Ys Jagan
-
#Andhra Pradesh
AP And TS: గెలిస్తే అమరావతి, ఓడితే హైదరాబాద్.!
విభజిత ఆంధ్రప్రదేశ్ మీద ప్రధాన పార్టీల చీఫ్ లు సవతి ప్రేమను కనబరుస్తున్నారు
Date : 04-03-2022 - 2:12 IST -
#Andhra Pradesh
AP Special Status : ‘మూడు’తో ముంచుడే.!
ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక అంశం గెలుపు ఓటములను నిర్ణయిస్తోంది. ఆ అంశం మిగిలిన వాటిని కాదని ఓటర్లపై బాగా ప్రభావం చూపుతుంది.
Date : 04-03-2022 - 1:02 IST -
#Speed News
Polavaram Project: పోలవరం నిర్వాసితులకు.. సీఎం జగన్ గుడ్న్యూస్..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర జనవనరులశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ను పరిశీలించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇందుకూరుపేట నిర్వాసితులతో మాట్లాడిన జగన్, పోలవరం నిర్వాసితులను పూర్తిస్థాయిలో ఆదుకుంటామని తెలిపారు. అంతే కాకుండా పోలవరం నిర్వాసితులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6 లక్షలతో పాటు, ఏపీ ప్రభుత్వం మరో 3 లక్షలు అదనంగా ఇస్తుందని జగన్ చెప్పారు. ఏపీకి పోలవరం జీవనాడి అని, పోలవరం పూర్తయితేనే రాష్ట్ర సస్యశ్యామలం […]
Date : 04-03-2022 - 12:39 IST -
#Andhra Pradesh
Election Strategy : టీడీపీ `ముందస్తు` ప్రిపరేషన్
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు రానున్నాయా? అసెంబ్లీని ముందుగానే రద్దు చేసి సీఎం జగన్ ఎలక్షన్లకు వెళ్తారా?
Date : 03-03-2022 - 11:33 IST -
#Andhra Pradesh
Viveka Murder Case: సీబీఐ లీక్స్ పేరుతో.. టీడీపీ జగన్కు మేలు చేస్తుందా..?
ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపిన దివంగత మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపుతిప్పుతున్న సంగతి తెలిసిందే. వివేకా మర్డర్ కేసులో సీబీఐ ఎంట్రీ ఇచ్చిన తర్వాత దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. అయితే కొద్ది రోజులుగా సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాలు లీకులు అంటూ ఎల్లో మీడియా రోజుకో కథనాన్ని ప్రచురిస్తుంది. ఈ క్రమంలో వివేకా హత్య కేసుకు సంబంధించి అసలు వాస్తవాలు ఇవేనంటూ రాజకీయవర్గాల్లో రచ్చ లేపుతున్న మీడియా లీకులు, జగన్ సర్కార్ ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా […]
Date : 02-03-2022 - 1:19 IST -
#Speed News
AP Pension : వృద్ధులకు శివరాత్రి ఫించన్
శివరాత్రి సందర్భంగా వృద్ధులకు ఆలస్యం లేకుండా పింఛను పంపిణీ చేసేలా ఏపీ సీఎం జగన్ ఆదేశించాడు.
Date : 01-03-2022 - 4:33 IST -
#Andhra Pradesh
Fishing Harbour : 60వేల ఉద్యోగాలకు జగన్ ప్లాన్
ఓడరేవుల రూపంలో ఒకేసారి 60వేల మందికి ఉపాథి కల్పించడానికి జగన్ మాస్టర్ ప్లాన్ వేశాడు.
Date : 01-03-2022 - 4:27 IST -
#Andhra Pradesh
TDP vs YSRCP: జగన్ బిగ్ మిస్టేక్.. చంద్రబాబుకు ఆయుధం దొరినట్టేనా..?
వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా కూరుకుపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా తెలుగుదేశంపార్టీ ముఖ్యనేతలతో జరిగిన స్ట్రాటజీ కమిటీ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు జగన్ పై కీలక ఆరోపణలు చేశారు. ఇటీవల వివేకా హత్యకు సంబంధించి, బయటకు వస్తున్న అన్ని వాంగ్మూలాలు జగనే దోషి అని స్పష్టం చేస్తున్నాయని చంద్రబాబు అన్నారు. వివేకా హ్యత్య కేసును మొదటి నుంచి తప్పుపట్టిస్తున్న జగన్, నాడు వివేకా హత్యను తనపై […]
Date : 01-03-2022 - 12:35 IST -
#Speed News
YSRCP: వైసీపీ అనుబంధ సంస్థల ఇన్ఛార్జ్గా విజయసాయిరెడ్డి నియామకం
వైసీపీ అనుబంధ శాఖలన్నింటికీ ఇన్ఛార్జ్గా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పత్రికాప్రకటన చేశారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఉన్నారు. రాజ్యసభలో పార్టీకి నాయకత్వం వహిస్తుండగా, రాజంపేట ఎంపీ పీవీ మిధున్ రెడ్డి లోక్సభలో పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. వాణిజ్యంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఎంపీ కూడా ఛైర్మన్గా ఉన్నారు. తనపై నమ్మకం ఉంచిన […]
Date : 01-03-2022 - 10:08 IST -
#Andhra Pradesh
Rythu Bharosa : ‘రైతు భరోసా’ ఖాతాల్లో జగన్మాయ
ఏపీ సీఎం జగన్ జనవరి మూడో తేదీన రైతు భరోసా నిధులను జమ చేస్తూ తాడేపల్లి వద్ద బటన్ నొక్కాడు.
