Andhra Pradesh
-
#Andhra Pradesh
Margadarsi : మార్గదర్శి కేసుపై ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు
Margadarsi : తెలంగాణ హైకోర్టులో మాగ్రదర్శి కేసుపై నిన్న విచారణ జరిగింది. ఆర్బీఐ పక్షాన సీనియర్ న్యాయవాది ఎల్. రవిచందర్, మార్గదర్శి ప్రజల నుంచి డిపాజిట్లను సేకరించడం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టానికి విరుద్ధమని వాదించారు. ఇక, మార్గదర్శి తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తమ వాదనలు వినిపించారు. ఈ కేసు తదుపరి విచారణ మార్చి 7కి వాయిదా వేసినట్లు ధర్మాసనం నిర్ణయించింది.
Published Date - 12:10 PM, Sat - 1 March 25 -
#Andhra Pradesh
AP News : ఏపీవాసులారా.. నేటి నుంచి ఆ రూల్స్ అమలు.. చూసుకోండి..!
AP News : ఆంధ్రప్రదేశ్లో కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ను నేటి నుండి అమలు చేయబోతున్నారు. ఈ చట్టం ప్రకారం, వాహనదారులు రోడ్డు నిబంధనలను పాటించకపోతే, వారిపై భారీ జరిమానాలు, జైలు శిక్షలు విధించబడతాయి.
Published Date - 10:39 AM, Sat - 1 March 25 -
#South
PK Plan : పీకే రాజకీయ మంత్రం.. తమిళనాడులో ఏపీ ఫార్ములా
ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న పీకే(PK Plan).. విజయ్కు కీలకమైన సలహా ఇచ్చారట.
Published Date - 09:43 AM, Sat - 1 March 25 -
#Andhra Pradesh
MLA Quota MLCs: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. రేసులో కీలక నేతలు
టీడీపీ ఎమ్మెల్సీలు(MLA Quota MLCs) జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, పరుచూరి అశోక్ బాబు, బీటీ నాయుడు, యనమల రామకృష్ణుడు పదవీ కాలం మార్చి 29వ తేదీతో ముగియబోతోంది.
Published Date - 07:53 AM, Sat - 1 March 25 -
#Andhra Pradesh
AP News : లక్ష మంది పేద మహిళలకు మిషన్లు పంపిణీ.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం..
AP News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ వర్గాలకు చెందిన మహిళలకు 2024-25 సంవత్సరానికి ఈ పథకాన్ని అమలు చేయనున్నది. కుట్టు మిషన్లతో పాటు, మహిళలకు టైలరింగ్లో శిక్షణ కూడా అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Published Date - 12:40 PM, Fri - 28 February 25 -
#Andhra Pradesh
Speaker Ayyanna Patrudu: నష్ట పోయిన రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉంది..
Speaker Ayyanna Patrudu: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూ. 3,22,359 కోట్లతో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రూ. 3 లక్షల కోట్లు దాటిన బడ్జెట్గా నిలిచింది. సమాజంలో అభివృద్ధి పనులకూ, సంక్షేమ కార్యక్రమాలకూ అధిక కేటాయింపులు జరగడంతో ఈ బడ్జెట్ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
Published Date - 12:28 PM, Fri - 28 February 25 -
#Andhra Pradesh
Posani Krishna Murali : పోసానిపై కీలక వ్యాఖ్యలు చేసిన జోగిమణి
Posani Krishna Murali : జనసేన అధినేత పవన్ కల్యాణ్పై పోసాని కృష్ణమురళి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జనసేన రాయలసీమ జోన్ కన్వీనర్ జోగిమణి స్పందించారు. పోసాని మాటలు విన్నప్పుడు చాలా నిద్రలేని రాత్రులు గడిపామంటూ జోగిమణి వ్యాఖ్యానించారు. మేనేజ్మెంట్ సమస్యలు, పోసాని ప్రవర్తనపై ఫిర్యాదు చేయాల్సి వచ్చిన కారణంగా ఈ వివాదం మరింత తీవ్రమైంది.
