Special
-
వాలంటైన్స్ వీక్.. మరి సింగిల్స్ పరిస్థితి ఏంటి ?
వాలంటైన్స్ వీక్ ప్రారంభం కావడంతో సోషల్ మీడియా అంతా గులాబీలు, చాక్లెట్లు, టెడ్డీ బేర్లతో నిండిపోయింది. అయితే, ప్రేమలో లేని వారు (సింగిల్స్) ఈ హడావిడిని చూసి డీలా పడిపోకుండా, తమకు నచ్చిన రీతిలో ఈ ఏడు రోజులను ఎంజాయ్ చేసేందుకు సిద్ధమయ్యారు
Date : 07-02-2026 - 10:30 IST -
ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు
ADIS ఏపీ, తెలంగాణల్లో ఎయిడ్స్ మరణాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. గత ఐదేళ్లలో హెచ్ఐవీ బారిన పడి మరణించిన వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం… 2020-2024 మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా 1.81 లక్షల మంది హెచ్ఐవీ కారణంగా చనిపోయారు. వీరిలో తెలుగు రాష్ట్రాల్లో మరణించిన వారి సంఖ్య 44,140గా ఉంది. ఏపీలో 32,642 మంది చనిపోగా… తెలంగాణలో 11,498 మంది మృతి చెందారు. మరో షాక
Date : 04-02-2026 - 5:01 IST -
1988లో ఆపరేషన్ కాక్టస్.. మాల్దీవుల అధ్యక్షుడిని కాపాడిన భారత సైన్యం!
ఆ సమయంలో భారత సైన్యం వద్ద మాల్దీవుల మ్యాప్లు కూడా లేవని, వారు పర్యాటక బ్రోచర్లపై ఆధారపడి ద్వీపాల రూపురేఖలను అర్థం చేసుకున్నారని చెబుతారు.
Date : 28-01-2026 - 9:54 IST -
విమాన ప్రమాదాల్లో మరణించిన భారతీయ నాయకులు వీరే!
పంజాబ్ గవర్నర్గా పనిచేస్తున్న సురేంద్ర నాథ్ హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ప్రభుత్వ విమాన ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
Date : 28-01-2026 - 5:00 IST -
బంగ్లాదేశ్తో స్నేహం కోరుకుంటున్న అమెరికా.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?!
జమాత్-ఎ-ఇస్లామీతో అమెరికా సంబంధాలు పెంచుకోవడం భారత్కు ఆందోళన కలిగించే అంశం. భారత్ ఇప్పటికే కాశ్మీర్లోని జమాత్-ఎ-ఇస్లామీని నిషేధిత సంస్థగా ప్రకటించింది.
Date : 24-01-2026 - 5:56 IST -
జైలు గోడల మధ్య ప్రేమ..పెళ్లి కోసం పెరోల్పై బయటకొచ్చిన ఖైదీలు
Murder Convicts Marriage రాజస్థాన్లో రెండు సంచలన హత్య కేసుల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు పెళ్లితో ఒక్కటవుతున్నారు. జైపూర్లోని ఓపెన్ జైల్లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించగా, పెళ్లి చేసుకునేందుకు కోర్టు అనుమతితో పెరోల్పై బయటకు వచ్చారు. అల్వార్ జిల్లా బరోడామేవ్లో ఇవాళ వీరి వివాహం జరగనుంది. రాజస్థాన్లో రెండు సంచలన హత్య కేసుల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఇద
Date : 23-01-2026 - 1:00 IST -
ఆందోళనకరమైన విషయం.. భారత్లో ప్రతి ఏటా 17 లక్షల మంది మృతి!
కాలుష్యం నుండి విముక్తి పొందడమే భారత్ ముందున్న అసలైన మార్గమని ఆమె సూచించారు. దేశ ప్రగతికి అడ్డుపడుతున్న పాత నిబంధనలు, నిబంధనల నుండి భారత్ బయటపడాలని, భూమి- కార్మిక రంగాల్లో ఆర్థిక సంస్కరణల దిశగా ముందుకు సాగాలని ఆమె అన్నారు.
Date : 22-01-2026 - 9:05 IST -
జమ్మూ కాశ్మీర్ లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. నలుగురు సైనికులు మృతి.. 13 మందికి గాయాలు
జమ్మూకశ్మీర్ లోని దోడా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇండియన్ ఆర్మీకి చెందిన వాహనం లోయలో పడిపోయింది. చంబా-బందేర్వా హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోగా… మరో తొమ్మిది మంది గాయపడ్డారు. 200 అడుగుల లోతులోకి పడిపోయిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం జమ్మూకశ్మీర్ లోని దోడా జిల్లాలో ఘోర ప్రమాదం గాయపడిన తొమ్మిది మంది మిలిటరీ ఆసుపత్రికి తరలింపు
Date : 22-01-2026 - 3:42 IST -
వెనిజులాలో అర్ధరాత్రి వైమానిక దాడులు… అసలు మదురోపై ట్రంప్ ఎందుకు పగబట్టారు?
ఈ డ్రగ్స్ ఆరోపణలు కేవలం ఒక సాకు మాత్రమేనని మదురో వాదిస్తున్నారు. వెనిజులాలోని అపారమైన చమురు నిల్వలను దక్కించుకోవడానికే ట్రంప్ తనను అధికారంలో నుంచి తొలగించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
Date : 03-01-2026 - 9:42 IST -
ఈరోజు మద్యం సేవించి వాహనం నడిపితే జరిగితే ఈ శిక్షలు తప్పవు!
డ్రింక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పోలీసులు ముందుగా బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహిస్తారు. డ్రైవర్ ఆ యంత్రంలో గాలిని ఊదాల్సి ఉంటుంది.
Date : 31-12-2025 - 6:15 IST -
ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపిన ఘటనలు ఇవే !!
2025 సంవత్సరం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. ఆధ్యాత్మిక క్షేత్రాల నుండి పారిశ్రామిక కేంద్రాల వరకు వరుస ప్రమాదాలు సంభవించి వందలాది కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపాయి
Date : 31-12-2025 - 1:22 IST -
మందుబాబులకు గుడ్న్యూస్.. బెంగళూరులో మద్యం దుకాణాలు, బార్ల టైమింగ్స్ పొడిగింపు
Bengaluru : కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా బెంగళూరులో మందుబాబులకు భారీ శుభవార్త చెప్పారు. తెల్లవారుజామునుంచి మొదలుకుని.. అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలకు అనుమతిని ఇచ్చారు. మరోవైపు.. బెంగళూరులో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా.. మహిళల భద్రత, లా అండ్ ఆర్డర్ నిర్వహణ కోసం వేలాది మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 31 వేళ నిబంధనలు ఉల్లంఘించేవారికి కఠిన చర్యలు తప్పవని బెంగ
Date : 30-12-2025 - 3:42 IST -
ముందు గుర్తింపు.. తర్వాతే ఓటు.. రాజస్థాన్ ఎన్నికల కమిషన్ కొత్త నిబంధన!
ఎన్నికల కమిషన్ జారీ చేసిన 14 అంశాల మార్గదర్శకాల ప్రకారం.. ముసుగు ధరించిన మహిళలను గుర్తించడానికి ప్రిసైడింగ్ అధికారులు స్థానిక మహిళా ఉద్యోగుల సహాయం తీసుకోవచ్చు.
Date : 27-12-2025 - 7:54 IST -
బాత్రూమ్ దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా? అగ్గిపెట్టెతో ఇలా చెక్ పెట్టండి!
అగ్గిపుల్ల ట్రిక్ చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇది వినడానికి కొంచెం వింతగా అనిపించినప్పటికీ దుర్వాసనను తొలగించడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
Date : 26-12-2025 - 9:55 IST -
రైల్వేలో ఉద్యోగాల భర్తీ.. నోటిఫికేషన్ వివరాలీవే!
అభ్యర్థులు తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, కేవలం అధికారిక RRB వెబ్సైట్లను మాత్రమే చూడాలని సూచించారు.
Date : 25-12-2025 - 6:10 IST -
మీ పిల్లలకు రాయడం నేర్పించే పద్ధతులు ఇవే!
ప్రారంభంలో పిల్లలపై ఒత్తిడి తీసుకురావద్దు. వారికి తక్కువ సమయం నేర్పించండి. ఎందుకంటే వారు త్వరగా విసుగు చెందుతారు. పిల్లలు ఏదైనా చిన్న పని చేసినా వారిని మెచ్చుకోండి.
Date : 25-12-2025 - 5:40 IST -
గిర్నార్ దేవతల కొండల సీక్రెట్ స్టోరీ
గిర్నార్ ప్రదేశం హిందువులకు మరియు జైనులకు పవిత్రమైనది. ఇదొక పర్వత శ్రేణి ప్రాంతం. ఈ శ్రేణి ‘గిర్నార్ కొండలు’ గా ప్రసిద్ధి చెందినది. చరిత్ర పరంగా కూడా గిర్నార్ కు ప్రత్యేకమైన స్థానం కలదు. వేదాలలో, సింధూ లోయ నాగరికతలో ఈ ప్రదేశం గురించి ఉటంకించారు. గిర్నార్ భారతదేశానికి పశ్చిమాన ఉన్న గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్ జిల్లాలో కలదు. ఈ ప్రదేశం, రాష్ట్ర రాజధానైన గాంధీనగర్ నుం
Date : 25-12-2025 - 4:30 IST -
క్రిస్మస్ పండుగ.. డిసెంబర్ 25నే ఎందుకు జరుపుకుంటారు?
యేసు క్రీస్తు పుట్టినరోజు వేడుక కాబట్టి కేక్ కట్ చేసే సంప్రదాయం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ రోజున ప్రజలు ప్రత్యేకంగా కేకులు తయారు చేసుకుని ఆనందాన్ని పంచుకుంటారు.
Date : 24-12-2025 - 9:40 IST -
ఢిల్లీ మెట్రోకు అభివృద్ధికి 12 వేల కోట్లు కేంద్ర ఆమోదం!
Delhi Metro : కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోన్న దేశ రాజధాని ఢిల్లీలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఢిల్లీ మెట్రో ఐదో దశ విస్తరణకు రూ.12,015 కోట్లతో ఆమోదం తెలిపారు. ఈ దశలో 16 కిలోమీటర్ల మేర 13 కొత్త స్టేషన్లు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుతో ఢిల్లీ మెట్రో మొత్తం పొడవు 400
Date : 24-12-2025 - 4:26 IST -
ఆరావళి పర్వతాల పరిరక్షణపై ఆందోళన.. సుప్రీంకోర్టు తీర్పుతో 100 గ్రామాలపై ముప్పు!
100 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న పర్వతాలను మైనింగ్ కోసం అనుమతించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నిర్ణయంతో ఆరావళి పర్వతాలను కాపాడుకోవాలంటూ ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు మొదలుపెట్టారు.
Date : 23-12-2025 - 8:33 IST