింది. కథలో బలం ఉంటే స్టార్ పవర్ లేకపోయినా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని 'లిటిల్ హార్ట్స్' మరోసారి నిరూపించింది
Date : 30-12-2025 - 1:08 IST -
జూనియర్ సమంత అందాల ఆరబోత..! నీకు మంగపతే కరెక్ట్ అంటోన్న నెటిజన్లు
Ashu Reddy Glamour Show : సోషల్ మీడియా ద్వారా ‘జూనియర్ సమంత’గా గుర్తింపు తెచ్చుకున్న అషు రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచింది. రాంగోపాల్ వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూలతో పాపులారిటీ పెంచుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా చేసిన గ్లామరస్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రకృతి నేపథ్యంతో స్టైలిష్గా కనిపించిన అషు రెడ్డి ఫోటోలపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తుండగా, కొంతమంది నెటిజన్ల
Date : 30-12-2025 - 12:56 IST -
మరోసారి ఆజ్ఞాతంలోకి వల్లభనేని వంశీ ?
గతంలో తన ఇంటి వద్ద నిరసన తెలిపిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అనుచరులతో కలిసి దాడి చేయించారనే అభియోగంపై ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైంది
Date : 30-12-2025 - 12:45 IST -
మరో ఘోరం.. ఇన్సూరెన్స్ కోసం తండ్రిని పాముతో కాటేపించి చంపిన కొడుకులు
Tiruvallur : కన్నతండ్రిని కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకులే.. కాలయములై కాటేశారు. కేవలం ఇన్సూరెన్స్ డబ్బులపై ఉన్న ఆశతో.. నిండు ప్రాణాన్ని పాము విషానికి బలి ఇచ్చారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో జరిగిన ఈ విస్తుపోయే హత్యోదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 11 పాలసీలు.. రూ. 3 కోట్ల క్లెయిమ్.. ఒకే ఒక్క పాము కాటు.. అంతా పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని, ఇది యాక్సిడెంట్
Date : 30-12-2025 - 12:38 IST -
ఆ జిల్లాలోనే మరో కొత్త పోర్టు.. ప్రకటించిన సీఎం చంద్రబాబు !
Dugarajapatnam Port : ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న మూడు ప్రధాన పోర్టులు 2026 చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో పోర్టు నిర్మించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. తిరుపతి జిల్లా దుగరాజపట్నం వద్ద కొత్త ఓడరేవు నిర్మాణానికి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఇదే కాకుండా పశ్చిమ గోదావరి జిల్లాలోనూ మరో పోర్టు ఏర్పాటుకు పరిశీలన జరుగుతోం
Date : 30-12-2025 - 12:23 IST -
ప్రయాణికులకు గుడ్ న్యూస్ , సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఏపీకి స్పెషల్ బస్సులు
ఒక కుటుంబం మొత్తం ప్రైవేట్ బస్సులో వెళ్లాలంటే వేల రూపాయల భారం పడుతున్న తరుణంలో, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడిచే ఆర్టీసీ బస్సులు సామాన్యులకు భరోసానిస్తున్నాయి
Date : 30-12-2025 - 12:15 IST -
అతడు రీ ఎంట్రీ ఇస్తే టీమిండియా కష్టాలు తీరిపోతాయి.. ఎవరా క్రికెటర్ మీకు తెలుసా ?
Hardik Pandya : భారత టెస్ట్ క్రికెట్ స్థిరత్వం కోసం మాజీ ఆటగాళ్లు అనుభవజ్ఞుల పాత్రపై దృష్టి సారించారు. హార్దిక్ పాండ్యా టెస్టుల్లోకి తిరిగి రావాలని రాబిన్ ఉతప్ప సూచించారు. నెం 7 స్థానంలో హార్దిక్ ఆడితే జట్టుకు బలం చేకూరుతుందని, ఫిట్నెస్, ఫామ్ ఉంటే కమ్ బ్యాక్ అసాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. డబ్ల్యూటీసీ గెలవాలనే హార్దిక్ ఆశ కూడా దీనికి కారణం. 2017లో టెస్ట్ అరంగేట్రం చేసిన హార్ద
Date : 30-12-2025 - 12:10 IST -
తెలంగాణ లో ప్రారంభానికి సిద్ధమైన కొత్త రైల్వే స్టేషన్
మనోహరాబాద్-కొత్తపల్లి మధ్య చేపట్టిన 151 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులో భాగంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొమురవెల్లి మల్లన్న రైల్వే హాల్ట్ స్టేషన్
Date : 30-12-2025 - 11:41 IST -
చలికాలంలో కాలి వేళ్ల మధ్య వచ్చే దురద, మంటను తగ్గించే చిట్కాలు, పాటిస్తే అంతా క్లియర్
చలికాలం వచ్చిందంటే.. చాలా మందికి చేతులు, ముఖ్యంగా కాలి వేళ్లు లేదా మధ్యలో వాపు, దురద వస్తుంది. ఈ పరిస్థితిని చిల్బ్లెయిన్స్ అంటారు నిపుణులు. ఇది తరచుగా తీవ్రమైన చలికి గురికావడం వల్ల వస్తుంది. మీరు చలికాలంలో ఈ సమస్యను ఎదుర్కొంటుంటే.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రముఖ డైటీషియన్ ఈ పరిస్థితిని నివారించడానికి కొన్ని సింపుల్ చిట్కాలు చెప్పారు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు చుద్ద
Date : 30-12-2025 - 11:38 IST -
ఏపీలో మరో కొత్త రైల్వే స్టేషన్ సిద్ధం
దశాబ్దాల కల నెరవేరుతున్న తరుణంలో, తమ ప్రాంతానికి తొలిసారిగా రైలు రావడాన్ని చూసి గ్రామస్తులు భారీగా తరలివచ్చి సెల్ఫీలు తీసుకుంటూ సంబరాలు చేసుకున్నారు
Date : 30-12-2025 - 11:30 IST -
బన్నీ, అట్లీ ప్రాజెక్ట్.. రిలీజ్ ముందే ఓటీటీ హక్కులు 600 కోట్లా?
పుష్ప 2 ఘన విజయంతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్డమ్ను మరింత పెంచుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ప్రస్తుతం టాప్లో ఉంది. ఈ క్రమంలో దర్శకుడు అట్లీతో కలిసి బన్నీ చేస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం నెట్ఫ్లిక్స్ రూ.600 కోట్ల వరకు ఆఫర్ చేసిందన్న రూమర్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సన్ పి
Date : 30-12-2025 - 11:25 IST -
కొత్త సంవత్సరం వేళ దిగొచ్చిన వెండి, బంగారం ధరలు!
Silver Rate : ఈ ఏడాదిలో బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరగ్గా.. ఇప్పుడు ఒక్కసారిగా భారీగా దిగొచ్చాయి. ఒక్కసారిగా కరెక్షన్కు గురయ్యాయి. వెండి ధర ఇప్పుడు మంగళవారం రోజు ఉదయం 10 గంటలకు ఒక్కసారిగా రూ. 23 వేలు తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయన్న అంచనాల నేపథ్యంలో ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్లు తెలుస్తోంది. వెండి ధరతో పాటుగానే బంగారం ధర కూడా భారీగా దిగొచ్చింది.
Date : 30-12-2025 - 10:51 IST -
మందుబాబులకు మరింత కిక్కు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
న్యూ ఇయర్ సందర్భంగా మద్యం అమ్మకాల పని వేళలను ఎక్సైజ్ శాఖ పొడిగించింది. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు అమ్ముకునేందుకు మద్యం షాపులకు పర్మిషన్ ఇచ్చింది
Date : 30-12-2025 - 10:47 IST -
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పై జరుగుతున్న ప్రచారానికి తెరదించిన ఉత్తమ్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండేళ్లలో రూ. 7,000 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తోందని మంత్రి వెల్లడించారు. గతంలో కేవలం ఒక పంపు మాత్రమే ఉండగా, ఇప్పుడు 11 పంపులను అమర్చి పనులను వేగవంతం చేశామని
Date : 30-12-2025 - 10:39 IST -
బంగ్లా మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, BNP చీఫ్ ఖలీదా జియా (80) మరణించారు. గత కొన్ని రోజులుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు
Date : 30-12-2025 - 9:45 IST -
ఫ్యాన్స్ గుడ్ న్యూస్ , రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి జరిగేది ఆ కోటలోనే !!
రష్మిక, విజయ్ దేవరకొండ కొంతకాలంగా రిలేషన్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్లో వీరి ఎంగేజ్మెంట్ జరిగిందని సినీ వర్గాలు పేర్కొన్నాయి.
Date : 30-12-2025 - 9:15 IST -
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి టోల్ ఫ్రీ?
కొత్త ఏడాదిలో జనవరి మొదటివారం నుంచే అంగన్వాడీల్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను ప్రభుత్వం ప్రారంభించనుంది. HYDలో చేపట్టనున్న పైలట్ ప్రాజెక్ట్ను మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైంది
Date : 30-12-2025 - 8:45 IST -
పోలీస్ విచారణ లో తేలిన ఐబొమ్మ రవి ‘నకిలీ’లలు!
ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో అతడి 'నకిలీ'లలు బయటపడుతున్నాయి. రవి పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ ఖాతా అన్నీ ఫేక్ అని గుర్తించినట్లు తెలుస్తోంది
Date : 30-12-2025 - 8:15 IST -
జనవరి మొదటి వారం నుండి అంగన్వాడీల్లో బ్రేక్ ఫాస్ట్ !
కొత్త ఏడాదిలో జనవరి మొదటివారం నుంచే అంగన్వాడీల్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను ప్రభుత్వం ప్రారంభించనుంది. HYDలో చేపట్టనున్న పైలట్ ప్రాజెక్ట్ను మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైంది
Date : 30-12-2025 - 7:56 IST -
పాప్ కార్న్ మన ఆరోగ్యానికి మంచిదేనా..? దీనిలో ఉండే విటమిన్ ఏది?
చాలామందికి ఇది కేవలం కాలక్షేపానికి మాత్రమే అనిపించినా, నిజానికి సరైన విధంగా తీసుకుంటే పాప్కార్న్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
Date : 30-12-2025 - 6:15 IST -
హైదరాబాద్ హత్య కేసులో సంచలన తీర్పు: 14 ఏళ్ల తర్వాత నిందితుడికి మరణశిక్ష
సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్నగర్లో 2011లో జరిగిన మహిళ హత్య కేసులో నిందితుడిగా తేలిన కరణ్ సింగ్కు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ప్రకటించింది.
