Ys Jagan
-
#Andhra Pradesh
Jagan Strong Warning: రాబోయేది మేమే.. ఎవ్వరినీ వదలం.. జగన్ స్ట్రాంగ్ వార్నింగ్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే 91 మంది మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు జరిగాయని.. వారిలో ఏడుగురు మరణించారని వైసీపీ అధినేత జగన్ అన్నారు.
Date : 07-11-2024 - 5:27 IST -
#Andhra Pradesh
YSRCP: కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి వైసీపీ నయా స్ట్రాటజీ..
వైసీపీ తమ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ, దీనిని ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో, వైసీపీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించి, తమ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులకు న్యాయపరమైన సహాయం అందించేందుకు అన్నిరకాలుగా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసింది.
Date : 06-11-2024 - 12:52 IST -
#Andhra Pradesh
YS Vijayamma: జగన్ నా కొడుకు కాకుండా పోతాడా..? విజయమ్మ సంచలన వీడియో
సోషల్ మీడియాలో తనపై తన కొడుకు హత్య ప్రయత్నం చేశాడని ప్రచారంపై ఆందోళన వ్యక్తం చేశారు విజయమ్మ. పాత వీడియో బయటకు తీసి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేయడం సరైన విధానం కాదని అన్నారు.
Date : 06-11-2024 - 12:09 IST -
#Andhra Pradesh
YS Vijayamma : జగన్పై జరుగుతున్న దుష్ప్రచారానికి ఎంతగానో బాధపడుతున్నా
YS Vijayamma : గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో అబద్ధాలు, అసత్య కథనాలపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తన అభిప్రాయాన్ని విజయమ్మ వెల్లడించారు. విజయమ్మ మాట్లాడుతూ.. కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం తమపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, ఈ విధమైన అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
Date : 04-11-2024 - 6:56 IST -
#Andhra Pradesh
YSRCP : ముస్లింల తరఫున వైసీపీ ఎప్పుడూ నిలబడే ఉంటుంది: విజయసాయిరెడ్డి
YSRCP : ముస్లింల తరఫున వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ నిలబడే ఉంటుంది. వక్ఫ్ బోర్డుకు ఎలా ఆదాయం పెంచాలో, ఎలా ఖర్చు పెట్టాలో అధికారం ఉంటుంది. కానీ ఆ అధికారాలను తొలగించాలనే అంశాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం.
Date : 03-11-2024 - 8:30 IST -
#Andhra Pradesh
A Letter To The Family Of YS: వైఎస్ కుటుంబానికి సంచలన లేఖ.. పెద్దలను పిలిచి దొంగ సొమ్ము పంచుకోండి అంటూ లెటర్!
దయచేసి ఈ దిక్కుమాలిన వివాదానికి అంతం పలకండి. ఈ డ్రామాకు తెరదించండి. ఈ రాష్ట్ర ప్రజలుగా, రాజకీయాలను పరిశీస్తున్న వారిగా, దశాబ్దాలుగా ఓట్లు వేస్తున్న వారిగా మాకూ అనేక విషయాలు తెలుసు.
Date : 30-10-2024 - 9:18 IST -
#Andhra Pradesh
YS Vijayamma Open Letter: వైఎస్ఆర్ అభిమానులకు విజయమ్మ లేఖ.. ఆస్తుల వలన కుటుంబం విడిపోవాల్సి వచ్చింది!
జగన్ చెప్పింది ఏంటంటే..."పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యారు.. నాకు అల్లుళ్ళు వస్తారు.. నీకు అల్లుడు, కోడలు వస్తారు.. మనం కలిసి ఉన్నట్లు వాళ్ళు కలిసి ఉండకపోవచ్చు..కాబట్టి విడిపోదాం" అన్నాడు. అలా 2019 వరుకు కలిసి ఉన్న కుటుంబం, ఆస్తుల పరంగా విడిపోవాలని నిర్ణయం జరిగింది.
Date : 29-10-2024 - 7:15 IST -
#Andhra Pradesh
Jagan Mohan Reddy: మరో లేఖను విడుదల చేసిన జగన్.. షర్మిల ఇకపై ఏం మాట్లాడదలచుకోలేదు!
నీ వ్యక్తిగత ప్రయోజనాలు, అత్యాశకు అమ్మను ఉపయోగించుకునేందుకు నువ్వు చేసిన ప్రయత్నాల నుంచి దృష్టిని మరల్చేందుకే నేను దాఖలు చేసిన కేసుల గురించి వ్యాఖ్యలు చేశావు. మన అమ్మకు నువ్వు తప్పుడు, అసత్య వాంగ్మూలం అంటగట్టావు.
Date : 28-10-2024 - 11:39 IST -
#Andhra Pradesh
Balineni Srinivas Reddy: జగన్, షర్మిల వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరువు తీస్తున్నారు
వైఎస్సార్ కుటుంబంలో ఆస్తుల కోసం తగాదాలు పడుతున్న దృశ్యం బాధాకరమని మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 40 సంవత్సరాల రాజకీయాల్లో ఎంతో హుందాగా వ్యవహరించారని, కానీ ఇప్పుడు షర్మిల మరియు జగన్ ఆయనను బజారుకు కీడుస్తున్నారని పేర్కొన్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్, ఆయన సోదరి మరియు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలైన షర్మిల మధ్య ఆస్తుల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో బాలినేని స్పందించారు. ‘ఆడబిడ్డ కన్నీరు ఆ ఇంటికి అరిష్టం’ […]
Date : 28-10-2024 - 2:44 IST -
#Andhra Pradesh
YS Jagan : జగన్ చేసిన పాపాలే ప్రజల మెడకు ఉరితాళ్లు : మంత్రి నిమ్మల
YS Jagan : గత ఐదేళ్లలో జగన్ చేసిన పాపాలే ప్రజలపై భారం రూపంలో వెంటాడుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ల రేట్లను దాచి చీకటి జీవోలు ఇచ్చి ప్రజలపై భారం మోపిందన్నారు. కేవలం ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని, సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే పనిలో ఉన్నారని వివరించారు.
