Chandrababu Naidu
-
#Andhra Pradesh
Botsa Satyanarayana: చరిత్రను చెరిపేయడం సాధ్యం కాదు..
Botsa Satyanarayana: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీపై తీవ్రంగా స్పందించారు. చరిత్రను డస్టర్ పెట్టి తుడిచేయలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా పేరు మార్పు చేసిన ప్రభుత్వం, నందమూరి తారక రామారావు గారి పేరుతో ఏర్పాటైన ఎన్టీఆర్ జిల్లా వెనక విజయవాడను ఎందుకు పెట్టలేదని బొత్స ప్రశ్నించారు.
Date : 31-05-2025 - 2:15 IST -
#Andhra Pradesh
Sajjala Ramakrishna Reddy : పర్యవసానం భయంకరంగా ఉంటుంది.. సీఎం చంద్రబాబుపై సజ్జల కీలక వ్యాఖ్యలు
Sajjala Ramakrishna Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన సజ్జల... టీడీపీ ప్రభుత్వం వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు ప్రారంభించిందని ఆరోపించారు.
Date : 31-05-2025 - 12:54 IST -
#Andhra Pradesh
Visakha Metro : విశాఖ మెట్రో ప్రాజెక్ట్కు జోరు.. నగర రూపు మార్చనుందా..?
Visakha Metro : శక్తివంతమైన మౌలిక సదుపాయాల దిశగా విశాఖపట్నం దూసుకుపోతోంది. తూర్పు తీరం మీద ఉన్న ఈ సాగరనగరం, ఇప్పుడు మెట్రో రైలు కూత కోసం సిద్ధమవుతోంది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్కి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా నిద్రిస్తున్న పనులు, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ వేగం పుంజుకున్నాయి.
Date : 31-05-2025 - 12:31 IST -
#Andhra Pradesh
Kaleshwaram Project : కేసీఆర్ కు ఇది న్యాయమేనా? మహా వేదికపై చంద్రబాబు సూటి ప్రశ్న
Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుపై తన వైఖరిని స్పష్టంగా వెల్లడించిన చంద్రబాబు, తాను ఎప్పుడూ ఆ ప్రాజెక్టును వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు
Date : 28-05-2025 - 9:39 IST -
#Andhra Pradesh
Mahanadu : మరో 40 ఏళ్లపాటు అధికారంలో మనమే – నారా లోకేష్
Mahanadu : రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు, ప్రజల్లో విశ్వాసం కలిగించే విధంగా రాజకీయ వ్యూహాలు రూపొందించాలి. మంత్రి లోకేష్ చెప్పినట్లు, పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెరగడం, ప్రజల్లో తమ ప్రభుత్వంపై ఆశాజనక భావనలు ఏర్పడడం ఎంతో అవసరం
Date : 28-05-2025 - 8:54 IST -
#Andhra Pradesh
Amaravathi : పునర్జన్మ పొందుతున్న అమరావతి: శిథిలాల మధ్య నుండి వెలసిన కలల సౌధం
వివాదాలు, విరామాలు, న్యాయపోరాటాల మధ్య వెలిసిన అమరావతి పునర్జీవించబోతోంది. ప్రపంచ ప్రామాణికాలకు సరిపోయే రాజధానిగా నిర్మించబడ్డ అమరావతి, ఒక సమయంలో ‘ తీరని కల’గా నిలిచిపోయింది.
Date : 02-05-2025 - 12:21 IST -
#Andhra Pradesh
AP Govt : ఆక్వా సంక్షోభంపై కమిటీ ఏర్పాటు.. త్వరలో ఢిల్లీకి సీఎం చంద్రబాబు
AP Govt : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, చైనా సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన విషయం తెలిసిందే. భారత్ పై 26శాతం ప్రతీకార సుంకాన్ని విధించారు. ట్రంప్ నిర్ణయంతో దేశంలోని ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. మామూలు పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి రోజుకు సుమారు 800-1000 టన్నుల రొయ్యలు ఎగుమతి అవుతాయని అంచనా. 2023-24లో దేశవ్యాప్తంగా మొత్తం 7,16,004 టన్నుల […]
Date : 07-04-2025 - 11:37 IST -
#Andhra Pradesh
CM Chandrababu: యూఎస్ ప్రభుత్వంతో చర్చలు జరపండి.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు చంద్రబాబు లేఖ
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.
