Trending
-
Traffic Challan Cancellation: మీరు ఏదైనా వాహనం నడుపుతున్నారా? అయితే ఈ ట్రాఫిక్ రూల్ తెలుసుకోవాల్సిందే!
మీరు కావాలంటే ట్రాఫిక్ పోలీస్ కార్యాలయానికి వెళ్లి లిఖితపూర్వక ఫిర్యాదు కూడా దాఖలు చేయవచ్చు. విచారణ తర్వాత సాధారణంగా చలాన్ రద్దు చేయబడుతుంది. ఎటువంటి జరిమానా విధించబడదు.
Published Date - 05:00 PM, Wed - 29 October 25 -
Bigg Boss : బిగ్ ట్విస్ట్ .. శ్రీజ గెలిచిందంటూ మాధురి ప్రకటన.. ఆసుపత్రికి భరణి.!
ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ ప్రతి వారం వచ్చి హోస్ట్ నాగార్జున చెప్తూనే ఉంటారు. అయితే ఆ మాటకి పూర్తి న్యాయం చేసే టాస్క్ మాత్రం ఈరోజు ఎపిసోడ్లోనే జరిగింది. భరణి-శ్రీజ ఇద్దరిలో ఒకరే హౌస్లో ఉంటారని ఇందుకోసం టాస్కులు పెడుతున్నాడు బిగ్బాస్. ఇందులో భాగంగా శ్రీజ టీమ్లో గౌరవ్-డీమాన్, భరణి కోసం నిఖిల్-ఇమ్మానుయేల్ బరిలోకి దిగారు. వీరికి కుమ్ముకునే టాస్క్ పెట్టాడు బిగ్బాస
Published Date - 04:40 PM, Wed - 29 October 25 -
Andhra Pradesh vs Karnataka : కర్ణాటక కాంగ్రెస్ పోస్ట్ కు.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్..!
రూ. 1,20,000 కోట్లకు పైగా విలువైన 1 గిగావాట్ గూగుల్ హైపర్స్కేల్ డేటా సెంటర్ ప్రాజెక్టును ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ విజయం సాధించిన నేపథ్యంలో.. ఈ వ్యవహారం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య పొలిటికల్ వార్కు దారితీసింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టును మొదట కర్ణాటకలో ఏర్పాటు చేయాలని భావించిన గూగుల్, ఆ తర్వాత ఏపీకి మళ్లించింది. దీనిపై స్పందించిన కర్ణాటక కాంగ్రెస్.. ఏపీపై సంచలన ఆరోపణలు
Published Date - 03:35 PM, Tue - 28 October 25 -
Madugula Halwa : ఫస్ట్ నైట్ కోసం స్పెషల్గా తయారు చేసే మాడుగుల హల్వా ..ఎలా చేస్తారో తెలుసా ?
మాడుగుల హల్వాకు నిత్యం డిమాండ్ ఉంటుంది. ఆన్లైన్, కొరియర్, పార్సిల్ సర్వీసు ద్వారా కూడా కస్టమర్లు కోరిన చోటుకి ఈ హల్వాను పంపుతున్నారు. హల్వా వ్యాపారం కారణంగా మాడుగులలో సుమారు 1500 కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. విదేశాల్లో సైతం మాడుగుల హల్వా ఫేమస్ అయ్యింది. View this post on Instagram A post shared by Pavani Bugatha (@pavani_stories) మాడుగుల హల్వాకు ఎవర్ గ్రీన్ క్రేజ్ ఉంటుంది. ఒకటిన్నర శతాబ్దం క్రితం ఈ స్వీట్ […]
Published Date - 10:52 AM, Tue - 28 October 25 -
Shreyas Iyer In ICU: శ్రేయస్ అయ్యర్ ఐసీయూలో ఎందుకు ఉండాల్సి వచ్చింది?
శ్రేయస్ అయ్యర్ గాయపడటం టీమ్ ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బ. ఆయన అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే జట్టుకు వైస్-కెప్టెన్గా కూడా వ్యవహరించారు. మూడు మ్యాచ్ల సిరీస్లో ఆయన ప్రదర్శన ఇలా ఉంది.
Published Date - 05:18 PM, Mon - 27 October 25 -
Cyclone Montha : మాన్సూన్ తుపాను ప్రభావం పై చంద్రబాబు నాయుడు ట్వీట్: ప్రజలను రక్షించడానికి అన్ని చర్యలు చేపట్టాం.!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పై ప్రభావం చూపుతున్న మాన్సూన్ తుపానుకు 대응ంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్తి గంటగా పరిస్థితిని అంచనా వేసుకుంటున్నామని ట్వీట్ చేశారు. ఏ పరిస్థితి ఎదురైనా రాష్ట్రం సిద్ధంగా ఉందని తెలిపారు. #CycloneMontha రాష్ట్రంపై మొంథా తుపాను ప్రభావాన్ని గంటగంటకూ అంచనా వేస్తున్నాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం. అధికారులతో సమీక్షించి తుఫాన్ వల్
Published Date - 02:33 PM, Mon - 27 October 25 -
Andhra pradesh : ఏపీ ప్రజలకు మొంథా తుపాన్ అలర్ట్.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే.!
