Pm Modi
-
#Business
New GST: జీఎస్టీలో కీలక మార్పులు.. రూ. 48,000 కోట్లు నష్టం?!
ప్రభుత్వ అంచనాల ప్రకారం 2023-24 నాటి వినియోగ నమూనాల ఆధారంగా ఈ మార్పుల వల్ల ఏటా సుమారు రూ. 48,000 కోట్ల ఆదాయ నష్టం సంభవించవచ్చు. ఈ భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాల్సి రావచ్చని రెవెన్యూ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ వార్తా సంస్థ ఐఏఎన్ఎస్కు తెలిపారు.
Published Date - 08:30 PM, Thu - 4 September 25 -
#India
PM Modi : భారత్ తయారు చేసిన చిన్న చిప్ ప్రపంచాన్ని మార్చే శక్తి కలిగి ఉంది: ప్రధాని మోడీ
ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ..భారత్ తయారు చేస్తున్న చిన్న చిప్ ప్రపంచ మార్పుకు నాంది పలుకుతుంది. గతంలో మేము సెమీకండక్టర్ రంగంలోకి ఆలస్యంగా అడుగుపెట్టాం కానీ, ఇప్పుడు మమ్మల్ని ఎవరూ ఆపలేరు అని స్పష్టం చేశారు.
Published Date - 12:57 PM, Tue - 2 September 25 -
#Trending
Trump: భారత్పై మరోసారి సంచలన ఆరోపణలు చేసిన ట్రంప్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష విధానాన్ని సవాల్ చేయడానికి భారత్, రష్యా, చైనా ఒక వేదికపైకి వచ్చాయి. ఈ మూడు దేశాలు తమ స్నేహాన్ని, పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి.
Published Date - 08:14 PM, Mon - 1 September 25 -
#India
India: మోదీ చైనా పర్యటన.. ఆసియాను ఆకట్టుకున్న భారత విజయం!
ఈ దౌత్య విజయంతో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లతో పీఎం మోదీ జరిపిన ద్వైపాక్షిక సమావేశాలు అమెరికాతో భారత్ పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల సమయంలో చాలా ముఖ్యమైనవిగా నిరూపించబడ్డాయి.
Published Date - 05:58 PM, Mon - 1 September 25 -
#India
Putin Waited For PM Modi: ప్రధాని మోదీ కోసం 10 నిమిషాలు వెయిట్ చేసిన పుతిన్!
క్రెమ్లిన్ (రష్యా అధ్యక్షుడి అధికారిక నివాసం, కార్యాలయం) ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. ఇద్దరు నాయకులు కారులో దాదాపు ఒక గంట పాటు ముఖాముఖి చర్చలు జరిపారని చెప్పారు.
Published Date - 04:26 PM, Mon - 1 September 25 -
#India
SCO Summit : ఒకే ఫ్రేమ్లో మోడీ, పుతిన్, జిన్పింగ్ నవ్వులు పంచుకున్న అరుదైన క్షణం
గ్రూప్ ఫొటోలో ముగ్గురు అగ్రనేతలు సంభాషిస్తూ, ఉల్లాసంగా నడుచుకుంటూ వెళ్తుండగా తీసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ చిత్రంలో మధ్యలో మోడీ, ఆయన ఎడమవైపు పుతిన్, కుడివైపు షీ జిన్పింగ్ ఉన్నారు.
Published Date - 10:37 AM, Mon - 1 September 25 -
#India
India-China: అమెరికాకు వార్నింగ్.. వచ్చే ఏడాది భారత్కు చైనా అధ్యక్షుడు!
వచ్చే ఏడాది 2026లో భారత్లో BRICS సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్లో పాల్గొనాల్సిందిగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ను ప్రధాని మోదీ ఆహ్వానించారు.
Published Date - 05:33 PM, Sun - 31 August 25 -
#India
Modi Meets Xi: భారత్- చైనా మధ్య సరిహద్దు వివాదం.. పరిష్కారానికి తొలి అడుగు!
భారత్, చైనా సరిహద్దు వివాదం పరిష్కారమైతే ఆర్థిక, దౌత్యపరమైన లాభాలు ఉంటాయి. ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడతాయి. అనేక పెద్ద ఒప్పందాలు కుదురుతాయి.
