Chandrababu Naidu
-
#Andhra Pradesh
CM Chandrababu : విశాఖలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు.. అధికారులకు కీలక ఆదేశాలు
CM Chandrababu : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించనున్న ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు నగరంలో పర్యటించారు.
Published Date - 06:02 PM, Mon - 16 June 25 -
#Andhra Pradesh
CM Chandrababu : విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు సీఎం చంద్రబాబు
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం విశాఖపట్నం పర్యటనకు బయలుదేరుతున్నారు.
Published Date - 09:28 AM, Mon - 16 June 25 -
#Andhra Pradesh
AP News : రేపు అమరావతికి తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు.. సీఎంతో భేటీ
AP News : తెలుగు సినీ పరిశ్రమ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలవనున్న భేటీ తేదీల్లో కీలక మార్పులు జరిగాయి.
Published Date - 12:32 PM, Sat - 14 June 25 -
#Andhra Pradesh
CM Chandrababu : అనాథ పిల్లలకు కూడా తల్లికి వందనం
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తైన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 01:13 PM, Thu - 12 June 25 -
#Andhra Pradesh
AP News : ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమకు ఊపిరి.. పవన్ నేతృత్వంలో కీలక భేటీకి రంగం సిద్ధం..!
AP News : ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. సినిమాల్లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం దృష్టి సారించింది.
Published Date - 12:20 PM, Thu - 12 June 25 -
#Andhra Pradesh
AP News : ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తి.. ‘పేదల సేవలో’ నుంచి ‘తల్లికి వందనం’ వరకు..!
AP News : రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
Published Date - 11:36 AM, Thu - 12 June 25 -
#Andhra Pradesh
YS Jagan : ‘సాక్షి’ కార్యాలయాలపై దాడి ప్రజాస్వామ్యంపై దాడే
YS Jagan : రాష్ట్రవ్యాప్తంగా 'సాక్షి' మీడియా కార్యాలయాలపై జరుగుతున్న వ్యవస్థీకృత దాడులను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖండించారు.
Published Date - 06:30 PM, Tue - 10 June 25 -
#Andhra Pradesh
YSRCP : రాజధానిపై వైసీపీ యూటర్న్..?
YSRCP : ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరిలో కొత్త ట్విస్ట్ కనిపిస్తోంది. ఇటీవల పార్టీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు ఈ దిశగా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
Published Date - 11:41 AM, Sun - 8 June 25 -
#Andhra Pradesh
TDP : టీడీపీ కీలక ప్రకటన: ఇతర పార్టీ నేతల జాయినింగ్కు కొత్త మార్గదర్శకాలు
TDP : తెలుగు దేశం పార్టీ (టీడీపీ) కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలోకి ఇతర పార్టీ నాయకులను చేర్చే విషయంలో ఇకపై కొన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, పార్టీలోకి చేరే ప్రతి నేత గురించి ముందుగా కేంద్ర కార్యాలయానికి పూర్తి సమాచారం అందించాలి అని టీడీపీ అధికారికంగా స్పష్టం చేసింది.
Published Date - 03:28 PM, Sat - 7 June 25 -
#Andhra Pradesh
CM Chandrababu : పొగాకు, మామిడి, కోకో కొనుగోళ్లపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని రైతు సమస్యలపై మరింత దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా పొగాకు, మామిడి, కోకో పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
Published Date - 11:48 AM, Fri - 6 June 25 -
#Andhra Pradesh
Nara Lokesh : అభివృద్ధి, ప్రజాస్వామ్యం విజయానికి ప్రతీకగా కూటమి పాలనకి ఏడాది
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తైన నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ స్పందించారు.
Published Date - 01:27 PM, Wed - 4 June 25 -
#Andhra Pradesh
CM Chandrababu : తెలుగు జాతి తిరుగులేని శక్తిగా నిలవాలి
CM Chandrababu : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన శుభాకాంక్షలు తెలిపారు.
Published Date - 11:02 AM, Mon - 2 June 25 -
#Andhra Pradesh
AP News : ఏపీ ఫుల్ టైం డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా
AP News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిస్థాయి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
Published Date - 04:40 PM, Sun - 1 June 25 -
#Andhra Pradesh
Botsa Satyanarayana : విద్యావ్యవస్థపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
Botsa Satyanarayana : రాష్ట్రంలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఘాటు విమర్శలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజలకు మేలు కలిగించే కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా తొలగిస్తూ ప్రజలను బాధల్లో నెట్టుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Published Date - 02:29 PM, Sun - 1 June 25 -
#Andhra Pradesh
Botsa Satyanarayana: చరిత్రను చెరిపేయడం సాధ్యం కాదు..
Botsa Satyanarayana: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీపై తీవ్రంగా స్పందించారు. చరిత్రను డస్టర్ పెట్టి తుడిచేయలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా పేరు మార్పు చేసిన ప్రభుత్వం, నందమూరి తారక రామారావు గారి పేరుతో ఏర్పాటైన ఎన్టీఆర్ జిల్లా వెనక విజయవాడను ఎందుకు పెట్టలేదని బొత్స ప్రశ్నించారు.
Published Date - 02:15 PM, Sat - 31 May 25