ఆంధ్రప్రదేశ్లో తుఫాన్ ముప్పు నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయక చర్యల కోసం కంట్రోల్ రూములు, హెల్ప్లైన్ నంబర్లు అందుబాటులో ఉంచారు. ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఉంటే సంప్రదించాలని సూచిస్తున్నారు. రూ.19 కోట్లు కేటాయించి, 219 తుఫాను షెల్టర్లను సిద్ధం చేశారు. విద్యార్థుల భద్రత కోసం పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. సహాయక చర్యలకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్
Published Date - 02:27 PM, Mon - 27 October 25 -
Justice Surya Kant : హరియాణా నుంచి భారత్లో తొలి ప్రధాన న్యాయమూర్తిగా సూర్యకాంత్.!
న్యాయమూర్తి సూర్యకాంత్ భారత్ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి డా. దమానింగ్ సింగ్ గవాయి, సూర్యకాంత్ను “అన్ని అంశాల్లో అర్హులుగా మరియు సమర్థులుగా” పేర్కొన్నారు. గవాయి చెప్పారు, సూర్యకాంత్ కూడా జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్న సామాజిక వర్గానికి చెందినవారు, కాబట్టి ప్రజల హక్కులను రక్షించడానికి న్యాయవ్యవస్థలో మంచి అవగాహన కల
Published Date - 02:05 PM, Mon - 27 October 25 -
Burn Utensils: మాడిపోయిన పాత్రలను ఈజీగా శుభ్రం చేసుకోండిలా!
మాడిపోయిన పాత్రను వేడి నీరు, డిటర్జెంట్తో కలిపి 15-20 నిమిషాలు నానబెట్టండి. ఆ తర్వాత శుభ్రమైన స్పాంజ్తో నెమ్మదిగా రుద్దండి. పాత్రను మరీ గట్టిగా రుద్దకుండా మెల్లగా శుభ్రం చేయాలని గుర్తుంచుకోండి.
Published Date - 08:00 PM, Sun - 26 October 25 -
Rohit Sharma: రోహిత్ శర్మ సంచలన పోస్ట్.. అభిమానులకు ‘చివరిసారిగా… వీడ్కోలు’ అంటూ!
సిడ్నీలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన తర్వాత రోహిత్ శర్మ ఆస్ట్రేలియా నుండి భారతదేశానికి బయలుదేరుతున్నాడు. అంతకుముందు అతను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో అతను విమానాశ్రయంలో గుడ్ బై సైగ చేస్తూ కనిపించాడు.
Published Date - 06:41 PM, Sun - 26 October 25 -
Gold Prices: రికార్డు ధర నుంచి రూ. 9,000 తగ్గిన బంగారం ధర!
రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే, బంగారం, వెండి వ్యాపారంతో సంబంధం ఉన్నవారు 2026 నాటికి బంగారం రూ. 2 లక్షలకు చేరుకోవచ్చని, వెండి రూ. 2.5 లక్షల మార్కును తాకవచ్చని అంచనా వేస్తున్నారు.
Published Date - 03:30 PM, Sun - 26 October 25 -
Dev Deepawali: కార్తీక పూర్ణిమ, దేవ దీపావళి ఏ రోజు? ఎన్ని దీపాలు వెలిగిస్తే మంచిది?
దీపావళి నాడు నది ఒడ్డున 11, 21, 51 లేదా 108 దీపాలు వెలిగించాలి. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ దీపాలు కూడా వెలిగించవచ్చు.
Published Date - 02:00 PM, Sun - 26 October 25 -
Rohit Sharma- Virat Kohli: విజయ్ హజారే ట్రోఫీ ఆడనున్న విరాట్, రోహిత్?!
ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత టీమ్ ఇండియా తదుపరి వన్డే మ్యాచ్ను నవంబర్ 30న ఆడనుంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య 3 మ్యాచ్ల సిరీస్ నవంబర్ 30 నుండి డిసెంబర్ 6 మధ్య జరుగుతుంది.
Published Date - 10:55 AM, Sun - 26 October 25 -
Virat Kohli: వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కోహ్లీ.. ఆ విషయంలో సచిన్ రికార్డు బ్రేక్!
వన్డే క్రికెట్లో ఛేజింగ్ (లక్ష్యాన్ని ఛేదించడం) సమయంలో అత్యధిక 50+ పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ విషయంలో కోహ్లీ సచిన్ టెండూల్కర్ను అధిగమించాడు.
