Speed News
-
CM Chandrababu : సీఎం చంద్రబాబుకు కొత్త ఎయిర్బస్ H160 హెలికాప్టర్
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారిక పర్యటనల్లో మరింత భద్రత, వేగం కోసం అత్యాధునిక ఎయిర్బస్ H160 హెలికాప్టర్ ను వినియోగంలోకి తీసుకొచ్చారు.
Published Date - 12:15 PM, Fri - 5 September 25 -
HYDRA : హైడ్రా చర్యతో దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదానికి తెర
HYDRA : రంగారెడ్డి జిల్లా, బండ్లగూడ జాగీర్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న భూకబ్జాకు ముగింపు పలికింది. అత్యంత విలువైన పార్కు స్థలాన్ని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకుని యథేచ్ఛగా వినియోగిస్తున్న పరిస్థితి ఇటీవల వరకు కొనసాగింది.
Published Date - 11:50 AM, Fri - 5 September 25 -
Telangana: హైకోర్టులో సంచలనం.. పిటిషనర్ ప్రవర్తనతో విచారణ నుంచి తప్పుకున్న జడ్జి
Telangana: తెలంగాణ హైకోర్టులో అరుదైన సంఘటన వెలుగుచూసింది. ఓ సివిల్ కేసు పిటిషనర్ న్యాయపరమైన హద్దులు దాటిపోతూ నేరుగా న్యాయమూర్తి చాంబర్లోకి ప్రవేశించి తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలని ఒత్తిడి చేయడం చట్టపరమైన వర్గాలను కుదిపేసింది.
Published Date - 11:25 AM, Fri - 5 September 25 -
Lokesh : నేడు ప్రధాని మోదీతో లోకేశ్ భేటీ
Lokesh : మొత్తంగా, నాలుగు నెలల వ్యవధిలో లోకేశ్ రెండోసారి ప్రధాని మోదీని కలుసుకోవడం విశేషం. ఈ భేటీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, కేంద్ర-రాష్ట్రాల మధ్య మరింత సమన్వయం ఏర్పడటానికి దోహదపడుతుందని ఆశిస్తున్నారు
Published Date - 09:00 AM, Fri - 5 September 25 -
Nara Lokesh : ఢిల్లీలో ప్రధాని మోదీని కలవనున్న నారా లోకేశ్
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సెప్టెంబర్ 5వ తేదీ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలవనున్నారు.
Published Date - 08:21 PM, Thu - 4 September 25 -
Delhi Flood Situation : ఢిల్లీని ముంచెత్తిన వరదలు
Delhi Flood Situation : ప్రభుత్వం, సహాయక బృందాలు వరద బాధితులను ఆదుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరదల్లో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు
Published Date - 03:58 PM, Thu - 4 September 25 -
Ganesh Immersion : హుస్సేన్సాగర్ వద్ద కోలాహలం
Ganesh Immersion : హుస్సేన్సాగర్ వద్ద నిమజ్జనాల కోసం 20 క్రేన్లను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు
Published Date - 03:53 PM, Thu - 4 September 25 -
GST Council : సంచలన నిర్ణయం.. వాటిపై జీఎస్టీ రద్దు
GST Council : పండగ సీజన్ దగ్గరపడుతున్న వేళ, దేశ ప్రజలకు నిజంగా బంపర్ గిఫ్ట్ ఇచ్చినట్లుగా జీఎస్టీ కౌన్సిల్ భారీ నిర్ణయాలు తీసుకుంది.
Published Date - 11:27 PM, Wed - 3 September 25 -
Revanth Counter : మీ పంపకాల పంచాయతీలో మమ్మల్ని లాగకండి – కవిత కు రేవంత్ కౌంటర్
Revanth Counter : బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత కలహాలను ఉద్దేశించి మాట్లాడుతూ.."మీ పంపకాల పంచాయతీలో మమ్మల్ని లాగకండి" అని రేవంత్ రెడ్డి అన్నారు
Published Date - 07:51 PM, Wed - 3 September 25 -
Yamuna River Levels: ఢిల్లీలో హై అలర్ట్.. 207 మీటర్ల మార్కు దాటిన యమునా నది నీటిమట్టం!
యమునా నదిలో పెరిగిన నీటిమట్టంతో వరద నీరు ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలకు చేరింది. ఢిల్లీలోని పురాతన శ్మశాన వాటిక అయిన నిగంబోధ్ ఘాట్లోకి కూడా వరద నీరు ప్రవేశించింది.
