Speed News
-
Vijayasai Reddy: అమరావతి రాజధానిపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హైకోర్టులో పిటిషన్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న తరుణంలో, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్రమైన ఆరోపణలతో ముందుకొచ్చారు. టీడీపీ ‘అమరావతి’ అంటుంటే, వైసీపీ ‘మావిగన్’ అనడం వంటి అర్థరహిత వాదనలను పక్కనపెట్టి, రాజధాని పేరుతో జరుగుతున్న భారీ అవినీతిపై దృష్టి సారించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అమరావతి నిర్మాణం పేరుతో సుమ
Date : 03-07-2026 - 3:54 IST -
Parliament Sessions: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమై, నాలుగు వారాల పాటు 19 సమావేశ దినాలతో కొనసాగనున్నాయి. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశం ఉంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభం కానున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, నాలుగు వారాల పాటు సాగే ఈ సమావేశాలు ఆగస్టు 13 వరకు కొనసాగవచ్చు మరియు ఇందులో మొత్తం 19 సమావేశ దినాలు ఉంటాయి.
Date : 03-07-2026 - 12:54 IST -
Capital War: ఏపీలో మళ్లీ క్యాపిటల్ వార్.. అమరావతి వర్సెస్ మావిగన్..
ఏపీలో మావిగన్ గురించి చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి పనుల్లో వేగం పెంచడానికి ప్రయత్నిస్తుండగా.. జగన్ మాత్రం మావిగన్ పేరిట మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి రాజధాని నిర్మిస్తే బాగుంటుందని చెబుతున్నారు. మొదట జగన్ నోటి నుంచి ‘మావిగన్’ అనే మాట వచ్చినప్పుడు ఎవరూ పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. కానీ జులై 1న నిర్వహించిన ప్రెస్ మీట్లో జగన్ మాట్లాడ
Date : 03-07-2026 - 12:20 IST -
NEET యూజీ 2026 రీ-ఎగ్జామ్ రిజల్ట్స్ డేట్.. NTA నుంచి బిగ్గెస్ట్ అప్డేట్
నీట్-యూజీ రీ-ఎగ్జామ్ ఫలితాలను జులై 20లోపు ప్రకటిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించింది. ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలతో మే 3న నిర్వహించిన పరీక్షను రద్దు చేసిన తర్వాత జూన్ 21న మళ్లీ పరీక్ష నిర్వహించారు. ఫలితాల విడుదల కోసం వేగంగా ప్రక్రియ కొనసాగుతోందని ఎన్టీఏ సీనియర్ అధికారి తెలిపారు. అయితే ఫలితాల కచ్చితమైన తేదీని ఇప్పుడే వెల్లడించలేదు. ఎంబీబీఎస్ విద్యా సంవ
Date : 02-07-2026 - 4:04 IST -
Somireddy Chandramohan Reddy: వైసీపీ అధినేత జగన్ పై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్
అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా గందరగోళంగా ఉన్నాయని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి విమర్శించారు. ఒకప్పుడు అమరావతికి మద్దతు తెలిపిన జగన్, తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు ‘మావిగన్’ పేరుతో మరో కొత్త నినాదం తీసుకురావడం ప్రజలను అయోమయంలోకి నెట్టే ప్రయత్నమేనని ఆరోపించారు
Date : 02-07-2026 - 2:37 IST -
Chicken Prices: నాన్-వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు.. ఎంతంటే..?
ఒకప్పుడు సామాన్యుడికి అందుబాటులో ఉన్న చికెన్, కోడిగుడ్లు ఇప్పుడు జేబుకు భారంగా మారుతున్నాయి. గత కొన్ని వారాల్లోనే వీటి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో మధ్యతరగతి కుటుంబాలు, నాన్వెజ్ ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వారాంతంలో చికెన్ కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో గత వారం వరకు కిలో స్కిన్లెస్ చికెన్ రూ.280 నుంచి రూ.300 మ
Date : 02-07-2026 - 11:16 IST -
Thalliki Vandanam: తల్లికి వందనం నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్
‘తల్లికి వందనం’ పథకం రెండో విడత నిధులను జూలై 16 నుంచి 18వ తేదీల మధ్య తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్ మీటింగ్లు (పీటీఎం) నిర్వహించే సమయంలోనే ఈ నిధులను విడుదల చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రేణిగుంట మండలంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ల
Date : 02-07-2026 - 10:22 IST -
Amaravati Vs MAVIGUN: వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి.. వైఎస్ జగన్ సవాల్..!
