India
-
Ajit Pawar : వివాదంలో అజిత్ పవార్.. మహిళా ఐపీఎస్ అధికారిణిపై అనుచిత వ్యాఖ్యలు
సోలాపుర్ జిల్లాలోని కుర్దూ గ్రామంలో అక్రమ ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయనే ఫిర్యాదులు మహిళా ఐపీఎస్ అధికారి అంజనా కృష్ణకు అందాయి. వెంటనే స్పందించిన ఆమె రెండు రోజుల క్రితం అక్కడికి వెళ్లి స్వయంగా తనిఖీలు చేపట్టారు.
Published Date - 10:51 AM, Fri - 5 September 25 -
Tablighi Jamaat: తబ్లిగి జమాత్ చీఫ్ మౌలానా సాద్కు ఊరట.. ఐదేళ్ల తర్వాత క్లీన్ చిట్!
ఈ కేసులో గత నెలలోనే ఢిల్లీ హైకోర్టు కూడా ఒక ముఖ్యమైన తీర్పును వెలువరించింది. కోవిడ్ మహమ్మారి ప్రారంభమైన సమయంలో నిజాముద్దీన్ మర్కజ్లో నివసిస్తున్న ప్రజలు, ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించలేదని కోర్టు పేర్కొంది.
Published Date - 07:01 PM, Thu - 4 September 25 -
Military Equipment: కేంద్రం కీలక నిర్ణయం.. ఆయుధాలు, సైనిక విమానాలపై జీఎస్టీ రద్దు!
సాఫ్ట్వేర్తో నడిచే రేడియో కమ్యూనికేషన్ పరికరాలపై గతంలో 18-28 శాతం జీఎస్టీ ఉండేది. ఇప్పుడు దానిని కేవలం 5 శాతానికి తగ్గించారు. అలాగే వాకీ-టాకీ ట్యాంకులు, ఆర్మర్డ్ వెహికిల్స్పై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.
Published Date - 05:55 PM, Thu - 4 September 25 -
Gold Rates : జీఎస్టీ రేట్ల సవరణతో బంగారం ప్రియులకు శుభవార్త..ఎంతవరకు తగ్గే చాన్స్ అంటే?
Gold Rates : బంగారంపై వస్తు,సేవల పన్ను (జీఎస్టీ) రేట్లలో కేంద్రం సవరణలు చేయడంతో బంగారం ధరలు తగ్గుతాయని టాక్ వినిపిస్తోంది.
Published Date - 04:37 PM, Thu - 4 September 25 -
Shashi Tharoor : సుంకాల యుద్ధం ఆపండి.. ట్రంప్కు శశిథరూర్ హెచ్చరిక
ఇప్పుడు అదే పరిస్థితి భారత్ విషయంలో తలెత్తకుండా చూసుకోవాలి. భారత్ను దూరం చేయడం అమెరికాకు భవిష్యత్తులో చేటు చేస్తుంది అని థరూర్ హెచ్చరించారు. అమెరికా ఇటీవల భారత్ దిగుమతులపై సుమారు 50 శాతం వరకు భారీ సుంకాలు విధించింది.
Published Date - 04:26 PM, Thu - 4 September 25 -
Droupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త కారుపై జీఎస్టీ ఎత్తివేత.. ఎందుకంటే?
ఈ కార్ ధర సుమారు రూ.3.66 కోట్లు కాగా, అంతర్జాతీయ మార్కెట్ నుంచి దిగుమతి చేసే కారుపై సాధారణంగా విధించే 28 శాతం ఐజీఎస్టీతో పాటు, కస్టమ్స్ సుంకాలు మరియు కాంపెన్సేషన్ సెస్సును తొలగించడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై పెనుభారం తప్పింది.
Published Date - 03:16 PM, Thu - 4 September 25 -
Flood : ఢిల్లీలో వరద విలయం.. డేంజర్ మార్క్ దాటి ప్రవహిస్తున్న యమున
మయూర్ విహార్ ఫేజ్-1 ప్రాంతం పూర్తిగా జలమయంగా మారిపోయింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, గురువారం ఉదయం 7 గంటల సమయంలో పాత రైల్వే బ్రిడ్జి ప్రాంతంలో యమునా నది నీటిమట్టం 207.48 మీటర్లకు చేరింది.
Published Date - 12:58 PM, Thu - 4 September 25 -
Shikhar Dhawan : బెట్టింగ్ యాప్స్ కేసు.. ఈడీ విచారణకు శిఖర్ ధావన్ !
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ విచారణ కోసం ఈడీ ఎదుట హాజరైనట్లు విశ్వసనీయ సమాచారం. తాజా సమాచారం ప్రకారం, ధావన్కు పీఎంఎల్ఏ (Prevention of Money Laundering Act) చట్టం కింద విచారణ నోటీసులు జారీ చేయబడటంతో ఆయన ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు.
Published Date - 12:38 PM, Thu - 4 September 25 -
Chidambaram : ఎనిమిదేళ్ల ఆలస్యం ఎందుకు? ..కేంద్రం జీఎస్టీ రేట్లు తగ్గింపు పై చిదంబరం స్పందన..
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం సరికొత్త మార్గాన్ని చూపిస్తున్నప్పటికీ, దీని అవసరం 2017లోనే ఉన్నది. అప్పటినుంచి జీఎస్టీ డిజైన్, రేట్లు ప్రజా ప్రయోజనానికి విరుద్ధంగా ఉన్నాయని మేము అనేకసార్లు హెచ్చరించాం.
