Speed News
-
Bengaluru : భార్య భర్తల మధ్య సాంబార్ గొడవ.. ఏకంగా ప్రాణాలు పోయేలా చేసింది
భర్త తన వంటను తక్కువ చేసి మాట్లాడటం, అదే విషయమై పదే పదే నిలదీయడంతో కావ్య తీవ్ర మనస్తాపానికి గురైంది. క్షణికావేశంలో ఆమె విచక్షణ కోల్పోయింది. ఇంట్లో పొలాల కోసం సిద్ధంగా ఉంచిన పురుగుల మందును తీసుకుని బాత్రూమ్లోకి వెళ్లి తాగేసింది
Date : 09-03-2026 - 3:30 IST -
స్టాక్మార్కెట్లకు చమురు సెగ.. కుప్పకూలిన సెన్సెక్స్
Sensex పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో చమురు ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 2400 పాయింట్ల మేర పడిపోయింది. నిఫ్టీ 24000 దిగువకు చేరింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద ఆరంభంలోనే ఏకంగా రూ. 12 లక్షల కోట్లు ఆవిరైపోయింది. కీలక రంగాల్లోని షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. మార్చి 9వ తేదీన మార్కెట్ పరిస్థితుల గురించి ఈ కథనం ద్వా
Date : 09-03-2026 - 10:59 IST -
Gold Price : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధర
బంగారం ధరలు భారీగా తగ్గినప్పటికీ, వెండి ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు చోటుచేసుకోలేదు. కేజీ వెండి ధర రూ. 2,90,000 వద్దే కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని ప్రధాన నగరాలైన విజయవాడ,
Date : 09-03-2026 - 10:40 IST -
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ మనదే!!
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్కు ఆరంభం అంతగా కలిసి రాలేదు. 31 పరుగుల వద్ద ఫిన్ అలెన్ రూపంలో కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే 32 పరుగుల వద్ద రచిన్ రవీంద్ర (1) అవుట్ అవ్వడంతో న్యూజిలాండ్ కష్టాల్లో పడింది.
Date : 08-03-2026 - 10:54 IST -
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్!
భారత్ తరఫున సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్గా నిలిచాడు.
Date : 08-03-2026 - 9:00 IST -
జగన్ వల్లే పోలవరం ప్రాజెక్టు నాశనం.. తేల్చి చెప్పిన కాగ్ నివేదిక
Polavaram Project దేశానికే తలమానికం కావాల్సిన పోలవరం జాతీయ ప్రాజెక్టు గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న విఘాతాలపై దేశ అత్యున్నత ఆడిట్ సంస్థ ‘కాగ్’ (CAG) సంచలన నివేదికను వెల్లడించింది. ముఖ్యంగా 2019 నుండి 2023 మధ్య కాలంలో ప్రభుత్వ నిర్ణయాలు ప్రాజెక్టు పురోగతిని ఎలా దెబ్బతీశాయో ఈ నివేదికలో గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి ప్రాజెక్టుకు అందాల్సిన మద్దతు భారీగా తగ్గడం వల్ల
Date : 07-03-2026 - 3:50 IST -
War Effect : భారీగా పెరిగిన పెట్రోల్ ధర ..లీటర్ రూ. 321.17 పైసలు
ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది
Date : 07-03-2026 - 1:08 IST -
యుద్ధం ఎఫెక్ట్: భారీగా పడిపోయిన కోడిగుడ్ల ధరలు..
Egg Prices ఏపీలో కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు ఇప్పుడు భారీగా పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 100 కోడిగుడ్ల హోల్సేల్ ధరను రూ.420గా నిర్ణయించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. స్థానికంగా వినియోగం తగ్గడం, అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపడమే ఈ పతనానికి ప్రధాన క
Date : 07-03-2026 - 10:24 IST -
War Effect : భారీగా పెరిగిన సిలిండర్ ధరలు
గృహ అవసరాలకు వాడే 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్పై రూ. 60 పెరగగా, 19 కిలోల కమర్షియల్ సిలిండర్పై ఏకంగా రూ. 115 భారం పడింది. ఈ ధరలు నేటి నుంచే అమలులోకి రావడంతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది
Date : 07-03-2026 - 8:02 IST -
Royal Stag Boom Box : వైజాగ్ వేదికగా ‘రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్’ సీజన్ 4 సిద్ధం
ఈ మెగా ఈవెంట్లో పాల్గొనేవారు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో రావడం అవసరం. అధికారిక స్కిల్ బాక్స్ పోర్టల్ ద్వారానే టిక్కెట్లు కొనుగోలు చేయాలని మరియు భద్రతా తనిఖీల దృష్ట్యా కనీసం గంట ముందుగా స్టేడియంకు చేరుకోవాలని నిర్వాహకులు
Date : 06-03-2026 - 6:11 IST -
Womens Day 2026 : మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్
హైదరాబాద్లోని కొండాపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో 'గివ్ టు గెయిన్' (Give to Gain) అనే నినాదంతో 40 మంది పేద బాలికలకు అందించిన పరిశుభ్రత కిట్లు వారి నిరంతర విద్యకు భరోసా ఇస్తాయి
Date : 06-03-2026 - 5:47 IST -
మందుబాబులకు ఓ శుభవార్త.!
