News
-
Cannes 2026: ట్రోల్స్కు స్ట్రాంగ్ కౌంటర్.. ఐశ్వర్యకు అండగా నిలిచిన కంగనా రనౌత్
తనదైన ఫైర్బ్రాండ్ మాటలతో నిత్యం వార్తల్లో ఉండే బాలీవుడ్ నటి కంగనా రనౌత్, తాజాగా నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్కు మద్దతుగా నిలిచారు. ప్రతిష్ఠాత్మక క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐశ్వర్య ధరించిన డ్రెస్సింగ్పై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు, బాడీ షేమింగ్ ట్రోల్స్పై ఆమె తీవ్రంగా స్పందించారు. ఐశ్వర్య రాయ్ క్యాన్స్ లుక్కు సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ, ట్రోల్స్కు ఘాటుగా బద
Date : 25-05-2026 - 11:09 IST -
Donald Trump: ఇరాన్ డీల్ విషయంలో ఒప్పందానికి తొందరేం లేదు: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో శాంతి చర్చలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో ఒప్పందం దాదాపు పూర్తయిందని ఆదివారం ప్రకటించిన ఆయన, తాజాగా ఆ మాటకు భిన్నంగా మాట్లాడారు. ఒప్పందం ఇంకా చర్చల దశలోనే ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ట్రూత్’లో ఓ పోస్ట్ చేశారు. “చర్చలు సక్రమంగానే సాగుతున్నాయి. కానీ ఒప్పందం విషయంలో తొందరపడబోము. చ
Date : 25-05-2026 - 10:48 IST -
White Ration Cards: తెలంగాణ రేషన్ కార్డుదారులకు షాక్..
తెలంగాణలో నిరుపేదలకు అందాల్సిన తెల్ల రేషన్ కార్డులను దుర్వినియోగం చేస్తున్న అనర్హులపై పౌరసరఫరాల శాఖ ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు సమాచారంతో కార్డులు పొంది ఇన్నాళ్లూ దర్జాగా రేషన్ బియ్యాన్ని, ఇతర ప్రభుత్వ సదుపాయాలను అనుభవిస్తున్న వారి ఏరివేత ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ తనిఖీల్లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూశాయి. రా
Date : 25-05-2026 - 10:42 IST -
IPL 2026: ముగిసిన లీగ్ స్టేజ్.. ఎవరితో ఎవరు ఎప్పుడు తలపడనున్నారంటే?
దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 2026 లీగ్ సమరానికి తెరపడింది. ఎన్నో మలుపులు, అనూహ్య ఫలితాలతో రసవత్తరంగా సాగిన ఈ దశలో చివరి మ్యాచ్ వరకూ ప్లే ఆఫ్స్ బెర్తులపై ఉత్కంఠ కొనసాగింది. రాజస్థాన్ రాయల్స్ తన చివరి మ్యాచ్లో గెలవడంతో పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల ఆశలు గల్లంతయ్యాయి. లీగ్ దశ ముగిసేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గ
Date : 25-05-2026 - 10:26 IST -
Stock Markets: చమురు ధరల తగ్గుదలతో మార్కెట్లో కొత్త ఊపు
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల నేపథ్యంలో సోమవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరవచ్చన్న అంచనాలతో ముడి చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్ల దిగువకు పడిపోవడం సూచీలకు జోష్ ఇచ్చింది. ఉదయం 9:16 గంటల సమయానికి సెన్సెక్స్ 835 పాయింట్ల లాభంతో 76,250 వద్ద, నిఫ్టీ 251 పాయింట్లు పెరిగి 23,970 వద్ద ట్రేడ్ అయ్యాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం కు
Date : 25-05-2026 - 10:14 IST -
Telangana villages: తెలంగాణ గ్రామ పంచాయతీలకు రూ.9,968 కోట్లు కేటాయించిన కేంద్రం
తెలంగాణలోని గ్రామీణ స్థానిక సంస్థల బలోపేతానికి, అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2026-27 నుంచి 2030-31 వరకు ఐదేళ్ల కాలానికి రాష్ట్రానికి రూ.9,968 కోట్లను గ్రాంట్గా నిర్దేశించింది. ఈ నిధులను కేవలం గ్రామాల అభివృద్ధికి మాత్రమే వినియోగించాలని, జీతభత్యాలు, పెన్షన్ల కోసం వాడరాదని స్పష్టమైన, కఠినమైన నిబంధనలు విధించింది. గ్
Date : 25-05-2026 - 10:07 IST -
Petrol Price : మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పదిరోజుల్లో నాలుగు సార్లు
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. గత పదిరోజుల్లో నాలుగు సార్లు పెట్రోల్, డిజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై రూ. 2.84, లీటర్ డీజిల్ పై రూ.2.86 చొప్పున పెరిగింది. పెరిగిన ధరలు ఈ రోజు ఉదయం 6గంటల నుంచి అమలవుతున్నాయి. పెరిగిన ఇంధన ధరలు సామాన్య ప్రజలపై మరింత ప్రభావం చూపనుంది. పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా భారతదేశంలోని ప్రభుత్వ ర
Date : 25-05-2026 - 8:23 IST -
Vijayawada : ఇంద్రకీలాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు
వేసవి సెలవులు కావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమల శ్రీవారి దర్శంనం దాదాపు 24 గంటల సమయం పడుతుంది. ఇటు ఏపీలోని రెండో అతిపెద్ద ఆలయంగా పేరొందిన బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భక్తుల తాకిడి ఎక్కువైంది. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలు భక్తులు తరలిస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడం, వేసవి సెలవులు కొ
Date : 25-05-2026 - 8:06 IST -
FIRE ACCIDENT : ఎల్ అండ్ టీ కార్యాలయంలో అగ్నిప్రమాదం
ఎల్ & టీ గెస్ట్హౌస్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అంబత్పల్లి గ్రామంలోని మేడిగడ్డ బ్యారేజీ సమీపంలో ఉన్న లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్&టి) గెస్ట్హౌస్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భవనంలోని చాలా భాగం పూర్తిగా కాలిపోయింది. సమీపంలోని పొలాల్లో రైతులు పంట వ్యర్థాలను కాల్చుతుండగా మంటలు చెలరేగి, ప్రమాదవశాత్తు గెస్ట్ హౌస్కు వ్యాపించాయని ప్రాథమిక సమాచారం. భవన
Date : 25-05-2026 - 7:50 IST -
Nellore : రాజకీయాల్లోకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె.. ఫస్ట్ ప్రెస్మీట్లోనే అదరగొట్టిన సాయివైష్ణవి
నెల్లూరు రాజకీయాలు ఎప్పుడూ సంచలనంగానే ఉంటాయి. ప్రతి ఎన్నికల్లో నెల్లూరు జిల్లా కీలకంగా మారబోతుంది. గత ఎన్నికల్లో నెల్లూరుజిల్లాలో టీడీపీ తన దూకుడిని ప్రదర్శించింది. వచ్చే ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు నాయకులు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రిజర్వేషన్లు మారే అవకాశం ఉండటంతో మహిళా నాయకురాలు బరిలోకి వస్తున్నారు. తాజ
Date : 25-05-2026 - 7:39 IST -
Jawa : BSA బైక్ రైడర్లకు గుడ్ న్యూస్
క్లాసిక్ లెజెండ్స్ సంస్థ తమ జావా (Jawa), యెజ్డీ (Yezdi), మరియు బిఎస్ఏ (BSA) మోటార్సైకిల్ కస్టమర్ల కోసం ఒక అద్భుతమైన అవకాశాన్ని ముందుకు తెచ్చింది
Date : 24-05-2026 - 7:52 IST -
CM Revanth Reddy : సీఎం రేవంత్ కాన్వాయ్లోని వాహనాలు తగ్గింపు
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంక్షోభం దృష్ట్యా ఇంధనాన్ని ఆదా చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన జూబ్లీ హిల్స్ నివాసం నుంచి సచివాలయానికి కేబినెట్ సమావేశానికి హాజరయ్యేందుకు.. సాధారణంగా ఉండే కట్టుదిట్టమైన భద్రతా ఏర్
Date : 24-05-2026 - 3:37 IST -
RTC BUS Accident : చేవెళ్లలో ఆర్టీసీ బస్సు- కారు ఢీ.. తృటిలో తప్పిన పెనుప్రమాదం
రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామం సమీపంలో ఆర్టీసీ బస్సు కారుని ఢీకొట్టింది. ఆర్టీసీ డ్రైవర్ తక్షణ స్పందనతో తృటిలో పెనుప్రమాదం తప్పింది. మోహదీపట్నం డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి చేవెళ్ల వైపు ప్రయాణిస్తోంది. యూటర్న్ తీసుకునే సమయంలో కారును .. మల్కాపురం సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. కారులో ఎయిర్బ్యాగ్లు వెంటనే తెరుచుకోవడంత
Date : 24-05-2026 - 12:45 IST -
Car Race : హైటెక్ సిటీ వీధుల్లో కార్ రేసర్లు హల్చల్.. పోలీసులపైకి..?