Date : 30-12-2025 - 6:00 IST -
భారత్పై రోల్స్ రాయిస్ వ్యూహాత్మక దృష్టి..భారీ పెట్టుబడులకు సన్నాహాలు
ఈ భారీ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని, అంతర్జాతీయ విమాన తయారీ సంస్థలు కేవలం సరఫరాదారులుగానే కాకుండా, భారత్లోనే తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నాయి.
Date : 30-12-2025 - 5:30 IST -
బంగ్లాదేశ్ ఎన్నికల బరిలో తారిక్ రహ్మాన్..రెండు చోట్ల నుంచి పోటీ..!
ఆయన ఢాకా-17తో పాటు బోగ్రా-6 నియోజకవర్గాల నుంచి బరిలో దిగనున్నారని సమాచారం. ఈ నిర్ణయం బీఎన్పీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపగా, దేశ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారి తీసింది.
Date : 30-12-2025 - 5:15 IST -
మారుతున్న జీవనశైలిలో ఒత్తిడి ప్రభావం: యోగాతో మానసిక ప్రశాంతతకు మార్గం!
ముఖ్యంగా ఒత్తిడి (స్ట్రెస్) నేటి మనిషి జీవితంలో విడదీయలేని అంశంగా మారింది. పని ఒత్తిడి, చదువు భారం, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తుపై అనిశ్చితి వంటి కారణాలతో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఒత్తిడికి లోనవుతున్నారు.
Date : 30-12-2025 - 4:45 IST -
ఉత్తర ద్వార దర్శనం.. ఏ సమయంలో చేసుకోవడం ఉత్తమం?..ఏకాదశి తిథి వివరాలు!
సాధారణ రోజుల్లో మూసివుండే ఉత్తర ద్వారం ఈ పర్వదినాన ప్రత్యేకంగా తెరవబడుతుంది. తెల్లవారుజామునే ఈ ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే వైకుంఠ లోక ప్రవేశానికి సమానమైన పుణ్యం లభిస్తుందని విశ్వాసం.
Date : 30-12-2025 - 4:45 IST -
రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై దాడి!?
మరోవైపు దక్షిణ ఉక్రెయిన్లోని జాపోరిజ్జియా ప్రాంతంపై పూర్తి నియంత్రణ సాధించాలని పుతిన్ తన సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. రష్యా సైన్యం ప్రస్తుతం ఈ ప్రాంతంలోని అతిపెద్ద నగరం నుండి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు రష్యా కమాండర్ ఒకరు ధీమా వ్యక్తం చేశారు.
Date : 29-12-2025 - 10:24 IST -
పాకిస్తాన్కు షాక్ ఇచ్చిన భారత్!
పహల్గామ్ దాడి తర్వాత స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ను హెచ్చరిస్తూ.. "నీరు, రక్తం పక్కపక్కనే ప్రవహించలేవు" అని స్పష్టం చేశారు. దుల్హస్తీ స్టేజ్-2 ప్రాజెక్ట్ ద్వారా సుమారు 260 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Date : 29-12-2025 - 9:37 IST -
రేపే ఏకాదశి.. ఇలా చేయకుంటే పూజ చేసిన వృథానే!!
ఒకరోజు దుఃఖంతో నిండిన మనసుతో రాజు తన రాజ్యాన్ని విడిచి అడవికి వెళ్ళిపోయాడు. అక్కడ కొంతమంది మునులు అతనికి తారసపడ్డారు. రాజు తన బాధను ఆ మహర్షులకు వివరించాడు.
Date : 29-12-2025 - 8:55 IST -
వైకుంఠ ఏకాదశి రోజు పాటించాల్సిన 7 నియమాలు ఇవే !
Mukkoti Ekadashi : హిందూ సంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మిదేవిలను పూజిస్తారు. ఈ రోజున ఉపవాసం ఆచరంచి భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణుడిని పూజిస్తే మరణానంతరం వైకుంఠ ధామంలో స్థానం లభిస్తుందని బలంగా నమ్ముతారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజు లోక పోషకుడైన శ్రీమహావిష్ణువును పూజించడం, ఏకాదశి వ్రతం ఆచరించడం ఎంతో శుభప్రదం. ఈ క్రమ
Date : 29-12-2025 - 8:20 IST -
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ను ప్రశంసించిన సీఎం రేవంత్ రెడ్డి!
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఎన్నికలకు ముందు నుంచే నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సందర్శించి, ప్రజల సమస్యలను తెలుసుకోవడమే కాకుండా స్థానిక నాయకులను ఏకతాటిపైకి తీసుకువచ్చారు.
Date : 29-12-2025 - 7:58 IST -
ఫిక్స్డ్ డిపాజిట్లపై ప్రధాన బ్యాంకుల వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?
1 నుండి 2 ఏళ్ల లోపు FDలపై 6.25%, 2 నుండి 3 ఏళ్ల లోపు వాటిపై 6.40% వడ్డీ లభిస్తుంది.
Date : 29-12-2025 - 7:22 IST -
న్యూజిలాండ్తో వన్డే సిరీస్.. టీమిండియా జట్టు ఇదేనా?
హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాను టీ20 ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని, వారిని ఫిట్గా ఉంచడం కోసం న్యూజిలాండ్ వన్డే సిరీస్ నుండి కూడా విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది.
Date : 29-12-2025 - 6:57 IST -
తిరిగి వస్తున్న ఐకాన్ కారు.. కొత్త రెనాల్ట్ డస్టర్ ఫొటోలు వైరల్!
