Viral
-
SSMB 29 Trailer: నవంబర్ 15న మహేష్ బాబు- రాజమౌళి మూవీ ట్రైలర్ విడుదల?
ఒకవేళ ట్రైలర్ నిజంగానే ఈవెంట్లో విడుదలైనట్లయిత సినిమా ఊహించిన దానికంటే త్వరగా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Published Date - 05:49 PM, Tue - 11 November 25 -
Romance : కాలేజీలో బరితెగించిన స్టూడెంట్స్..ముద్దుల్లో మునిగి ఆపై !!
Romance : తాజాగా ఓ టీనేజ్ జంట కాలేజీ ప్రాంగణంలో హద్దులు దాటి ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం చర్చనీయాంశమైంది. విద్యార్థులు, సిబ్బంది కళ్లముందే ఆ జంట బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం
Published Date - 12:15 PM, Mon - 10 November 25 -
Harleen Deol Asks PM Modi: ప్రధానిని ప్రశ్నించిన హర్లీన్ డియోల్.. క్వశ్చన్ ఏంటంటే?
హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలో భారత్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి తమ తొలి మహిళల వన్డే ప్రపంచ కప్ను గెలుచుకోవడం భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయంగా నిలిచింది. ప్రధానమంత్రి మోదీ కూడా జట్టు ఈ ఆలోచనను, ఉత్సాహాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు.
Published Date - 04:37 PM, Thu - 6 November 25 -
Tollywood : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాలకృష్ణ, నాగచైతన్య సినిమాల వాయిదా?
రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. ఈ విషాద ఘటనతో టాలీవుడ్ లో పలు సినిమా అప్డేట్స్ వాయిదా పడ్డాయి. బాధిత కుటుంబాలకు సంఘీభావంగా ‘NC 24’, ‘NBK 111’ చిత్రాల నుంచి రావాల్సిన కీలక అప్డేట్లు వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రంగారెడ్డ
Published Date - 01:57 PM, Mon - 3 November 25 -
Mithali Raj : నాలుగు దశాబ్దాల కల..మిథాలీ రాజ్ చేతిలో వరల్డ్కప్!
భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ కల ఎట్టకేలకు నెరవేరింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలో టీమిండియా ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి భారత్కు తొలి వరల్డ్ కప్ను తీసుకొచ్చింది. నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన టీమిండియా, ట్రోఫీని మిథాలీ రాజ్కు అందించింది. ఈ చారిత్రాత్మక విజయం భారత మహిళా క్రికెట్ చరిత
Published Date - 12:38 PM, Mon - 3 November 25 -
Team India : భారత మహిళా జట్టుకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ.!
భారత మహిళా క్రికెట్ జట్టు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 గెలిచి చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి టీమిండియా ట్రోఫీని ముద్దాడింది. దాంతో దక్షిణాఫ్రికాను ఓడించి ట్రోఫీని సొంతం చేసుకున్న టీమిండియాకు బీసీసీఐ రూ. 51 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. షఫాలీ వర్మ, దీప్తి శర్మల అద్భుత ప్రదర్శనతో భారత్ విజయం సాధించింది. ఈ చారిత్రాత్మక విజయం మహిళా క్రికెట్కు
Published Date - 12:25 PM, Mon - 3 November 25 -
Laura Wolvaardt : సఫారీ కెప్టెన్ లారా వోల్వార్డ్ ఎమోషనల్.!
దక్షిణాఫ్రికా మహిళా జట్టు కెప్టెన్ లారా వోల్వార్ట్ వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్ ఓటమిపై స్పందించింది. భారత్ పై జరిగిన ఈ పోరులో జట్టు ప్రదర్శనపై గర్వంగా ఉన్నా, ఈ ఓటమి ఒక పెద్ద పాఠమని తెలిపింది. వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన కనబరిచిన వోల్వార్ట్ సెంచరీతో ఆకట్టుకుంది. అదేవిధంగా సీనియర్ ప్లేయర్ మారిజానే కాప్ రిటైర్మెంట్పై కూడా మాట్లాడింది. ఈ టోర్నమెంట్ తమకు ఎన్నో అనుభవాలను ఇచ
Published Date - 11:50 AM, Mon - 3 November 25 -
Hotel : వామ్మో .. ఆ హోటల్లో ఒకరాత్రి బస ఖర్చు రూ. 88 లక్షలు
Hotel : ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ హోటళ్లకు కొదవలేదు. అయితే స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో ఉన్నప్రెసిడెంట్ విల్సన్ హోటల్ మాత్రం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హోటల్గా పేరు పొందింది
Published Date - 10:10 PM, Sat - 1 November 25 -
Srikakulam Stampade : కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట: ఇంతమంది వస్తారనుకోలేదు.. అందుకే పోలీసులకు చెప్పలేదు..!
