HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Schedule Of Prime Minister Narendra Modis Visit To Amaravati Finalized

PM Modi : ప్రధాని మోడీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు

అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం సభలో మోడీ(PM Modi) ప్రసంగిస్తారు.

  • Author : Pasha Date : 28-04-2025 - 7:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Prime Minister Narendra Modi Ap Visit Amaravati Visit Tour Andhra Pradesh

PM Modi : ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆయన మే 2న అమరావతిలో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి 15 నిమిషాల పాటు రోడ్ షోలో పాల్గొంటారు. గంట పాటు సభలో ఉంటారు. ఈ పర్యటనలో భాగంగా మే 2న (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని మోడీ చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు అమరావతిలోని హెలీప్యాడ్‌కు వెళ్తారు. హెలీప్యాడ్ నుంచి ప్రధాన వేదిక వరకు 1.1 కి.మీ మేర రోడ్ షోలో మోడీ పాల్గొంటారు. ఈ రోడ్ షో 15 నిమిషాలపాటు కొనసాగుతుంది.

Also Read :DC vs RCB: ప్ర‌తీకారం తీర్చుకున్న బెంగ‌ళూరు.. ఢిల్లీపై ఆర్సీబీ ఘ‌న‌విజ‌యం!

షెడ్యూల్ ఇలా.. 

  • 3.45 గంటల నుంచి 4 గంటల వరకు అమరావతి పెవిలియన్‌ను ప్రధాని  సందర్శిస్తారు.
  • సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు సభ జరుగుతుంది.
  • అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం సభలో మోడీ(PM Modi) ప్రసంగిస్తారు.
  • సాయంత్రం 5.10 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారు.
  • సాయంత్రం 5.20 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి ఢిల్లీకి తిరిగి వెళ్తారు.
  • ఇక అమరావతి సభకు సంబంధించిన ప్రధాన వేదికపై 20 మంది మాత్రమే కూర్చుంటారు. ఈ వేదికపై ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా మొత్తం 20 మంది ఆసీనులు అవుతారు.
  • మిగతా వీవీఐపీల కోసం మరో వేదిక ఉంటుంది. దీనిపై 100 మంది కూర్చుంటారు.
  • ఇతర నేతల కోసం మరొక ప్రత్యేక వేదిక కూడా ఉంటుంది. మొత్తం మూడు వేదికలను ప్రధాని మోడీ సభ కోసం ఏర్పాటు చేస్తారు.

Also Read :Ginger Water: అల్లం ముక్కను నీటిలో మరిగించి ప్రతిరోజూ తాగితే ఆ స‌మ‌స్య‌లు దూరం..

మోడీ పర్యటనకు ఏర్పాట్లు 

  • ఈరోజు రాత్రికల్లా అమరావతిలోని సభా ప్రాంగణం వద్ద  పనులన్నీ పూర్తి అవుతాయి.  అనంతరం ఈ ప్రాంగణాన్ని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ)కు అప్పగిస్తారు.
  • స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ) అనే విభాగం ప్రధానమంత్రి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది.
  • బుధవారం రోజు  అమరావతిలోని సభా ప్రాంగణం వద్ద ఎస్పీజీ విభాగం ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తుంది.
  • సభా ప్రాంగణానికి 8 మార్గాల నుంచి చేరుకునేలా రహదారులను సిద్ధం చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • Amaravati Visit
  • andhra pradesh
  • AP Visit
  • pm modi
  • PM Modi Tour
  • prime minister narendra modi

Related News

Survey

ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కొంత ఎదురుదెబ్బ తగిలింది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పటికీ బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.

  • New twist in Nayeem's disproportionate assets case.. ED chargesheet in court

    నయీం అక్రమాస్తుల కేసులో కొత్త మలుపు.. కోర్టులో ఈడీ ఛార్జిషీట్

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

  • Budget 2026 Updates

    కేంద్ర బడ్జెట్ పైనే ఏపీ ఆశలు

  • Modi Range Rover

    ప్ర‌ధాని మోదీ కారు ప్ర‌త్యేక‌తలు ఇవే!

Latest News

  • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

  • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

  • భార‌త్‌- పాక్ మ్యాచ్‌పై శ్రీలంక ప్రత్యేక దృష్టి!

  • నంది నగర్ నివాసంలోనే కేసీఆర్ విచారణ!

  • అంజనాదేవి పుట్టిన రోజు సందర్బంగా పవన్ దత్తత

Trending News

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

    • రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య‌లు!

    • జాతీయ రహదారులపై నిర్మలా సీతారామన్ సంచలనం

    • యూపీఐ ద్వారా డబ్బు కట్ అయి, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd