Peddi Vs Lenin : ఒకేసారి బరిలోకి చరణ్ – అఖిల్ ..?
మురళి కిషోర్ అబ్బురూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రేజీ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు