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండా స్పందించారు. సాధారణంగా ఆలయానికి రెండు నుంచి మూడు వేల మంది భక్తులు వచ్చేవారని.. ఈ స్థాయిలో భక్తులు వస్తారని ఊహించలేకపోయామన్నారు. అందుకే పోలీసులకు సమాచారం ఇవ్వలేకపోయామని చెప్పుకొచ్చారు. మరోవైపు ఇది ప్రైవేట్ ఆలయమని.. ఏపీ దేవాదాయ శాఖ చెప్తోంది. భక్తుల సామర్థ
Published Date - 04:07 PM, Sat - 1 November 25 -
kashibugga venkateswara swamy temple : తిరుమల దర్శనం దక్కలేదనే ఆలయ నిర్మాణం, ఎవరీ హరిముకుంద పండా!
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో శ్రీ విజయ వేంకటేశ్వరస్వామి ఆలయం తొక్కిసలాట ఘటనలో 10మంది చనిపోయారు. దీంతో ఆ ఆలయం గురించి చర్చ జరుగుతోంది. ఈ ఆలయాన్ని హరిముకుంద పండా సొంత నిధులతో నిర్మించారు. ఆయన తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళితే ఎదురైన అనుభవంతో తన సొంత డబ్బులతో ఆలయం నిర్మించాలని నిర్ణయించారు. వెంటనే రూ.10 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మించారు. శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోట
Published Date - 02:27 PM, Sat - 1 November 25 -
Kashibugga Temple : కాశీ బుగ్గ ఆలయంలో తొక్కిసలాట.!
శ్రీకాకుళంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. పలువురు గాయపడినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. కార్తీక మాసం నేపథ్యంలో కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈరోజు ఏకాదశి కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ కారణంగా ఆలయంలో ఉన్న రెయిలింగ్ ఊ
Published Date - 12:46 PM, Sat - 1 November 25 -
Man Sticks QR Code: పెళ్లిలో క్యూఆర్ కోడ్ ద్వారా చదివింపులు!
వీడియోలో పెళ్లి వేదిక చాలా అందంగా కనిపిస్తుంది. కెమెరా మెల్లిగా తిరుగుతూ నవ్వుతూ ఉన్న ఆ తండ్రిపై ఆగుతుంది. ఆయన జేబుపై ప్రకాశవంతమైన క్యూఆర్ కోడ్ అతికించి ఉంటుంది.
Published Date - 06:59 PM, Fri - 31 October 25 -
Gold Bond : గోల్డ్ బ్యాండ్ ధరకు రెక్కలు..ఇప్పుడు 3వేలు..ఇప్పుడెంతో నాల్గురెట్లు.!
సావరిన్ గోల్డ్ బాండ్లపై బంపర్ రిటర్న్స్ వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఇష్యూ చేసిన బాండ్లకు సంబంధించి.. ఇప్పుడు రిడెంప్షన్ ధరల్ని ప్రకటిస్తుండగా.. బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఇన్వెస్టర్లకు మంచి లాభాలు వస్తున్నాయి. ఇప్పుడు 2017-18 సిరీస్ V గోల్డ్ బాండ్ రిడెంప్షన్ ధరల్ని ప్రకటించింది. ఇక్కడ 300 శాతానికిపైగా రిటర్న్స్ అందుకున్నారు. ఇష్యూ ధర, రిడెంప్షన్ ప్రైస్ ఎలా ఉంద
Published Date - 04:10 PM, Thu - 30 October 25 -
Australia Cricketer: మృత్యువుతో పోరాడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్!
ఈ ప్రమాదాన్ని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఫిల్ హ్యూస్తో జరిగిన భయంకరమైన ప్రమాదంతో పోలుస్తున్నారు. ఫిల్ హ్యూస్కు కూడా మెడపై గాయం కావడంతో అతను దురదృష్టవశాత్తు మరణించాడు.
Published Date - 06:35 PM, Wed - 29 October 25 -
Nellore Collector: నెల్లూరు కలెక్టర్ ప్రేమకు ఫిదా.. తుఫాన్ బాధితులకు అండగా హిమాన్షు శుక్లా!
కలెక్టర్ హిమాన్షు శుక్లా వ్యవహరించిన తీరు ఇతర ప్రభుత్వ అధికారులకు కూడా ఆదర్శంగా నిలిచింది. తుఫాను వంటి విపత్కర పరిస్థితులలో కేవలం అధికారిక సమీక్షలకు పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్లి, వారి సమస్యలను అర్థం చేసుకుంటూ మానవీయ కోణంలో సహాయం అందించడం అభినందనీయం.