Published Date - 07:14 PM, Wed - 3 September 25 -
Hyderabad : గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు..29 వేల మంది సిబ్బంది మోహరింపు
ఈ భారీ కార్యాచరణలో భాగంగా సుమారు 29 వేల మంది పోలీసు సిబ్బందిని నగరంలోని వివిధ ప్రాంతాల్లో మోహరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గడిచిన నెల రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేస్తూ ఏర్పాట్లు సాగుతున్నాయని సీపీ వివరించారు.
Published Date - 04:39 PM, Wed - 3 September 25 -
Raghunandan Rao : రేవంత్-హరీశ్ కుమ్మక్కు.. బీఆర్ఎస్ అవినీతి పునాదుల మీద నిలిచింది
Raghunandan Rao : తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ పై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
Published Date - 03:59 PM, Wed - 3 September 25 -
Telangana : రేవంత్ సర్కార్ కొత్త ప్లాన్.. రాయదుర్గ్ భూముల అమ్మకాలే లక్ష్యం
Telangana: తెలంగాణ ప్రభుత్వం మరోసారి భూముల వేలానికి రంగం సిద్ధం చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల విలువ అధికంగా ఉండటంతో, వాటిని విక్రయించి పెద్దఎత్తున ఆదాయం పొందాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించుకుంది.
Published Date - 01:31 PM, Wed - 3 September 25 -
Telangana : కాళేశ్వరం అవకతవకలపై ఘోష్ కమిషన్ నివేదికకు స్టే లేదన్న హైకోర్టు
ఈ నివేదికపై తక్షణంగా స్టే ఇవ్వలేమని స్పష్టంగా పేర్కొంది. ఈ కేసులో పిటిషనర్గా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం కలిగిన కీలక పదవుల్లో ఉన్నారు.
Published Date - 01:17 PM, Wed - 3 September 25 -
Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి కవిత రాజీనామా!
'కాళేశ్వరం నుంచి వచ్చిన అవినీతి డబ్బులతో హరీశ్ రావు కుట్రలు చేస్తున్నారు' అని కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. 2018లో 20-25 మంది ఎమ్మెల్యేలకు ఆయన నిధులు సమకూర్చారని, అవి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వచ్చిన డబ్బులేనని ఆరోపించారు.
Published Date - 12:59 PM, Wed - 3 September 25 -
Kavitha : కవిత సంచలన వ్యాఖ్యలు..నాపై దుష్ప్రచారం, బీసీల కోసం పోరాడినందుకే సస్పెండ్..!
గురుకులాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై, బీసీలకు అన్యాయంగా ఉన్న రిజర్వేషన్ వ్యవస్థపై ప్రశ్నించాను. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన 42 శాతం రిజర్వేషన్ హామీపై నేను ఉద్యమం చేశాను అని ఆమె వివరించారు.
Published Date - 12:33 PM, Wed - 3 September 25 -
Kavitha : ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్న కవిత.. అనంతరం కీలక ప్రెస్ మీట్ !
ఇప్పటికే కొన్ని కీలక సమావేశాలు ముగించుకున్న ఆమె, రేపు ఉదయం అధికారికంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు కవిత మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
Published Date - 05:09 PM, Tue - 2 September 25 -
CM Chandrababu : ఏపీని లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దుతాం
CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అతిపెద్ద లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు ప్రకటించారు.
Published Date - 05:00 PM, Tue - 2 September 25 -
Telangana : కవిత సస్పెన్షన్పై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పందన
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో ఆమెను బీఆర్ఎస్ నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపధ్యంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందిస్తూ, బీఆర్ఎస్ నేతల మధ్య జరిగే పరస్పర విమర్శలు, పార్టీ అంతర్గత నిర్ణయాలపై తమకేం సంబంధం లేదని స్పష్టం చేశారు.
Published Date - 04:11 PM, Tue - 2 September 25 -
BIG BREAKING: BRS నుంచి కవిత సస్పెండ్
BIG BREAKING: కవిత సస్పెన్షన్ నిర్ణయం తెలంగాణ రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయిందని ఇది సూచిస్తోంది. కవిత భవిష్యత్తు రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయి
Published Date - 02:15 PM, Tue - 2 September 25