Published Date - 12:22 PM, Thu - 4 September 25 -
GST 2.0 : రైతులకు కేంద్రం శుభవార్త
GST 2.0 : రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని ఆయన పేర్కొన్నారు
Published Date - 09:30 AM, Thu - 4 September 25 -
GST 2.0 – Nirmala Sitharaman : లగ్జరీ వస్తువులపై 40 శాతం పన్ను
GST 2.0 - Nirmala Sitharaman : సామాన్యులకు ఉపశమనం కల్పించేలా నిత్యావసర వస్తువులపై జీఎస్టీని తగ్గించినప్పటికీ, కొన్ని నిర్దిష్ట వస్తువులపై పన్నును భారీగా పెంచనున్నారు
Published Date - 08:30 AM, Thu - 4 September 25 -
GST 2.0 : ధరలు తగ్గే వస్తువులివే..!!
GST 2.0 : సబ్బులు, షాంపూలు, టూత్ బ్రష్లు, టాయిలెట్ సోప్, షేవింగ్ క్రీమ్, హెయిర్ ఆయిల్, సైకిళ్లు
Published Date - 07:27 AM, Thu - 4 September 25 -
GST Council : సంచలన నిర్ణయం.. వాటిపై జీఎస్టీ రద్దు
GST Council : పండగ సీజన్ దగ్గరపడుతున్న వేళ, దేశ ప్రజలకు నిజంగా బంపర్ గిఫ్ట్ ఇచ్చినట్లుగా జీఎస్టీ కౌన్సిల్ భారీ నిర్ణయాలు తీసుకుంది.
Published Date - 11:27 PM, Wed - 3 September 25 -
Yamuna River Levels: ఢిల్లీలో హై అలర్ట్.. 207 మీటర్ల మార్కు దాటిన యమునా నది నీటిమట్టం!
యమునా నదిలో పెరిగిన నీటిమట్టంతో వరద నీరు ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలకు చేరింది. ఢిల్లీలోని పురాతన శ్మశాన వాటిక అయిన నిగంబోధ్ ఘాట్లోకి కూడా వరద నీరు ప్రవేశించింది.
Published Date - 07:14 PM, Wed - 3 September 25 -
GST Council : పండుగల సీజన్లో వినియోగదారులకు గిఫ్ట్.?
GST Council : దేశవ్యాప్తంగా పండగ వాతావరణం దగ్గరపడుతున్న ఈ సమయంలో, వినియోగదారులు, వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
Published Date - 04:59 PM, Wed - 3 September 25 -
Controversial Comments : హరీష్ వివాదస్పద వ్యాఖ్యలు.. జిల్లా ఎస్పీ కాంగ్రెస్ నేతల పెంపుడు కుక్కలా అంటూ..
Controversial Comments : కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే బీ.పి. హరీష్ వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి హాట్టాపిక్ అయ్యారు. దావణగెరె జిల్లా ఎస్పీ ఉమా ప్రసాంత్ను కాంగ్రెస్ నేతల పెంపుడు కుక్కలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించడంతో పెద్ద దుమారం రేగింది.
Published Date - 03:30 PM, Wed - 3 September 25 -
Sutlej River : మరోసారి భారత్ మానవతా దృక్పథం..పాకిస్థాన్కు ముందస్తు హెచ్చరిక
భారత విదేశాంగ శాఖ ద్వారా ఇస్లామాబాద్కు ఈ సమాచారాన్ని నిన్ననే పంపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సట్లెజ్ నది వరద ఉద్ధృతికి లోనవుతుందని, పాక్లో ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం సంభవించకూడదనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్లు భారత అధికారులు స్పష్టం చేశారు.
Published Date - 11:52 AM, Wed - 3 September 25 -
S-400 : భారత రక్షణ వ్యవస్థలో కొత్త అధ్యాయం..ఎస్-400 కొనుగోళ్లకు రష్యాతో చర్చలు
ఈ వ్యవస్థల తయారీదారు రోసోబోరోనెక్స్పోర్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న చర్చల గురించి, రష్యా సైనిక-సాంకేతిక సహకార సంస్థ చీఫ్ దిమిత్రి షుగేవ్ స్పష్టం చేశారు. భారతదేశం ఇప్పటికే ఎస్-400 వ్యవస్థలను వినియోగిస్తున్నప్పటికీ, భవిష్యత్తు ముప్పులను దృష్టిలో ఉంచుకుని మరిన్ని యూనిట్లు అవసరమవుతున్నాయని ఆయన చెప్పారు.
Published Date - 10:11 AM, Wed - 3 September 25 -
Maratha Quota : మరాఠా కోటాపై మహా సర్కార్ కీలక నిర్ణయం
Maratha Quota : ప్రభుత్వం, ఉద్యమ నాయకుల మధ్య జరిగిన చర్చలు విజయవంతమయ్యాయి. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు మనోజ్ జరాంగే ప్రకటించారు
Published Date - 08:36 PM, Tue - 2 September 25 -
Modi : చనిపోయిన నా తల్లిని అవమానించారు- ప్రధాని ఆవేదన
Modi : "తల్లి అంటే మన ఆత్మగౌరవం" అని మోదీ అన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ సభలో రాజకీయాలకు సంబంధం లేని, ఇప్పటికే మరణించిన తన తల్లిని అవమానించడం కేవలం తన తల్లికి మాత్రమే కాకుండా, దేశంలోని ప్రతి తల్లి, సోదరి, కుమార్తెకు జరిగిన అవమానమని ఆయన అన్నారు
Published Date - 06:55 PM, Tue - 2 September 25