Pm Modi
-
#India
పాకిస్తాన్కు షాక్ ఇచ్చిన భారత్!
పహల్గామ్ దాడి తర్వాత స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ను హెచ్చరిస్తూ.. "నీరు, రక్తం పక్కపక్కనే ప్రవహించలేవు" అని స్పష్టం చేశారు. దుల్హస్తీ స్టేజ్-2 ప్రాజెక్ట్ ద్వారా సుమారు 260 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Date : 29-12-2025 - 9:37 IST -
#Andhra Pradesh
నరసాపురం లేసుల కళా వైభవం.. చంద్రబాబు విజన్, మోదీ ప్రశంసల జల్లు!
మహిళలు తరతరాలుగా ఈ అరుదైన హస్తకళను కాపాడుకుంటూ రావడం అభినందనీయమని, నేడు ఆధునిక హంగులతో ఇది మరింత ముందుకు వెళ్తోందని ప్రధాని మోదీ కొనియాడారు.
Date : 29-12-2025 - 5:57 IST -
#India
మన్ కీ బాత్ 129వ ఎపిసోడ్.. 2025లో విజయాలు, భారత్ గర్వించదగ్గ క్షణాలీవే!
జనవరి 2026లో ఒడిశాకు చెందిన పార్వతీ గిరి జన్మశతాబ్ది వేడుకలు జరగనున్నాయని ప్రధాని తెలిపారు. ఆమె కేవలం 16 ఏళ్ల వయసులోనే 'క్విట్ ఇండియా' ఉద్యమంలో పాల్గొన్నారు.
Date : 28-12-2025 - 8:52 IST -
#India
లక్నోలో ‘రాష్ట్ర ప్రేరణా స్థల్’ను ప్రారంభించిన ప్రధాని మోదీ!
ఈ కేంద్రం ఆత్మగౌరవం, ఐక్యత, సేవకు చిహ్నమని ప్రధాని అభివర్ణించారు. అక్కడ ఏర్పాటు చేసిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజపేయిల భారీ విగ్రహాలు దేశ నిర్మాణానికి నిరంతరం స్ఫూర్తినిస్తాయని చెప్పారు.
Date : 25-12-2025 - 5:10 IST -
#India
ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ. 12,015 కోట్లతో ఫేజ్ 5A ప్రాజెక్టు!
ఈ మెట్రో విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 1,759 కోట్లు, ఢిల్లీ ప్రభుత్వం రూ. 1,759 కోట్లు అందించనున్నాయి. మిగిలిన సుమారు రూ. 5 వేల కోట్లను అప్పు రూపంలో తీసుకోనున్నారు.
Date : 24-12-2025 - 4:17 IST -
#India
ప్రముఖ హిందీ సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత కన్నుమూత!
ఆయన సాహిత్య కృషికి గాను ఇటీవల 59వ జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది. నవంబర్ 21న రాయ్పూర్లోని ఆయన నివాసంలోనే ఈ అవార్డును ప్రదానం చేశారు.
Date : 23-12-2025 - 7:56 IST -
#Andhra Pradesh
ప్రధాని రేసులో సీఎం చంద్రబాబు?!
మోడీ తర్వాత బీజేపీలో అత్యంత శక్తివంతమైన నేతగా ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధాని పదవికి మొదటి వరుసలో ఉన్నారు. పార్టీపై ఆయనకున్న పట్టు, ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకున్న గుర్తింపు దీనికి ప్రధాన కారణాలు.
Date : 22-12-2025 - 4:25 IST -
#India
వీబీ- జీ రామ్ జీ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం.. ఉపాధి హామీ ఇకపై 125 రోజులు!
గ్రామీణ కుటుంబాలకు ఏడాదిలో 125 రోజుల పని కల్పించడం ఇప్పుడు ప్రభుత్వ బాధ్యత. గ్రామాల్లో నివసించే కూలీలు, రైతులు,పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం.
Date : 21-12-2025 - 7:42 IST -
#Health
ప్రియాంక గాంధీ చెప్పిన నీలి పసుపు అంటే ఏమిటి? ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయా?
దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గించి, చర్మంపై ముడతలు రాకుండా వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి.
Date : 21-12-2025 - 11:29 IST -
#Andhra Pradesh
ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!
ఇక మెడికల్ కాలేజీల ఖర్చు విషయంలోనూ జగన్ రెడ్డి శుద్ధ అబద్దాలు చెప్పారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ స్టాఫ్ ఖర్చు కోసం ప్రభుత్వం ఏడాదికి వంద కోట్లకు పైగా ఖర్చు చేస్తుందని.. ఇది ప్రైవేటు సంస్థలకు మేలు చేయడమే అంటున్నారు జగన్రెడ్డి.
Date : 19-12-2025 - 3:31 IST -
#India
11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మంగళవారం ఇథియోపియా అత్యున్నత పురస్కారమైన ‘గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ లభించింది. ఇథియోపియా ప్రధానమంత్రి డాక్టర్ అబీ అహ్మద్ ఈ గౌరవాన్ని ప్రధానికి అందజేశారు.
Date : 17-12-2025 - 6:55 IST -
#Business
ఒమన్ చేరుకున్న ప్రధాని మోదీ.. ఆ దేశ కరెన్సీ విశేషాలీవే!
ఒమన్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం అక్కడి అపారమైన చమురు, సహజ వాయువు నిల్వలు. దీనివల్ల వారి ఆర్థిక వ్యవస్థ చాలా స్థిరంగా ఉంటుంది.
Date : 17-12-2025 - 10:28 IST -
#India
President Trump: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. భారత్తో సంబంధాలను దెబ్బతీస్తుందా?!
టీవల US-India Critical and Emerging Technology Initiative (iCET) కింద ఇరు దేశాలు క్రిటికల్ మినరల్స్పై ద్వైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయి. అయినప్పటికీ ట్రంప్ భారత్కు ప్రాధాన్యత ఇవ్వలేదు.
Date : 14-12-2025 - 11:21 IST -
#Trending
Zelensky: భారత్కు జెలెన్స్కీ.. జనవరిలో వచ్చే అవకాశం?!
రాజకీయ సంబంధాలు ఏర్పడిన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షులు గతంలో మూడుసార్లు (1992, 2002, 2012లో) భారత్కు వచ్చారు. అయితే గత సంవత్సరం ఉక్రెయిన్ను సందర్శించిన ప్రధాని మోదీ మొదటి భారతీయ నాయకులు.
Date : 09-12-2025 - 9:30 IST -
#India
Rahul Gandhi: లోక్సభలో ఎన్నికల సంస్కరణలపై రాహుల్ గాంధీ చర్చ!
డిసెంబర్ 2023లో ప్రభుత్వం చట్టాన్ని మార్చింది. దీని ద్వారా ఎన్నికల కమీషనర్లకు ఇమ్యూనిటీ కల్పించారు. సీసీటీవీలకు సంబంధించి చట్టాలను ఎందుకు మార్చారు? ఎన్నికల సంఘం 45 రోజుల తర్వాత ఫుటేజీని నాశనం చేసే విధంగా చట్టాన్ని ఎందుకు రూపొందించారు? అని ఆయన ప్రశ్నించారు.
Date : 09-12-2025 - 6:08 IST