కొత్త డస్టర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 10 లక్షల వరకు ఉండవచ్చు. మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, వోక్స్వ్యాగన్ టైగూన్, హోండా ఎలివేట్ వంటి దిగ్గజ కార్లతో తలపడనుంది.
Date : 29-12-2025 - 6:33 IST -
రాజా సాబ్ మూవీ నుంచి మరో ట్రైలర్.. ఎలా ఉందంటే?!
మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. సంజయ్ దత్, బోమన్ ఇరానీ, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో కనిపిస్తారు.
Date : 29-12-2025 - 6:08 IST -
నరసాపురం లేసుల కళా వైభవం.. చంద్రబాబు విజన్, మోదీ ప్రశంసల జల్లు!
మహిళలు తరతరాలుగా ఈ అరుదైన హస్తకళను కాపాడుకుంటూ రావడం అభినందనీయమని, నేడు ఆధునిక హంగులతో ఇది మరింత ముందుకు వెళ్తోందని ప్రధాని మోదీ కొనియాడారు.
Date : 29-12-2025 - 5:57 IST -
2025 లో కూటమి ప్రభుత్వం సాధించిన 60 విజయాలు !
AP Kutami Govt : 2025లో కూటమి ప్రభుత్వ విజయాలు.. 1. సూపర్ సిక్స్ పథకాల సూపర్ హిట్ 2. తల్లికి వందనం : రూ.10,090 కోట్లు చెల్లింపు, 67.27 లక్షల మంది విద్యార్ధులకు సాయం 3. స్త్రీ శక్తి : ఆగస్ట్ 15 నుంచి పథకం ప్రారంభం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం… ఇప్పటి వరకు 3.25 కోట్ల ప్రయాణాలు. ఇప్పటి వరకు ఈ పథకానికి రూ.1,144 కోట్ల వ్యయం. 4. దివ్యాంగులకు ఉచిత బస్సు […]
Date : 29-12-2025 - 5:03 IST -
నిద్రలేవగానే బ్రష్ చేయకూడదా? నిపుణుల సమాధానం ఇదే!
సాధారణంగా ప్రతి 3 నుండి 4 నెలలకు ఒకసారి టూత్ బ్రష్ను మార్చాలని నిపుణులు సలహా ఇస్తారు. ఈ సమయానికి బ్రష్ పోగులు (బ్రిజిల్స్) పాడైపోతాయి. ఒకవేళ మీ బ్రష్ అంతకంటే ముందే పాడైపోయినట్లయితే, వెంటనే కొత్త బ్రష్ తీసుకోవడం మంచిది.
Date : 29-12-2025 - 4:58 IST -
డిసెంబర్ 31లోపు మనం పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పనులు ఇవే!
మీరు ఇప్పటికే ఫైల్ చేసిన ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకుని మళ్లీ ఫైల్ చేయడానికి డిసెంబర్ 31 ఆఖరి అవకాశం.
Date : 29-12-2025 - 4:35 IST -
టీమిండియా టీ20 జట్టుకు కాబోయే కెప్టెన్ ఇతనే!
టీ-20 ఇంటర్నేషనల్స్లో హార్దిక్ పాండ్యా రికార్డులు అమోఘం. భారత్ తరపున టీ-20ల్లో 2 వేల పరుగులు, 100 వికెట్లు తీసిన ఏకైక ఆటగాడు హార్దిక్. 2025లో ఆడిన 12 ఇన్నింగ్స్లలో 153 స్ట్రైక్ రేట్తో 302 పరుగులు చేయడమే కాకుండా, 12 వికెట్లు కూడా పడగొట్టాడు.
Date : 29-12-2025 - 3:56 IST -
పాలు తాగడం అందరికీ మంచిది కాదా? డాక్టర్ల కొత్త హెచ్చరిక!
ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడింట రెండు వంతుల మంది పెద్దలు చిన్నతనం తర్వాత పాలను అరిగించుకునే శక్తిని కోల్పోతారు. ఆసియా ఖండంలో ఈ సంఖ్య 80-90% వరకు ఉంది.
Date : 29-12-2025 - 3:48 IST -
మహిళల దుస్తులపై వివాదం.. గుడి దగ్గర వైరల్ గా మారిన పోస్టర్
Sivaji : సినీ నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. ఆయన క్షమాపణ చెప్పినా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, దేవాలయాల్లో సాంప్రదాయ దుస్తులు ధరించాలని, మహిళలు జడ వేసుకోవాలని సూచిస్తూ ఓ ఆలయం వద్ద బ్యానర్ ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్సీ నాగబాబు కూడా శివాజీ వ్యాఖ్యలను ఖండిస్తూ, మహిళల దుస్తులపై వ్యాఖ్యలు చేయడం రాజ్యాం
Date : 29-12-2025 - 3:06 IST -
బిగ్ బాష్ లీగ్లో భారత సంతతి ఆటగాడు జేసరిస్ వాడియా మెరుపులు!
వాడియా డిసెంబర్ 3, 2001న భారత్లో జన్మించారు. ఆయన బాల్యం ముంబైలో గడిచింది. యూత్ లెవల్లో బరోడా జట్టు తరపున ఆడారు. ఆ తర్వాత ఆయన ఆస్ట్రేలియాకు వెళ్లారు.
