HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Prime Minister Modi To Visit Kurnool On The 16th Of This Month

PM Modi: ఈ నెల 16న కర్నూలుకు ప్రధాని మోదీ!

షెడ్యూల్ ప్రకారం.. ప్రధాని మోదీ అక్టోబర్ 16వ తేదీ ఉదయం 7:50 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరనున్నారు.

  • Author : Gopichand Date : 13-10-2025 - 1:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
PM Modi
PM Modi

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలాన్ని దర్శించుకోవడంతో పాటు నన్నూరులో కీలకమైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ ఖరారైంది.

పర్యటన వివరాలు- శ్రీశైలంలో పూజలు

షెడ్యూల్ ప్రకారం.. ప్రధాని మోదీ అక్టోబర్ 16వ తేదీ ఉదయం 7:50 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరనున్నారు.

  • ఉదయం 10:20 గంటలకు ఆయన కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు.
  • అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి, ఉదయం 11:10 గంటలకు శ్రీశైలం చేరుకుని భ్రమరాంబ గెస్ట్‌ హౌస్‌కు చేరుకుంటారు.
  • ఉదయం 11:45 గంటలకు ప్రధాని మోదీ, ప్రసిద్ధి చెందిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు.

నన్నూరులో అభివృద్ధి కార్యక్రమాలు

  • శ్రీశైలం పర్యటన అనంతరం ప్రధాని కర్నూలులోని నన్నూరు ప్రాంతానికి చేరుకుంటారు.
  • మధ్యాహ్నం 1:40 గంటలకు సుండిపెంట హెలిప్యాడ్‌ నుంచి నన్నూరు హెలిప్యాడ్‌కు ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రయాణిస్తారు.
  • మధ్యాహ్నం 2:30 గంటలకు రాగమయూరి గ్రీన్‌ హిల్స్‌ వెంచర్‌ వద్ద జరగనున్న కీలకమైన అభివృద్ధి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు.
  • అనంతరం అదే ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సభ సాయంత్రం 4:00 గంటల వరకు కొనసాగనుంది.

Also Read: Allu Arjun : ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్ కీలక నిర్ణయం

తిరుగు ప్రయాణం

  • బహిరంగ సభ ముగిసిన తర్వాత ప్రధాని తిరిగి ఢిల్లీకి పయనం అవుతారు.
  • సాయంత్రం 4:15 గంటలకు రోడ్డు మార్గంలో నన్నూరు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
  • సాయంత్రం 4:40 గంటలకు కర్నూలు విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరతారు.

ప్రధాని పర్యటన నేపథ్యంలో కర్నూలు జిల్లాలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని రాకతో ఈ ప్రాంతంలో కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం ద్వారా అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని స్థానిక నాయకులు, ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap news
  • kurnool
  • pm modi
  • telugu news

Related News

Andhra Pradesh Logo

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..

Andhrapradesh Govt  ఏపీ ప్రభుత్వం ప్రాథమిక సహకార పరపతి సంఘాల ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు సంబంధించిన హెచ్ఆర్ పాలసీ అమలు కోసం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పీఏసీఎస్‌‌కు సంబంధించి ఉన్నతస్థాయి కమిటీని కూడా నియమించింది. ఉద్యోగుల హెచ్‌ఆర్‌ సంబంధిత సమస్యల్ని ఈ కమిటీ పరిశీలించి తగిన సూచనలు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పీఏసీఎస్‌

  • Dhulipalla Narendra Kumar

    టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో బంగారం, వెండి, డబ్బులు చోరీ

  • New Jersey

    చిన్నారులపై లైంగిక దాడి..అమెరికాలో భారతీయ యువకుడి అరెస్ట్!

  • Madanapalle

    మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్య..

  • Liquor Bottles

    మందుబాబులకు గుడ్ న్యూస్..

Latest News

  • డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రిక‌.. 2050 నాటికి ప్రతి నలుగురిలో ఒకరికి ఆ స‌మ‌స్య‌!!

  • ఐపీఎల్ 2026.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్!

  • టైర్ల‌పై ఉన్న నంబర్ల అర్థం తెలుసా? ఇది మీ భద్రతకు చాలా ముఖ్యం!

  • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

  • ఇజ్రాయెల్ ప్రధానికి క్యాన్స‌ర్‌.. నిజ‌మేనా?!

Trending News

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd