HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Dharmendra

    Dharmendra: ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం.. ప్ర‌ముఖ న‌టుడు క‌న్నుమూత‌!

    ధర్మేంద్ర మరణానంతరం ఆయన చివరి చిత్రం 'ఇక్కీస్' (Ikis) ఈ ఏడాదే విడుదల కానుంది. ఈ చిత్రంలో నటుడు, అమితాబ్ బచ్చన్ మనవడు అయిన అగస్త్య నందా తండ్రి పాత్రలో కనిపించనున్నారు.

    Published Date - 03:07 PM, Mon - 24 November 25
  • Pelli Muhurtham

    Pelli Muhurtham : నవంబర్‌ 26 నుంచి పెళ్లిళ్లు, శుభకార్యాలకు బ్రేక్‌! ఇక ఫిబ్రవరి 2026 లోనే పెళ్లి ముహూర్తాలు.

    హిందూ క్యాలెండర్ ప్రకారం మూఢమి రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదని, ఒకవేళ మూఢమి సమయంలో శుభకార్యాలు చేస్తే దోషం ఏర్పడుతుందని చెబుతుంటారు. ఇప్పటికే ఈ ఏడాదిలో మార్చి నెలలో మూఢమి ఏర్పడింది. అలాగే.. నవంబర్‌ నెల 26 నుంచి శుక్ర మౌఢ్యమి లేదా శుక్ర మూఢమి ప్రారంభం కానున్నట్లు పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలో అసలు మౌడ్యమి అంటే ఏమిటి? ఈ మౌడ్యమి ఉన్న రోజులు ఏం చేయకూడదు? ఏ కార

    Published Date - 11:56 AM, Mon - 24 November 25
  • Haritha Hotel Srisailam

    Srisailam : శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్..ఆ హోటల్ వెబ్‌సైట్‌ ఫేక్?

    సైబర్ నేరగాళ్లు శ్రీశైలం హరిత హోటల్ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించారు. ఈ నకిలీ వెబ్‌సైట్‌ను నమ్మి బెంగళూరుకు చెందిన ఓ పర్యాటకుడు రూ. 15,950 మోసపోయాడు. సైబర్ మోసగాళ్లు ఇచ్చిన ఫేక్ రశీదుతో హోటల్‌కు వెళ్లగా.. సిబ్బంది అది నకిలీది అని చెప్పారు. దీంతో కంగుతున్న పర్యాటకుడు హోటల్ మేనేజర్‌ను కలిశాడు. అయితే ఈ ఫేక్‌ వెబ్‌సైట్‌పై శ్రీశైలం పోలీసులకు ఫిబ్రవరిలోనే ఫిర్యాదు చేసినట

    Published Date - 10:39 AM, Mon - 24 November 25
  • Shani Dev

    ‎Saturday: శని బాధల నుంచి విముక్తి పొందాలంటే శనివారం రోజు ఈ పరిహారాలు పాటించాల్సిందే?

    ‎Saturday: శనిశ్వరుడు.. ఈ పేరు వింటే చాలు చాలామంది తెగ బయపడి పోతూ ఉంటారు. ఆయన గుడికి వెళ్ళాలి అన్నా, ఆయనను పూజించాలి అన్న కూడా భయపడుతూ ఉంటారు. కాగా శని దేవుడిని న్యాయ దేవుడుగా పిలుస్తూ ఉంటారు. అంటే మనం చేసే మంచి చెడు పనులను బట్టి శుభ, అశుభ ఫలితాలను అందిస్తాడని నమ్మకం. కాగా ప్రతీ ఒక్కరు జీవితంలో శని ప్రభావాలను తప్పకుండా ఎదుర్కొంటు ఉంటారు. వాటిలో ఏలినాటి శని, అర్ధష్టమ శని కూడా […]

    Published Date - 07:00 AM, Mon - 24 November 25
  • New Labor Code

    New Labor Code: కేంద్రం కీల‌క నిర్ణ‌యం.. ఉద్యోగుల 5 ఏళ్ల నిరీక్షణకు తెర!

    ముఖ్యంగా కొత్త లేబర్ కోడ్‌లలో మొట్టమొదటిసారిగా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, డిజిటల్, ఆడియో-విజువల్ మీడియా వర్కర్లు, తోటల కార్మికులు (ప్లాంటేషన్ వర్కర్లు), డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా అధికారిక కార్మిక రక్షణ పరిధిలోకి తీసుకురాబడ్డారు.