వీకెండ్ వచ్చిందంటే హైదరాబాద్లో అర్థరాత్రి బైక్, కార్ రేసర్లు హల్చల్ చేస్తున్నారు. శని, ఆదివారాల్లో అర్థరాత్రులు యువత రోడ్లపై ఖరీదైన బైక్లు, కార్లు వేసుకుని రయ్యిరయ్యిమంటూ రోడ్లపై హల్చల్ చేస్తున్నారు. బైక్ , కార్లతో రేసులు పెట్టుకుని రోడ్లపై ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా ఐటీ హబ్ – నీలోఫర్ కేఫ్ ప్రాంతంలో యువకులు క
Date : 24-05-2026 - 12:35 IST -
Farmers Protest : చిక్కమగళూరులో రైతులు ఆందోళన.. ఏపీఎంసీ యార్డు గేటుకు తాళం
చిక్కమగళూరులో రైతులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మార్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. చిక్కమగళూరు లో మాత్రం బీన్స్ వ్యాపారులు అత్యంత తక్కువ ధరలకు కొంటున్నారని రైతులు ఆరోపించారు. శనివారం రాత్రి చిక్కమగళూరులోని ఏపీఎంసీ యార్డు వద్ద వందలాది మంది రైతులు భారీ నిరసన చేపట్టి..ఏపీఎంసీ యార్డు గేటుకు తాళం వేశారు. ఈ విషయంపై జిల్లా యంత్రాంగం తక్షణమే జ
Date : 24-05-2026 - 11:52 IST -
Road Accident : కోదాడ సమీపంలో లారీని ఢీకొట్టిన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు
ప్రవేట్ ట్రావెల్స్ బస్సులు వరుస రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇటీవల కాలంలో అగ్నిప్రమాదాలకు గురైన బస్సులు తాజాగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా, కోదాడ్ పట్టణం సమీపంలో జాతీయ రహదారి 65పై ప్రవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. ఆదివారం తెల్లవారుజామున కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెను
Date : 24-05-2026 - 11:34 IST -
Physical Relations: శారీరక సంబంధాలపై సర్వే.. షాకింగ్ విషయాలు వెల్లడి!
భారతదేశంలో శారీరక సంబంధాల గురించి తరచుగా బహిరంగంగా చర్చించరు. కానీ చాలా మంది రహస్యంగా చదవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా సర్వే నిర్వహించి నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికలో ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది శారీరక జీవితాలు (Survey On Physical Relations) బయటపడ్డాయి. ఇండియానా యూనివర్శిటీకి చెందిన కిన్సే ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఒక నివేదికను సిద
Date : 24-05-2026 - 10:00 IST -
VIJAYAWADA : బెజవాడ థార్ కారు కేసు.. ఇద్దరికీ రిమాండ్
Vijayawada : బెజవాడలో థార్ కారు కేసులో ఇద్దరు యువకులను రిమాండ్కు తరలించారు. రాజకీయ అండదండలున్నప్పటికీ..
Date : 24-05-2026 - 8:27 IST -
Vastu Tips: ఆర్థిక సమస్యలు తొలగాలంటే… ఆదివారం నాడు ఇలా చేయండి..!!
మనం కోరుకోకపోయినా, జీవితంలోని ప్రతి మలుపులో కొన్ని అడ్డంకులు ఉంటాయి. కొన్నిసార్లు ఒక వ్యక్తి శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురవుతాడు. వ్యాపార, ఆర్థిక సమస్యలు చుట్టుముడుతుంటాయి. ఈ సమస్యల వల్ల జీవితంలో ప్రతికూలత పెరిగి నిరుత్సాహానికి గురవుతారు. సంతోషకరమైన జీవితం కోసం మనం రోజూ ఎలాంటి పనులు చేయాలో తెలుసుకుందాం. దేవుడికి సమర్పించిన పువ్వులను ఇలా చేయండి. శాస్త్రాల ప్రకా
Date : 24-05-2026 - 8:00 IST -
Chandrababu Naidu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్
చిత్తూరు జిల్లా కండ్రిగలో జరిగిన సంజీవని ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 11 విషయాలు చెబుతానంటూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన 11 అరాచక, విధ్వంసకర ఘటనలను ఏకరువు పెట్టారు. ఈ నిర్వాకాల వల్లే వైసీపీని తాను ‘గొడ్డలి పార్టీ’ అని పిలుస్తున్నానని, ఆ పార్టీ ముమ్మాటికీ గొడ్డలి పార్టీనేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్
Date : 23-05-2026 - 5:47 IST -
Peddi Movie: పెద్ది సినిమా బ్రేక్.. షాక్ ఇచ్చిన ఎగ్జిబిటర్ల
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటెంజీ విధానాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఎగ్జిబిటర్లు తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో అత్యవసరంగా సమావేశమయ్యారు. పర్సంటేజీ విధానంపై గత కొన్ని రోజులుగా నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య మాటల యుద్ధం సాగుతోన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం విడుదలకు కొద్దిరోజుల ముందు ఎగ్జిబిటర్లు మరోసారి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ ఎ
Date : 23-05-2026 - 5:38 IST -
PM Modi: మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భేటీ..
నాలుగు రోజుల భారత పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో శనివారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వాణిజ్య, భద్రత సహా కీలక రంగాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్ తరఫున మోదీని వైట్హౌస్కు ఆహ్వానించారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక భారత్-అమెరికా మధ్య వాణిజ్యం విషయంలో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. మరోవైపు ఇరాన్ ఉద్రిక్తతలు కొన
Date : 23-05-2026 - 5:17 IST -
Sunstroke: తెలంగాణలో వడదెబ్బతో 34 మంది మృతి
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో వడదెబ్బతో 34 మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక వడదెబ్బ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివా
Date : 23-05-2026 - 4:51 IST -
Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!
తమిళనాడులోని కోయంబత్తూర్లో ఘోరం జరిగింది. సూలూరు ఏరియాలో కిరాణా సామాన్లు తేవడానికి వెళ్లిన పదేళ్ల బాలిక కిడ్నాప్కు గురైంది. ఆపై ఆ చిన్నారిని దుండగులు దారుణంగా హత్య చేశారు. శుక్రవారం చెరువు సమీపంలో మృతదేహం దొరికింది. ఈ ఘటనపై తమిళనాడు కొత్త సీఎం విజయ్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి అమానవీయ చర్యలను అస్సలు సహించబోమని స్పష్టం చేశారు. కఠిన శిక్షపడేలా చేస్తాం: విజయ్ ‘‘ఈ ఘ
Date : 23-05-2026 - 4:43 IST -
Cm Chandrababu Naidu: సీఎం చంద్రబాబుతో అపోలో హాస్పిటల్స్ డాక్టర్ ప్రీతారెడ్డి భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ ప్రీతారెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆమె చంద్రబాబు నాయకత్వం, దార్శనికతపై ప్రశంసలు కురిపించారు. సమ్మిళిత అభివృద్ధి, ఆవిష్కరణల ఆధారిత వృద్ధి పట్ల సీఎంకు ఉన్న అంకితభావం తనను ఎంతగానో ఆకట్టుకుందని ఆమె పేర్కొన్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు ప్రీతారెడ్డి తెలిపారు
Date : 23-05-2026 - 4:31 IST -
Hyderabad: ఫాస్ట్ఫుడ్ తింటున్నారా? జాగ్రత్త రక్తపోటు వచ్చే ఛాన్స్ ఉందంటున్న నిపుణులు
ప్యాకేజ్డ్, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల హైదరాబాద్ నగరంలోని యువతలో రక్తపోటు (బీపీ) సమస్యలు వేగంగా పెరుగుతున్నట్లు ఒక తాజా అధ్యయనంలో తేలింది. హైదరాబాద్కు చెందిన ‘ఐసీఎంఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్’ (ఐసీఎంఆర్-ఎన్ఐఎన్) శాస్త్రవేత్తలు ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు. ఉప్పు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్స్ తినే విద్యార్థుల్లో ఇతరుల కంటే బీ
Date : 23-05-2026 - 4:04 IST -
Prakash Raj: ప్రొఫెసర్ నాగేశ్వర్కు ప్రకాష్ రాజ్ మద్దతు
అమిత్ షా – పవన్ కళ్యాణ్ భేటీపై పొలిటికల్ అనలిస్ట్ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపాయి. పవన్, నాదెండ్ల మనోహర్ కలిసి జగన్ అరెస్ట్ గురించి అమిత్ షాను కోరారని, దానికి అమిత్ షా.. బాబు తాత్కాలిక మిత్రుడని, జగన్ చిరకాల మిత్రుడని అన్నట్లు నాగేశ్వర్ వ్యాఖ్యానించారు. దీనిపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసులు పెట్టడంతో ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరిం
Date : 23-05-2026 - 3:46 IST -
Relationship Tips : భార్య యొక్క ఈ ప్రవర్తన వైవాహిక జీవితం నాశనం కావడానికి కారణం కావచ్చు!
