India
-
Ketan Agarwal: పూణే హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. అది నచ్చక సియా అగర్వాల్ చంపేసిందట
రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సియా గోయల్, చేతన్ చౌదరి మధ్య కేవలం సాధారణ పరిచయమే కాకుండా చాలా లోతైన వ్యక్తిగత సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. వీరిద్దరి మధ్య గత కొన్ని నెలల్లో వేలసార్లు ఫోన్ కాల్స్ జరగడం, హత్యకు ముందు రోజు ప్రత్యేకంగా సమావేశం కావడం వంటి అంశాలు ఇప్పుడు దర్యాప్తును కొత్త కోణంలోకి త
Date : 27-06-2026 - 10:28 IST -
FirstCry Intellitots Preschool: డే కేర్లో అమానవీయం.. మరో చిన్నారిని 23 చోట్ల కొరికిన మరో పసిబిడ్డ.. ఆపై రూ. 10 లక్షల లంచం ‘ఆఫర్’ చేసిన యాజమాన్యం
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో ఉన్న ఒక ప్రైవేట్ డే-కేర్ సెంటర్లో, సిబ్బంది ఒక గదిలో పిల్లలను వదిలి బయటకు వెళ్లి తలుపు వేయడంతో, 23 నెలల వయసున్న బాలుడిని మరో చిన్నారి 25 సార్లు కొరికినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన జూన్ 22న సిడ్కో (CIDCO) ప్రాంతంలో జరిగింది. ఉదయం 10:30 గంటల సమయంలో 29 ఏళ్ల మహిళా న్యాయవాది తన బిడ్డను ‘ఫస్ట్-క్రై ఇంటెల్లిటాట్స్’ (Firstcry Intellitots) ప్రీ-స్కూల్లో వదిలి వెళ్లి
Date : 26-06-2026 - 3:08 IST -
Assam: కామాఖ్య ఆలయ తలుపులు తెరవడంతో అంబుబాచి మేళా ముగిసింది.. స్త్రీశక్తికి ప్రతీకగా మేళా వెనుక ఉన్న పురాణ రహస్యం?
అస్సాంలోని గౌహతిలో నీలాచల్ కొండలపై వెలిసిన అత్యంత ప్రసిద్ధ 51 శక్తిపీఠాలలో ఒకటైన కామాఖ్య దేవి ఆలయ తలుపులు శుక్రవారం ఉదయం భక్తుల దర్శనార్థం మళ్లీ తెరుచుకున్నాయి. వార్షిక ఉత్సవమైన ‘అంబుబాచి మేళా’ (Ambubachi Mela) సందర్భంగా గత మూడు రోజులుగా అమ్మవారి గర్భగుడిని పూర్తిగా మూసివేసిన సంగతి తెలిసిందే. తాంత్రిక ఆరాధనలకు కేంద్రమైన ఈ ఆలయంలో అమ్మవారు రజస్వల (ఋతుస్రావం) అయ్యే ఈ మూడు రోజులన
Date : 26-06-2026 - 2:08 IST -
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ లో అమరవీరుల పేర్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన భయంకర ఉగ్రదాడికి ప్రతికారంగా భారత సైన్యం పాకిస్థాన్ గుండెల్లో దడ పుట్టేలా జరిపిన మెగా కౌంటర్ ఆపరేషన్ ‘ఆపరేషన్ సింధూర్’. ఈ పోరాటంలో సరిహద్దుల్లో వీరోచితంగా పోరాడి దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు సైనిక సిబ్బంది పేర్లను భారత ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా డిక్లేర్ చేసింది. దేశ రక్షణ కోసం వారు చేసిన అత్యున్నత త్యాగానికి గుర్తు
Date : 26-06-2026 - 12:54 IST -
Ketan Agarwal: కేతన్ అగర్వాల్ హత్య వెనుక షాకింగ్ నిజాలు.. సియా గురించి వాళ్లు చెప్పింది వింటే..!
పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కేతన్ ను లోహగఢ్ కోటపై నుంచి తోసేసి చంపిన కేసులో నిందితురాలైన అతడి కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి పోలీస్ కస్టడీలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. ఈ ప్లాన్ అంతా అవతలి వ్యక్తిదేనంటూ పోలీసుల విచారణలో పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థ డైర
Date : 26-06-2026 - 10:15 IST -
Ketan Agarwal: కేతన్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్.. కేతన్ అగర్వాల్ హత్య వెనుక షాకింగ్ నిజాలు
పూణె యువ వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ మరణం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించడంలో ఆయన సోదరి చూపిన సమయస్ఫూర్తి, ధైర్యం కీలకంగా మారాయి. లోహగఢ్ కోట వద్ద 400 అడుగుల లోయలో పడి కేతన్ చనిపోవడంపై.. కాబోయే భార్య ప్రవర్తన, మాటల తీరుపై సోదరి రేకెత్తించిన అనుమానాలే ఈ పక్కా ప్లాన్డ్ మర్డర్ గుట్టును రట్టు చేశాయి. ప్రమాదం జరిగిన తీరుపై సియా పదే పదే మాటలు మారుస్తూ, పొంతన లేని సమాధానాలు చెప
Date : 25-06-2026 - 12:41 IST -
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి దాటిన భారత నౌకలు..
ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన ‘హర్మూజ్ జలసంధి’లో నెలకొన్న ఉద్రిక్తతలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరిగిన దౌత్యపరమైన చర్చలు సఫలం కావడంతో ఈ సముద్ర మార్గంలో నౌకల రాకపోకలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఈ పరిణామం భారతదేశానికి పెద్ద ఊరటనిచ్చింది. భారత్కు వస్తున్న 30 నౌకలు ఇప్పటికే సురక్షితంగా ఈ జలసంధిని దాటాయని, మరో 26 నౌకలు ప్రయాణ అ
Date : 25-06-2026 - 10:29 IST -
Mumbai Rains: ముంబై మేయర్ కళ్లముందే మ్యాన్హోల్లో పడిపోయిన వ్యక్తి
ఆలస్యంగానైనా ముంబైను పలకరించిన రుతుపవనాలు తొలిరోజే నగరాన్ని అతలాకుతలం చేశాయి. రాత్రంతా కురిసిన కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీనికితోడు, ముంబైలో రుతుపవనాల కోసం తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని, నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని మేయర్ రితూ తావడే ప్రకటించిన కొద్దిసేపటికే, అది కూడా ఆమె కళ్లెదుటే ఒక కార్మికుడు మ్యాన్హోల్లో పడిపోవడం ప
Date : 24-06-2026 - 4:28 IST -
PM MODI: మోదీ కేబినెట్ లో మార్పుపై చర్చ?
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హఠాత్తుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అవ్వడం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (Cabinet Reshuffle) తథ్యమనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికలు, పార్టీ బలోపేతాన్ని దృష్టిలో ఉంచుకుని పనితీరు సరిగ్గ
Date : 24-06-2026 - 11:16 IST -
Telegram: మళ్లీ టెలిగ్రామ్ సేవలు అందుబాటులోకి
నీట్ 2026 పేపర్ లీక్ వివాదంలో ప్రధానంగా వినిపించిన పేరు టెలిగ్రామ్. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగానే పేపర్ లీక్ జరిగిందంటూ నిఘా సంస్థలు గుర్తించాయి. దాంతో నీట్ రీ ఎగ్జామ్ ముగిసే వరకూ కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం విధించింది. ఆ తాత్కాలిక నిషేధం ముగియడంతో మంగళవారం ఉదయం నుంచి గూగుల్ ప్లే స్టోర్లో టెలిగ్రామ్ యాప్ తిరిగి అందుబాటులోకి వచ్చింది. నీట్ ర
Date : 23-06-2026 - 1:55 IST -
George Kurian: కేంద్ర మంత్రి పదవికి జార్జ్ కురియన్ రాజీనామా
జాతీయ రాజకీయాల్లో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్ తన మంత్రి పదవికి అధికారికంగా రాజీనామా చేశారు. ఆయన సమర్పించిన రాజీనామా లేఖను భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించింది. మోదీ క్యాబినెట్లో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన హఠాత్త
Date : 23-06-2026 - 1:48 IST -
Anna Hazare: మహారాష్ట్ర ఆర్టీఐ నిబంధనల సవరణలను రద్దు చేయకపోతే.. జులై 5 నుంచి నిరవధిక నిరాహార దీక్ష: అన్నా హజారే
పారదర్శకత చట్టాన్ని బలహీనపరిచే సవరణలుగా తాను అభివర్ణించిన ‘మహారాష్ట్ర సమాచార హక్కు (RTI) నిబంధనలు-2026’ను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే, జూలై 5 నుండి నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని సీనియర్ సామాజిక కార్యకర్త అన్నా హజారే హెచ్చరించారు. కొత్త నిబంధనల కింద ప్రవేశపెట్టిన అనేక అంశాలు ‘సమాచార హక్కు చట్టం’ యొక్క స్ఫూర్తిని నీరుగారుస్తున్నాయని, అలాగే ప్రభుత్వ సంస్థ
Date : 23-06-2026 - 12:27 IST -
Fire Accident : లక్నో అగ్నిప్రమాద ఘటనలో నలుగురి అరెస్టు.. SIT విచారణకు సీఎం యోగి ఆదేశం
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా, పలువురు అధికారులపై కూడా చర్యలు తీసుకున్నారు. అరెస్టయిన వారిలో రామ్ కృష్ణ ఉపాధ్యాయ్, వీరేంద్ర ప్రసాద్ శుక్లా, తుషక్ కృష్ణ జైస్వాల్, సురేష్ కుమార్ సాహూ ఉన్నారు. అదే స
Date : 23-06-2026 - 11:42 IST -
Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు
ఫేస్బుక్ ప్రేమ, మతాంతర వివాహం, కిడ్నాప్ కేసులతో జాతీయ స్థాయిలో సంచలనంగా మారిన కుంభమేళా మోనాలిసా ఉదంతంలో కేరళ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పెద్దలను ఎదిరించి ముస్లిం యువకుడిని పెళ్లాడిన తనకు పుట్టింటివారి నుంచి తీవ్ర ప్రాణహాని ఉందంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. పిటిషన్ తేలేవరకు ఆమె ప్రాణాలకు పూర్తి భద్రత కల్పించాలని కేరళ పోల
Date : 20-06-2026 - 1:43 IST -
Telegram Banned: టెలిగ్రామ్ యాప్పై బ్యాన్.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
నీట్ రీ-ఎగ్జామ్కు ముందు టెలిగ్రామ్ యాప్పై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. పరిస్థితుల దృష్ట్యా కేంద్రం తీసుకున్న చర్య సమంజసమేనని స్పష్టం చేసింది. ఈ అంశంపై శుక్రవారం విచారణ జరిపిన కోర్టు ‘‘అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో తప్పు కనిపించడం లేదు’’ అని పేర్కొంది. సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 69ఏ ప్
Date : 19-06-2026 - 12:13 IST -
Anupama Singh: కాశ్మీర్ జోలికొస్తే ఊరుకోం.. ఐరాసలో పాకిస్థాన్కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ మరోసారి పాకిస్థాన్కు గట్టిగా బుద్ధి చెప్పింది. జమ్మూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్థాన్ ప్రతినిధికి భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ అనుపమ సింగ్ గట్టి సమాధానం ఇచ్చారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, శిక్షణ ఇవ్వడం, వారిని ప్రభుత్వ విధానంలో భాగంగా ఉపయోగించడం పాక్కు అలవాటైందని ఆరోపించారు. ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ వార్షిక నివే
Date : 19-06-2026 - 10:04 IST -
NEET: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. నీట్ ‘రీ–ఎగ్జామ్’ డేట్ ఫిక్స్
NEET: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (NEET-UG) రాయబోయే అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక అప్డేట్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నీట్ రీ-ఎగ్జామ్ (మళ్లీ నిర్వహించే పరీక్ష)కు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ లేదా పాస్వర్డ్ వివరాలను నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్
Date : 18-06-2026 - 10:24 IST -
Cough Syrup: దగ్గు మందు అమ్మకాలపై కేంద్రం సంచలన నిర్ణయం.. ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి
దేశంలో ఇకపై దగ్గు సిరప్లను మెడికల్ షాపుల్లో నేరుగా కొనుగోలు చేయడం కుదరదు. డాక్టర్ ఇచ్చిన చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్ ఉంటేనే విక్రయించాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. ‘డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్’ చట్టంలోని షెడ్యూల్-కే జాబితా నుంచి ‘సిరప్’ అనే పదాన్ని తొలగించింది. దీంతో ఇప్పటివరకు ప్రిస్క్రి
Date : 16-06-2026 - 12:52 IST -
Nirmala Sitharaman: ఆర్థిక వ్యవస్థపై మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు సంతృప్తికరంగానే ఉందని, అయితే ఈ వృద్ధిని తేలిగ్గా తీసుకోవద్దని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దీర్ఘకాలికంగా వృద్ధిని కొనసాగించాలంటే నిరంతర ఆవిష్కరణలు, సంస్కరణలు, వ్యవస్థల బలోపేతం చాలా అవసరమని ఆమె స్పష్టం చేశారు. ఇవాళ జరిగిన ‘మైండ్మైన్ సమ్మిట్ 2024’లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ̶
Date : 15-06-2026 - 11:56 IST -
అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!
అసోంలోని జోర్హాట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో శనివారం భారత వాయుసేనకు చెందిన AN-32 రవాణా విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వాయుసేనకు చెందిన ఈ కార్గో విమానం జోర్హాట్లోని వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన రౌరియా ఎయిర్ఫోర్స్ స్టేషన్ పరిధి
Date : 13-06-2026 - 12:14 IST