Ap News
-
#Andhra Pradesh
Ex IPS Nageshwar Rao: బీజేపీపై మాజీ ఐపీఎస్ విమర్శలు.. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన నాయకులు!
నాగేశ్వరరావు తీవ్రమైన ఆరోపణలు ప్రతిపక్షాలకు (ముఖ్యంగా కాంగ్రెస్, వైఎస్సార్సీపీ వంటి పార్టీలకు) ఒక అస్త్రాన్ని అందించాయి. అయితే బీజేపీ, టీడీపీ కూటమి ఈ ఆరోపణలను కేవలం రాజకీయ కుట్రగా, ప్రతిపక్షాల నిస్సత్తువకు నిదర్శనంగా ప్రజల ముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాయి.
Date : 05-12-2025 - 6:32 IST -
#Andhra Pradesh
MLA Yarlagadda: యువకుడ్ని ఆపదలో ఆదుకున్న ఎమ్మెల్యే యార్లగడ్డ.. ఏం చేశారంటే?
ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సిఫార్సు మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ప్రవీణ్ చికిత్స కోసం రూ. 3 లక్షలు మంజూరు అయ్యాయి. గురువారం ఉదయం ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్.ఓ.సి.ని ఎమ్మెల్యే వెంకట్రావు స్వయంగా ప్రవీణ్ కుటుంబ సభ్యులకు అందజేశారు.
Date : 04-12-2025 - 4:37 IST -
#Andhra Pradesh
Nara Lokesh: విద్యాశాఖ మంత్రి సమక్షంలో పసిమొగ్గల ఆనందం!
విలువల విద్యా సదస్సులో విద్యాశాఖ మంత్రివర్యులు ప్రసంగిస్తూ సమాజంలో మార్పు తేవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నైతిక విలువల విద్యపై నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
Date : 25-11-2025 - 3:16 IST -
#Andhra Pradesh
YS Jagan: కోర్టుకే షెడ్యూల్ ఇచ్చిన వైఎస్ జగన్!
"కోర్టులో తాను ఎన్ని గంటల నుండి ఎన్ని గంటల వరకు ఉంటాను అనేది ఒక ముద్దాయి ఎలా నిర్ణయిస్తాడు?" అంటూ న్యాయవ్యవస్థ పట్ల ఈ వైఖరిని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కోర్టు ముందు అందరూ సమానమే అన్న సూత్రాన్ని గుర్తు చేస్తున్నారు.
Date : 19-11-2025 - 7:04 IST -
#Cinema
Aishwaryarai: ప్రధాని మోదీ పాదాలకు నమస్కరించిన ఐశ్వర్యరాయ్.. వీడియో ఇదే!
సత్యసాయి బాబా తరచుగా బోధించే ఐదు ముఖ్య లక్షణాలు (5-Ds) గురించి ఐశ్వర్య రాయ్ తన ప్రసంగంలో వివరించారు. అర్థవంతమైన, ప్రయోజనకరమైన, ఆధ్యాత్మికంగా స్థిరపడిన జీవితాన్ని గడపడానికి ఈ ఐదు లక్షణాలు అత్యంత అవసరమని గురువు చెప్పేవారని ఆమె గుర్తుచేశారు.
Date : 19-11-2025 - 4:17 IST -
#Andhra Pradesh
APs Development: ఏపీ అభివృద్ధికి ఆటంకం.. రాష్ట్రానికి పెట్టుబడులపై వైసీపీ కుట్రలు!
రూ. 90 వేల కోట్ల టర్నోవర్తో బిజినెస్ చేసే RJ Corp గ్రూప్ కేవలం 37 ఎకరాల భూమి కోసమే వోల్ట్సన్ అనే సంస్థను స్థాపించిందనే వైసీపీ ఆరోపణలు అర్థం పర్థం లేనివని అధికార పక్షం కొట్టిపారేసింది.
Date : 17-11-2025 - 9:55 IST -
#Andhra Pradesh
Chandrababu: రాజ్యాంగం వల్లే సామాన్యుడు అత్యున్నత పదవికి: సీఎం చంద్రబాబు
సమాచార రంగంలో వచ్చిన ఆధునిక మార్పుల గురించి కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. మీడియా రంగంలో ఇటీవలే చాలా మార్పులు వచ్చాయని పేర్కొన్నారు.