Date : 28-02-2022 - 3:34 IST -
#Speed News
YS Viveka Case: లోక్సభ్ స్పీకర్కు.. వివేకా కుమార్తె సునీత రెడ్డి లేఖ
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత లేఖ రాశారు. తన తండ్రి హత్య కేసులో ఎంపీ అవినాష్ హస్తం ఉందని లేఖలో పేర్కొన్న సునీత, ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రపై సీబీఐ విచారణ జరిపించాలని స్పీకర్ను కోరారు. అంతేకాదు సీబీఐ అధికారులకు తానిచ్చిన వాంగ్మూలాన్ని లేఖలో జతపరిచింది సునీత రెడ్డి. ఈ క్రమంలో సీబీఐకి నిందితులిచ్చిన వాంగ్మూలాలను కూడా స్పీకర్కు అందజేసిన సునీత, వెంటనే దీనిపై విచారణ జరిపి, […]
Date : 28-02-2022 - 3:08 IST -
#Speed News
Milan2022: ఐఎన్ఎస్ విశాఖ యుద్ధ నౌకను.. జాతికి అంకితం చేసిన సీఎం జగన్
ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ మిలన్-2022 కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. నేవల్ డాక్యార్డులోని ఐఎన్ఎస్ విశాఖను సీఎం జాతికి అంకితం ఇచ్చారు. విశాఖ తూర్పు నావికా దళ కేంద్రంలో పర్యటించిన జగన్ నేవల్ డాక్ యార్డులో INS విశాఖ యుద్ధ నౌకను సందర్శించారు. ఈ క్రమంలో ఆర్కే బీచ్లోని ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ మిలన్-2022 వేడుకలను ప్రారంభించిన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ చరిత్రలో ఇవాళ గర్వించదగిన రోజని జగన్ […]
Date : 28-02-2022 - 1:32 IST -
#Telangana
Prashant Kishor : మూడు పార్టీల ముద్దుల ‘పీకే’
ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలోని టీఆర్ఎస్, వైఎస్సాఆర్టీపీకి రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరించనున్నాడు.
Date : 28-02-2022 - 1:05 IST -
#Andhra Pradesh
YS Jagan: జగన్ దిగిరాకపోతే.. టాలీవుడ్ ఈ మూడూ ట్రై చేయాల్సిందే!
సినీపరిశ్రమపై జగన్ సర్కార్ వరాలు కురిపిస్తుందా, వర్రీనే మిగుల్చుతుందా? టాప్ హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వెళ్లి అడిగినా ఇంకా దయతలచదేమి? జగన్కు ఏం కావాలి? సినీ పరిశ్రమ కోరుకున్నట్టు టికెట్ల రేట్లు పెంచకపోతే పరిస్థితి ఏంటి? భీమ్లా నాయక్ రిలీజ్ తరువాత సినీ పెద్దలకు, అభిమానులకు ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాము హీరోలమనే భావన పక్కన పెట్టి, దండం పెట్టి మరీ అడిగారు. ఇలా ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ ఇద్దరూ ప్రభుత్వాన్ని దేహీ […]
Date : 27-02-2022 - 9:41 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: ఏపీ బడ్జెట్ సమావేశాలు.. టీడీపీ సంచలన నిర్ణయం తీసుకోనుందా..?
ఆంధ్రప్రదేశ్లో మార్చి 7 నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మార్చి నెలాఖరు వరకు అంటే దాదాపు 15 నుంచి 20 పనిదినాలు ఉండేలా బడ్జెట్ సమావేశాలను నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపార్టీ ఈ బడ్జెట్ సమావేశాలను బహిష్కరించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇకమందు తాను అసెంబ్లీలో అడుగుపెట్టనని గతంలోనే చంద్రబాబు తేల్చిచెప్పారు. గత శీతాకాల సమావేశాల్లో భాగంగా చంద్రబాబు ఈ […]
Date : 26-02-2022 - 12:37 IST