Date : 29-12-2025 - 2:50 IST -
శుభవార్త.. వెండి ధరల్లో భారీ పతనం!
వెండితో పాటు బంగారం ధరలు కూడా రికార్డు స్థాయిలోనే కొనసాగుతున్నాయి. MCXలో ఫిబ్రవరి 2026 డెలివరీ గోల్డ్ కాంట్రాక్ట్ 0.26% పెరిగి రూ. 1,40,230 (10 గ్రాములు) వద్ద ట్రేడ్ అయింది.
Date : 29-12-2025 - 2:38 IST -
టీ20 క్రికెట్ లో చరిత్ర సృష్టించిన భూటాన్ బౌలర్ సోనమ్ యెషే
Sonam Yeshey : టీ20 క్రికెట్లో భూటాన్ బౌలర్ సోనం యేశే అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించాడు. మయన్మార్తో జరిగిన మ్యాచ్లో కేవలం 7 పరుగులు ఇచ్చి 8 వికెట్లు పడగొట్టి, టీ20 ఫార్మాట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన తొలి బౌలర్గా నిలిచాడు. ఈ అద్భుత ప్రదర్శనతో భూటాన్ జట్టు ఘన విజయం సాధించింది. ఇది క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. భూటాన్ క్రికెటర్ అరుదైన రికార్డు మలేషియాతో మ్
Date : 29-12-2025 - 2:18 IST -
ఉన్నావ్ రేప్ కేసు లో మాజీ ఎమ్మెల్యే కు సుప్రీంకోర్టు షాక్
ఉన్నావ్ రేప్ కేసులో బీజేపీ బహిష్కృత నేత, మాజీ ఎమ్మెల్యే కుర్దీప్ సింగ్ సెంగార్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అతడి శిక్షను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సెంగార్కు నోటీసులు
Date : 29-12-2025 - 2:01 IST -
అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఫిక్స్, ఇక మెగా సంబరాలే !
టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ వివాహ ముహూర్తం ఫిక్స్ అయింది. తన ప్రియురాలు నయనికతో కలిసి వచ్చే ఏడాది మార్చి 6న ఏడడుగులు వేయనున్నట్లు ఆయన ప్రకటించారు. యాదృచ్ఛికంగా తన సోదరుడు అల్లు అర్జున్ వివాహం కూడా ఇదే తేదీన జరిగింది.
Date : 29-12-2025 - 1:50 IST -
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ యువతుల మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థినులు మరణించారు. కాలిఫోర్నియాలో కారులో యాత్రకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్లో గార్ల మీసేవ కేంద్రం నిర్వాహకుడు
Date : 29-12-2025 - 1:35 IST -
అల్లు అర్జున్ సినిమాకు రూ.600 కోట్ల పలికిన ఓటిటి రైట్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో దాదాపు రూ.1,000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న భారీ చిత్రం విడుదలకు ముందే రికార్డులు సృష్టించేలా ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది
Date : 29-12-2025 - 1:29 IST -
గంభీర్ రంజీ టీమ్కు కోచ్గా చెయ్.. అప్పుడే రెడ్ బాల్ క్రికెట్ గురించి తెలుసుకో ! టీమిండియా టెస్టు ఓటములపై ఇంగ్లండ్ మాజీ రియాక్షన్
Gautam Gambhir : భారత టెస్ట్ కోచింగ్ పై బీసీసీఐ, వీవీఎస్ లక్ష్మణ్ చర్చలు జరుగుతున్నాయనే వార్తల నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గౌతమ్ గంభీర్ వైట్ బాల్ ఫార్మాట్ లో సత్తా చాటినా, రెడ్ బాల్ క్రికెట్ లో ఇంకా నేర్చుకోవాలని, రంజీ ట్రోఫీ కోచ్ గా పనిచేసే వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటే బాగుంటుందని సూచించాడు. బీసీసీఐ మాత్రం కొత్త కోచ్ విషయంలో వ
Date : 29-12-2025 - 12:42 IST -
ఏపీలో కొత్తగా మొబైల్ టవర్లలు.. మొబైల్ కనెక్టివిటీ సమస్యకు పరిష్కారం !
Union Minister of State for Rural Development and Communications Pemmasani Chandrasekhar : ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో మొబైల్ కనెక్టివిటీపై ఫోకస్ పెట్టింది. మొబైల్ సిగ్నల్స్ను మెరుగుపరిచేందుకు సిద్ధమైంది.. మారుమూల ప్రాంతాల్లో కూడా సిగ్నల్స్ వచ్చేలా ప్లాన్ చేస్తోంది. దీని కోసం కొత్తగా 707 టవర్లను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది.రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలను గుర్తించి ఈ టవర్లు ఏర్పాటు చేస్తారు. ‘డిజిటల్ భారత్ నిధి’ పథకం కిం
Date : 29-12-2025 - 12:01 IST -
140 వసంతాలను పూర్తి చేసుకున్న కాంగ్రెస్
మన దేశంలోనే గొప్ప చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్. దీని ఆవిర్భావానికి సరిగ్గా 28 ఏళ్ల ముందు చారిత్రక పరిణామం జరిగింది. 1857 మే 10న ఉత్తరప్రదేశ్లోని మేరట్లో బ్రిటీష్ ఆర్మీలో ఉన్న భారత సిపాయీలు తిరుగుబాటు చేశారు
Date : 29-12-2025 - 11:56 IST -
అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి బయటకు వెళ్లిపోయారు. జాతీయ గీతాలాపన తర్వాత సభను వీడి నందినగర్ నివాసానికి వెళ్లారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి.. KCRకు షేక్ హ్యాండ్ ఇచ్చారు.
