Chandrababu Naidu
-
#Telangana
CM Revanth Reddy : తెలంగాణ రైజింగ్ 2047తో అభివృద్ధి చేసుకుందాం: సీఎం రేవంత్ రెడ్డి
1994 నుండి 2014 వరకు సీఎం లుగా పనిచేసిన వారు నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారనీ, వారి సేవలను మరిచిపోలేమని తెలిపారు. హైటెక్ సిటీ నిర్మాణానికి ఆరంభ దశలో వ్యతిరేకత ఎదురైంది. కానీ ఇప్పుడు హైదరాబాద్ నగరం సింగపూర్, టోక్యో లాంటి ప్రపంచ మేగాసిటీలతో పోటీపడుతోంది అని పేర్కొన్నారు.
Date : 20-08-2025 - 1:59 IST -
#Andhra Pradesh
CM Chandrababu : అమరావతి నిర్మాణానికి ఊపందిస్తున్న సీఆర్డీఏ.. ముఖ్య నిర్ణయాలు
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ (Capital Region Development Authority) సమావేశం జరిగింది.
Date : 18-08-2025 - 6:46 IST -
#Andhra Pradesh
AP: గీత కార్మికుల కోసం మరో శుభవార్త..ఆదరణ-3.0 పథకంతో ద్విచక్ర వాహనాలు
ఈ విషయాన్ని బీసీ, చేనేత, జౌళి సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత అధికారికంగా వెల్లడించారు. గౌతు లచ్చన్న 116వ జయంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఘన కార్యక్రమంలో ఆమె ఈ విషయాన్ని తెలిపారు. సమాజసేవకు మార్గదర్శిగా నిలిచిన గౌతు లచ్చన్నకు పూలమాలలతో నివాళులు అర్పిస్తూ పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Date : 17-08-2025 - 9:42 IST -
#Andhra Pradesh
Chandrababu : హైదరాబాద్ను ప్రపంచ ఐటీ పటంపై నిలిపిన ఘనత చంద్రబాబుదే : రేవంత్ రెడ్డి ప్రశంసలు
1990లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ ప్రాజెక్టు అనే భవిష్యత్ దృష్టిని కలిగి పనిచేశారు. హైదరాబాద్ను ఐటీ హబ్గా తీర్చిదిద్దే ప్రయత్నాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతానికి మల్టీనేషనల్ కంపెనీలు రావాలని, గ్లోబల్ ఇన్నోవేషన్కు వేదిక కావాలని ఆయన చేసిన ప్రయత్నాలు నేటి అభివృద్ధికి బీజం వేసాయి అని రేవంత్ పేర్కొన్నారు.
Date : 16-08-2025 - 11:31 IST -
#Andhra Pradesh
79th Independence Day : జాతీయజెండాను ఎగురవేసిన సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా స్టేడియంలో భారీ ఎత్తున ప్రజలు, విద్యార్థులు హాజరై దేశభక్తి తారాస్థాయికి చేరిన వేడుకలకు సాక్షిగా నిలిచారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్లో పాల్గొన్న వివిధ బటాలియన్ల శోభాయాత్రను సీఎం పరిశీలించారు.
Date : 15-08-2025 - 10:09 IST -
#Andhra Pradesh
Pulivendula : జడ్పీటీసీ ఎన్నికలు.. రీపోలింగ్ను బహిష్కరిస్తున్నాం: వైఎస్ అవినాష్రెడ్డి
అయితే, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ రెండు బూత్లలో మాత్రమే రీపోలింగ్ నిర్వహించడం అన్యాయం అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ చూశారు, నిన్న జరిగిన ఎన్నికల్లో ఎలా అవకతవకలు జరిగాయో. అయితే ఎన్నికల సంఘం కేవలం రెండు బూత్లలో మాత్రమే రీపోలింగ్ నిర్వహించడం దారుణం అని అన్నారు.
Date : 13-08-2025 - 12:37 IST -
#Cinema
JR. NTR : ఏపీ సీఎం చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ కృతజ్ఞతలు
JR. NTR : నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులలో ఒక ప్రత్యేకమైన భావోద్వేగం ఉంది. బాలకృష్ణ, నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు… ఈ ముగ్గురిలో ఎవరి గురించినా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేస్తే అది అభిమానులకు పండుగ వాతావరణం తీసుకొస్తుంది.
Date : 13-08-2025 - 10:54 IST -
#Andhra Pradesh
CM Chandrababu : భారత్ది డెడ్ ఎకానమీ కాదు.. గుడ్ ఎకానమీ
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల మన ఆర్థిక వ్యవస్థను ‘డెడ్ ఎకానమీ’ అని పిలిచిన వ్యాఖ్యలకు కట్టుబాటుగా ప్రతిస్పందించారు.
Date : 12-08-2025 - 10:12 IST -
#Andhra Pradesh
CM Chandrababu : గిరిజనుల అభివృద్ధి ద్వారానే రాష్ట్ర సమగ్ర వికాసం సాధ్యం
CM Chandrababu : గిరిజనుల అభివృద్ధి రాష్ట్ర సమగ్ర వికాసానికి అనివార్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Date : 09-08-2025 - 4:12 IST -
#Andhra Pradesh
YSRCP : జగన్ అధికారంలోకి వస్తే మీ గతి ఏమవుతుందో ఆలోచించుకోవాలి: పేర్ని నాని
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల స్థానాలన్నింటికీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కేవలం పులివెందుల జడ్పీటీసీ స్థానానికి మాత్రమే ఉప ఎన్నికను ప్రకటించిందని ఆరోపించారు. ఇది పూర్తిగా పక్షపాత ధోరణికి నిదర్శనమని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు.
Date : 07-08-2025 - 12:43 IST -
#Andhra Pradesh
Tragedy : గ్రానైట్ రాళ్లు విరిగిపడి, ఆరుగురు మృతి.. మరికొందరికి గాయాలు..
Tragedy : బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని సత్య కృష్ణ గ్రానైట్ క్వారీలో జరిగిన ఘోర ప్రమాదం ప్రాంతాన్ని విషాదంలో ముంచేసింది.
Date : 03-08-2025 - 2:51 IST -
#Andhra Pradesh
Kodali Nani: వైసీపీకి షాక్.. మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు..
Kodali Nani: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్న సమయంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు సమస్యగా మారాయి.
Date : 03-08-2025 - 2:42 IST -
#Andhra Pradesh
Projects : బాబు అడగడం..కేంద్రం ఓకే చెప్పకపోవడమా.. 26 వేల కోట్ల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ !!
Projects : రూ. 26 వేల కోట్ల విలువైన అదనపు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1 లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతామని గడ్కరీ తెలిపారు
Date : 03-08-2025 - 10:19 IST -
#Andhra Pradesh
CM Chandrababu : సింగపూర్ టువాస్ పోర్టును సందర్శించిన సీఎం చంద్రబాబు
CM Chandrababu : సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా ఆసియాలోనే ప్రముఖమైన టువాస్ పోర్టును సందర్శించారు.
Date : 28-07-2025 - 3:51 IST -
#Andhra Pradesh
CM Chandrababu : సింగపూర్ లో తొలి రోజు బిజీబిజీగా సీఎం చంద్రబాబు..
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా అక్కడి భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో శనివారం కీలక సమావేశం నిర్వహించారు.
Date : 27-07-2025 - 2:54 IST