ఏపీ రాజధాని అమరావతిని వైసీపీ అధినేత జగన్ మరోసారి తిరస్కరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము మావిగన్కే కట్టుబడి ఉన్నామని… వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అని ఆయన అన్నారు. మావిగన్ ప్రతిపాదనకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. మావిగన్కు మద్దతు ఇచ్చేవారంతా వైసీపీకి ఓటు వేస్తారని చెప్పారు. ఈ రెండు రాజధానుల్లో ప్రజల మద్దతు దేనికి ఎక్కువగా ఉందో వచ్చే ఎన్నికల్లో త
Date : 01-07-2026 - 3:06 IST -
Jnaneswari Missing: జ్ఞానేశ్వరి కేసులో పోలీసులు కొత్త ప్లాన్.. తుని పాప సమాచారం ఇస్తే లక్ష బహుమతి
కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో మిస్టరీ 25 రోజులుగా కొనసాగుతూనే ఉంది. పాప ఆచూకీ కోసం పోలీసులు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. చిన్నారి సమాచారం అందించిన వారికి రూ.లక్ష నగదు పారితోషికం ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు చిన్నారి ఫొటో, గుర్తింపు వివరాలతో కూడిన వాల్పోస్టర్లను విడుదల చేశారు. కాకినాడ జిల్లాతో
Date : 01-07-2026 - 12:58 IST -
AP EAPCET Results: ఏపీ ఎప్సెట్ 2026 ఫలితాలు మళ్లీ వాయిదా
ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది విద్యార్థులు ఆశగా ఎదురుచూస్తున్న ఏపీ ఎప్సెట్ 2026 ఫలితాలు మళ్లీ వాయిదా పడ్డాయి. ఈ రోజు రిజల్ట్స్ అని చెప్పగానే విద్యార్థులు ఫోన్లు పట్టుకుని కూర్చుంటే.. రిజల్ట్ న్యూస్ కాకుండా వాయిదా వార్త బయటకు వచ్చాక ఉసూరుమంటూ ఊరుకున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నం అంటూ ఎక్స్ వేదికగా ప్రకటించగా.. అధికారులు మాత్రం ఇవాళ ఎలాంటి
Date : 30-06-2026 - 2:01 IST -
Pawan Kalyan: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తో పవన్ భేటీ.. ఏపీకి రెండు ఆడపులులు ఇవ్వడంపై కృతజ్ఞతలు
ప్రస్తుతం ముంబైలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్తో సమావేశమయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా తూర్పు కనుమల్లో పులుల సంరక్షణతో పాటు ఇరు రాష్ట్రాల పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమల ప్రాంతంలో ఆడ పులుల స
Date : 30-06-2026 - 1:11 IST -
Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు వైకాపా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. నా వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా
ఏపీ హోంమంత్రి అనితను ఉద్దేశించి ‘మేకప్ మంత్రి’ అంటూ వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఉన్నత స్థానంలో ఉన్న ఒక మహిళా మంత్రిపై నీచమైన కామెంట్లు చేశారంటూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు, గుడివాడ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఆయన చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్, విచారణకు హాజరుకావ
Date : 30-06-2026 - 11:25 IST -
Amazon: అమెజాన్ ప్రైమ్ డే జులై 4 నుంచి ఆఫర్ల సునామీ
Amazon India : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమేజాన్ ఇండియా (Amazon India), భారతదేశంలో తన ప్రతిష్టాత్మక ‘ప్రైమ్ డే’ (Prime Day) సేల్స్ ప్రారంభించి విజయవంతంగా 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సరికొత్త ఎడిషన్ను ప్రకటించింది. బెంగళూరు వేదికగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ 10వ ఎడిషన్ ప్రైమ్ డే సేల్స్ జూలై 4వ తేదీ అర్ధరాత్రి 12:00 గంటల నుండి జూలై 6వ తేదీ రాత్రి 11:59 గంటల వరకు అట్టహాసంగా […]
Date : 29-06-2026 - 3:17 IST -
Paederus Beetles: అమ్మో ఏపీని వణికిస్తున్న యాసిడ్ పురుగులు..
