Ys Jagan
-
#Andhra Pradesh
Nara Lokesh Hot Comments: వైసీపీ పై నారా లోకేష్ సంచలన కామెంట్స్
“ఇంట్లో బాబాయ్ను చంపేసి పచ్చి నెత్తురు తాగే రాక్షసుడివి! నీ పార్టీ పునాదులే నేరాలు—ఘోరాలని మీ కుటుంబ సభ్యులే చెప్పారు. నీ పాలనలో వేల మంది చనిపోయినా, ఒక్క మాట కూడా మాట్లాడని నువ్వు, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావ్. ఐదేళ్ల పాటు గంజాయి, డ్రగ్స్ వ్యాప్తి చేసి సొమ్ము చేసుకున్నావ్. ఉన్మాదిని పెంచి, ప్రజల మీద వదిలావ్. నేరస్థులకు మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి అని లైసెన్స్ ఇచ్చావ్. నీ తమ్ముడు అవినాశ్రెడ్డి […]
Published Date - 11:12 AM, Mon - 21 October 24 -
#Andhra Pradesh
AP Politics : వైసీపీ సీక్రెట్ ఏజెంట్లకు.. సిల్లడుతోందా..?
AP Politics : అధికారంలో చేతిలో ఉందికదా అని అప్పుడు కన్నుమిన్ను కానకుండా ప్రవర్తిస్తే.. ఇప్పుడు కష్టాలు తప్పవన్నట్లుంది కొందరి వైసీపీ సీక్రెట్ ఏజెంట్ల పరిస్థితి. వైసీపీ నీడలో వేరే పార్టీ రంగు కప్పుకొని స్వామి (అధినేత) తృప్తి కోసం విచక్షణ రహితంగా వ్యాఖ్యలు చేయడం వారికి జైలు జీవితాన్ని తెచ్చిపెట్టింది. తీరా నమ్ముకున్న స్వామి ఏమైనా ఆదుకుంటాడా.. అనుకుంటే.. అదీలేదు.. దీంతో వైసీపీ సీక్రెట్ ఏజెంట్లకు.. సిల్లడుతోందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
Published Date - 05:53 PM, Sat - 19 October 24 -
#Andhra Pradesh
YS Jagan : ఈ పరిస్థితికి తానే కారణమని జగన్ మాత్రం చెప్పుకోలేకపోయారు..
YS Jagan : ఉపాధి, ఉద్యోగ కల్పనలోనూ వైసీపీ ప్రభుత్వం విఫలమయ్యారనే చర్చ జరిగింది. వీటన్నింటిని మర్చిపోయి ప్రస్తుత ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను పెట్టలేకపోయిందని విమర్శించడంతో.. కూటమి నేతలు జగన్కు కౌంటర్ ఇచ్చే పనిలో పడ్డారు.
Published Date - 02:28 PM, Sat - 19 October 24 -
#Andhra Pradesh
Jagan Social Media: జగన్ చూపు సోషల్ మీడియా వైపు.. కారణమిదేనా..?
అయితే ఏపీలోని రాజకీయ పరిస్థితులు గనుక చూసుకుంటే.. ఏపీలో నాయకులు చేసే మంచి పనులు లేదా అభివృద్ధి కార్యక్రమాలు టీవీ ఛానెల్లో కంటే ముందుగా సోషల్ మీడియాలోనే ప్రత్యక్షమవుతున్నాయి.
Published Date - 03:11 PM, Fri - 18 October 24 -
#Andhra Pradesh
Kodali Nani: కొడాలి నానికి వైయస్ జగన్ చెక్ పెట్టారా?
Kodali Nani: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి కొడాలి నాని పరిస్థితి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జగన్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న నాని, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షాలపై చేసిన తీవ్ర వ్యాఖ్యలతో అప్పట్లో చర్చకు గురయ్యారు. ఆయన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, లోకేశ్, పవన్ కల్యాణ్ వంటి నాయకులపై చేసిన జుగుప్సాకర వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమయ్యాయి. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాని, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చేవాడు మరియు జూనియర్ ఎన్టీఆర్కు […]
Published Date - 12:07 PM, Fri - 18 October 24 -
#Andhra Pradesh
Borugadda Anil Arrest: నల్లపాడు పోలీసుల కస్టడీలో బోరుగడ్డ అనిల్
Borugadda Anil Arrest: వైసీపీ అధికారంలో ఉన్న గత ఐదేళ్లలో అనేక అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడిన బోరుగడ్డ అనిల్, నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేశ్లను అసభ్య పదజాలంతో దూషించాడు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాత, అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఇతర రాష్ట్రాల్లో దాక్కున్నాడు. ఇంతలో, గుంటూరుకు రెండు రోజుల కిందట వచ్చినట్టు సమాచారం తెలుసుకున్న సీసీఎస్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతడిపై భూ వివాదాలు, మహిళల వేధింపులపై […]
Published Date - 11:32 AM, Thu - 17 October 24 -
#Andhra Pradesh
Sajjala Ramakrishna Reddy : సజ్జలకు నోటీసులు..రేపు విచారణకు రావాలని ఆదేశం
Sajjala Ramakrishna Reddy : వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది. ఈ కేసులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, నాయకులు దేవినేని అవినాష్ లు విచారణకు హాజరయ్యారు. విదేశాల నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసులు ఇవాళ నోటీసులు జారీ చేశారు.
Published Date - 01:10 PM, Wed - 16 October 24 -
#Andhra Pradesh
Atchannaidu : లిక్కర్ పాలసీపై మాట్లాడే అర్హత జగన్కు లేదు: మంత్రి అచ్చెన్నాయుడు
Atchannaidu : నాలుగు మాసాల్లో హామీలు నెరవేరుస్తూ ముందుకు వెళుతున్నామని అన్నారు పోలవరం ప్రాజెక్టుకు 2500కోట్లు వచ్చాయని, పోలవరం 2027కు పూర్తి చేస్తామని వెల్లడించారు. అమరావతిలో నవంబర్లో పనులు మొదలు పెడుతున్నామని ప్రకటించారు.
Published Date - 05:40 PM, Tue - 15 October 24 -
#Andhra Pradesh
Councilors Shock To TDP: టీడీపీకి తొలి షాక్.. వైసీపీ గూటికి చేరిన కౌన్సిలర్లు
మంగళగిరి వైసీపీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 07:46 PM, Wed - 9 October 24 -
#Andhra Pradesh
YS Jagan: మేము గుడ్ బుక్ రాసుకోవడం ప్రారంభించాం – వైఎస్ జగన్
అమరావతి: మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని తెలిపిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకు పూర్తి భరోసా ఇవ్వాలని నిర్ణయించారని చెప్పారు. బుధవారం మంగళగిరి నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడుతూ, అధికార దుర్వినియోగం ద్వారా కార్యకర్తలకు నష్టం జరిగే సమయంలో వారికి భరోసా ఇవ్వడం ముఖ్యమని పేర్కొన్నారు. ఈ ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని నిర్వహించామని ఆయన వెల్లడించారు. “నేను చేయొద్దని చెప్పినా…” రెడ్బుక్ అనేది […]
Published Date - 05:25 PM, Wed - 9 October 24 -
#Andhra Pradesh
YS Jagan : జగన్ మళ్లీ ఐ-ప్యాక్నే నమ్ముకుంటున్నారా..?
YS Jagan : గత కొద్ది రోజులుగా జగన్ జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జ్లు, వివిధ అనుబంధ సంఘాలు, ఇతర విభాగాల అధిపతులతోపాటు అధికార ప్రతినిధులను కూడా నియమిస్తూ వస్తున్నారు. ప్రాంతీయ సమన్వయకర్తల వ్యవస్థను ఆయన తొలగించడం మాత్రమే తేడా. తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీలోకి పార్టీ నాయకులు ఫిరాయించిన జిల్లాలు , నియోజకవర్గాల్లో తప్ప, వారిలో ఎక్కువ మంది గత ఎన్నికల్లో పార్టీ పరాజయానికి కారణమైన పాత నాయకులే.
Published Date - 12:18 PM, Sun - 6 October 24 -
#Andhra Pradesh
TDP Viral Tweet: వైఎస్ఆర్ ఎవరు..? ఆయనతో నాకేంటి సంబంధం అంటావా జగన్..?: టీడీపీ
టీటీడీ మాజీ ఈవో ధర్మా రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డికి ఉన్న బంధుత్వంపై టీడీపీ ప్రకటన విడుదల చేసింది. ముమ్మాటికి వాళ్లు బంధువులేనంటూ వారి మధ్య బంధుత్వాన్ని టీడీపీ గుర్తుచేసింది.
Published Date - 07:20 PM, Fri - 4 October 24 -
#Andhra Pradesh
YS Jagan: లడ్డూ వివాదం అందుకే తెచ్చారు.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
తిరుమల వేంకటేశ్వరస్వామి అంటే సీఎం చంద్రబాబుకు భయం లేదని మాజీ సీఎం జగన్ అన్నారు. లడ్డూ కల్తీ విషయంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా టీటీటీ ఈవో మాట్లాడారాని జగన్ గుర్తు చేశారు.
Published Date - 04:43 PM, Fri - 4 October 24 -
#Andhra Pradesh
Tirupati Laddu: తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
Tirupati Laddu: తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారనే ఆరోపణలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. అయితే ఇది పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేశారని వైసీపీ ఆరోపిస్తుంది.
Published Date - 08:57 AM, Fri - 4 October 24 -
#Andhra Pradesh
YS Jagan : నాలుగు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది: జగన్
YS Jagan : అందుకే రాష్ట్ర ప్రభుత్వంపై అసహనంగా ఉన్నారు. అబద్దాలను నమ్మి ఓటేశామనీ.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వ్యతిరేకత మొదలైందని చెప్పారు. స్కూళ్లు, ఫీజు రీయింబర్స్మెంట్, ఆస్పత్రులు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా అన్నీ పోయాయని జగన్ అన్నారు.
Published Date - 09:11 PM, Wed - 2 October 24