Published Date - 05:47 PM, Wed - 29 October 25 -
Bigg Boss : బిగ్ ట్విస్ట్ .. శ్రీజ గెలిచిందంటూ మాధురి ప్రకటన.. ఆసుపత్రికి భరణి.!
ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ ప్రతి వారం వచ్చి హోస్ట్ నాగార్జున చెప్తూనే ఉంటారు. అయితే ఆ మాటకి పూర్తి న్యాయం చేసే టాస్క్ మాత్రం ఈరోజు ఎపిసోడ్లోనే జరిగింది. భరణి-శ్రీజ ఇద్దరిలో ఒకరే హౌస్లో ఉంటారని ఇందుకోసం టాస్కులు పెడుతున్నాడు బిగ్బాస్. ఇందులో భాగంగా శ్రీజ టీమ్లో గౌరవ్-డీమాన్, భరణి కోసం నిఖిల్-ఇమ్మానుయేల్ బరిలోకి దిగారు. వీరికి కుమ్ముకునే టాస్క్ పెట్టాడు బిగ్బాస
Published Date - 04:40 PM, Wed - 29 October 25 -
Andhra Pradesh vs Karnataka : కర్ణాటక కాంగ్రెస్ పోస్ట్ కు.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్..!
రూ. 1,20,000 కోట్లకు పైగా విలువైన 1 గిగావాట్ గూగుల్ హైపర్స్కేల్ డేటా సెంటర్ ప్రాజెక్టును ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ విజయం సాధించిన నేపథ్యంలో.. ఈ వ్యవహారం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య పొలిటికల్ వార్కు దారితీసింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టును మొదట కర్ణాటకలో ఏర్పాటు చేయాలని భావించిన గూగుల్, ఆ తర్వాత ఏపీకి మళ్లించింది. దీనిపై స్పందించిన కర్ణాటక కాంగ్రెస్.. ఏపీపై సంచలన ఆరోపణలు
Published Date - 03:35 PM, Tue - 28 October 25 -
Ranapala : రణపాల ఆకులతో బోలెడు లాభాలు.. ఈ వ్యాధులున్నవారు తీసుకుంటే
ప్రస్తుతం చాలా మంది చలి కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతారు. అంతేకాకుండా మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి వారు క్రమం తప్పకుండా రణపాల ఆకుల మిశ్రమాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. Ranapala Benefits: ఆయుర్వేదం శాస్త్రంలో ఆనేక రకాల ఆయుర్వేద మూలికల గురించి క్లుప్తంగా వివరించారు. ప్రకృతిలో లభించే ప్రతి చెట్టు ఎదో ఒక రకంగా ఔషధ మూలికగా పని చేస్తుంది. కొన్ని
Published Date - 02:43 PM, Tue - 28 October 25 -
Madugula Halwa : ఫస్ట్ నైట్ కోసం స్పెషల్గా తయారు చేసే మాడుగుల హల్వా ..ఎలా చేస్తారో తెలుసా ?
మాడుగుల హల్వాకు నిత్యం డిమాండ్ ఉంటుంది. ఆన్లైన్, కొరియర్, పార్సిల్ సర్వీసు ద్వారా కూడా కస్టమర్లు కోరిన చోటుకి ఈ హల్వాను పంపుతున్నారు. హల్వా వ్యాపారం కారణంగా మాడుగులలో సుమారు 1500 కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. విదేశాల్లో సైతం మాడుగుల హల్వా ఫేమస్ అయ్యింది. View this post on Instagram A post shared by Pavani Bugatha (@pavani_stories) మాడుగుల హల్వాకు ఎవర్ గ్రీన్ క్రేజ్ ఉంటుంది. ఒకటిన్నర శతాబ్దం క్రితం ఈ స్వీట్ […]
Published Date - 10:52 AM, Tue - 28 October 25 -
Cyclone Montha : మాన్సూన్ తుపాను ప్రభావం పై చంద్రబాబు నాయుడు ట్వీట్: ప్రజలను రక్షించడానికి అన్ని చర్యలు చేపట్టాం.!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పై ప్రభావం చూపుతున్న మాన్సూన్ తుపానుకు 대응ంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్తి గంటగా పరిస్థితిని అంచనా వేసుకుంటున్నామని ట్వీట్ చేశారు. ఏ పరిస్థితి ఎదురైనా రాష్ట్రం సిద్ధంగా ఉందని తెలిపారు. #CycloneMontha రాష్ట్రంపై మొంథా తుపాను ప్రభావాన్ని గంటగంటకూ అంచనా వేస్తున్నాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం. అధికారులతో సమీక్షించి తుఫాన్ వల్
Published Date - 02:33 PM, Mon - 27 October 25