Ys Jagan
-
#Andhra Pradesh
AP Budget : మీ బడ్జెట్ లెక్కలను మీరే మార్చి చెప్తున్నారా?: వైఎస్ జగన్
సూపర్ సిక్స్ హామీలపై ప్రజలు నిలదీస్తారనే బొంకుతున్నారని.. బొంకుల బాబు అని చంద్రబాబును ఎందుకు అనకూడదు అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు.
Date : 20-11-2024 - 4:50 IST -
#Andhra Pradesh
Jagan Assembly Membership: వైఎస్ జగన్ అసెంబ్లీ సభ్యత్వం రద్దు కాబోతుందా?
ఏపీలో వైసీపీ తప్ప కూటమికి మిగిలిన ఏ పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీగా లేదని అన్నారు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి, తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్పకుండా సభకు వెళ్తానని హామీ ఇచ్చారు.
Date : 20-11-2024 - 3:08 IST -
#Andhra Pradesh
CM Chandrababu: చంద్రబాబు శపథానికి మూడేళ్లు.. నాడు అసెంబ్లీ లో ఛాలెంజ్ చేసి.. నేడు నిజం చేశారు!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేకపోవడం, అధికార పార్టీ సభ్యుల హేళనలతో కలత చెందిన చంద్రబాబు నాయుడు 2021 నవంబర్ 19న అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి, "కౌరవ సభలో ఉండలేనని, గౌరవ సభగా మారిన తర్వాతే తిరిగి వస్తా" అని శపథం చేశారు. ఈ పరిణామాలపై భావోద్వేగానికి గురైన చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు.
Date : 19-11-2024 - 5:15 IST -
#Andhra Pradesh
AP Debits: ఆంధ్రప్రదేశ్ అప్పులు లెక్కలు తేల్చిన సీఎం చంద్రబాబు నాయుడు
సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ అప్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టంతో పోలిస్తే, గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక నష్టం ఎక్కువని అన్నారు. అసెంబ్లీలో ఆయన అప్పుల లెక్కలు వెల్లడించారు, మొత్తం అప్పు ₹9 లక్షల కోట్లను మించిందని చెప్పారు.
Date : 15-11-2024 - 4:50 IST -
#Andhra Pradesh
Vijayanagaram MLC Bypoll: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు…
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల నోటిఫికేషన్ను ఈసీ రద్దు చేసింది. వైసీపీ అధినేత జగన్, మెజార్టీ సభ్యుల బలంతో గెలుపు కోసం చేసిన ప్రయత్నానికి ఈసీ షాక్ ఇచ్చింది.
Date : 14-11-2024 - 4:48 IST -
#Andhra Pradesh
YS Sunitha: వైఎస్ భారతి పీఏపై పోలీసులకు వైఎస్ సునీత రెడ్డి ఫిర్యాదు!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, వైఎస్ సునీత రెడ్డి, తమపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు చేయాలని నిర్ణయించుకుని పులివెందుల పోలీస్స్టేషన్కు చేరుకున్నారు.
Date : 13-11-2024 - 5:31 IST -
#Andhra Pradesh
AP Budget : ప్రజలను మభ్య పెట్టేందుకు పెట్టిన బడ్జెట్ ఇది : వైఎస్ జగన్
ప్రభుత్వం నడుపుతున్నప్పుడు అప్పులు చేయడం పథకాలు ఇవ్వడం సర్వసాధారణమేని అన్నారు. మా ప్రభుత్వం విఫలం కావాలనే ఉద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు.
Date : 13-11-2024 - 5:31 IST -
#Andhra Pradesh
AP High Court: సోషల్ మీడియా అక్టీవిస్టుల అరెస్ట్ పై హైకోర్టులో వైసీపీ పిల్.. సీరియస్ అయినా హైకోర్టు
అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై పోలీసులు కేసులు పెడితే దానిలో ఏమి తప్పు ఉందని న్యాయస్థానం ప్రశ్నించింది. అలాగే, జడ్జిలను అవమానపర్చే పోస్టులపై కూడా ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పోలీసుల చర్యలను నిలువరిస్తూ హైకోర్టు ఎలాంటి బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టీకరించింది.
Date : 13-11-2024 - 2:35 IST -
#Andhra Pradesh
Assembly meetings : మైకు ఇవ్వరని జగన్ చెప్పడం విడ్డూరం: వైఎస్ షర్మిల
ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అసెంబ్లీకి వెళ్లాలి కదా అని ప్రశ్నించారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైకు ఇవ్వరని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
Date : 12-11-2024 - 6:19 IST -
#Andhra Pradesh
YSRCP: సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల నేపథ్యంలో ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించిన వైసీపీ
వైఎస్సార్సీపీ ఎంపీలు ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసారు, సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులు, కస్టోడియల్ టార్చర్, భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్న పోలీసుల చర్యలు పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు.
Date : 12-11-2024 - 2:44 IST -
#Andhra Pradesh
AP Budget : నవంబర్ 22 వరకు అసెంబ్లీ సమావేశాలు: స్పీకర్ వెల్లడి
AP Budget : వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి రాకపోయినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.
Date : 11-11-2024 - 5:41 IST -
#Andhra Pradesh
AP Budget: ఏపీ బడ్జెట్ రూ. 2.94 లక్షల కోట్లు.. కేటాయింపులు ఇలా!
అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగం చేశారు. గత ప్రభుత్వ దుర్మార్గ పాలనను ప్రజలు పాతరేశారని దుయ్యబట్టారు.
Date : 11-11-2024 - 10:58 IST -
#Andhra Pradesh
AP Assembly Sessions: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్డెట్ సమావేశాలు.. రూ. 2.7 లక్షల కోట్లతో బడ్జెట్?
ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
Date : 11-11-2024 - 9:53 IST -
#Andhra Pradesh
YS Jagan : అసెంబ్లీలో కాదు..ప్రభుత్వం తప్పులను మీడియా ద్వారానే ప్రశ్నిస్తాం: జగన్
YS Jagan : అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష కూటమి ఉంటాయని.. మేం కాకుండా ప్రతిపక్షం లేనపుడు మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించాలని జగన్ కోరారు. ప్రతిపక్షాన్ని గుర్తిస్తే ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నా నాయకుడు ఉంటారు కదా అంటూ వ్యాఖ్యానించారు.
Date : 07-11-2024 - 6:36 IST -
#Andhra Pradesh
Vishaka Saradha Peetham: శారదా పీఠానికి కేటాయించిన 15 ఎకరాలను వెనక్కి తీసుకున్న కూటమి ప్రభుత్వం!
విశాఖ శారదా పీఠానికి వైసీపీ ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాలను రెవిన్యూ శాఖ స్వాధీనం చేసుకుంది. భీమిలి మండలం కొత్తవలస సమీపంలోని రిషికొండలో, జగన్ ప్రభుత్వం ఈ భూమిని ఎకరాకు కేవలం లక్ష రూపాయలకే కేటాయించిన విషయం తెలిసిందే.
Date : 07-11-2024 - 5:36 IST