Date : 29-12-2025 - 11:17 IST -
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ, మొత్తం చర్చ వాటిపైనేనా ?
నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలుకానున్నాయి. KCR రాకపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల ప్రెస్మీట్లో ప్రభుత్వంపై సాగునీటి విషయంలో ఉద్యమిస్తామని ప్రకటించిన ఆయన సభలో ఉంటే చర్చ హీట్ ఎక్కనుంది.
Date : 29-12-2025 - 10:00 IST -
నేడు ఏపీ క్యాబినెట్ భేటీ, పునర్విభజనపై చర్చ
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇవాళ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. ప్రధానంగా జిల్లాల పునర్విభజనపై సీఎం సమీక్షించనున్నారు.
Date : 29-12-2025 - 9:30 IST -
ప్యాకేజీల కోసం నీ వ్యక్తిత్వాన్ని అమ్ముకోకు రేవంత్ – ఎంపీ అర్వింద్
తొండలను విడిచేందుకు రేవంత్ రెడ్డికి ప్రజలు ఓటేయలేదని నిజామాబాద్ MP ధర్మపురి అర్వింద్ అన్నారు. 'రేవంత్.. నువ్వు నిజంగా పాలమూరు బిడ్డవైతే KCR ఫ్యామిలీని జైల్లో వేయి. ప్యాకేజీలకు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకు' అని అన్నారు.
Date : 29-12-2025 - 9:00 IST -
ప్రభాస్ ఫ్యాన్స్ రెడీ గా ఉండండి , ‘స్పిరిట్’ నుంచి న్యూఇయర్ సర్ప్రైజ్?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో 'స్పిరిట్' మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇటీవల ఫొటో షూట్ పూర్తి చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. న్యూ ఇయర్ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసే అవకాశం ఉందని
Date : 29-12-2025 - 8:30 IST -
2029లోనూ బిజెపి ప్రభుత్వమే తేల్చి చెప్పిన అమిత్ షా
బిజెపి సిద్ధాంతాలతో సామాన్య ప్రజలు మమేకం కావడం వల్లే పార్టీ బలోపేతం అవుతోందని, ఇదే జోరుతో 2029లో కూడా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పడుతుందని అమిత్ షా ధీమా
Date : 29-12-2025 - 8:00 IST -
ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం, విజయవాడ వ్యక్తి సజీవ దహనం
విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో అర్ధరాత్రి వేళ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రైలు ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా B1 ఏసీ బోగీలో మంటలు చెలరేగడంతో ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు
Date : 29-12-2025 - 7:36 IST -
కోడిగుడ్లు ఆరోగ్యానికి ఎంత వరకు మేలు?..ఎంత మోతాదులో? ఎలా తినాలి?
రోజువారీ ఆహారంలో గుడ్లను చేర్చుకోవడం వల్ల శరీరానికి శక్తి లభించడమే కాకుండా, మెదడు నుంచి గుండె వరకు అనేక అవయవాల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే, మితిమీరిన వినియోగం ఆరోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉందన్న హెచ్చరికలూ ఉన్నాయి.
Date : 29-12-2025 - 6:15 IST -
అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు: రాజకీయంగా వేడెక్కనున్న శాసనసభ..!
డిసెంబరు 29 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాలకు తాను తప్పకుండా హాజరవుతానని పార్టీ నేతలకు కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి హైదరాబాద్లోని నంది నగర్ నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు. ఆయన రాకతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
Date : 29-12-2025 - 6:00 IST -
వెండి వెలుగులు..పెరుగుదలకు ప్రధాన కారణం ఇదేనా..!
. కిలో వెండి ధర ఒక్కరోజులోనే దాదాపు రూ.20 వేల వరకు పెరిగి రూ.2.52 లక్షలను దాటింది. వెండి చరిత్రలో ఇంత భారీ ధర నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Date : 29-12-2025 - 5:30 IST -
‘ఆపరేషన్ సిందూర్’ప్రభావం: బంకర్లో దాక్కోమన్నారు..: పాక్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు
ఓ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలో తనకు సైన్యం నుంచి వచ్చిన సూచనలను వెల్లడించారు. “భారత్ దాడులు ప్రారంభించిందని, పరిస్థితి తీవ్రంగా ఉందని చెబుతూ బంకర్లోకి వెళ్లాలని నా మిలటరీ సెక్రటరీ సూచించాడు” అని జర్దారీ తెలిపారు.
Date : 29-12-2025 - 5:15 IST -
శీతాకాలంలో సున్నితమైన చర్మ సంరక్షణ..ఈ నూనెలతో సహజ రక్షణ!
మొక్కల ఆధారిత నూనెలు మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. మొక్కల ఆధారిత నూనెల్లో సహజ ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మానికి తేమను అందించడమే కాకుండా, చర్మ సహజ అవరోధాన్ని బలపరుస్తాయి. శీతాకాలపు కఠిన వాతావరణాన్ని తట్టుకునే శక్తిని చర్మానికి ఇస్తాయి.
Date : 29-12-2025 - 4:45 IST -
వైకుంఠ ఏకాదశి.. ముక్కోటి ఏకాదశి వేళ శ్రీమహావిష్ణువు శ్లోకాలతో ఇలా పూజిస్తే ఎంతో శుభప్రదం !
వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముక్కోటి ఏకాదశి రోజున స్వామి వారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని బలమైన నమ్మకం. ముక్తి కావాలని అనుకునే వారికి ఉత్తర ద్వార దర్శనం ఏకైక మార్గమని విశ్వాసం. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారికి మరుజన్మ ఉండదని విశ్వసిస్తారు. అంతటి విశిష్టమైన వైకుంఠ ఏకాదశి 2025 రోజున బంధుమిత్ర
Date : 29-12-2025 - 4:35 IST -
వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి?..రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి?!
ఈ పవిత్ర తిథి మార్గశిర మాస శుక్ల పక్ష ఏకాదశి నాడు వస్తుంది. ఈ రోజునే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని, భక్తులకు మోక్ష మార్గం సులభమవుతుందని శాస్త్రాలు చెబుతాయి. అందుకే ముక్కోటి ఏకాదశిని కేవలం ఒక వ్రతదినంగా కాకుండా, ఆధ్యాత్మిక ఉద్ధరణకు దారితీసే మహా పర్వదినంగా భావిస్తారు.
Date : 29-12-2025 - 4:30 IST -
ఆరోగ్యకరమైన నిద్రకు ఏ వైపు తిరిగి పడుకోవాలి?
గుండె జబ్బులు ఉన్నవారు లేదా గతంలో గుండెపోటు వచ్చిన వారు ఎడమ వైపు తిరిగి పడుకున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడవచ్చు.
Date : 28-12-2025 - 9:45 IST -
వైరల్ అవుతున్న చరణ్, ధోని, సల్మాన్ ఫోటో ఇదే!
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన 60వ పుట్టినరోజు సందర్భంగా ముంబైలో ఒక భారీ వేడుకను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు వివిధ రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు హాజరయ్యారు.
Date : 28-12-2025 - 9:06 IST -
మన్ కీ బాత్ 129వ ఎపిసోడ్.. 2025లో విజయాలు, భారత్ గర్వించదగ్గ క్షణాలీవే!
జనవరి 2026లో ఒడిశాకు చెందిన పార్వతీ గిరి జన్మశతాబ్ది వేడుకలు జరగనున్నాయని ప్రధాని తెలిపారు. ఆమె కేవలం 16 ఏళ్ల వయసులోనే 'క్విట్ ఇండియా' ఉద్యమంలో పాల్గొన్నారు.
Date : 28-12-2025 - 8:52 IST -
టీమిండియాకు గుడ్ న్యూస్.. జట్టులోకి స్టార్ ఆటగాడు!
శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'లో వేగంగా కోలుకుంటున్నారు. ఆయన ప్రదర్శన చాలా మెరుగ్గా ఉంది. ఈ నివేదిక ప్రకారం అయ్యర్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ముంబై జట్టు తరపున బరిలోకి దిగనున్నారు.
Date : 28-12-2025 - 8:43 IST -
జార్ఖండ్ను వణికిస్తున్న చలి పులి.. 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!
రాంచీ సమీపంలోని కాన్కే ప్రాంతం రాష్ట్రంలోనే అత్యంత శీతల ప్రాంతంగా మారింది. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రత కేవలం 2.5 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది.
Date : 28-12-2025 - 7:53 IST -
పీఎం కిసాన్ పథకం.. ఒకే కుటుంబంలో ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది?
పీఎం కిసాన్ పథకం నిబంధనల ప్రకారం.. ఒక కుటుంబం నుండి కేవలం ఒక్కరు మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి పొందగలరు. కుటుంబం వద్ద సాగు భూమి ఉన్నప్పటికీ ఆ భూమి ఆధారంగా సంవత్సరానికి రూ. 6,000 కేవలం ఒక లబ్ధిదారునికి మాత్రమే అందుతాయి.
Date : 28-12-2025 - 6:55 IST -
విజయ్ హజారే ట్రోఫీ.. యువ బౌలర్కు విరాట్ కోహ్లీ విలువైన సలహా!
గుజరాత్ క్రికెట్ టీమ్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. కోహ్లీ 61 బంతుల్లో 77 పరుగులు (13 ఫోర్లు, 1 సిక్సర్) చేసి సెంచరీకి చేరువవుతున్న తరుణంలో విశాల్ జైస్వాల్ అతడిని పెవిలియన్కు పంపాడు.
Date : 28-12-2025 - 6:15 IST -
సరికొత్త రూపంలో టాటా పంచ్ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే డిజైన్, అడ్వాన్స్డ్ ఫీచర్లతో ఎంట్రీ!
పవర్ట్రెయిన్ విషయంలో టాటా ఎటువంటి ప్రయోగాలు చేయడం లేదు. కొత్త పంచ్ ఫేస్లిఫ్ట్లో ప్రస్తుతం ఉన్న 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కొనసాగుతుంది.
Date : 28-12-2025 - 5:22 IST -
జనవరి 2026 నుండి మారనున్న 10 కీలక నిబంధనలీవే!
అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును ట్యాబ్ల ద్వారా డిజిటల్ పద్ధతిలో నమోదు చేసే ప్రక్రియ జనవరి నుండి ప్రారంభం కానుంది.