ఆంధ్రప్రదేశ్లో ఒక పురుగు ఇప్పుడు అందరినీ టెన్షన్ పెడుతోంది. అది ఒంటిపై పాకితే చాలు అలర్జీ, దద్దుర్లు వస్తున్నాయి. పాపం, రోజువారీ కూలీ పనులకు వెళ్లేవారు ఈ పురుగుల దెబ్బకు దురదతో అల్లాడిపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియపులంక మొక్కల పెంపకానికి మంచి గుర్తింపు పొందిందని తెలిసిందే. అక్కడ నర్సరీలలో మొక్కల పెంపకం చేపడతారు. ప్రతిరోజూ అక్కడి నుంచి మొక్కలు తెలుగు రాష్ట్
Date : 27-06-2026 - 1:07 IST -
Jonnagiri Gold Mine: మార్కెట్లోకి ‘మేడిన్ జొన్నగిరి’ బంగారం
మేడిన్ ఆంధ్ర బంగారం అందుబాటులోకి వచ్చింది. కర్నూలు తుగ్గలి మండలం జొన్నగిరి గోల్డ్మైన్స్ నుంచి గోల్డ్ మార్కెట్లోకి తీసుకొచ్చారు. జియో మైసూర్ సంస్థ తయారుచేసిన 50 గ్రాములు, 100 గ్రాములు, 500 గ్రాముల బిస్కెట్లు షాపుల్లో కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ మ్యాప్తో పాటుగా జొన్నగిరి గోల్డ్మైన్స్ పేరుతో ముద్ర వేశారు. ప్రస్తుతం కర్నూలులోని షరాబ్ బజారుకు చెందిన కొందరు వ్యాపా
Date : 27-06-2026 - 11:04 IST -
FirstCry Intellitots Preschool: డే కేర్లో అమానవీయం.. మరో చిన్నారిని 23 చోట్ల కొరికిన మరో పసిబిడ్డ.. ఆపై రూ. 10 లక్షల లంచం ‘ఆఫర్’ చేసిన యాజమాన్యం
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో ఉన్న ఒక ప్రైవేట్ డే-కేర్ సెంటర్లో, సిబ్బంది ఒక గదిలో పిల్లలను వదిలి బయటకు వెళ్లి తలుపు వేయడంతో, 23 నెలల వయసున్న బాలుడిని మరో చిన్నారి 25 సార్లు కొరికినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన జూన్ 22న సిడ్కో (CIDCO) ప్రాంతంలో జరిగింది. ఉదయం 10:30 గంటల సమయంలో 29 ఏళ్ల మహిళా న్యాయవాది తన బిడ్డను ‘ఫస్ట్-క్రై ఇంటెల్లిటాట్స్’ (Firstcry Intellitots) ప్రీ-స్కూల్లో వదిలి వెళ్లి
Date : 26-06-2026 - 3:08 IST -
Nara Lokesh: ఏపీ ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు సరికొత్త రికార్డు సృష్టిస్తూ అడ్మిషన్ల పరంగా దూసుకుపోతున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో ప్రైవేట్ విద్యాసంస్థలను విడిచిపెట్టి ఏకంగా లక్ష మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్లు విద్యాశాఖ అధికారులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్కు అధికారికంగా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7,620 ప్రాథమికోన్నత (అ
Date : 26-06-2026 - 2:27 IST -
Jnaneswari: తుని మిస్సింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. కుక్క పోస్ట్ మార్టం రిపోర్టులో బయటపడ్డ కీలక విషయాలు
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని పట్టణంలో సంచలనం సృష్టించిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు విచారణలో భాగంగా పోలీసులు కీలక సమాచారాన్ని వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న పెంపుడు కుక్క మృతిపై అనుమానాలను నివృత్తి చేస్తూ అధికారులు పోస్ట్మార్టం నివేదికను విడుదల చేశారు. జూన్ 13న మరణించిన ఆ పెంపుడు కుక్కకు మరుసటి రోజే (జూన్ 14) పశువై
Date : 26-06-2026 - 1:15 IST -
CM Chandrababu Tweet: ఏపీ సీఎం చంద్రబాబు ఫన్నీ ట్వీట్.. తెగ నవ్వుతున్న నెటిజన్లు
విక్టరీ వెంకటేష్ ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా గుర్తుంది కదా.. ఆ సినిమాలో ఒక కామెడీ సీన్లో వెంకీ చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది. ‘నేను ఐఏఎస్ పాసయ్యాక వైజాగ్ కలెక్టరేట్లో కలెక్టర్ చైర్లో కూర్చుని చంద్రబాబు నాయుడు గారితో కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు.. ఎందుకో కిటికీ వైపు చూస్తే మా నాన్న కనిపిస్తాడు. వెంటనే నేను.. చంద్రబాబు బయట మా బాబు వెయిట్ చేస్తున్నాడని చెప్పేస
Date : 26-06-2026 - 11:26 IST -
Ketan Agarwal: కేతన్ అగర్వాల్ హత్య వెనుక షాకింగ్ నిజాలు.. సియా గురించి వాళ్లు చెప్పింది వింటే..!
పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కేతన్ ను లోహగఢ్ కోటపై నుంచి తోసేసి చంపిన కేసులో నిందితురాలైన అతడి కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి పోలీస్ కస్టడీలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. ఈ ప్లాన్ అంతా అవతలి వ్యక్తిదేనంటూ పోలీసుల విచారణలో పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థ డైర
Date : 26-06-2026 - 10:15 IST