India
-
గుజరాత్ సీన్.. కేరళలో పక్కా రిపీట్: ప్రధాని మోదీ
గుజరాత్లో బీజేపీ విజయం ఒక నగరం నుంచి ప్రారంభమైందని, అదే తరహా విజయం కేరళలోనూ పునరావృతమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇటీవల తిరువనంతపురం నగరంపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అద్భుత విజయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా తిరువనంతపురంలో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగిస్తూ, కేరళలో మార్పు అనివార్యమని ఆయన జోస్యం చెప్పారు. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్
Date : 23-01-2026 - 4:09 IST -
వరుసగా రెండో రోజు లాభాల్లో కి షేర్ మార్కెట్..
Indian Stock Markets దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా లాభాల బాటలో పయనిస్తున్నాయి. ఈరోజు ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సూచీలు సానుకూలంగా కదులుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల సంకేతాలు దేశీయ సెంటిమెంట్కు దన్నుగా నిలిచాయి. ఇవాళ ఉదయం 9.30 గంటల సమయానికి సెన్సెక్స్ 132 పాయింట్ల లాభంతో 82,440 వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 25,342 వద్ద కొ
Date : 23-01-2026 - 11:20 IST -
రిపబ్లిక్ డే పరేడ్లో తెలుగు రాష్ట్రాల శకటాలకు నో ఛాన్స్
దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్లో మొత్తం 30 శకటాలను (Tableaux) ప్రదర్శించనున్నారు
Date : 23-01-2026 - 10:15 IST -
ఆందోళనకరమైన విషయం.. భారత్లో ప్రతి ఏటా 17 లక్షల మంది మృతి!
కాలుష్యం నుండి విముక్తి పొందడమే భారత్ ముందున్న అసలైన మార్గమని ఆమె సూచించారు. దేశ ప్రగతికి అడ్డుపడుతున్న పాత నిబంధనలు, నిబంధనల నుండి భారత్ బయటపడాలని, భూమి- కార్మిక రంగాల్లో ఆర్థిక సంస్కరణల దిశగా ముందుకు సాగాలని ఆమె అన్నారు.
Date : 22-01-2026 - 9:05 IST -
సిగరెట్, పొగాకు పదార్థాలపై నిషేధం విధించిన రాష్ట్ర ప్రభుత్వం!
సుప్రీంకోర్టు ఆదేశాలు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకోబడింది.
Date : 22-01-2026 - 5:15 IST -
జమ్మూ కాశ్మీర్ లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. నలుగురు సైనికులు మృతి.. 13 మందికి గాయాలు
జమ్మూకశ్మీర్ లోని దోడా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇండియన్ ఆర్మీకి చెందిన వాహనం లోయలో పడిపోయింది. చంబా-బందేర్వా హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోగా… మరో తొమ్మిది మంది గాయపడ్డారు. 200 అడుగుల లోతులోకి పడిపోయిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం జమ్మూకశ్మీర్ లోని దోడా జిల్లాలో ఘోర ప్రమాదం గాయపడిన తొమ్మిది మంది మిలిటరీ ఆసుపత్రికి తరలింపు
Date : 22-01-2026 - 3:42 IST -
X నుండి బయటకు..కట్ చేస్తే 6 వేల కోట్ల AI సామ్రాజ్య సృష్టికర్త పరాగ్ అగర్వాల్
ఎక్స్ (ట్విట్టర్) మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్ పేరు చెప్పగానే, ఎలాన్ మస్క్ ఆయన్ను పదవి నుంచి తొలగించిన ఘటనే గుర్తుకొస్తుంది. కానీ, సరిగ్గా రెండేళ్ల తర్వాత పరాగ్ టెక్ ప్రపంచంలోకి ఘనంగా పునరాగమనం చేశారు. ఆయన స్థాపించిన ‘పారల్లెల్ వెబ్ సిస్టమ్స్’ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్టార్టప్ ఇప్పుడు ఏకంగా రూ. 6,000 కోట్లకు పైగా విలువతో సంచలనం సృష్టిస్తోంది. పారల్లెల్ వెబ్ సిస్ట
Date : 22-01-2026 - 11:51 IST -
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.. నేరస్తులను గుర్తించేందుకు స్మార్ట్ గ్లాసెస్?!
ఈ కళ్జోళ్లలోని మూడవ, అత్యంత కీలకమైన ఫీచర్ థర్మల్ స్కానింగ్. దీని సహాయంతో పోలీసులు పరేడ్కు వచ్చిన వారి శరీరాలను స్కాన్ చేయవచ్చు.
Date : 21-01-2026 - 10:54 IST -
ఏంటీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం?
భారత్-ఈయూ మధ్య ఈ చారిత్రాత్మక ఒప్పంద ప్రకటన 27 జనవరి 2026న వెలువడనుంది. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వోన్ డెర్ లేయెన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా న్యూఢిల్లీలో జరిగే భారత్-EU శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు.