భార్యాభర్తల బంధానికి ప్రేమ, సంరక్షణ, నమ్మకం పునాది. ఇంత జరిగినా కుటుంబ కలహాలు మామూలే. పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. అయితే భార్యాభర్తల చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఒక్కోసారి వైవాహిక జీవితం నాశనమైపోతుంది. వివాహానంతరం ఆ సంబంధాన్ని కొనసాగించడం భార్యాభర్తల బాధ్యత. స్త్రీలు తమ ప్రవర్తన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే, ఇది వారి వై
Date : 23-05-2026 - 3:00 IST -
Nara Lokesh: మహానాడును విజయవంతం చేద్దాం : మంత్రి నారా లోకేశ్
తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడును ఈసారి క్లస్టర్ల స్థాయిలో ఒక పండుగ వాతావరణంలో, కలిసికట్టుగా విజయవంతం చేయాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. హైబ్రిడ్ విధానంలో ఈ నెల 27, 28 తేదీల్లో జరగనున్న మహానాడు సన్నాహకాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,875 క్లస్టర్ ఇంఛార్జ్లతో ఆయన ఆన్లైన్ ద్వారా సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఈ
Date : 23-05-2026 - 2:50 IST -
Arava Sridhar: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విప్ పదవికి రాజీనామా
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన శాసన సభ విప్ పదవికి రాజీనామా చేశారు. శనివారం పార్టీ అధినేత పవన్ కల్యాణ్తో భేటీ అయిన ఆయన, తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. వ్యక్తిగత కారణాలతోనే శ్రీధర్ ఈ నిర్ణయం తీసుకున్నారని జనసేన పార్టీ ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఇటీవల అరవ శ్రీధర్పై రైల్వే కోడూరుకు చెందిన ఓ మహిళా ఉద్యోగి తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివ
Date : 23-05-2026 - 2:34 IST -
Akkineni Nagarjuna: మే 23.. మర్చిపోలేని రోజు: నాగార్జున స్పెషల్ పోస్ట్
టాలీవుడ్ మన్మథుడు, కింగ్ అక్కినేని నాగార్జున వెండితెరపై హీరోగా అడుగుపెట్టి నేటితో (మే 23) సరిగ్గా 40 వసంతాలు పూర్తయ్యాయి. 66 ఏళ్ల వయసులోనూ నవమన్మథుడిలా మెరిసిపోతూ, వరుస సినిమాలతో దూసుకుపోతున్న నాగ్.. ఈ ప్రత్యేకమైన రోజున సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. తన సినీ ప్రస్థానంలో ‘మే 23’ తేదీకి ఉన్న విడదీయరాని అనుబంధాన్ని ఆయన అభిమానులతో పంచుకున్నారు. టాలీవుడ్ సీన
Date : 23-05-2026 - 2:25 IST -
Sleeping: నేలపై కాకుండా బెడ్పై నిద్రిస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?
అప్పట్లో పడుకోవాలంటే నులక మంచం లేదా పట్టి మంచాలు, లేదంటే ఆరుబయట చాప వేసుకుని నేలపై పడుకుని నిద్రించేవారు. నులక మంచం, పట్టె మంచాల పై పడుకున్నా నేలపై నిద్రించినా పెద్దగా తేడా లేకపోయేది. కానీ రాను రాను టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో ప్రతి ఇంట్లో కూడా అత్యధిక మెత్తటి పరుపులు, దిండ్లు రావడంతో మనుషులు పూర్తిగా వీటికి అలవాటు పడిపోయారు. ఇంకా ఎంతలా మారిపోయారంటే పడుకునే సమయంలో పరుపు
Date : 23-05-2026 - 2:00 IST -
Kavya Maran: SRH ఓనర్ కావ్య మారన్ పెళ్లి
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మారన్కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో ఆమె హావభావాలు, జట్టు పట్ల చూపే అంకితభావం ఆమెకు ‘కావ్య పాప’ అనే ముద్దుపేరును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియా, సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రముఖ సంగీత దర
Date : 23-05-2026 - 1:56 IST -
Petrol Diesel Shortage: రాష్ట్రంలో ఇంధనం, ఎల్పీజీ కొరత..?
దేశంలో పెట్రోల్, డీజిల్కు ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) శనివారం స్పష్టం చేసింది. కొన్ని రిటైల్ ఔట్లెట్లలో ఇంధనం అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు కేవలం స్థానికంగా, తాత్కాలికంగా తలెత్తినవేనని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇంధన కొరత ఉందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఓ ప్రకటనలో తెలిపింది
Date : 23-05-2026 - 1:01 IST -
Lenin: అఖిల్ ‘లెనిన్’ టీజర్ విడుదల..
అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. మురళీకిశోర్ అబ్బూరు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. కింగ్ నాగార్జున ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం ఈ సినిమా టీజర్ను చిత్రబృందం విడుదల చేసింది. ఆకట్టుకుంటున్న డైలాగులు ఈ టీజర్లో అఖిల్ సరికొత్త లుక్లో కనిపిస్తున్నారు. ‘మనోడు
Date : 23-05-2026 - 12:52 IST -
Andhra Pradesh: ఆర్టీఐ చట్టం పరిధిలోకి మతపరమైన సంస్థలు..
ఏపీలో దేవాలయాలు, మసీదులు, చర్చిలు సమాచార హక్కు చట్టం- 2005 పరిధిలోకి వస్తాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. విశాఖపట్నంకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదుపై విచారణ జరిపి ఆదేశాలు ఇచ్చారు. ఆలయాలు, చర్చిలు, మసీదుల పరిపాలనా వివరాలు సమాచార చట్టం పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆలయాలు, మసీదులు, చర్చిలు సమాచ
Date : 23-05-2026 - 12:28 IST -
Iran: ఇరాన్ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరాయి. ఇరాన్పై ‘కొత్త దాడులు’ చేసేందుకు అమెరికా సన్నద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా ఇరాన్ తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు నిలిచిపోవడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది.
Date : 23-05-2026 - 12:18 IST -
Thalliki Vandanam: తల్లికి వందనం పథకంపై అప్డేట్..