Date : 16-11-2025 - 1:20 IST -
#Andhra Pradesh
Red Sanders Kingpins: ఎర్రచందనం మాఫియా దర్యాప్తుపై సీనియర్ జర్నలిస్ట్కు పవన్ కళ్యాణ్ ప్రశంసలు!
రాజకీయ అండతో నడుస్తున్న అక్రమ నెట్వర్క్ల పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర హెచ్చరిక చేశారు. రాజకీయ వేషధారణలో తిరిగే క్రిమినల్స్ అత్యంత ప్రమాదకరంగా మారారు.
Date : 15-11-2025 - 4:00 IST -
#Andhra Pradesh
Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామన్ మ్యాన్ ఫైర్!
మరో మాజీ మంత్రి కొడాలి నాని కూడా ఇటీవల జగన్ పర్యటనలో ఇదే తరహాలో వాహనంపై వేలాడుతూ కనిపించారు. దీనిపై కూడా అనారోగ్య వాదనలు ప్రశ్నార్థకమయ్యాయి.
Date : 07-11-2025 - 5:25 IST -
#Andhra Pradesh
Hinduja Group: ఫలిస్తున్న సీఎం చంద్రబాబు ప్రయత్నాలు.. రాష్ట్రానికి మరో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు!
ఇది రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు దోహదపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్ స్థాపనకు అనంతపురం, కర్నూలు, అమరావతిని హిందుజా పరిశీలించనుంది.
Date : 03-11-2025 - 9:40 IST -
#Andhra Pradesh
CM Chandrababu: కాశీబుగ్గలో తొక్కిసలాట.. ప్రైవేటు వ్యక్తుల చర్యలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
కాశీబుగ్గ దుర్ఘటన నేపథ్యంలో పండుగలు లేదా మతపరమైన కార్యక్రమాలను నిర్వహించే ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు తప్పనిసరిగా పోలీసుల నుండి ముందస్తు అనుమతులు, భద్రతా ప్రణాళికలను తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.
Date : 01-11-2025 - 3:34 IST -
#Andhra Pradesh
Nellore Collector: నెల్లూరు కలెక్టర్ ప్రేమకు ఫిదా.. తుఫాన్ బాధితులకు అండగా హిమాన్షు శుక్లా!
కలెక్టర్ హిమాన్షు శుక్లా వ్యవహరించిన తీరు ఇతర ప్రభుత్వ అధికారులకు కూడా ఆదర్శంగా నిలిచింది. తుఫాను వంటి విపత్కర పరిస్థితులలో కేవలం అధికారిక సమీక్షలకు పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్లి, వారి సమస్యలను అర్థం చేసుకుంటూ మానవీయ కోణంలో సహాయం అందించడం అభినందనీయం.
Date : 29-10-2025 - 5:47 IST -
#Andhra Pradesh
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్!
ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా యుద్ధప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని, వారికి 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసరాలు అందించాలని సూచించారు.
Date : 27-10-2025 - 8:47 IST -
#Andhra Pradesh
Kurnool Road Accident: కర్నూలు రోడ్డు ప్రమాదం.. 18 మృతదేహాలు మాత్రమే అప్పగింతకు ఏర్పాట్లు!
మరో మృతుడు చిత్తూరు జిల్లాకు చెందిన త్రిమూర్తులు మృతదేహం అప్పగింతపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. త్రిమూర్తులు బంధువులు రాత్రి ఆలస్యంగా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చారు. దీనికి సంబంధించిన డీఎన్ఏ ఫలితాలు రావాల్సి ఉంది.
Date : 26-10-2025 - 1:00 IST -
#Andhra Pradesh
CM Chandrababu: జైత్రయాత్రలా సీఎం చంద్రబాబు యూఏఈ పర్యటన!
సీఎం చంద్రబాబు షరఫ్ గ్రూప్, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, బుర్జీల్ హోల్డింగ్స్, మస్టార్, అగ్రియా, లులూ, ADNOC వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
Date : 25-10-2025 - 7:58 IST