India
-
యూట్యూబర్ నా అన్వేష్కు ఉగ్రెయిన్ మహిళ వార్నింగ్..
Lidiya Lakshmi Zhuravlyova : యూట్యూబర్ అన్వేష్పై వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దేవతలు, సీతమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని.. అతడిపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్కు చెందిన హిందూ మహిళ లిదియా లక్ష్మి అన్వేష్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అతడు ‘కన్వర్టెడ్ గొర్రె’ అంటూ మండిపడ్డారు. భగవద్గీత చదివినంత మాత్రాన హిందువులు అయిపోరని చెప్పారు. యూట్యూబర్ అన్వేష్ పతనం
Date : 02-01-2026 - 11:52 IST -
డిసెంబర్ 31 న 75 లక్షల ఆర్డర్లు డెలివరీ చేసి రికార్డు సృష్టించిన జొమాటో
డిసెంబర్ 31న రికార్డు స్థాయిలో 75L డెలివరీలు చేసినట్లు జొమాటో, బ్లింకిట్ సంస్థల CEO దీపిందర్ గోయల్ తెలిపారు. 4.5లక్షల మంది డెలివరీ పార్ట్నర్లు 63 లక్షల మందికి వస్తువులు అందజేశారని పేర్కొన్నారు.
Date : 02-01-2026 - 10:45 IST -
రికార్డులు బ్రేక్ చేసిన UPI లావాదేవీలు
UPI లావాదేవీలు రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. ఆన్లైన్ చెల్లింపుల్లో 85-90% వాటి ద్వారానే జరుగుతున్నాయి. డిసెంబర్లో ఏకంగా 21.6 బిలియన్ ట్రాన్సాక్షన్లు జరిగాయి. వాటి విలువ ₹27.97 లక్షల కోట్లు.
Date : 02-01-2026 - 9:32 IST -
2025 ఏడాది లో దేశ వ్యాప్తంగా 166 పులుల మృత్యువాత
2025లో దేశంలో 166 పులులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. టైగర్స్ స్టేట్గా పేరుపొందిన మధ్య ప్రదేశ్లో 55, మహారాష్ట్రలో 38, కేరళలో 13, అస్సాంలో 12 మరణించాయి. పులుల సంరక్షణ అథారిటీ ప్రకారం 2024తో పోలిస్తే 40 డెత్స్ ఎక్కువగా నమోదయ్యాయి
Date : 02-01-2026 - 8:25 IST -
జాతీయ రహదారులపై వాహనదారులకు కేంద్రం గుడ్న్యూస్: ఫాస్టాగ్ కేవైవీకి గుడ్బై
కార్లు, జీపులు, వ్యాన్లకు సంబంధించిన ఫాస్టాగ్ల విషయంలో ఇప్పటివరకు తప్పనిసరిగా ఉన్న ‘నో యువర్ వెహికల్’ (KYV) ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ప్రకటించింది.
Date : 02-01-2026 - 6:00 IST -
కొత్త ఏడాదిలో కేంద్రం బిగ్ షాక్.. భారీగా పెరగనున్న సిగరెట్లు, బీడీ, పాన్ మసాలా ధరలు..
New Tax : సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తుల వినియోగించేవారికి భారీ షాక్ తగలనుంది. ఫిబ్రవరి 1 నుంచి వీటి ధరలు భారీగా పెరగనున్నాయి. ఇలాంటి వస్తువులపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్ను రద్దు చేసి.. వాటి స్థానంలో కొత్త పన్నులను విధిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్యాక్స్లతో పాటు ప్రత్యేక సెస్ కూడా విధించనున్నారు. దీంతో పొగాకు
Date : 01-01-2026 - 1:04 IST -
కొత్త సంవత్సరం వేళ గ్యాస్ వినియోగదారులకు షాక్
కమర్షియల్ గ్యాస్ ధరలు పెరిగినప్పటికీ, సాధారణ ప్రజలకు మరియు గృహిణులకు ఉపశమనం కలిగించే అంశం ఏమిటంటే.. డొమెస్టిక్ (14.2 కేజీల) సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు.
Date : 01-01-2026 - 9:50 IST -
J&K ప్రజలకు ఆర్మీ ట్రైనింగ్, ఇక ఉగ్రవాదులకు వణుకే
ఈ శిక్షణ కార్యక్రమం కేవలం ఆయుధాలను వాడటానికే పరిమితం కాకుండా, ఒక సమగ్ర రక్షణ వ్యూహంగా సాగుతోంది. ఎంపిక చేసిన గ్రామస్థులకు రైఫిల్స్ వాడటం, గురి తప్పకుండా కాల్చడం (Sharpshooting), శత్రువుల కదలికలను పసిగట్టడం
Date : 31-12-2025 - 10:30 IST -
రేపటి నుండి 8వ వేతన సంఘం అమలు
8వ వేతన సంఘం రేపటి నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. 1.8-2.86 మధ్య ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు
Date : 31-12-2025 - 10:00 IST -
బంగ్లా మాజీ ప్రధాని అంత్యక్రియలకు జైశంకర్
ఖలీదా జియా అంత్యక్రియలకు భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరుకానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Date : 31-12-2025 - 6:15 IST -
జాతీయ రహదారుల విస్తరణతో ప్రపంచంలోనే రెండో స్థానంలో భారత్
దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల పొడవు 1,46,560 కిలోమీటర్లకు చేరింది. దీంతో అమెరికా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్ నెట్వర్క్ కలిగిన దేశంగా భారత్ అవతరించింది.