    Published Date - 09:26 PM, Sun - 23 November 25
  • T20 World Cup

    T20 World Cup: టీమిండియా ఘ‌న‌విజ‌యం.. వరల్డ్ కప్ 2025 టైటిల్ భార‌త్‌దే!

    దీనికి ముందు భారత జట్టు సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో ఓడించింది. ఇక గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లలో భారత ఆడబిడ్డలు పాకిస్తాన్‌ను కూడా 8 వికెట్ల తేడాతో చిత్తు చేశారు.

    Published Date - 04:08 PM, Sun - 23 November 25
  • Palnadu Blast

    Blast: పల్నాడు బయోడీజిల్ బంక్‌లో భారీ పేలుడు: ఒక్కసారిగా మంటలు, ఒకరు మృతి

    పేలుడు తీవ్రంగా ఉండడంతో మంటలు క్షణాల్లో బంక్ మొత్తం ప్రాంతానికి వ్యాపించాయి.

    Published Date - 11:24 AM, Sun - 23 November 25
  • Dgp Shivdhar Reddy

    37 Maoists Surrendered : మావోయిస్టులపై రూ.1.41కోట్ల రివార్డు..డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట 37 మంది లొంగుబాటు..!

    తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట ఏకంగా 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఆజాద్, రమేశ్, సోమ్‌దా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపుకు స్పందించి, జనజీవనంలో కలిసేందుకు ముందుకొచ్చిన ఈ 37 మందిపై మొత్తం రూ.1.41 కోట్ల రివార్డు ఉంది. ఈ మొత్తాన్ని వారికే అందజేస్తామని డీజీపీ తెలిపా

    Published Date - 05:17 PM, Sat - 22 November 25
  • Andhra Pradesh Yellow Alert

    Andhra Pradesh : అల్పపీడనం ఎఫెక్ట్..ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..!

    ఏపీని మరోసారి వరుణుడు పలకరించనున్నాడు. అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం రెండు రోజుల్లో బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు నవంబర్ 28 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకూ ఏపీలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత

    Published Date - 04:49 PM, Sat - 22 November 25
  • Telangana Local Body Electi

    Telangana Government : సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ఉత్తర్వులు జారీ!

    తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జీవో 46 విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం మించకుండా, రొటేషన్ పద్ధతిలో కేటాయించాలని స్పష్టం చేసింది. తెలంగాణ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల కేటాయింపుపై జీవో 46ను విడుదల చేస్తూ ప్రభుత్వం తాజాగా సమగ

    Published Date - 02:43 PM, Sat - 22 November 25
  • Venkatrao Gannavaram

    Gannavaram : గన్నవరం అభివృద్ధి కోసం యార్లగడ్డ వెంకట్రావు

    Gannavaram : యార్లగడ్డ వెంకట్రావు ఆలోచనలు దార్శనికతతో కూడుకున్నవిగా కనిపిస్తున్నాయి. కేవలం ఎన్నికల్లో గెలవడమే కాకుండా, నియోజకవర్గ ప్రజల సౌకర్యం, పాలనాపరమైన మెరుగుదల మరియు సుస్థిర అభివృద్ధిపై ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు

    Published Date - 12:21 PM, Sat - 22 November 25
  • Gautam Adani

    Gautam Adani : తన కంపెనీలో పూర్తి వాటా విక్రయిస్తున్నఅదానీ .. బ్లాక్ డీల్‌తో బయటకు..!

    గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అదానీ విల్మర్ లిమిటెడ్‌లోని తమ మిగతా వాటా 7 శాతం మొత్తాన్ని కూడా విక్రయించింది. బ్లాక్ డీల్ ద్వారా దీనిని విక్రయించినట్లు తెలుస్తుండగా.. ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్వర్ల నుంచి విపరీతంగా డిమాండ్ వచ్చింది. పెద్ద పెద్ద కంపెనీలే ఇందులో పాల్గొన్నట్లు సమాచారం. దిగ్గజ పారిశ్రామిక వేత్త, భారత్‌లో రెండో అత్యంత ధనవంతుడ

    Published Date - 11:43 AM, Sat - 22 November 25
  • 'Student Assembly' as a platform for diverse ideas: Students are MLAs..

    Student Assembly : విభిన్న ఆలోచనల వేదికగా ‘స్టూడెంట్ అసెంబ్లీ’: విద్యార్థులే ఎమ్మెల్యేలు..

