Chandrababu Naidu
-
#Andhra Pradesh
AP : ఏపీని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు పటిష్ఠ ప్రణాళిక: సీఎం చంద్రబాబు
రాబోయే ఐదేళ్లలో ఈ రంగంలో రూ. లక్ష కోట్లు మేర పెట్టుబడులను రాష్ట్రంలోకి రప్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఇప్పటికే దేశ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 9 శాతం వాటాతో 50 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను ఆంధ్రప్రదేశ్ కలిగి ఉందని చంద్రబాబు గుర్తుచేశారు.
Date : 29-08-2025 - 4:14 IST -
#Andhra Pradesh
Nara Lokesh : చట్టం ముందు దోషిగా నిలవక తప్పదు.. జగన్ కు లోకేశ్ కౌంటర్
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడు నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు.
Date : 29-08-2025 - 10:47 IST -
#Andhra Pradesh
AP News: నేడు నందమూరి హరికృష్ణ వర్ధంతి.. ఎక్స్ వేదికగా నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్
AP News: నేడు ప్రముఖ నటుడు, మాజీ మంత్రి, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనను స్మరించుకుంటున్నారు.
Date : 29-08-2025 - 10:06 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఆనంద్ మహీంద్రా పోస్టుపై సీఎం చంద్రబాబు రియాక్షన్.. చాలా ఉన్నాయి ఇంకా అంటూ..!
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకం, ఆతిథ్య రంగాల అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక చర్యకు శ్రీకారం చుట్టారు.
Date : 25-08-2025 - 11:02 IST -
#Andhra Pradesh
Chiranjeevi: సీఎం రిలీఫ్ ఫండ్కు చిరంజీవి విరాళం.. మొత్తాన్ని వింటే ఆశ్చర్యమే..!
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ప్రజా సేవల పట్ల ఎప్పుడూ ముందుండే ఆయన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తన మద్దతు తెలియజేస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధికి (CMRF) భారీ విరాళాన్ని అందించారు.
Date : 25-08-2025 - 10:16 IST -
#Andhra Pradesh
Chandrababu: రూ. 7,000తో రూ. 6,755 కోట్ల డైరీ సామ్రాజ్యాన్ని సీఎం చంద్రబాబు ఎలా నిర్మించారు?
ఈ జాబితాలో మరోవైపు అత్యంత తక్కువ ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారు. ఆమె ప్రకటించిన ఆస్తులు కేవలం రూ. 15.38 లక్షలు, స్థిరాస్తులు ఏవీ లేవు.
Date : 24-08-2025 - 4:17 IST -
#Andhra Pradesh
Richest CM’s : దేశంలో రిచెస్ట్ సీఎంలు వీళ్లే..!
Richest CM's : తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఒక నివేదిక విడుదల చేసింది, ఇందులో దేశంలోని అత్యంత సంపన్న , తక్కువ ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రుల వివరాలు వెల్లడించబడ్డాయి.
Date : 23-08-2025 - 12:29 IST -
#Andhra Pradesh
AP Cabinet Meeting : సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న ఏపీ కేబినెట్ భేటీ
AP Cabinet Meeting : అమరావతిలోని ఏపీ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో దాదాపు 20కిపైగా కీలక అజెండా అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
Date : 21-08-2025 - 2:21 IST -
#Telangana
CM Revanth Reddy : తెలంగాణ రైజింగ్ 2047తో అభివృద్ధి చేసుకుందాం: సీఎం రేవంత్ రెడ్డి
1994 నుండి 2014 వరకు సీఎం లుగా పనిచేసిన వారు నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారనీ, వారి సేవలను మరిచిపోలేమని తెలిపారు. హైటెక్ సిటీ నిర్మాణానికి ఆరంభ దశలో వ్యతిరేకత ఎదురైంది. కానీ ఇప్పుడు హైదరాబాద్ నగరం సింగపూర్, టోక్యో లాంటి ప్రపంచ మేగాసిటీలతో పోటీపడుతోంది అని పేర్కొన్నారు.
Date : 20-08-2025 - 1:59 IST -
#Andhra Pradesh
CM Chandrababu : అమరావతి నిర్మాణానికి ఊపందిస్తున్న సీఆర్డీఏ.. ముఖ్య నిర్ణయాలు
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ (Capital Region Development Authority) సమావేశం జరిగింది.
Date : 18-08-2025 - 6:46 IST -
#Andhra Pradesh
AP: గీత కార్మికుల కోసం మరో శుభవార్త..ఆదరణ-3.0 పథకంతో ద్విచక్ర వాహనాలు
ఈ విషయాన్ని బీసీ, చేనేత, జౌళి సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత అధికారికంగా వెల్లడించారు. గౌతు లచ్చన్న 116వ జయంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఘన కార్యక్రమంలో ఆమె ఈ విషయాన్ని తెలిపారు. సమాజసేవకు మార్గదర్శిగా నిలిచిన గౌతు లచ్చన్నకు పూలమాలలతో నివాళులు అర్పిస్తూ పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Date : 17-08-2025 - 9:42 IST -
#Andhra Pradesh
Chandrababu : హైదరాబాద్ను ప్రపంచ ఐటీ పటంపై నిలిపిన ఘనత చంద్రబాబుదే : రేవంత్ రెడ్డి ప్రశంసలు
1990లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ ప్రాజెక్టు అనే భవిష్యత్ దృష్టిని కలిగి పనిచేశారు. హైదరాబాద్ను ఐటీ హబ్గా తీర్చిదిద్దే ప్రయత్నాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతానికి మల్టీనేషనల్ కంపెనీలు రావాలని, గ్లోబల్ ఇన్నోవేషన్కు వేదిక కావాలని ఆయన చేసిన ప్రయత్నాలు నేటి అభివృద్ధికి బీజం వేసాయి అని రేవంత్ పేర్కొన్నారు.
Date : 16-08-2025 - 11:31 IST -
#Andhra Pradesh
79th Independence Day : జాతీయజెండాను ఎగురవేసిన సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా స్టేడియంలో భారీ ఎత్తున ప్రజలు, విద్యార్థులు హాజరై దేశభక్తి తారాస్థాయికి చేరిన వేడుకలకు సాక్షిగా నిలిచారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్లో పాల్గొన్న వివిధ బటాలియన్ల శోభాయాత్రను సీఎం పరిశీలించారు.
Date : 15-08-2025 - 10:09 IST -
#Andhra Pradesh
Pulivendula : జడ్పీటీసీ ఎన్నికలు.. రీపోలింగ్ను బహిష్కరిస్తున్నాం: వైఎస్ అవినాష్రెడ్డి
అయితే, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ రెండు బూత్లలో మాత్రమే రీపోలింగ్ నిర్వహించడం అన్యాయం అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ చూశారు, నిన్న జరిగిన ఎన్నికల్లో ఎలా అవకతవకలు జరిగాయో. అయితే ఎన్నికల సంఘం కేవలం రెండు బూత్లలో మాత్రమే రీపోలింగ్ నిర్వహించడం దారుణం అని అన్నారు.
Date : 13-08-2025 - 12:37 IST -
#Cinema
JR. NTR : ఏపీ సీఎం చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ కృతజ్ఞతలు
JR. NTR : నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులలో ఒక ప్రత్యేకమైన భావోద్వేగం ఉంది. బాలకృష్ణ, నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు… ఈ ముగ్గురిలో ఎవరి గురించినా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేస్తే అది అభిమానులకు పండుగ వాతావరణం తీసుకొస్తుంది.
Date : 13-08-2025 - 10:54 IST