Ap News
-
#Andhra Pradesh
Web Option System: పారదర్శక వెబ్ ఆప్షన్ విధానంతోనే టీచర్లకు మేలు!
మ్యాన్యువల్ కౌన్సెలింగ్ లో ప్రధానంగా కొత్తగా వచ్చే ఖాళీలు తక్షణమే చూపించకపోవడం వల్ల సీనియర్ టీచర్లు అవకాశం కోల్పోతారు. దీనివల్ల వారికి అన్యాయం జరుగుతుంది.
Published Date - 10:22 PM, Sat - 7 June 25 -
#Andhra Pradesh
Visakha Economic Region: 8 జిల్లాలతో ‘విశాఖ ఎకనమిక్ రీజియన్’: సీఎం చంద్రబాబు
శుక్రవారం సచివాలయంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ‘విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్’గా అభివృద్ధి చేసే అంశంపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Published Date - 09:16 PM, Fri - 6 June 25 -
#Andhra Pradesh
TDP Government: ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలివే!
నెలకు 64 లక్షల మందికి రూ.2720 కోట్లు పంపిణీ చేస్తూ, ఏడాదిలో రూ.34 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల జీవన భద్రతను బలోపేతం చేసింది.
Published Date - 09:20 PM, Thu - 5 June 25 -
#Andhra Pradesh
TDP Govt: కూటమి మరో సంచలన నిర్ణయం.. 15 లక్షల ‘బంగారు కుటుంబాలు’ దత్తత!
పీ4 కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించేందుకు మిలాప్, ప్రాజెక్ట్ డీప్, రంగ్ దే, భార్గో వంటి సంస్థలు భాగస్వాములుగా సహకారం అందించేందుకు ముందుకువచ్చినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
Published Date - 08:08 PM, Wed - 4 June 25 -
#Andhra Pradesh
YS Sharmila: మరోసారి జగన్ను కెలికిన షర్మిల.. ఆసక్తికర ట్వీట్ వైరల్!
"పునర్నిర్మాణం పేరుతో సంవత్సరం కాలయాపన చేశారు. సూపర్ సిక్స్ హామీలను గాలికొదిలేశారు. అప్పుల సాకుతో అభివృద్ధిని అటకెక్కించారు. కరెంటు బిల్లులతో ప్రజల జేబులకు చిల్లులు పెట్టారు" అని షర్మిల ఆరోపించారు.
Published Date - 07:03 PM, Wed - 4 June 25 -
#Andhra Pradesh
Thalliki Vandanam: తల్లికి వందనం పథకంపై బిగ్ అప్డేట్.. అర్హతలు ఇవే!
ఈ పథకం కింద 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రతి సంవత్సరం రూ. 15,000 జమ చేయనుంది కూటమి ప్రభుత్వం. ఈ సొమ్ము విద్యార్థుల విద్యా ఖర్చులకు, తల్లుల ఆర్థిక సాధికారతకు ఉపయోగపడనుంది.
Published Date - 01:36 PM, Wed - 4 June 25 -
#Andhra Pradesh
CM Chandrababu: రండి.. పరీక్షించండి.. ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టండి: సీఎం చంద్రబాబు
ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పారిశ్రామికవేత్తలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.
Published Date - 09:40 PM, Fri - 30 May 25 -
#Andhra Pradesh
Annadata Sukhibhava: ఖాతాల్లోకి రూ. 20 వేలు.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండిలా!
ఈ పథకం కోసం 2025-26 బడ్జెట్లో రూ.6,300 కోట్లు కేటాయించినట్లు సీఎం తెలిపారు. అర్హత కలిగిన రైతులు, కౌలు రైతులతో సహా, ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చని, అర్హుల జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తోందని వివరించారు.
Published Date - 10:09 PM, Tue - 27 May 25 -
#Andhra Pradesh
Mobile Ration Vans: ఏపీలో రేషన్ పొందేవారికి బిగ్ అలర్ట్.. జూన్ 1 నుంచి షాపులకు పోవాల్సిందే!
ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ రేషన్ పంపిణీ వ్యవస్థలో సంస్కరణల్లో భాగంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1, 2025 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ రేషన్ వ్యాన్లను రద్దు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
Published Date - 06:23 PM, Tue - 20 May 25 -
#Andhra Pradesh
International Yoga Day: రికార్డు సృష్టించేలా విశాఖలో అంతర్జాతీయ యోగా డే!
ఆర్కె బీచ్లో ప్రధాని కార్యక్రమం, ప్రజల పాల్గొనే ప్రాంతాలు, నిర్వహణపై అధికారులు ప్రజెటేషన్ ఇచ్చారు. ఆర్కె బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు అన్ని చోట్లా ప్రజలు యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
Published Date - 04:54 PM, Fri - 16 May 25 -
#Andhra Pradesh
YSRCP: వైసీపీలో నయా జోష్.. పార్టీలో పలువురి చేరిక!
తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Published Date - 08:46 PM, Wed - 7 May 25 -
#Andhra Pradesh
YS Sharmila: ఏపీలో ప్రధాని మోదీ టూర్.. వైఎస్ షర్మిల ఆసక్తికర ట్వీట్!
10 ఏళ్ల క్రితం ఏం చెప్పి ఆంధ్రులకు తీరని ద్రోహం చేశారో.. నేడు అవే అబద్ధాలను అందంగా చెప్పి ఘరానా మోసం చేశారు. మళ్ళీ "అభివృద్ధి చేస్తాం, భుజాలు కలుపుతాం" అంటూ బూటకపు మాటలు చెప్పారు.
Published Date - 11:05 AM, Sat - 3 May 25 -
#Andhra Pradesh
Aadhaar Camps: ఏపీలో ఈనెల 5 నుంచి చిన్నారుల కోసం ఆధార్ ప్రత్యేక శిబిరాలు
ఆంధ్రప్రదేశ్లో 6 సంవత్సరాల లోపు చిన్నారుల కోసం ఆధార్ నమోదుకు ప్రత్యేక శిబిరాలు ఈ నెల 5 నుంచి 8, మరియు 12 నుంచి 15 తేదీల వరకు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ శిబిరాలు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో జరుగుతాయి.
Published Date - 11:16 PM, Fri - 2 May 25 -
#Andhra Pradesh
PM Modi: సీఎం చంద్రబాబుపై ప్రధాని మోడీ ప్రశంసలు..!
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఏపీ ప్రజలతో కలిసి పాల్గొంటానని మోడీ ప్రకటించారు. భారత యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉందని, రాబోయే 50 రోజుల్లో ఏపీలో యోగా కార్యక్రమాలకు అనుకూల వాతావరణం కల్పించాలని కోరారు.
Published Date - 06:13 PM, Fri - 2 May 25 -
#Andhra Pradesh
Traffic Diversions: ప్రధాని మోదీ పర్యటన.. ఏపీలో ట్రాఫిక్ మళ్లింపులు ఇలా!
వాహనాలు ఉన్నవ గ్రామం, ఏ.బి.పాలెం, వల్లూరు, పాండ్రపాడు, పొన్నూరు, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి బ్రిడ్జ్, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లించబడతాయి.
Published Date - 11:05 PM, Tue - 29 April 25