    చిన్నారుల్లో నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య వ్యవహారాలపై అవగాహన పెంపొందించాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా రూపొందించింది.

    Published Date - 09:30 AM, Sat - 22 November 25
  • India A Lost

    India A Lost: భారత్‌ ఏ అవమాన పరాజయం

    దోహా వెస్ట్ ఎండ్ పార్క్ స్టేడియంలో జరిగిన తొలి సెమీఫైనల్‌లో భారత్ ఏ–బంగ్లాదేశ్ ఏ మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్‌కు వెళ్లింది.

    Published Date - 09:05 PM, Fri - 21 November 25
  • Akhanda2 Trailer

    Akhanda 2: ఫ్యాన్స్‌కు పూనకాలే..! బాలయ్య మజాకా – దుమ్మురేపిన Akhanda 2 ట్రైలర్ విడుదల

    ట్రైలర్‌లో బాలయ్య లుక్స్, యాక్షన్ సన్నివేశాలు మరింత ఊరమాస్‌గా ఉన్నాయి. ఒక్కో షాట్ గూస్‌బంప్స్ (Goosebumps – రోమాంచనం)‌ను రేకెత్తించేలా ఉంది.

    Published Date - 08:38 PM, Fri - 21 November 25
  • AP releases schedule for 10th class exams

    BSEAP : 2025–26 విద్యా సంవత్సరానికి ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల…

    ఈ సంవత్సరపు పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1, 2026 వరకు కొనసాగనున్నాయి. పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:45 గంటలకు ముగియనున్నాయి.

    Published Date - 06:42 PM, Fri - 21 November 25
  • Cbn Jagan

    Krishna River Water : చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెప్పిన వైఎస్ జగన్.!

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ లేఖ రాశారు. కృష్ణా నదీజలాల్లో తెలంగాణ ప్రభుత్వం 763 టీఎంసీల వాటా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. ఏపీ ప్రజల హక్కులను కాపాడేలా ప్రభుత్వం వ్యవహరించాల్సిన సమయం వచ్చిందంటూ వైఎస్ జగన్ లేఖ రాశారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడేలా వాదనలు వినిపించాలని.. బచావత్ ట్రిబ్యునల్

    Published Date - 04:25 PM, Fri - 21 November 25
  • Siddaramaiah Vs Dk Shivakum

    Siddaramaiah vs DK Shivakumar : సీఎం పదవి పై డీకేకు అధిష్టానం క్లారిటీ!

    కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిపై తీవ్ర చర్చ జరుగుతోంది. సిద్ధరామయ్య రెండున్నరేళ్ల పదవీకాలం పూర్తిచేసుకోవడంతో, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురవుతోంది. డీకే వర్గం ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకుని, అధిష్ఠానాన్ని డీకేకు సీఎం పదవి అప్పగించాలని కోరుతున్నారు. మల్లికార్జున ఖర్గే డీకేకు భరోసా ఇచ్చారని, వారం రోజుల్లో నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నారు.

    Published Date - 03:35 PM, Fri - 21 November 25
  • Srm

    SRM University : SRM యూనివర్శిటీకి నోటీసులు..ఈ నెల 24న విచారణ!

    అమరావతి SRM యూనివర్సిటీకి కార్మిక శాఖ నోటీసులు జారీ చేసింది. నాలుగేళ్లుగా రూ.5.13 కోట్ల లేబర్ సెస్ బకాయిలున్నాయని ఫిర్యాదులు అందాయి. ఇదిలా ఉండగా, ఇటీవల హాస్టల్‌లో 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో కలకలం రేగింది. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఈ ఘటన జరిగిందని విచారణ కమిటీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే కార్మిక శాఖ చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరా

    Published Date - 03:07 PM, Fri - 21 November 25
  • Student Suicide Case

    Shocking Facts : జైపూర్‌లో నాలుగో తరగతి విద్యార్థిని ఆత్మ*హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

    రాజస్థాన్‌లోని జైపూర్‌లో నాలుగో తరగతి విద్యార్థిని పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. తోటి విద్యార్థుల వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూల్‌కు వెళ్లనని ఆ పాప ఏడుస్తున్న ఆడియో ఒకటి తాజాగా బయటపడింది. సీబీఎస్‌ఈ నివేదికలో ఏడాదిన్నరగా వేధింపులు, టీచర్ల నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. సీసీటీవీలో పాప చివరి క్షణాల్లో క

    Published Date - 02:06 PM, Fri - 21 November 25
1 2 3 … 1,222 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd