Tollywood: టాలీవుడ్లో ముదురుతున్న నిర్మాత, ఎగ్జిబిటర్ల వివాదం
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అద్దె విధానానికి బదులుగా, మల్టీప్లెక్స్ల తరహాలో ‘పర్సంటేజీ విధానం’ అమలు చేయాలన్న యజమానుల నిర్ణయం టాలీవుడ్లో వివాదానికి దారితీసింది. ఒక పెద్ద సినిమా విడుదలకు ముందు ఈ ప్రతిపాదన తీసుకురావడంపై నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య పరస్పర ఆరోపణలు పెరగడంతో, సమస్య పరిష్కారానికి తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి రంగంలోకి దిగింది. ప్రముఖ నిర్మాత డి.సురేశ్ బాబు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మాతలు, థియేటర్ యజమానుల మధ్య […]