Date : 06-04-2025 - 10:18 IST -
#Andhra Pradesh
CM Chandrabbu : వాట్సాప్ గవర్నెన్స్తో ఏపీ ప్రజలకు 500 సేవలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రజలకు మరింత చేరువ కావడానికి కీలక ముందడుగు వేశారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 500 సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రజలకు అవసరమైన సేవలు, సమాచారం అందుబాటులోకి రావడంతో పాటు, వినతులను స్వీకరించేందుకు ‘మన మిత్ర’ పేరుతో ప్రత్యేక ప్లాట్ఫార్మ్ను ఏర్పాటు చేశారు.
Date : 25-02-2025 - 11:02 IST -
#Andhra Pradesh
Sri Reddy: శ్రీరెడ్డికి బెయిల్.. కానీ
Sri Reddy : సినీ నటి శ్రీరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసుల్లో విశాఖలో నమోదైన కేసుకు హైకోర్టు షరతులతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, చిత్తూరు కేసులో పిటిషన్ను కొట్టివేసింది. ఇతర జిల్లాల్లోని కేసులకు సంబంధించి శ్రీరెడ్డికి నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.
Date : 25-02-2025 - 10:29 IST -
#Andhra Pradesh
CM Chandrababu : మిర్చి రైతులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు చొరవతో కేంద్రం నుంచి చర్యలు
CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మిర్చి రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన విజ్ఞప్తితో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. మిర్చి రైతులకు సాయం అందించేందుకు కేంద్రం వివిధ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
Date : 21-02-2025 - 1:38 IST -
#Telangana
Harish Rao : సాగర్ నీటిని ఏపీకి తరలించడంపై చర్యలు తీసుకోవాలి
Harish Rao : బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించారు. నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలిపోతున్న నీటిపై చర్యలు తీసుకోవడంపై రేవంత్ రెడ్డి నిద్రిస్తోందని హరీష్ రావు ఆరోపించారు. 3 నెలలుగా రోజూ సుమారు రెండు టీఎంసీ నీరు ఏపీకి చేరుతున్నదని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు.
Date : 20-02-2025 - 1:56 IST -
#India
Rekha Gupta : ఢిల్లీ సీఎంగా ప్రమాణం చేసిన రేఖాగుప్తా.. మంత్రులుగా వీళ్లు..
Rekha Gupta : రేఖా గుప్తా ఢిల్లీ రాష్ట్ర 4వ మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాంలీలా మైదానంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రేఖాతో పాటు ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు.
Date : 20-02-2025 - 1:03 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఏపీలో ప్రకృతి సేద్యానికి అమెరికా సంస్థల సహకారం..
CM Chandrababu : ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్ , ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో, ప్రకృతి వ్యవసాయం, ఆహార సర్టిఫికేషన్, మార్కెట్ డెవలప్మెంట్ , రైతుల సంక్షేమం పై చర్చించబడింది. ఇది రాష్ట్రం కోసం గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఏర్పడటానికి ఒక ముఖ్యమైన అడుగు.
Date : 20-02-2025 - 11:14 IST -
#Andhra Pradesh
CM Chandrababu : అప్పులు చేస్తేనే సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి..
CM Chadrababu : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కందుకూరులో మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుల్లో కూరుకుపోయినందున సంక్షేమ పథకాలను అమలు చేయడం కష్టమవుతున్నట్లు తెలిపారు. అలాగే, వ్యవసాయం, చెత్త రీసైక్లింగ్, పర్యావరణ రక్షణ, సోలార్ ఎనర్జీ వంటి కీలక అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Date : 15-02-2025 - 7:39 IST