Date : 21-01-2026 - 10:41 IST -
కుప్పకూలిన ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానం
ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం భారత వైమానిక దళానికి చెందిన ఒక మైక్రోలైట్ శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది. బామ్రౌలీ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి సాధారణ శిక్షణలో భాగంగా బయలుదేరిన ఈ విమానం,
Date : 21-01-2026 - 3:30 IST -
అమెరికా ట్రెజరీ సెక్రటరీ కీలక ప్రకటన.. భారత్పై 500 శాతం టారిఫ్ విధించే అవకాశం..?
Russia Sanctions Bill: సుంకాలు విధించడంపై సెనెట్ అవసరం లేదని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బేసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా చమురును కొనుగోలు చేసే దేశాలపై 500 శాతం సుంకాలు విధించడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఏ అనుమతి అవసరం లేదన్నారు. అయితే, ఈసారి సుంకాల బెదిరింపు ప్రధాన లక్ష్యం భారత్ కాదు, చైనా అని ఆయన స్పష్టం చేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారత్ మీద 25 శాతం సుంకాలు వి
Date : 21-01-2026 - 12:01 IST -
మే నెలలో సముద్రంలోకి మత్స్య-6000
స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం భారతదేశపు తొలి మానవ సహిత సముద్ర అన్వేషణ యాత్ర 'సముద్రయాన్'లో భాగంగా 'మత్స్య-6000' అనే అత్యాధునిక సబ్మెరైన్ను సిద్ధం చేశారు. చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (NIOT) శాస్త్రవేత్తలు దీనిని నాలుగో తరం సబ్మెరైన్గా తీర్చిదిద్దారు
Date : 21-01-2026 - 9:00 IST -
బీజేపీ నూతన అధ్యక్షుడికి రానున్న రోజులు పెద్ద అగ్నిపరీక్షే, ఎందుకంటారా ?
భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన నితిన్ నబీన్ ముందు ఇప్పుడు అత్యంత క్లిష్టమైన సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆయన నాయకత్వానికి తొలి 'అగ్నిపరీక్ష'గా మారనున్నాయి
Date : 20-01-2026 - 12:30 IST -
ముంబై మేయర్ పీఠం బిజెపికి దక్కేనా?
ముంబై మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఇప్పుడు అందరి దృష్టి మేయర్ ఎన్నికపైనే ఉంది. మొత్తం 227 వార్డులకు జరిగిన ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించి మేయర్ పీఠానికి చేరువలో ఉంది.
Date : 19-01-2026 - 4:00 IST -
మా కరెంట్ తో భారత్ లో AI సేవలు – ట్రంప్ వాణిజ్య సలహాదారు ఆరోపణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత సన్నిహితుడు, వాణిజ్య సలహాదారు అయిన పీటర్ నవారో మరోసారి భారత్పై తన విమర్శనాత్మక వైఖరిని ప్రదర్శించారు
Date : 19-01-2026 - 10:15 IST -
మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రధాని మోదీ ఫైర్!
బెంగాల్ విద్యా వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేస్తూ రాష్ట్ర విద్యను మాఫియా, అవినీతిపరులు చుట్టుముట్టారని పీఎం మోదీ అన్నారు.
Date : 18-01-2026 - 7:58 IST -
అస్సాం లో మోడీ పర్యటన, 10వేల మందితో ‘బాగురుంబా నృత్యం’
ఈ వేదిక ద్వారా బోడో తెగ ప్రజల అభివృద్ధిపై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో అశాంతితో ఉన్న బోడోలాండ్ ప్రాంతం ఇప్పుడు శాంతి, అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఆయన తెలిపారు. బోడో శాంతి ఒప్పందం తర్వాత ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు
Date : 18-01-2026 - 12:00 IST -
బ్రిక్స్ నౌకాదళ విన్యాసాలకు భారత్ డుమ్మా.. కారణమిదే?!
ప్రస్తుతం బ్రిక్స్ కూటమికి భారత్ అధ్యక్షత వహిస్తోంది. 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ చేరికతో, 2025లో ఇండోనేషియా రాకతో ఈ కూటమి మరింత విస్తరించింది.
Date : 17-01-2026 - 9:29 IST -
భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలలో కొత్త చిక్కులు?!
భారత్ దీనిని ఎప్పుడూ 'ప్రతీకారం' అని చెప్పలేదు. చౌక దిగుమతుల వల్ల MSP పడిపోతున్నందున దేశీయ రైతులను రక్షించుకోవడమే దీని లక్ష్యం.
Date : 17-01-2026 - 4:56 IST -
ముంబై ఫలితాలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా మారాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగర పాలక సంస్థ (BMC) ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమి తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది
Date : 16-01-2026 - 10:00 IST