Published Date - 02:23 PM, Thu - 27 February 25 -
#Andhra Pradesh
Sea Color : ఏపీలో సముద్రం రంగు ఎందుకు మారుతోంది ? కారణాలివీ
సాధారణంగా సముద్ర జలం(Sea Color) నీలిరంగులోనే ఉంటుంది. అయితే ఈ రంగు మారిపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయని సముద్ర శాస్త్రవేత్తలు అంటున్నారు.
Published Date - 02:16 PM, Thu - 27 February 25 -
#Telangana
Kishan Reddy : కీలకమైన సమస్యలను పరిష్కరించడంలో మీ ఓటు కీలకం
Kishan Reddy : తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ఉదయం నుండీ మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని గ్రాడ్యుయేట్లు , ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలకమైన పిలుపు ఇచ్చారు. ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పరిణామాలను తీసుకురావాలని అంచనాలు వ్యక్తం చేయబడ్డాయి.
Published Date - 11:00 AM, Thu - 27 February 25 -
#Andhra Pradesh
AP Budget : ఏపీ బడ్జెట్ 2025.. రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం కోసం కీలక నిర్ణయాలు
AP Budget : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2025 విడుదలకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఈ బడ్జెట్లో ముఖ్యంగా GSDP వృద్ధి రేటును 15% పెంచడం , రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్గా అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, సూపర్ సిక్స్ పథకాలు, రాజధాని అభివృద్ధి, , మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టేలా బడ్జెట్ రూపకల్పన చేస్తున్నారు.
Published Date - 10:12 AM, Thu - 27 February 25 -
#Special
MLC Vote : ‘ఎమ్మెల్సీ’ ఓటు వేయబోతున్నారా ? ఇవి తప్పకుండా తెలుసుకోండి
మీకు సంబంధించిన పోలింగ్ కేంద్రానికి తప్పకుండా గుర్తింపు కార్డు, ఓటరు స్లిప్(MLC Vote) తీసుకెళ్లండి.
Published Date - 02:31 PM, Wed - 26 February 25 -
#Andhra Pradesh
AP MLC Polls: ఏపీ ఎమ్మెల్సీ పోల్స్.. ప్రధాన పోటీ ఈ అభ్యర్థుల మధ్యే
ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో(AP MLC Polls) ప్రధాన పోటీ కేఎస్ లక్ష్మణరావు (పీడీఎఫ్), ఆలపాటి రాజేంద్రప్రసాద్ (అధికార కూటమి) మధ్య ఉంది.
Published Date - 10:15 AM, Wed - 26 February 25 -
#Special
Legislative Council Explained : శాసనమండలి ఎవరి కోసం ? రిజర్వేషన్లు ఉంటాయా ?
శాసన మండలి(Legislative Council)లో ప్రస్తుతానికి ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు, స్థానిక సంస్థలకు మాత్రమే ప్రాతినిధ్యం ఉంది.
Published Date - 08:16 AM, Wed - 26 February 25 -
#Andhra Pradesh
CM Chandrabbu : వాట్సాప్ గవర్నెన్స్తో ఏపీ ప్రజలకు 500 సేవలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రజలకు మరింత చేరువ కావడానికి కీలక ముందడుగు వేశారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 500 సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రజలకు అవసరమైన సేవలు, సమాచారం అందుబాటులోకి రావడంతో పాటు, వినతులను స్వీకరించేందుకు ‘మన మిత్ర’ పేరుతో ప్రత్యేక ప్లాట్ఫార్మ్ను ఏర్పాటు చేశారు.
Published Date - 11:02 AM, Tue - 25 February 25 -
#Andhra Pradesh
YS Jagan : మరోసారి సొంత నియోజకవర్గానికి వైఎస్ జగన్..
YS Jagan : వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనకు సిద్ధమయ్యారు. ప్రజాదర్బార్ నిర్వహణ నుంచి వైఎస్ రాజారెడ్డి ఐ సెంటర్ ప్రారంభం వరకు కీలక కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. మరోవైపు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేల నిరసన, ప్రతిపక్ష హోదా అంశాలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
Published Date - 09:28 AM, Tue - 25 February 25