Ap News
-
#Andhra Pradesh
TDP-JSP : గోదావరి జిల్లాల్లో టీడీపీ- జేఎస్పీ ఎఫెక్ట్..!
ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇంకా ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ ఇవ్వకుండానే ఆయా పార్టీలు తమ పార్టీలను బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. అయితే.. ఈ సారి అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ-జేఎస్పీ కూటమి పట్టుదలతో ఉండటంతో అధికార వైఎస్సార్సీపీకి కొన్ని స్థానాల్లో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జేఎస్పీతో పాటు బీజేపీ కలిసివస్తుందని వార్తలు వినిపిస్తుండటంతో ఈ సారి ఎవరు ఎన్ని సీట్లు రాబడుతారా అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. గోదావరి […]
Published Date - 10:39 AM, Sun - 18 February 24 -
#Andhra Pradesh
AP News: ఏపీ ప్రజలు సంతోషంగా ఉండాలంటే టీడీపీకి అధికారం ఇవ్వాలి : నారా భువనేశ్వరి
AP News: వైసీపీ నేతలు భారీగా ఓట్ల అవకతవకలకు పాల్పడుతున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. గురువారం నాడు ‘‘నిజం గెలవాలి’’ యాత్ర సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఆమెకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మడకశిర సెంటర్లో సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కార్యకర్తలతో ముచ్చటించారు. మడకశిర నియోజకవర్గం, గుడిబండ మండలం, దిన్నెహట్టి గ్రామంలో పార్టీ కార్యకర్త జి. ముత్తప్ప కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. ముత్తప్ప కుటుంబసభ్యులను […]
Published Date - 08:21 PM, Thu - 15 February 24 -
#Andhra Pradesh
AP News: తెలంగాణ మాజీ మంత్రిపై ఏపీ మంత్రి బొత్స ఫైర్, కారణమిదే
AP News: ఏపీ రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించాలంటూ వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు రచ్చకు దారితీయడంతో వైసీపీ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనేది తమ పార్టీ విధానం కాదని అన్నారు. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. అనుభవం ఉన్న నేత ఎవరైనా ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు చేస్తారా అంటూ ఎదురు ప్రశ్నలు వేశారు. 10 ఏళ్ల తర్వాత […]
Published Date - 12:01 AM, Thu - 15 February 24 -
#Andhra Pradesh
TDP : ఉదయగిరి టీడీపీ శ్రేణుల్లో గందరగోళం
అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో తీవ్ర జాప్యం జరగడంతో ఉదయగిరిలో టీడీపీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వివిధ కారణాలతో సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని తప్పించి మేకపాటి రాజగోపాల్ రెడ్డిని ఇన్ఛార్జ్గా నామినేట్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది . దీంతో చంద్రశేఖర్ రెడ్డి టికెట్ ఆశించకుండా టీడీపీలో చేరారు. తన సొంత సోదరుడైన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డిని ఓడించడమే ఆయన ఏకైక ఎజెండా. చంద్రశేఖర్రెడ్డిని సంప్రదించిన అనంతరం పార్టీ ఉదయగిరి […]
Published Date - 02:21 PM, Tue - 13 February 24 -
#Andhra Pradesh
Nara Lokesh: వైసీపీకి 31 మంది ఎంపీలను ఇస్తే ఏంచేశారు? జగన్ పై లోకేశ్ ఫైర్
Nara Lokesh: శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రసంగించారు. ఎత్తిన జెండా దించకుండా కాపుకాస్తున్న పసుపు సైన్యానికి నా నమస్కారాలు. ఉత్తరాంధ్ర అంటే విప్లవ్లం. శ్రీకాకుళం అంటే సింహం. మీరంతా సింహాల్లా కన్పిస్తున్నారు. రెండు నెలల్లో తాడేపల్లి గేట్లు పగలగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అర్థమవుతోంది. గరిమెళ్ల సత్యనారాయణ, సర్దార్ గౌతు లచ్చన్న, యర్రనాయుడు పుట్టిన గడ్డ ఇది. అరసవిల్లి సూర్యదేవాలయం ఉన్న భూమి శ్రీకాకుళం. ఇక్కడ మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. […]
Published Date - 11:44 PM, Mon - 12 February 24 -
#Andhra Pradesh
Skill Development Scam Case: స్కిల్ డెవలప్మెంట్ కేసు ఫిబ్రవరి 26కు వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ఫిబ్రవరి 26వ తేదీకి సుప్రీంకోర్టు సోమవారం వాయిదా వేసింది
Published Date - 05:13 PM, Mon - 12 February 24 -
#Andhra Pradesh
AP News: చంద్రబాబు ఢిల్లీ టూర్ ఎఫెక్ట్, అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు
AP News: చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఏపీలో పొత్తులు త్వరలోనే కొలిక్కి వస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. నేడు ఎకనామిక్ టైమ్స్ సదస్సులో అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ మిత్రులను తామెప్పుడూ బయటకు పంపించలేదని.. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని బయటకు వెళ్లి ఉండవచ్చని అమిత్ షా అన్నారు. పంజాబ్లో అకాలీదళ్తో చర్చలు నడుస్తాయన్నారు. ఇటీవలే టీడీపీ అధినేత ఢిల్లీ […]
Published Date - 11:03 PM, Sat - 10 February 24 -