Date : 31-12-2025 - 5:15 IST -
వందే భారత్ స్లీపర్ రైలు.. 180 కిలోమీటర్ల వేగంతో వెళ్తే ఎలా ఉంటుందో తెలుసా? (వీడియో)
భారతీయ రైల్వే ఈ ఏడాది జనవరిలో కూడా వందే భారత్ స్లీపర్ రైలులో ఇటువంటి వినూత్న పరీక్షను నిర్వహించింది. అప్పుడు కూడా 180 కిలోమీటర్ల వేగంతో రైలును నడిపి నీటి గ్లాసు ద్వారా స్థిరత్వాన్ని పరీక్షించారు.
Date : 30-12-2025 - 10:53 IST -
‘SIR’ అనేది పెద్ద స్కామ్ – మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ CM మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బంకురా జిల్లా బిర్సింగ్పూర్ ర్యాలీలో మాట్లాడారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పేరుతో ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు
Date : 30-12-2025 - 8:23 IST -
మరో ఘోరం.. ఇన్సూరెన్స్ కోసం తండ్రిని పాముతో కాటేపించి చంపిన కొడుకులు
Tiruvallur : కన్నతండ్రిని కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకులే.. కాలయములై కాటేశారు. కేవలం ఇన్సూరెన్స్ డబ్బులపై ఉన్న ఆశతో.. నిండు ప్రాణాన్ని పాము విషానికి బలి ఇచ్చారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో జరిగిన ఈ విస్తుపోయే హత్యోదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 11 పాలసీలు.. రూ. 3 కోట్ల క్లెయిమ్.. ఒకే ఒక్క పాము కాటు.. అంతా పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని, ఇది యాక్సిడెంట్
Date : 30-12-2025 - 12:38 IST -
పాకిస్తాన్కు షాక్ ఇచ్చిన భారత్!
పహల్గామ్ దాడి తర్వాత స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ను హెచ్చరిస్తూ.. "నీరు, రక్తం పక్కపక్కనే ప్రవహించలేవు" అని స్పష్టం చేశారు. దుల్హస్తీ స్టేజ్-2 ప్రాజెక్ట్ ద్వారా సుమారు 260 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Date : 29-12-2025 - 9:37 IST -
ఉన్నావ్ రేప్ కేసు లో మాజీ ఎమ్మెల్యే కు సుప్రీంకోర్టు షాక్
ఉన్నావ్ రేప్ కేసులో బీజేపీ బహిష్కృత నేత, మాజీ ఎమ్మెల్యే కుర్దీప్ సింగ్ సెంగార్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అతడి శిక్షను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సెంగార్కు నోటీసులు
Date : 29-12-2025 - 2:01 IST -
140 వసంతాలను పూర్తి చేసుకున్న కాంగ్రెస్
మన దేశంలోనే గొప్ప చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్. దీని ఆవిర్భావానికి సరిగ్గా 28 ఏళ్ల ముందు చారిత్రక పరిణామం జరిగింది. 1857 మే 10న ఉత్తరప్రదేశ్లోని మేరట్లో బ్రిటీష్ ఆర్మీలో ఉన్న భారత సిపాయీలు తిరుగుబాటు చేశారు
Date : 29-12-2025 - 11:56 IST -
2029లోనూ బిజెపి ప్రభుత్వమే తేల్చి చెప్పిన అమిత్ షా
బిజెపి సిద్ధాంతాలతో సామాన్య ప్రజలు మమేకం కావడం వల్లే పార్టీ బలోపేతం అవుతోందని, ఇదే జోరుతో 2029లో కూడా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పడుతుందని అమిత్ షా ధీమా
Date : 29-12-2025 - 8:00 IST -
మన్ కీ బాత్ 129వ ఎపిసోడ్.. 2025లో విజయాలు, భారత్ గర్వించదగ్గ క్షణాలీవే!
జనవరి 2026లో ఒడిశాకు చెందిన పార్వతీ గిరి జన్మశతాబ్ది వేడుకలు జరగనున్నాయని ప్రధాని తెలిపారు. ఆమె కేవలం 16 ఏళ్ల వయసులోనే 'క్విట్ ఇండియా' ఉద్యమంలో పాల్గొన్నారు.
Date : 28-12-2025 - 8:52 IST -
జార్ఖండ్ను వణికిస్తున్న చలి పులి.. 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!
రాంచీ సమీపంలోని కాన్కే ప్రాంతం రాష్ట్రంలోనే అత్యంత శీతల ప్రాంతంగా మారింది. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రత కేవలం 2.5 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది.
Date : 28-12-2025 - 7:53 IST