Date : 26-10-2024 - 3:12 IST -
#Andhra Pradesh
YS Sharmila కీలుబొమ్మగా మారారు: లేఖ పై ఘాటుగా స్పదించిన వైస్ఆర్సీపీ
YS Sharmila: అటాచ్మెంట్లపై హైకోర్టు ఆంక్షలు భూమికి మాత్రమే వర్తిస్తాయని, వాటాల బదిలీకి కాదని ఆమె చెప్పారని, మెజారిటీ షేర్ల బదిలీ భూమితో సహా అన్ని ఆస్తులను బదిలీ చేయడంతో సమానం అన్నారు. ఇది తెలంగాణ హైకోర్టు అటాచ్మెంట్ ఉత్తర్వులకు విరుద్ధమన్నారు.
Date : 25-10-2024 - 5:39 IST -
#Andhra Pradesh
YS Sharmila vs YS Jagan: సామాన్యం అంటూనే కోర్టుకు ఈడ్చేసారు- వైఎస్ షర్మిల
వైఎస్ షర్మిల తమ కుటుంబంలో ఆస్తుల వివాదంపై స్పందిస్తూ, “మా ఉద్దేశ్యం గొడవలు పెడుతుండాలని కాదు. ఈ విషయాన్ని సామరస్యంగా, నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలి” అని చెప్పారు. “కానీ ఈ విషయం సామాన్యంగా అనుకోడం సరైనది కాదు. అన్ని కుటుంబాల్లో జరుగుతుంది అని చెప్పి తల్లిని, చెల్లిని కోర్టుకు తీసుకెళ్లడం అనేది అందుకు సరిపోదు. ఇది సాధారణ విషయమేమీ కాదు, జగన్ సార్” అని ఆమె వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లాలోని గుర్లలో నిన్న(24-10-2024) పర్యటించిన వైఎస్ […]
Date : 25-10-2024 - 10:46 IST -
#Andhra Pradesh
YS Jagan: నా తల్లి, చెల్లి ఫోటోలతో రాజకీయాలా?
YS Jagan: వైఎస్సార్ కుటుంబంలో ఆస్తి తగాదాల అంశం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరియు చెల్లెలు వైఎస్ షర్మిల మధ్య లేఖల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. షర్మిలకు రాసిన లేఖలో, “నేను నీకు రాసిచ్చిన ఆస్తులను వెనక్కి తీసుకుంటున్న” అని జగన్ పేర్కొన్నారని, దీనికి షర్మిల ఘాటుగా సమాధానం ఇచ్చినట్లు సోషల్ మీడియాలో కొన్ని లేఖలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో, ఆస్తుల వివాదంపై వైఎస్ జగన్ స్పందించారు. […]
Date : 24-10-2024 - 2:52 IST -
#Andhra Pradesh
YS Jagan vs Sharmila: నా ఆస్తులు నాకిచ్చేయి.. షర్మిలకు జగన్ సంచలన లేఖ!
YS Jagan vs Sharmila: ‘నన్ను రాజకీయంగా వ్యతిరేకించావు. నా వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించావు. బహిరంగంగా తప్పుడు ప్రకటనలు చేశావు మరియు అసత్యాలు చెప్పావు. నాకు వ్యతిరేకంగా అనేక కార్యకలాపాలకు పాల్పడ్డావు. నీ చర్యలన్నీ నాకు తీవ్ర బాధను కలిగించాయి. అందుకే, సరస్వతి పవర్ కంపెనీలో గిఫ్ట్ డీడ్ కింద నీకు ఇచ్చిన వాటాల్ని వెనక్కి తీసుకుంటున్నా’ అని వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సోదరి వైఎస్ షర్మిలకు లేఖ రాశారు. ఈ […]
Date : 24-10-2024 - 12:45 IST -
#Andhra Pradesh
AP Fee Reimbursement: విద్యార్థులకు నారా లోకేష్ గుడ్ న్యూస్!
AP Fee Reimbursement: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై త్వరలో శుభవార్త వచ్చే అవకాశం ఉన్నట్లు మంత్రి లోకేశ్ మంగళవారం రాత్రి ఎక్స్లో తెలిపారు. విద్యార్థులకు సంబంధించి ఈ రీయింబర్స్మెంట్ పట్ల త్వరలో మంచి సమాచారాన్ని అందిస్తామని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. “వైసీపీ ప్రభుత్వం రూ.3500 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకుండా మోసం చేసింది. అయితే, ఈ సమస్యను పరిష్కరించేందుకు మంత్రులు మరియు విద్యాశాఖలోని సహచరులతో కలిసి పని చేస్తానని, త్వరలోనే శుభవార్త అందిస్తానని హామీ ఇస్తున్నాను” […]
Date : 23-10-2024 - 1:10 IST