Published Date - 03:00 PM, Sun - 31 August 25 -
#India
Nobel Peace Prize: నోబెల్ బహుమతి పొందాలని ఆశపడిన ట్రంప్.. భారీ షాక్ ఇచ్చిన భారత్!
ప్రధాని మోదీ- ట్రంప్ మధ్య జూన్ 17న చివరిసారిగా సంభాషణ జరిగింది. ఈ సంభాషణలో ట్రంప్ భారత్-పాక్ వివాదం గురించి మాట్లాడారు. పాకిస్తాన్ తనను నోబెల్ బహుమతికి నామినేట్ చేస్తోందని, భారత్ కూడా అలా చేయాలని ట్రంప్ కోరారు.
Published Date - 06:55 PM, Sat - 30 August 25 -
#India
PM Modi : ఏడేళ్ల తర్వాత బీజింగ్లో అడుగు పెట్టిన మోడీ..భారత్, చైనా సంబంధాలు పునరుద్ధరణ!
ప్రధాని మోడీ ఇవాళ (ఆగస్టు 31) నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానమైన కార్యక్రమం టియాంజిన్లో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడం. SCO సమ్మిట్లో పాల్గొనడానికి ప్రపంచ వ్యాప్తంగా 20కి పైగా దేశాల నాయకులు ఆహ్వానితులయ్యారు.
Published Date - 05:01 PM, Sat - 30 August 25 -
#India
PM Modi : జపాన్లో ప్రధాని మోడీ..బుల్లెట్ ట్రైన్ ప్రయాణం, రాష్ట్రాల స్థాయిలో కొత్త భాగస్వామ్యానికి శ్రీకారం
ఈ పర్యటనలో మోడీ ప్రత్యేకంగా జపాన్ ప్రిఫెక్చర్లపై దృష్టి సారించారు. దేశస్థాయిలో మాత్రమే కాకుండా, రాష్ట్ర స్థాయిలోనూ భారత్-జపాన్ సంబంధాలను విస్తరించాలన్న లక్ష్యంతో ఆయన ముందడుగు వేశారు. టోక్యోలో 16 జపాన్ ప్రిఫెక్చర్ల గవర్నర్లతో మోదీ సమావేశమయ్యారు.
Published Date - 10:59 AM, Sat - 30 August 25 -
#Business
Indias GDP: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్!
నిపుణుల అంచనా ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.3% నుండి 6.8% మధ్య వృద్ధి చెందవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఇటీవల వడ్డీ రేట్లను తగ్గించింది.
Published Date - 08:55 PM, Fri - 29 August 25 -
#Business
GST : విమాన ప్రయాణాలపై ప్రభావం: ప్రీమియం టికెట్లపై 18% జీఎస్టీ?
ప్రస్తుతం జీఎస్టీలో 5%, 12%, 18%, 28% శ్లాబులు అమలులో ఉన్నప్పటికీ, ఈ విధానం క్లిష్టతను సృష్టిస్తోంది. వినియోగదారులకు బోధ్యం కావడంలో కష్టతరంగా మారిందని, వ్యాపార వర్గాలు కూడా ఒకే విధమైన సరళమైన పన్ను వ్యవస్థ కోసం నిరంతరం విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నది.
Published Date - 12:33 PM, Fri - 29 August 25 -
#India
PM Modi : జపాన్లో మోడీ పర్యటన: ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త దిశ
ఈ సందర్బంగా ఆయన 15వ భారత-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ తన జపాన్ ప్రత్యుతంగా ఉన్న ప్రధాని షిగెరు ఇషిబాతో కీలక చర్చలు జరగనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ సహకారం వంటి అనేక అంశాలపై ఇరు దేశాధినేతలు దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.
Published Date - 10:39 AM, Fri - 29 August 25 -
#Trending
Trump Called PM Modi: ట్రంప్ పదే పదే ఫోన్ చేసినా పట్టించుకోని మోదీ.. జర్మన్ పత్రిక సంచలన కథనం!
ఈ వ్యాఖ్యల తర్వాత ట్రంప్ పదేపదే ప్రధాని మోదీని బుజ్జగించడానికి ప్రయత్నించినట్లు ఆ పత్రిక కథనంలో ఉంది. ప్రస్తుతం భారత్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోందని ఆ నివేదిక తెలిపింది.
Published Date - 08:41 PM, Tue - 26 August 25