‘పుష్ప-2’ తొక్కిసలాట ఘటన పై ఛార్జ్ షీట్ దాఖలు, ఏ-11గా అల్లు అర్జున్
గత ఏడాది ‘పుష్ప-2’ ప్రీమియర్ సందర్భంగా HYDలోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మొత్తం 23 మందిపై అభియోగాలు నమోదు చేశారు.
గత ఏడాది ‘పుష్ప-2’ ప్రీమియర్ సందర్భంగా HYDలోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మొత్తం 23 మందిపై అభియోగాలు నమోదు చేశారు.
Ad