#Andhra Pradesh
TDP-JSP: ఏపీలో ‘బీసీ’ పాలిటిక్స్, బీసీ ఓటర్లపై టీడీపీ-జనసేన గురి
TDP-JSP: వచ్చే ఎన్నికల్లో అనేక మంది బీసీలను బరిలోకి దింపాలని అధికార వైఎస్సార్సీపీ లక్ష్యంగా పెట్టుకున్నందున, బీసీ ఓట్లను ఆకట్టుకునేందుకు తెలుగుదేశం-జనసేన కూటమి కూడా అదే పని చేయాలని భావిస్తోంది. అభ్యర్థుల జాబితాను ఖరారు చేసేందుకు తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎన్. లోకేష్ గత మూడు రోజులుగా హైదరాబాద్లోని నాయుడు నివాసంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. టిడి-జెఎస్ కూటమి ఇప్పటికే రెండు అసెంబ్లీ స్థానాలను – […]
Published Date - 04:37 PM, Sat - 3 February 24 -
#Speed News
AP News: కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ను స్వాగతిస్తున్నాం: నాదెండ్ల మనోహర్
AP News: కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ను స్వాగతిస్తున్నామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. అంత్యోదయ పథకం కింద 81 కోట్ల మందికి ఉచిత రేషన్ గొప్ప విషయం అని అన్నారు. 2029 వరకు పథకాన్ని పొడిగించడాన్ని అభినందిస్తున్నామని, విద్యుత్ బిల్లులపై కేంద్రం ప్రకటించిన సౌర విద్యుత్ మంచి పథకంఅని, ప్రతి మహిళను లక్షాధికారిని చేసేందుకు చేయూత ఇస్తున్నారని అన్నారు. పర్యటక రంగానికి అండగా ఉండేలా కేంద్రం సహకరిస్తోందని, భారత్లో ఇతర పట్టణాలకు మెట్రో విస్తరించడం అభినందనీయని […]
Published Date - 03:55 PM, Thu - 1 February 24 -
#Andhra Pradesh
AP News: లోక్ సభ బరిలో మాజీ మంత్రి అనిల్, ఆ స్థానం నుంచి పోటీ?
AP News: ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాల్లో పలు కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ స్థానంలో ఒక బీసీ అభ్యర్థిని బరిలో నిలపాలని నిర్ణయించినట్లు సీఎం జగన్ భావించిననట్టు తెలుస్తోంది. అయితే మాజీ మంత్రి అనిల్ కుమార్ ను నరసరావుపేట లోక్సభ స్థానానికి పోటీ చేయాలని సీఎం ఆయనను కోరారని సమాచారం. ఆలోచించుకోమని అనిల్కు సీఎం చెప్పి పంపినట్లు సీఎంఓ వర్గాల ద్వారా తెలిసింది. ఆయన కాకపోతే నెల్లూరు […]
Published Date - 04:44 PM, Fri - 26 January 24 -
#Andhra Pradesh
Pawan Kalyan: అంగన్ వాడీల పట్ల సానుకూల దృక్పథంతో ఆలోచించాలి: పవన్ కళ్యాణ్
Pawan Kalyan: ఏపీలో గత రెండు నెలలుగా తమ డిమాండ్ల పరిష్కారం కోసం వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్న అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లపై ఇప్పటికే ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. దీనికీ వారు లొంగకపోవడంతో ఇవాళ్టి నుంచి సమ్మెల ఉన్న అంగన్ వాడీలను విధుల నుంచి తొలగించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. వైసీపీ నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. సామరస్యపూర్వకంగా చర్చలు జరపకుండా విధుల నుంచి తొలగించాలంటూ ఆదేశాలు ఇవ్వడం […]
Published Date - 07:18 PM, Mon - 22 January 24 -
#Andhra Pradesh
TTD: అయోధ్య రాములోరికి తిరుమల శ్రీవారి లడ్డూలు
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జనవరి 22న అయోధ్య రామమందిరంలో సంప్రోక్షణ మహోత్సవం సందర్భంగా భక్తులకు పంచేందుకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లక్ష శ్రీవారి లడ్డూలను పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. ఒక్కో ప్యాకెట్లో రెండు లడ్డూలను ప్యాకింగ్ చేసే పనిలో 350 మంది కార్మికులు చురుగ్గా నిమగ్నమై ఉన్నారు. 350 బాక్సుల్లో ప్యాకెట్లు ఏర్పాటు చేస్తామని, ఒక్కో బాక్సులో 150 ప్యాకెట్ల లడ్డూలు ఉంటాయని, ఒక్కోటి 25 గ్రాముల బరువుంటాయని తెలిపారు. “శ్రీరాముని […]
Published Date - 02:41 PM, Fri - 19 January 24 -
#Andhra Pradesh
Chandrababu: జగన్ బీసీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మాత్రమే తొలగిస్తున్నాడు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఈ రోజు జయహో బీసీల కార్యక్రమాన్ని ప్రారంభించి చంద్రబాబు మాట్లాడారు. వైస్ జగన్ వెనుకబడిన తరగతులకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను
Published Date - 09:29 PM, Thu - 4 January 24 -
#Andhra Pradesh
YS Jagan Mohan Reddy: చిత్తూరు జిల్లాలో మారనున్న వైసీపీ సీట్లు ఇవే
అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేగం పెంచారు. ఏపీ వ్యాప్తంగా అభ్యర్థులను మార్చే అంశం ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. టిక్కెట్లు ఇచ్చేది లేదని జగన్ ఇప్పటికే ప్రజాప్రతినిధులకు చెప్పారు.
Published Date - 04:08 PM, Wed - 27 December 23 -
#Andhra Pradesh
Arogyasree Services: ఏపీలో నిలిచిపోనున్న ఆరోగ్యశ్రీ సేవలు..కారణం ఇదే !
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది. ఫీజు చెల్లింపులో జాప్యం, రోగులకు అందించే వైద్యం తగ్గించడం, ప్యాకేజీ ధరలు పెంచకపోవడాన్ని నిరసిస్తూ
Published Date - 03:56 PM, Wed - 27 December 23