ఏపీలో విద్యార్థులకు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు ఇస్తున్న సంగతి తెలిసిందే. జూన్ నెలలో విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు. అయితే తల్లికి వందనం లబ్ధిదారులు ఆధార్, బ్యాంక్ అకౌంట్కు అనుసంధానం చేసి ఉండాలని, ఒకవేళ చేయకపోతే వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థ
Date : 23-05-2026 - 11:18 IST -
Rukmini Vasanth: బికినీలో డ్రాగన్ బ్యూటీ.. రుక్మిణి వసంత్
‘డ్రాగన్’ బ్యూటీ రుక్మిణి వసంత్కు సంబంధించిన కొన్ని బికినీ ఫోటోషూట్ విజువల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఎప్పుడూ పద్ధతైన పాత్రల్లో కనిపించే ఈ కన్నడ బ్యూటీ, సడెన్గా గ్రీన్ కలర్ బికినీలో స్విమ్మింగ్ పూల్లోకి దిగుతున్న వీడియోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. అక్కడ కెమెరాలు, ప్రొడక్షన్ సెటప్ ఉండటంతో ఇది ఏదైనా బ్రాండ్ షూట్ అయి ఉంటుందని కొందరు భావిస్తుంటే.. మ
Date : 23-05-2026 - 10:48 IST -
NEET: నీట్ యూజీ 2026 ఫీజు రీఫండ్ పోర్టల్ ప్రారంభం
రద్దయిన నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించి విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. పరీక్ష ఫీజు వాపసు కోసం ప్రత్యేకంగా ఒక ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించింది. ఫీజు చెల్లించిన అర్హులైన అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా వివరాలను అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in ద్వారా సమర్పించి, రిఫండ్ పొందవచ్చని తెలిపింది. ఈ ప్రక్రియ ఈ నెల 22న ప్రారంభం కాగా, 27లో
Date : 23-05-2026 - 10:29 IST -
Sperm: స్పెర్మ్ కౌంట్ పెరగాలా.. అయితే ఇలా చేయాల్సిందే!
ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ఇంట్లో ఫుడ్ కంటే బయట ఫుడ్డుకి ఎక్కువగా అలవాటు పడిపోయారు. దీంతో అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మరి ముఖ్యంగా పురుషులు బయట ఫుడ్ లు ఎక్కువగా తినడం వల్ల వారి వీర్యం నాణ్యత దెబ్బతినడంతో పాటు మరెన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే వీర్యం నాణ్యత ఎలా దెబ్బతింటుంది? పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే ఏం చేయాలో ఇ
Date : 23-05-2026 - 10:21 IST -
Donald Trump: ఇరాన్పై మరోసారి దాడులకు అమెరికా సిద్ధం..
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు ఈసారి మరింత తీవ్రంగా కమ్ముకుంటున్నట్లు సమాచారం అందుతోంది. గత కొంతకాలంగా దాడుల గురించిన ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ప్రస్తుత దౌత్య చర్చలు విఫలమైతే ఇరాన్పై సరికొత్త సైనిక దాడులు చేయడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ వివాదానికి శాశ్వతంగా ముగింపు పలికేలా ఒకే ఒక్క భారీ నిర్ణయాత్మక దాడి చ
Date : 23-05-2026 - 10:12 IST -
Petrol and diesel prices: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
భారతదేశంలో వాహనదారులకు మరోసారి షాక్ తగిలింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇంధన ధరల్ని పెంచేశాయి. లీటరుకు సుమారు రూపాయి వరకు పెంచగా వాహనదారులపై భారం మరింత పెరిగింది. గత 8 రోజుల వ్యవధిలోనే దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు మూడోసారి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలపై మరోసారి ఇంధన ధరల భారం పడింది. ప్ర
Date : 23-05-2026 - 9:50 IST -
Atchannaidu: జగన్ పై అచ్చెన్నాయుడు ఫైర్
వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తనదైన శైలిలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ కుటుంబంలో జరిగిన మరణాలన్నీ టీడీపీ, చంద్రబాబు హయాంలోనే జరిగాయంటూ జగన్ చేసిన ఆరోపణలను కొట్టిపారేసిన ఆయన.. జగన్ ప్రవర్తన చూస్తుంటే ‘అపరిచితుడు’ సినిమా పాత్ర గుర్తుకొస్తోందని ఎద్దేవా చేశారు. జగన్ తాత రాజారెడ్డిని ఎందుకు హత్య చేశారో, ఆనాటి వైఎస్ కుటుంబ అరాచకాల
Date : 22-05-2026 - 5:39 IST -
Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలోకి ప్రకాశ్ రాజ్.. మోదీపై సెటైర్.. వీడియో వైరల్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ డిజిటల్ విప్లవంలోకి ఇప్పుడు సెలబ్రిటీల ఎంట్రీ మొదలైంది. వైవిధ్యభరిత నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా ఈ ఉద్యమంలో భాగస్వామి అవుతూ పోస్ట్ చేసిన ఒక ఆసక్తికరమైన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. Cockroach eating mangoes.. yummy 😜😜😜#CockroachJantaParty #justasking pic.twitter.com/8oEseWgqtF — Prakash Raj (@prakashraaj) May 22, 2026 ఈ వీడియోలో ప్రకాష్ రాజ్ మామిడి పండులో ఐస్ క్రీమ్ వేసుకుని తింటూ [&helli
Date : 22-05-2026 - 5:03 IST -
Kamal Haasan: ప్రధాని మోదీకి కమల్ హాసన్ మద్దతు
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి సామాన్య ప్రజలను కాపాడేందుకు జాతీయ స్థాయిలో ఒక సమన్వయ యంత్రాంగాన్ని రూపొందించాలని నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రులందరితో తక్షణమే ఒక జాతీయ సదస్సును ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఇంధనాన్ని పొదుపు చేయాలన్న ప్రధాని మోదీ
Date : 22-05-2026 - 4:21 IST -
APSFTVTDC: ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థకు (APSFTVTDC) రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలకమండలిని నియమించింది. సంస్థ ఛైర్మన్గా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ పంపిణీదారుడు పి. భరత్ భూషణ్ను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, వైస్ ఛైర్మన్గా ప్రముఖ సినీ దర్శకుడు చిక్కాల మెహర్ రమేష్ కుమార్ (మెహర్ రమేష్) నియమితులయ్యారు
Date : 22-05-2026 - 3:38 IST -
APPSC: ఏపీపీఎస్సీ ద్వారా ఈవో పోస్టుల భర్తీ: దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తామని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామి క్షేత్రంలో కొత్తగా నిర్మించిన వసతి గదుల్ని ప్రారంభించారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని మరో 116 ఆలయాలకు విస్తరిస్తామని అన్నారు. రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో ఖాళీగా ఉన్న 106 ఈవో పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు మంత్రి ఆ
Date : 22-05-2026 - 3:22 IST -
Ram Charan: ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ వచ్చేసింది..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పెద్ది’పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. గ్రామీణ క్రీడా నేపథ్యంతో దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచిన చిత్రబృందం, తాజాగా అభిమానులకు ఓ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. సినిమాలోని ప్రత్యేక గీతం ‘హెల
Date : 22-05-2026 - 2:44 IST -
Cockroach Party: బొద్దింకల పార్టీ.. పాక్లో కాక్రోచ్ అవామీ పార్టీల ఆవిర్భావం
భారత్లో సంచలనం సృష్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ డిజిటల్ ట్రెండ్ ఇప్పుడు పాకిస్థాన్కూ పాకింది. అక్కడ కూడా ‘కాక్రోచ్ అవామీ పార్టీ’, ‘కాక్రోచ్ అవామీ లీగ్’ వంటి కొత్త గ్రూపులు సోషల్ మీడియాలో పుట్టుకొచ్చాయి. నిరుద్యోగ యువత వేదికగా సాగుతున్న ఈ పొలిటికల్ ట్రెండ్ ఇరు దేశాల్లోనూ హాట్ టాపిక్గా మారింది. పాక్లో ప్రధాన రాజకీయ పార్టీలైన ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీట
Date : 22-05-2026 - 2:21 IST -
Kangana Ranaut: కంగనా రనౌత్ మ్యారేజ్ చేసుకుందా? మెడలో నల్లపూసలు.. వైరల్ అవుతున్న వీడియో
నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారా? సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. మెడలో మంగళసూత్రంతో కంగనా కనిపించిన ఒక వీడియో ఇంటర్నెట్లో వైరల్ కావడంతో ఈ ఊహాగానాలకు తెరలేచింది. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అదంతా సినిమా చిత్రీకరణలో భాగమని తేలింది. ఏం జరిగింది? ప్రముఖ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కంగనా రనౌత్కు సంబంధి
Date : 22-05-2026 - 2:05 IST -
Anasuya Bharadwaj: మూడు సినిమాల నుంచి ఒక్కసారిగా తీసేశారు.. అనసూయ భావోద్వేగ వ్యాఖ్యలు
యాంకర్ నుండి నటిగా మారిన అనసూయ భరద్వాజ్ తన కెరీర్ ఆరంభంలో ఎదురైన ఒక బాధాకరమైన సంఘటనను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఒకప్పుడు మూడు పెద్ద సినిమాలకు తనను ఎంపిక చేసి, ఆ తర్వాత ఎలాంటి కారణం చెప్పకుండా తొలగించారని ఆమె పేర్కొన్నారు. ఆ బాధతో ఒకరోజు అర్థరాత్రి రెండు గంటల సమయంలో భర్త దగ్గర వెక్కి వెక్కి ఏడ్చానని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తాను అప్పుడప్పుడు పరిమితం
Date : 22-05-2026 - 1:49 IST -
Harish Rao: బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం: హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్ట్పై బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పు
Date : 22-05-2026 - 1:31 IST -
Kovvur Drinking Water Crisis: పక్కనే గోదావరి.. అయినా కొవ్వూరు కు తప్పని నీటి కష్టాలు
ఎక్కడో ఉన్నోళ్లకు గోదావరి నీళ్లు.. తీరంలో ఉన్న కొవ్వూరుకు మాత్రం మున్సిపల్ తిప్పలా? దీపం కింద చీకటి అంటే ఇదేనా? కొవ్వూరు తాగునీటి సమస్యపై గ్రౌండ్ రిపోర్ట్ అఖండ గోదావరి నది పాయలుగా చీలి, నిత్యం జీవనదితో కళకళలాడే పవిత్ర పుణ్యక్షేత్రం కొవ్వూరు పట్టణంలో ప్రస్తుతం ఒక విచిత్రమైన, విచారకరమైన పరిస్థితి నెలకొంది. కంటి ముందే గోదావరి నది నిండుగా ప్రవహిస్తున్నప్పటికీ, ఇక్కడి స్
Date : 22-05-2026 - 12:16 IST -
Political Debate: లోకేష్ వర్సెస్ చిదంబరం.. డీలిమిటేషన్పై ఎక్స్ వేదికగా రచ్చ
లోక్సభ స్థానాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశం దేశవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశమైంది. ఏపీ మంత్రి నారా లోకేశ్ ‘ది హిందూ’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూతో ఈ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కౌంటర్.. లోకేశ్ అంతే ఘాటుగా రీకౌంటర్ ఇవ్వడం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. లోకేశ్ ఏమన్నారు? ‘ది హిందూ’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారా లోకేశ్ కేంద
Date : 22-05-2026 - 11:48 IST -
Nara Lokesh: వైఎస్ జగన్కు భాస్కర్ అవార్డు ఇవ్వొచ్చు : నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘గొడ్డలి పార్టీ’, ‘హత్యా రాజకీయాలు’ అనే అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్కు చేరింది. నిన్న వైసీపీ అధినేత జగన్ ప్రెస్మీట్ పెట్టి చంద్రబాబుపై చేసిన ఆరోపణలకు… ఈరోజు కడపలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో మంత్రి నారా లోకేశ్ అత్యంత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. వైసీపీకి తాను కొత్తగా ‘గొడ్డలి పార్టీ’ అని పేరు పెడి
Date : 22-05-2026 - 11:29 IST -
Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్ జోన్’లోకి చమురు మార్కెట్
తాజాగా అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) సంచలన హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన నిల్వలు వేగంగా క్షీణిస్తుండటంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు మునుపెన్నడూ లేని విధంగా ‘రెడ్ జోన్’ లోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది. రాబోయే సీజన్లో ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాల డిమాండ్ భారీగా పెరగనుండటం, మరోవైపు చమురు సరఫరా నిలిచిపోవడంతో త్వరలోనే మార్కెట్లు తీవ్ర ప్రమాదక
Date : 22-05-2026 - 11:15 IST -
Vijayawada: అమ్మాయి కోసం నడిరోడ్డుపై ఫైట్
విజయవాడలో గురువారం రాత్రి సినిమా రేంజ్ సీన్లు కనిపించాయి. ఇద్దరు యువకులు థార్ జీపులతో బీభత్సం సృష్టించారు. ఓ యువతి విషయంలో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. చివరికి థార్ జీపులతో ఢీకొట్టుకున్నారు. ఆ తర్వాత రాడ్లతో జీపులను ధ్వంసం చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చారు… ఒకరిని అరెస్టు చేయగా, మరొకరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడలో ఇద్దరు యువకులు
Date : 22-05-2026 - 11:01 IST -
Gold Price Today: బంగారం కొనేవారికి గుడ్ న్యూస్ ..
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఎట్టకేలకు ఊరట లభించింది. గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినా.. దేశీయంగా తగ్గలేదన్న సంగతి తెలిసిందే. ఇంకా పెరిగాయి. అయితే ఇప్పుడు రూపాయి కాస్త కోలుకోవడంతో బంగారం ధర దేశీయంగా దిగొచ్చింది. వెండి ధర మాత్రం రూ. 5 వేల మేర పెరిగింది. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. పసిడి ప్రియులకు శుభవార్త. గత క
Date : 22-05-2026 - 10:45 IST -
Vitamin B12: విటమిన్ బి12 లోపం ఉందన్న విషయం మీ నడక చెబుతుంది!
శరీరంలో DNA నిర్మాణంలోనూ, రక్త కణాల వృద్ధిలోనూ ప్రధాన పాత్ర విటమిన్ బి12 (Vitamin B-12) దే. మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి కావలసిన విటమిన్ ఏదంటే విటమిన్ బి12 అని వైద్య నిపుణులు చెబుతుంటారు. బ్రిటన్కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీసెస్ (NHS) విటమిన్ బి12కు సంబంధించి కీలక సమాచారం వెల్లడించింది. నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో శరీరం మొత్తం నియంత్రణ కోల్పోతుందని, మాట్లాడడంలో, నడకలో తడబాటు కనిపిస్తుందని,
Date : 22-05-2026 - 10:26 IST -
Vijaya Sai Reddy: తమిళనాడు రాజకీయాలపై విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్
తమిళనాడులో మే 10వ తేదీన ముఖ్యమంత్రి విజయ్తో పాటు తొమ్మిది మంది మాత్రమే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 23 మందికి మంత్రులుగా టీవీకే పార్టీ అధినేత విజయ్ అవకాశం ఇచ్చారు. ఈ కేబినెట్ కూర్పు, ప్రమాణ స్వీకారంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తీరుపై విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. Today’s oath-taking ceremony of Tamil Nadu’s new Ministers will stand as a […]
Date : 22-05-2026 - 9:47 IST -
Telangana Government: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. భారీగా ఉద్యోగాల భర్తీ!
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగులైన మహిళలకు ముఖ్య గమనిక.. త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. అంగన్వాడీ కేంద్రాల్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.. మొత్తం 15,982 పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ పోస్టుల భర్తీకి ఈ ఏడాదిలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అంగన్వాడీలలో కొంతమందికి ప్రమోషన్లు రావడం, మర
Date : 22-05-2026 - 9:38 IST -
Oil Skin Care: మీది ఆయిలీ స్కిన్ అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి..!!
ఆయిల్ స్కిన్ సమస్యలు బాధిస్తుంటాయి. ముఖంపై జిడ్డు ఎక్కువగా ఉన్నప్పుడు మొటిమలు, మచ్చలు వస్తుంటాయి. ముఖంపై జిడ్డును తగ్గించుకునేందుకు ఎన్నో రూపాయలు ఖర్చు చేసి ఆర్టిఫిషియల్ క్రీమ్స్ను వాడుతుంటారు. ఆయిల్ స్కిన్ నుంచి బయటపడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లభించదు. దీనికి ఇంటి చిట్కాలను ఉపయోగించడమే మంచిదని సౌందర్య నిపుణులు అంటున్నారు. వాటి గురించి తెలుసుకుందాం. తేన
Date : 22-05-2026 - 9:32 IST -
Mahanadu 2026: ‘స్త్రీ శక్తి’ థీమ్తో టీడీపీ మహానాడు.. తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం.!
తెలుగుదేశం పార్టీ ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడు ఈసారి ‘స్త్రీ శక్తి’ థీమ్తో జరగనుంది. ఈ మేరకు పార్టీ పొలిట్ బ్యూరో కీలక నిర్ణయం తీసుకుంది. మే 27, 28 తేదీల్లో హైబ్రిడ్ విధానంలో జరగనున్న మహానాడులో మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టాలని తీర్మానించింది. గురువారం నాడు ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం వర్చువల్ పద్ధతిలో జర
Date : 22-05-2026 - 9:07 IST -
Pm Modi: ప్రధాని మోడీ నేతృత్వంలో కేబినెట్ భేటీ.. కీలక రంగాలపై స్పెషల్ ఫోకస్!
‘వికసిత్ భారత్ 2047’ కేవలం ఒక నినాదం కాదని ప్రధాని మోదీ తెలిపారు. దీన్ని ఒక బాధ్యతగా, బలమైన నిశ్చయంగా భావించాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కేంద్ర మంత్రిమండలితో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు ఈ భేటీ సాగింది. మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వానికి ఇది ఒక మధ్యంతర సమీక్షగా నిలిచింది. పశ్చిమాసియా సంక్షోభం
Date : 22-05-2026 - 8:57 IST -
Glass Bridge: తెలంగాణలో తొలి గ్లాస్ హార్ట్ సింబల్లా బ్రిడ్జి..
తెలంగాణలో పర్యాటక రంగం కొత్త సొబగులు అద్దుకుంటోంది. రాష్ట్రంలోనే మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జి (గాజు వంతెన) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో వేగంగా రూపుదిద్దుకుంటోంది. కాకతీయుల కాలం నాటి చారిత్రక ఎల్లమ్మ చెరువులో ఈ గాజు వంతెనను నిర్మిస్తుండటం విశేషం. పర్యాటకులను ఆకర్షించేందుకు దీనిని హృదయాకారంలో (లవ్ సింబల్) డిజైన్ చేశారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పొన
Date : 22-05-2026 - 8:49 IST -
Amazon : ఏఐ టెక్నాలజీతో అమెజాన్ బ్యూటీ షాపింగ్.. !!
ఈ నివేదికలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ప్రీమియం సౌందర్య సాధనాల కొనుగోళ్లలో 50 శాతానికి పైగా డిమాండ్ ద్వితీయ, తృతీయ శ్రేణి (Tier-2 & Tier-3) పట్టణాలైన త్రిస్సూర్, డెహ్రాడూన్, పాటియాలా, గౌహతి మరియు కొల్హాపూర్ వంటి
Date : 22-05-2026 - 6:09 IST -
FRAI : ఆన్లైన్ రిటైల్ వ్యవస్థలో పెరుగుతున్న అక్రమ వాణిజ్యం
హైదరాబాద్లో "ఆధునిక మార్కెట్లలో అక్రమ వ్యాపారాన్ని ఎదుర్కోవడం" అనే అంశంపై నిర్వహించిన సదస్సులో విధాన నిర్ణేతలు, చట్ట అమలు అధికారులు, వ్యాపార సంఘాల ప్రతినిధులు ఒకే వేదికపైకి వచ్చి
Date : 21-05-2026 - 6:41 IST -
Maaza : 50 వసంతాల ‘మాజా’ మ్యాంగో!
భారతీయులకు మామిడి పండు అంటే కేవలం ఒక ఫలం మాత్రమే కాదు, అదొక సెంటిమెంట్, చిన్ననాటి జ్ఞాపకాల సమాహారం
Date : 21-05-2026 - 5:37 IST -
SBI Credit Cards : దేశంలో 11.8 కోట్ల మైలురాయి దాటిన క్రెడిట్ కార్డులు
నిత్యం జరిపే చిన్న చిన్న రోజువారీ లావాదేవీలకు సైతం క్రెడిట్ కార్డులను వాడటం పెరిగింది. డిపార్ట్మెంటల్ స్టోర్లు, గ్రోసరీలు, ఇంధనం మరియు రెస్టారెంట్ల బిల్లుల చెల్లింపుల వల్ల యూపీఐ-క్రెడిట్ కార్డ్ ఖర్చులు త్రైమాసిక ప్రాతిపదికన (QoQ) 10% పైగా వృద్ధి చెందాయి.
Date : 21-05-2026 - 5:30 IST -
Cm Revanth: యువతకు సీఎం రేవంత్ రెడ్డి సందేశం
అమెరికాలో ఐటీ ఉద్యోగాల కోసం ఇక గుడ్డిగా వెంటపడే రోజులు ముగిశాయి. లక్షల జీతాలకు, అమెరికన్ డ్రీమ్కు ఐటీయే ఏకైక మార్గమని అందరూ నమ్మిన రోజులు వేగంగా కనుమరుగవుతున్నాయి. అమెరికాలో ఐటీ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి, ఒకప్పుడు ఉన్నట్టుగా అమెరికా ఇప్పుడు కలల గమ్యస్థానం కాదు. ప్రపంచం చాలా విశాలమైనది మరియు అవకాశాలతో నిండి ఉంది. అమెరికాకు ఆవతల, జర్మనీ, సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా
Date : 21-05-2026 - 4:27 IST -
Shopping: షాపింగ్ ప్రియులకు గుడ్ న్యూస్
ఇప్పటి వరకు బైక్ కావాలంటే ర్యాపిడో, కార్ కావాలంటే ఓలా, ఆకలి వేస్తే జొమాటో వంటి ఎన్నో రకాల డెలివరీ యాప్స్ను చూశాం. కానీ షాపింగ్ చేస్తూ భారీ బ్యాగులు మోయలేక ఇబ్బంది పడేవారి కోసం ఇప్పుడు మార్కెట్లోకి సరికొత్త సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. ‘మీరు నచ్చింది కొనండి.. మీ బరువులు మేం మోస్తాం’ అంటూ ప్రయాణాన్ని సులువు చేసే ఒక వినూత్న కాన్సెప్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
Date : 21-05-2026 - 3:16 IST -
Cm Revanth: తెలంగాణలో కార్మికులకు భారీ శుభవార్త చెప్పిన సీఎం రేవంత్
తెలంగాణ కార్మికులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. కార్మికుల కనీస వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ వేతనాల పెంపు కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తీసుకున్న నిర్ణయాలను సీఎం స్వయంగా వివరించారు. ఇక వేతనాల పెంపుతో 1.11 కోట్ల మంది కార్మికులకు మేలు కలుగుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. మూడు కేటగిరీలుగా కార్మికులను విభజించి వ
Date : 21-05-2026 - 3:07 IST -
Balineni Srinivasa Reddy: జగన్ కి మైండ్ దొబ్బింది : బాలినేని
జనసేన పార్టీ నేత బాలినేని శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ తాను రాష్ట్ర రాజధానిని గుంటూరు నాగార్జున యూనివర్సిటీ దగ్గర నిర్మించాలని ఆనాడే జగన్కు చెప్పానన్నారు. జగన్ మూర్ఖత్వపు నిర్ణయాలతో మరోసారి మావిగన్ అంటున్నారని.. ఆయన సీఎంగా ఉన్నప్పుడు మావిగన్ ఏమైందని ప్రశ్నించారు. తాను ఆనాడే కుటుంబాల జోలికి వెళ్లొద్దని చెప్పినా వినలేదన్నారు. వైఎస్ జగన్కు కేంద్రాన్ని ప్రశ్ని
Date : 21-05-2026 - 2:48 IST -
Ys Jagan: మా తాతను, నాన్నను, చిన్నాన్నను చంపింది ఎవరు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శవ రాజకీయాలు, హత్యా రాజకీయాలు చేస్తోంది చంద్రబాబేనని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరిది గన్ కల్చర్, ఎవరివి కుట్ర రాజకీయాలు అనే అంశాలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీపై బురద చల్లేందుకు చంద్రబాబు, కొన్ని అనుకూల మీడియా సంస్థలతో కలిసి మాఫియా ముఠాగా మారి అబద్ధాలు, దొంగ సాక్ష్యాలు సృష్టి
Date : 21-05-2026 - 2:35 IST -
Relationship: రాత్రిళ్లు దంపతులు కౌగిలించుకుని పడుకుంటే కలిగే లాభాలివే
ఈ మధ్యకాలంలో రోజులో ఎక్కువ భాగం ఆఫీసులోనే గడుపుతున్నారు. ఫలితంగా, ప్రియమైనవారితో కమ్యూనికేషన్ క్రమంగా తగ్గుతోంది. మీటింగులు, పని ద్వారా యువతీ యువకులు ఒత్తిడికి గురవుతున్నారు. మీరు ఆరోగ్యకరమైన వైవాహిక సంబంధాన్ని కొనసాగించాలనుకుంటే ఈ రోజు నుండి జాగ్రత్తగా ఉండండి. నిద్ర ఆరోగ్యానికి కీలకం. పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి, ఒత్తిడి కారణంగా చాలా మందికి నిద్ర సమస్యలు ఉంటాయి. తా
Date : 21-05-2026 - 2:23 IST -
US Inflation: అమెరికాను వణికిస్తున్న నిత్యావసర ధరల
అమెరికాలో ద్రవ్యోల్బణం మరోసారి పడగవిప్పింది. గ్యాసోలిన్ (పెట్రోల్), కిరాణా సరుకులు, ఇతర నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య ప్రజల జీవనం కష్టతరంగా మారింది. షిన్హువా వార్తా సంస్థ కథనం ప్రకారం గత 12 నెలల్లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఏకంగా 3.8 శాతం పెరిగింది. ఇది 2023 తర్వాత అత్యధిక వార్షిక పెరుగుదల కావడం గమనార్హం. కేవలం ఏప్రిల్ నెలలోనే ద్రవ్యోల్బణం 0.6 శాతం పెరిగింది. అ
Date : 21-05-2026 - 12:08 IST -
AP News: ఏపీలో మరో భారీ పెట్టుబడి..
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలు, కంపెనీలు క్యూ కట్టాయి. మిట్టల్ స్టీల్, గూగుల్ డేటా సెంటర్, యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు సహా ఎన్నో పెట్టుబడులు వచ్చాయి. వీటితో పాటుగా ఏపీకి బీపీసీఎల్ (భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) పెట్రో కెమికల్ కాంప్లెక్స్, గ్రీన్ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ కూడా ఏర్పాటు కాబోతోంది. నెల్లూరు జిల్లా రామా
Date : 21-05-2026 - 11:01 IST -
Kurchi Thatha: గుండెపోటుతో కుర్చీ తాత మృతి
“ఆ కుర్చీని మడత పెట్టి’ అంటూ సోషల్ మీడియాలో ఫేమస్గా మారిన కుర్చీ తాత అలియాస్ మహ్మద్ పాషా మృతి చెందారు. హైదరాబాద్లోని కృష్ణకాంత్ పార్కులో మంగళవారం సాయంత్రం వాకింగ్ చేస్తున్న సమయంలో ఎండ దెబ్బకు ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. పార్క్కు వచ్చిన కొంతమంది గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు పాషాను తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించి ఇంటికి తీసుకెళ్లారు.
Date : 21-05-2026 - 10:40 IST -
Mega 158: మెగాస్టార్ చిరంజీవి 158వ సినిమా మొదలు
ఒకే ఫ్రేమ్లో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు నవ్వుతూ ముచ్చటిస్తూ కనిపించిన అపురూప దృశ్యం ఫ్యాన్స్ను ఖుషీ చేస్తోంది. దీనికి చిరంజీవి కొత్త సినిమా పూజాకార్యక్రమం వేదికైంది. ముగ్గురు అన్నదమ్ములు ఇలా ఒకే చోట కలవడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మెగా 158 ప్రారంభం మాస్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ‘మెగా 158’ సినిమా పూజా కార్యక్రమాలత
Date : 21-05-2026 - 10:31 IST -
Cm Vijay: తమిళనాడు సీఎం విజయ్ మార్క్ పాలన ఇదే
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సచివాలయంలో పని సంస్కృతి పూర్తిగా మారుతోంది. ఆయన సమయపాలనను కచ్చితంగా పాటించడం ప్రభుత్వ శాఖలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో పలు విభాగాల్లో ఉద్యోగుల హాజరుపై కఠిన నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. కార్యాలయాల్లో క్రమశిక్షణను పెంపొందించేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అధికార వర్గాల సమాచారం ప్రక
Date : 21-05-2026 - 10:14 IST -
Skoda : స్కోడా ఆటో ఇండియా ప్రచారం
ఈ ప్రత్యేక ప్రచారం మరియు రికార్డుల గురించి స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా మాట్లాడుతూ.. స్కోడా కార్లలో మోటార్ స్పోర్ట్ DNA అనేది కేవలం ఒక అలంకారం కాదని, అది ప్రతి వాహనంలోనూ అంతర్లీనంగా, ప్రామాణికంగా వస్తుందని స్పష్టం చేశారు.
Date : 20-05-2026 - 9:48 IST -
kingFisher Beer : బీర్ బాటిల్లో అపరిశుభ్ర వస్తువు? క్లారిటీ ఇచ్చిన కింగ్ఫిషర్ యాజమాన్యం!
నివేదికలపై యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (UBL) యాజమాన్యం అధికారికంగా స్పందించింది. వినియోగదారుల ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన ఇలాంటి ఆందోళనలను తాము అత్యంత తీవ్రంగా పరిగణిస్తామని కంపెనీ స్పష్టం చేసింది
Date : 20-05-2026 - 9:45 IST -
Eco-Friendly : ‘సమ్మర్ కాటన్ కలెక్షన్’ను విడుదల చేసిన మిస్సమ్మ!
ఈ సరికొత్త సమ్మర్ కలెక్షన్ ప్రాధాన్యతను వివరిస్తూ మిస్సమ్మ సంస్థ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ దిలీప్ కుమార్ గోలి మాట్లాడారు. తమ సంస్థలో చేనేత వస్త్రాలు అంటే కేవలం అందమైన దుస్తులు మాత్రమే కాదని.. అవి మన ప్రాంతీయ గుర్తింపును
Date : 20-05-2026 - 8:22 IST -
CBN In Kuppam: రోడ్డు పక్కన ఆగి తాటి ముంజలు తిన్న సీఎం చంద్రబాబు దంపతుల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి గ్రామీణ జీవనశైలికి, సామాన్య ప్రజలకు తాము ఎంత దగ్గరో నిరూపించే ఒక అరుదైన, ఆహ్లాదకరమైన క్షణాన్ని పంచుకున్నారు. ఈరోజు కుప్పం పర్యటనకు వెళ్తున్న క్రమంలో, రహదారి పక్కన తాటి ముంజలు అమ్ముతున్న వ్యక్తుల వద్ద సీఎం దంపతుల వాహనం ఆగింది. వారు స్వయంగా కారు దిగి, వారి వద్ద తాటి ముంజలను కొనుగోలు చేయడమే కాకుండా, అక్కడే నిలబడి ఎ
Date : 20-05-2026 - 5:20 IST -
Jr NTR లూగర్ పేరు వెనుక ఉన్న రహస్యం ఇదేనా..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న భారీ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ గ్లింప్స్లో ఎన్టీఆర్ పాత్ర పేరును ‘లూగర్’గా పరిచయం చేయడం అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రశాంత్ నీల్ తన సిని
Date : 20-05-2026 - 3:59 IST -
Sunil Narang: తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా
తెలంగాణ చిత్ర పరిశ్రమలో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, ఏషియన్ మల్టీప్లెక్స్ల అధినేత, నిర్మాత సునీల్ నారంగ్ హఠాత్తుగా రాజీనామా చేశారు. కేవలం వ్యక్తిగత కారణాల వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంటూ ఆయన ఫిలిం ఛాంబర్కు అధికారికంగా ఈమెయిల్ ద్వారా తన రాజీనామా లేఖను పంపిం
Date : 20-05-2026 - 3:51 IST -
HDFC: హెచ్డీఎఫ్సీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ప్రైవేటు బ్యాంకు దిగ్గజం హెచ్డీఎఫ్సీ తన ఉద్యోగులకు రెండు రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ను ప్రవేశపెట్టింది. అంతర్జాతీయ ముడి చమురు సంక్షోభం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పొదుపు మంత్రం పాటించాలని, కార్పొరేట్ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్కు ప్రాధాన్యత ఇవ్వాలని ఇటీవల పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ ఆ మేరకు నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. కస్టమర్
Date : 20-05-2026 - 3:11 IST -
Rahul Gandhi: మోడీ దేశద్రోహి : రాహుల్గాంధీ
ప్రధాని నరేంద్ర మోదీపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీ ‘దేశద్రోహి’ అని విమర్శించారు. దేశాన్ని అమ్మేశారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సొంత నియోజకవర్గమైన రాయ్బరేలీలో ఓ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన బుధవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎండను సైతం లెక్కచేయకుండా వచ్చిన మీకు ధన్యవాదాలు. ఇంటికి వెళ్లాక మీ దగ్గరకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వ
Date : 20-05-2026 - 2:40 IST -
Supreme Court: జనగణనలో కులగణనపై సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
దేశంలో కులగణన (Caste Census) ప్రక్రియపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. జనగణనలో భాగంగా కులాల లెక్కింపును చేపట్టడానికి న్యాయస్థానం లైన్ క్లియర్ చేసింది. కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, వాటిని పూర్తిగా కొట్టివేస్తూ ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా
Date : 20-05-2026 - 2:36 IST -
PM Modi- Giorgia Meloni: ఇటలీ ప్రధాని మెలోని కి.. మోడీ స్పెషల్ గిఫ్ట్..
భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ను నెటిజన్లు సరదాగా ‘మెలోడి’ అని పిలుస్తుంటారు. దీనిపై సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్ కూడా వచ్చాయి. అయితే ఈ క్రేజ్ను మోదీ భలే వాడుకున్నారు. తన ఇటలీ పర్యటనలో భాగంగా మెలోనికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి అందరినీ నవ్వించారు. స్వీట్ గిఫ్ట్ ఐదు దేశాల పర్యటనలో భాగంగా రోమ్ చేరుకున్నారు మోదీ. ఈ సందర్భంగ
Date : 20-05-2026 - 2:20 IST -
Relationship: బెడ్రూంలో నీరసపడిపోతున్నారా.. అయితే ఈ తప్పులు చేయకండి..
మన ప్రవర్తన, సోమరితనం మాత్రమే కాదు, మన లైంగిక జీవితాన్ని పాడుచేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. మీ లైంగిక జీవితాన్ని చంపే కొన్ని చిన్న అలవాట్లు మీ జీవితాన్ని నాశనం చేస్తాయి. అవి ఏమిటో తెలుసుకుని వాటిని సరిదిద్దుకోవడం వల్ల మీ వైవాహిక జీవితం కూడా మెరుగుపడుతుంది. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని సంతృప్తి పరచని పరిస్థితులు అనేకం ఉండవచ్చు. అప్పుడు నిరాశ చెందకుండా, మీ భాగస్వామితో
Date : 20-05-2026 - 2:00 IST -
AP CM Chandrababu Naidu: కుప్పంలో గంగమ్మ తల్లికి సీఎం చంద్రబాబు దంపతుల ప్రత్యేక పూజలు
సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి తమ నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు కుప్పంలోని ప్రసిద్ధ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయాన్ని దర్శించుకుని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు తన నియోజకవర్గానికి రావడం ఇదే తొలిసారి. ఈ రోజు ఉదయం కుప్పం చేరుకున్న చంద్రబాబ
Date : 20-05-2026 - 1:09 IST -
Vaibhav Suryavanshi: సూర్యవంశీ A సింబల్ సెలబ్రేషన్ వెనుక అసలు కథ ఇదే
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ పరుగుల వరద పారిస్తున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో ఈ కుర్రాడు వీరబాదుడు బాదాడు. హాఫ్ సెంచరీ తర్వాత వేళ్లతో ‘A’ సింబల్ చూపిస్తూ చేసిన సంబరాలు నెట్టింట వైరల్గా మారాయి. సీక్రెట్ ఇదే మ్యాచ్ ముగిసిన తర్వాత కామెంటేటర్ మురళీ కార్తీక్ ఆ ‘A’ సింబల్ సెలబ్రేషన్స్ గురించి వైభవ్ను అడిగారు. మొదట
Date : 20-05-2026 - 1:03 IST -
Cm Vijay: లంచం అడిగితే..? సీఎం విజయ్ సంచలన నిర్ణయం
తమిళనాడులో అవినీతిని సమూలంగా నిర్మూలించే దిశగా నూతన ముఖ్యమంత్రి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడిగే అధికారుల వివరాలను వీడియో ఆధారాలతో పట్టిస్తే, ఫిర్యాదు చేసిన వారికి ఏకంగా లక్ష రూపాయల రివార్డ్ అందిస్తామని ప్రకటించారు. ఈ పథకం రాష్ట్రంలో అవినీతిపై పోరాటంలో ఒక కీలక ముందడుగుగా భావిస్తున్నారు. ప్రభుత్వ అధికారి కనీసం వెయ్యి రూపాయల లంచం
Date : 20-05-2026 - 12:44 IST -
Jr NTR సీఎం అంటూ ఫ్యాన్స్ నినాదాలు
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఐదు భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ గ్లింప్స్ కోసం హైదరాబాద్ వ్యాప్తంగా పలు థియేటర్లలో స్పెషల్ స్క్రీనింగ్స్ ఏర్పాటు చేయగా, బాలానగర్లోని
Date : 20-05-2026 - 12:17 IST -
Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు
సాధారణంగా అల్లుడికి బట్టలు, ఉంగరాలు గిఫ్ట్గా ఇస్తారు. మన తెలుగు వాళ్లైతే వందల రకాల వంటకాలతో కడుపు నింపుతారు. కానీ మహారాష్ట్రలో మాత్రం ఓ అత్తింటివారు ఏకంగా వెండి చెప్పులు చేయించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సంప్రదాయ పండుగ వేళ అల్లుడికి ఇచ్చిన ఆ లగ్జరీ కానుక ముచ్చట్లేంటో చూద్దాం.. కానుక ఎందుకంటే మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఓ వ్యక్తి తన అల్లుడి కోసం ప్రత్యేక బహుమతి ప్లాన
Date : 20-05-2026 - 11:56 IST -
Sundar Pichai: గూగుల్ ఏఐతో ఇక సరికొత్తగా..!
టెక్నాలజీ దిగ్గజం ఆల్ఫాబెట్ నేతృత్వంలోని గూగుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. తమ ఏఐ మోడళ్లను ఉపయోగించి ప్రతి నెలా 85 లక్షల మందికి పైగా డెవలపర్లు యాప్స్, ఇతర సేవలను రూపొందిస్తున్నారని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఏఐ మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నామని, ఈ ఏడాది క్యాపిటల్ వ్యయం సుమారు 190 బిలియన్ డాలర్లకు చేరు
Date : 20-05-2026 - 11:34 IST -
Gold: మళ్లీ పెరిగిన బంగారం ధరలు
బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి వరుస షాక్లు తగులుతున్నాయి. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా రెండో రోజూ ధరలు పెరగడంతో కొనుగోలుదారులపై అదనపు భారం పడుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం, ఇరాన్పై సైనిక చర్య చేపట్టాలనే ప్రణాళికలను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో పరిస్థితులు మారిపోయాయి. ఇన్వెస్టర్
Date : 20-05-2026 - 11:16 IST -
Kidney Stones: కిడ్నీలో స్టోన్స్ ఉంటే టమాటా తినకూడదు, క్యాల్షియం అధికంగా తీసుకోకూడదు… ఇవన్నీ అవాస్తవాలు… అసలు విషయం తెలుసుకోండి..!!
కిడ్నీలో రాళ్లు ఉంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి! ఏవి తినకూడదు!! ఏవి తినాలి!! కిడ్నీలో రాళ్లు తొలగిపోవాలంటే ఎలాంటి పానీయాలు తాగాలి!! ఇలాంటి విషయాలు చాలా వినే ఉంటారు! కిడ్నీలో రాళ్ల గురించి చాలా మందిలో చాలా అపోహలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. కిడ్నీలో రాళ్లు ఉంటే వెన్నునొప్పి బాధిస్తుంది: కిడ్నీ లోపల రాళ్లు ఉంటే దాదాపు నొప్పి ఉండదు. కానీ మూత్రాశయ అవరోధం, మూత్రనాళం అడ్డంకి నుండి వె
Date : 20-05-2026 - 11:05 IST