Chandrababu Naidu
-
#Devotional
Dussehra: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దసరా అలంకారాల వైభవం 11 రోజులు
ఈ ఉత్సవాలలో అత్యంత ముఖ్యమైన ఘట్టం సెప్టెంబర్ 29న ములా నక్షత్రం రోజు, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
Published Date - 05:30 AM, Mon - 22 September 25 -
#Andhra Pradesh
AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం
సజ్జల మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అనేక రకాల మద్దతు ఇచ్చాం. ఎరువుల సమృద్ధి, ధరల నష్ట పరిహారం, నేరుగా ఖాతాల్లో డబ్బులు వంటి పథకాలతో రైతన్నకు అండగా నిలిచాం. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలలోనే అన్నదాతలను గాలికొదిలేసింది అని విమర్శించారు.
Published Date - 03:41 PM, Sat - 6 September 25 -
#Andhra Pradesh
CM Chandrababu : సీఎం చంద్రబాబుకు కొత్త ఎయిర్బస్ H160 హెలికాప్టర్
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారిక పర్యటనల్లో మరింత భద్రత, వేగం కోసం అత్యాధునిక ఎయిర్బస్ H160 హెలికాప్టర్ ను వినియోగంలోకి తీసుకొచ్చారు.
Published Date - 12:15 PM, Fri - 5 September 25 -
#Andhra Pradesh
CM Chandrababu : ఏపీని లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దుతాం
CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అతిపెద్ద లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు ప్రకటించారు.
Published Date - 05:00 PM, Tue - 2 September 25 -
#Andhra Pradesh
Chandrababu Naidu : సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మైలురాయి..తొలిసారి సీఎం అయి నేటికి 30 ఏళ్లు!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటితో (సెప్టెంబర్ 1, 2025) 30 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1995లో మొదలైన ఈ జర్నీ, నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన రాజకీయ జీవితంలో ఆయనకు ఎంతో ప్రాధాన్యమైన ఘట్టం.
Published Date - 09:46 AM, Mon - 1 September 25 -
#Andhra Pradesh
AP : ఏపీని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు పటిష్ఠ ప్రణాళిక: సీఎం చంద్రబాబు
రాబోయే ఐదేళ్లలో ఈ రంగంలో రూ. లక్ష కోట్లు మేర పెట్టుబడులను రాష్ట్రంలోకి రప్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఇప్పటికే దేశ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 9 శాతం వాటాతో 50 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను ఆంధ్రప్రదేశ్ కలిగి ఉందని చంద్రబాబు గుర్తుచేశారు.
Published Date - 04:14 PM, Fri - 29 August 25 -
#Andhra Pradesh
Nara Lokesh : చట్టం ముందు దోషిగా నిలవక తప్పదు.. జగన్ కు లోకేశ్ కౌంటర్
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడు నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు.
Published Date - 10:47 AM, Fri - 29 August 25 -
#Andhra Pradesh
AP News: నేడు నందమూరి హరికృష్ణ వర్ధంతి.. ఎక్స్ వేదికగా నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్
AP News: నేడు ప్రముఖ నటుడు, మాజీ మంత్రి, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనను స్మరించుకుంటున్నారు.
Published Date - 10:06 AM, Fri - 29 August 25 -
#Andhra Pradesh
CM Chandrababu : ఆనంద్ మహీంద్రా పోస్టుపై సీఎం చంద్రబాబు రియాక్షన్.. చాలా ఉన్నాయి ఇంకా అంటూ..!
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకం, ఆతిథ్య రంగాల అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక చర్యకు శ్రీకారం చుట్టారు.
Published Date - 11:02 AM, Mon - 25 August 25 -
#Andhra Pradesh
Chiranjeevi: సీఎం రిలీఫ్ ఫండ్కు చిరంజీవి విరాళం.. మొత్తాన్ని వింటే ఆశ్చర్యమే..!
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ప్రజా సేవల పట్ల ఎప్పుడూ ముందుండే ఆయన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తన మద్దతు తెలియజేస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధికి (CMRF) భారీ విరాళాన్ని అందించారు.
Published Date - 10:16 AM, Mon - 25 August 25 -
#Andhra Pradesh
Chandrababu: రూ. 7,000తో రూ. 6,755 కోట్ల డైరీ సామ్రాజ్యాన్ని సీఎం చంద్రబాబు ఎలా నిర్మించారు?
ఈ జాబితాలో మరోవైపు అత్యంత తక్కువ ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారు. ఆమె ప్రకటించిన ఆస్తులు కేవలం రూ. 15.38 లక్షలు, స్థిరాస్తులు ఏవీ లేవు.
Published Date - 04:17 PM, Sun - 24 August 25 -
#Andhra Pradesh
Richest CM’s : దేశంలో రిచెస్ట్ సీఎంలు వీళ్లే..!
Richest CM's : తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఒక నివేదిక విడుదల చేసింది, ఇందులో దేశంలోని అత్యంత సంపన్న , తక్కువ ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రుల వివరాలు వెల్లడించబడ్డాయి.
Published Date - 12:29 PM, Sat - 23 August 25 -
#Andhra Pradesh
AP Cabinet Meeting : సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న ఏపీ కేబినెట్ భేటీ
AP Cabinet Meeting : అమరావతిలోని ఏపీ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో దాదాపు 20కిపైగా కీలక అజెండా అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
Published Date - 02:21 PM, Thu - 21 August 25 -
#Telangana
CM Revanth Reddy : తెలంగాణ రైజింగ్ 2047తో అభివృద్ధి చేసుకుందాం: సీఎం రేవంత్ రెడ్డి
1994 నుండి 2014 వరకు సీఎం లుగా పనిచేసిన వారు నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారనీ, వారి సేవలను మరిచిపోలేమని తెలిపారు. హైటెక్ సిటీ నిర్మాణానికి ఆరంభ దశలో వ్యతిరేకత ఎదురైంది. కానీ ఇప్పుడు హైదరాబాద్ నగరం సింగపూర్, టోక్యో లాంటి ప్రపంచ మేగాసిటీలతో పోటీపడుతోంది అని పేర్కొన్నారు.
Published Date - 01:59 PM, Wed - 20 August 25 -
#Andhra Pradesh
CM Chandrababu : అమరావతి నిర్మాణానికి ఊపందిస్తున్న సీఆర్డీఏ.. ముఖ్య నిర్ణయాలు
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ (Capital Region Development Authority) సమావేశం జరిగింది.
Published Date - 06:46 PM, Mon - 18 August 25