AP Excise Department మందు బాబులకు ఓ శుభవార్త అందింది. మద్యం అమ్మకాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక పాలసీ తీసుకురానుంది. ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నా ఈ విధానాన్ని శాశ్వత ప్రాతిపదికన అమలు చేసేందుకు లిక్కర్ డిజిటల్ చెల్లింపుల పేరుతో పాలసీని అమలు చేయనుంది. ఈ పాలసీకి సంబంధించిన ఫైల్ వచ్చే మంత్రి వర్గ సమావేశం ముందుకు రానుంది. క్యాబ
Date : 06-03-2026 - 2:41 IST -
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. 13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్.. అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
Social Media Ban ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 13ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. 90 రోజుల్లో విధివిధానాలను ఖరారు చేసి.. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ
Date : 06-03-2026 - 2:13 IST -
తిరుమలలో దివ్వెల మాధురి, తనూజపై పోలీసులకు తితిదే ఫిర్యాదు
Divvela Madhuri తిరుమలలో దివ్వెల మాధురి టీటీడీ నిబంధనలు మరోసారి ఉల్లంఘించారు. బిగ్బాస్ ఫేమ్ తనూజ బర్త్ డే కావడంతో.. తిరుమలలో కేక్ కట్ చేయించారు. శ్రీవారి సన్నిధిలో కేక్లపై నిషేధం ఉంది.. అయినా సరే ఓ గెస్ట్ హౌస్లో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై టీటీడీ స్పందించింది.. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. తిరుమలలో బి
Date : 06-03-2026 - 12:21 IST -
Gold Price Today on March 06th : పసిడి ప్రియులకు పండగలాంటి వార్త.. భారీగా బంగారం, వెండి ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా ఐదవ రోజు కూడా భారీగా తగ్గాయి. నేడు 24 క్యారెట్ల (శుద్ధ బంగారం) 10 గ్రాముల ధరపై రూ. 770 తగ్గడంతో, ప్రస్తుతం అది రూ. 1,62,110 వద్ద కొనసాగుతోంది. కేవలం గత ఐదు రోజుల కాలంలోనే మొత్తం రూ. 10,330 మేర ధర తగ్గడం
Date : 06-03-2026 - 11:15 IST -
ఫైనల్లోకి భారత్.. 7 పరుగులతో ఇంగ్లాండ్పై ఘన విజయం!
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది.
Date : 05-03-2026 - 11:03 IST -
ఇంగ్లాండ్తో సెమీ ఫైనల్ పోరు.. చరిత్ర సృష్టించిన భారత్!
భారత ఇన్నింగ్స్లో మొత్తం 19 సిక్సర్లు, 18 ఫోర్లు నమోదయ్యాయి. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మలు 200కు పైగా స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించారు. శివమ్ దూబే తన శక్తిని ప్రదర్శిస్తూ కేవలం ఒక ఫోర్ కొట్టి, 4 సిక్సర్లను బాదాడు.
Date : 05-03-2026 - 9:17 IST -
ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం.. సముద్ర మార్గంలో ఉద్రిక్తతలు!
గతంలో కూడా ఇరాన్ తాము 3 అమెరికన్-బ్రిటిష్ ట్యాంకర్లను దెబ్బతీశామని, స్ట్రైట్ను 'క్లోజ్' చేశామని పేర్కొంది. అయితే అమెరికా మాత్రం ఇరాన్ నావికాదళాన్ని పూర్తిగా ధ్వంసం చేశామని చెబుతోంది.
Date : 05-03-2026 - 4:02 IST -
Train Journey : జస్ట్ 2 గంటల్లో బెంగళూరు టూ హైదరాబాద్ ప్రయాణం
విమాన ప్రయాణం కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా, నేరుగా నగర కేంద్రాల నుండి ప్రయాణించే సౌలభ్యం కలుగుతుంది. "రైట్స్" (RITES) సంస్థ ఈ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక
Date : 05-03-2026 - 3:28 IST -
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు
Gold Price ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి అందరూ బంగారం, వెండి రేట్లు ఆకాశాన్ని తాకుతాయనే కంగారులో పడ్డారు. కానీ అందరి ఊహలూ ప్రస్తుతం తారుమారు అవుతున్నాయి. ఫ్యూచర్స్ మార్కెట్లలో రేట్లు పెరుగుతూ తగ్గుతూ ఉన్నప్పటికీ రిటైల్ లో మాత్రం స్థిరంగా రోజురోజుకూ ధరల పతనం కొనసాగుతోంది. ఈ క్రమంలో గోల్డ్ అండ్ సిల్వర్ షాపింగ్ చేయాలని అనుకుంటున్న వాళ్లు తమ సిటీ
Date : 05-03-2026 - 10:40 IST