Published Date - 05:59 PM, Sat - 25 October 25 -
Virat Kohli: జాతీయ జెండా అంటే కోహ్లీకి ఎంత ఇష్టమో చూడండి.. వీడియో వైరల్!
సిడ్నీ అభిమానులతో మాట్లాడుతున్న కోహ్లీ.. ఒక భారతీయ అభిమాని జాతీయ జెండాను పొరపాటున నేల మీద పడేయడం గమనించాడు. వెంటనే కోహ్లీ ఆ జాతీయ జెండాను నేల నుండి తీసుకుని తిరిగి ఆ అభిమానికి అందించాడు.
Published Date - 04:52 PM, Sat - 25 October 25 -
IND vs AUS : సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ.. విరాట్ క్లాస్ ఇన్నింగ్స్.. మూడో వన్డేలో ఇండియా విన్..!
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో భారత్.. వైట్ వాష్ నుంచి తప్పించుకుంది. సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ శతక్కొట్టగా.. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో టచ్లోకి వచ్చాడు. దీంతో ఆస్ట్రేలియా నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 38.3 ఓవర్లలో ఛేజ్ చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు. 𝙑𝙞𝙣𝙩𝙖
Published Date - 04:42 PM, Sat - 25 October 25 -
Jio Mart : బ్లింకిట్, జెప్టో, ఇన్స్టా మార్ట్ లకు బిగ్ షాక్ ? రేసులోకి అంబానీ..!
కొంత కాలంగా క్విక్ కామర్స్ రంగం పుంజుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో జెప్టో, ఇన్స్టామార్ట్, బ్లింకిట్ వంటివి రాణిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన జియో మార్ట్ ప్రవేశించినా.. బలమైన మౌలిక వసతులతో దూసుకెళ్తోంది. 3 వేల రిటైల్ స్టోర్స్, 600 డార్క్ స్టోర్లతో ఒక్క త్రైమాసికంలోనే 5.8 మిలియన్ల (58 లక్షలు) కొత్త కస్టమర్లు యాడ్ అయ్యారు. మరి ఇప్పుడు.. జియోమార్ట
Published Date - 04:05 PM, Sat - 25 October 25 -
Janhvi Kapoor : బాలీవుడ్లో పురుషుల అహంకారం ముందు మౌనంగా ఉండటమే మేలు: జాన్వీ కపూర్
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్, తన తాజా చిత్రం ‘Ulajh’ ప్రమోషన్ సందర్భంగా, పరిశ్రమలో మహిళలకు ఎదురయ్యే సవాళ్లపై తన అనుభవాలను పంచుకున్నారు. తన పాత్ర సుహానా, ఒక ఐఎఫ్ఎస్ అధికారి, పురుషుల అహంకారాలను ఎదుర్కొని తన పని చేయాల్సిన అవసరాన్ని జాన్వీ వివరించారు. ఈ సందర్భంలో, ఆమె వ్యక్తిగత అనుభవాలను కూడా పంచుకున్నారు. జాన్వీ మాట్లాడుతూ, “మహిళలుగా, మనం తరచుగా పురుషుల అహంకారాలను ఎదుర్కొం
Published Date - 02:50 PM, Sat - 25 October 25 -
Visakhapatnam : చెంబు కోసం రూ.కోటిన్నర ఇచ్చిన హైదరాబాద్ లేడీ డాక్టర్..?
ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా మరో మోసం జరిగింది. మహిమ గల చెంబు ఉందని నమ్మించి ఓ లేడీ డాక్టర్ను రూ.1.5 కోట్లు మోసం చేసిన ముగ్గురు కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఇలా మోసపోవడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఇలాంటి మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున
Published Date - 02:35 PM, Sat - 25 October 25 -
Gold : బయటపడ్డ మరో బంగారు గని.. ఏకంగా 222 టన్నుల పసిడి..!
దేశంలోనే అత్యంత ఖనిజ సంపద కలిగిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న రాజస్థాన్.. ఇప్పుడు బంగారు నిల్వల విషయంలో మరో సంచలనం సృష్టించింది. ఆ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతమైన బాన్స్వారా జిల్లా ఇప్పుడు ఏకంగా దేశపు కొత్త బంగారు రాజధానిగా గుర్తింపు పొందేందుకు సిద్ధం అవుతోంది. బాన్స్వారా జిల్లాలోని ఘటోల్ తెహసీల్ – కంకారియా గ్రామం పరిధిలో ఆ రాష్ట్రంలో మూడో భారీ బంగారు నిల్వలు ఉన్నట్లు అధ
Published Date - 01:27 PM, Sat - 25 October 25