Date : 28-12-2025 - 4:48 IST -
గౌతమ్ గంభీర్ ఉద్వాసనపై బీసీసీఐ స్పష్టత.. ఆ వార్తల్లో నిజం లేదు!
టెస్ట్ క్రికెట్లో భారత జట్టు ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత భారత బ్యాటింగ్ ఆర్డర్ స్పిన్నర్ల ముందు తలవొంచుతోంది.
Date : 28-12-2025 - 4:20 IST -
మహిళలు గర్భవతి అని తెలిపే శరీర మార్పులు ఇవే!
గర్భం దాల్చిన కొన్ని రోజుల్లోనే (సుమారు 6 నుండి 12 రోజుల్లో) కొంతమందికి లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరికి కొన్ని వారాల తర్వాత ఇవి స్పష్టంగా తెలుస్తాయి.
Date : 28-12-2025 - 4:00 IST -
మీ క్రెడిట్ కార్డ్ వాడకం మీ లోన్ అర్హతను దెబ్బతీస్తోందా?
క్రెడిట్ కార్డు ఉపయోగించి ఏటీఎం నుండి నగదు తీయడం అనేది మీ క్రెడిట్ ప్రొఫైల్ను పూర్తిగా దెబ్బతీస్తుంది. ఇలా నగదు తీసేవారికి లోన్ ఇవ్వడానికి బ్యాంకులు విముఖత చూపుతాయి. ఒకవేళ ఇచ్చినా, చాలా ఎక్కువ వడ్డీ రేట్లు వసూలు చేస్తాయి.
Date : 28-12-2025 - 3:51 IST -
టెస్ట్ కోచ్గా గౌతమ్ గంభీర్ ఔట్?!
మొదటి రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) సైకిల్స్లో భారత్ అద్భుతంగా రాణించి ఫైనల్స్కు చేరుకుంది. కానీ గంభీర్ కోచ్గా వచ్చిన తర్వాత 2025 WTC ఫైనల్కు భారత్ క్వాలిఫై కాలేకపోయింది.
Date : 28-12-2025 - 2:58 IST -
ఆకాశాన్ని అంటుతున్న వెండి ధర , కొనుగోలు చేసేందుకు వ్యాపారులు వెనుకాడు
వెండి పరుగులతో పెట్టుబడి కోసం బిస్కెట్కు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. కానీ కొందామని షాపులకు వెళ్తున్న కస్టమర్లకు నిరాశే ఎదురవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ షాపుల్లో సిల్వర్ బార్స్ లేవనే సమాధానం వస్తోంది
Date : 28-12-2025 - 2:35 IST -
బంగారం ధరల రికార్డుల పరంపర.. 2026లో మరింత పెరిగే అవకాశం!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ నిల్వల కోసం భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఇది ధరలు పెరగడానికి మరో ప్రధాన కారణం.
Date : 28-12-2025 - 2:30 IST -
నిన్న ఒక్క రోజే 40వేల మంది టీచర్లు సెలవు
నిన్న ఒకే రోజు 40వేల మందికిపైగా ప్రభుత్వ టీచర్లు సెలవు పెట్టారు. 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే హాలిడేస్, ఇవాళ(28న) ఆదివారం కావడంతో శనివారం (27న) లీవ్ పెట్టారని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి
Date : 28-12-2025 - 1:25 IST -
‘క్యాపిటల్ డోమ్’ పేరుతో ఢిల్లీకి రక్షణ కవచం ఏర్పాటు
ఢిల్లీ రక్షణ కోసం కేంద్రం 'క్యాపిటల్ డోమ్' పేరుతో రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తోంది. శత్రువుల క్షిపణులు, డ్రోన్ల నుంచి నగరాన్ని కాపాడటమే దీని లక్ష్యం. DRDO అభివృద్ధి చేసిన స్వదేశీ క్షిపణులు
Date : 28-12-2025 - 1:18 IST -
దీపూ చంద్రదాస్ హత్య ఉదంతంలో షాకింగ్ నిజాలు వెలుగులోకి
బంగ్లాలో దీపూ చంద్రదాస్ హత్య ఉదంతంలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. దీపూపై తప్పుడు నిందలు వేసి కొట్టి చంపినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. మృతదేహాన్ని కిలోమీటరు మేర ఈడ్చుకెళ్లి చెట్టుకు వేలాడదీసి నిప్పు పెట్టారన్నారు
Date : 28-12-2025 - 12:45 IST -
మరో అడ్వెంచర్ కు సిద్దమైన భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మరో అడ్వెంచర్క సిద్ధమవుతున్నారు. కర్ణాటకలోని కార్వార్ హార్బర్ నుంచి రేపు సబ్మెరైన్లో ప్రయాణించనున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం తర్వాత జలాంతర్గామిలో వెళ్లనున్న రెండో రాష్ట్రపతిగా ముర్ము నిలవనున్నారు
Date : 28-12-2025 - 11:00 IST -
పోలీసులపై దాడి చేసిన గ్రామస్థులు , రాయ్ గఢ్ లో ఉద్రిక్తత
ఛత్తీస్గఢ్లోని రాయ్ గఢ్ కోల్ మైనింగ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన హింసాత్మకమైంది. జిందాల్ కంపెనీకి చెందిన బొగ్గు నిర్వహణ ప్లాంట్లోకి తమ్నార్ గ్రామస్థులు చొరబడి విధ్వంసం సృష్టించారు
Date : 28-12-2025 - 10:15 IST