Ap News
-
#Andhra Pradesh
Minister Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ చొరవతో నెరవేరిన చిన్నారి జెస్సీ కల!
అన్ని సదుపాయాలతో కూడిన మంచి వాతావరణంలో జెస్సీ బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. చదువుకోవాలనే ఆశ ఉన్న ఏ ఒక్క విద్యార్థి కూడా వెనుకబడిపోకూడదని, అలాంటి వారికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
Published Date - 01:46 PM, Tue - 23 September 25 -
#Andhra Pradesh
Elections: మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు?
మంత్రి పొంగూరు నారాయణ ఇటీవల మాట్లాడుతూ.. రాష్ట్రంలో పట్టణ స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎన్నికల కమిషన్తో చర్చించి త్వరలో షెడ్యూల్ను ప్రకటిస్తామని తెలిపారు.
Published Date - 05:30 PM, Mon - 22 September 25 -
#Andhra Pradesh
YCP: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక బిల్లుపై వైసీపీ తీవ్ర అభ్యంతరం!
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే 18% అదనంగా వసూలు చేస్తున్నారని దీనిపై జీఎస్టీ కౌన్సిల్లో మాట్లాడమని తాము ప్రభుత్వాన్ని కోరామని బొత్స అన్నారు.
Published Date - 04:59 PM, Mon - 22 September 25 -
#Andhra Pradesh
Jagan: కొత్త జీఎస్టీపై జగన్ కీలక ట్వీట్.. ఏమన్నారంటే!
జీఎస్టీలో కొన్ని లోపాలు, అభ్యంతరాలు ఉండవచ్చని అంగీకరించినప్పటికీ ఈ సవరణల వల్ల కలిగే ప్రయోజనాలు ప్రతి వినియోగదారుడికి చేరుతాయని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
Published Date - 02:25 PM, Mon - 22 September 25 -
#Andhra Pradesh
DSC Appointment Letters: డీఎస్సీ అపాయింట్మెంట్ లెటర్లు ఈనెల 25న పంపిణీ!
ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నారు. ఇది అభ్యర్థులకు ఒక గొప్ప గౌరవం అని అధికారులు తెలిపారు.
Published Date - 02:34 PM, Sun - 21 September 25 -
#Andhra Pradesh
Minister Savitha: బీసీ యువతకు ఉద్యోగాలే లక్ష్యం: మంత్రి సవిత
విజయవాడలోని బీసీ స్టడీ సర్కిల్ ద్వారా 83 మందికి సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇవ్వగా వీరిలో పలువురు గ్రూప్ 2, ఆర్ఆర్బీ, పోలీసు కానిస్టేబుల్ తదితర ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
Published Date - 04:46 PM, Sat - 20 September 25 -
#Andhra Pradesh
CM Chandrababu: శాంతిభద్రతల విషయంలో రాజీ లేదు: సీఎం చంద్రబాబు
యూరియా కొరతపై కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారని, దీనివల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తేలా ప్రయత్నాలు జరిగాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Published Date - 09:25 PM, Tue - 16 September 25 -
#Andhra Pradesh
CM Chandrababu: సెప్టెంబర్ 17న విశాఖకు సీఎం చంద్రబాబు!
ఆ తర్వాత ముఖ్యమంత్రి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్లో పాల్గొంటారు. ఈ సదస్సులో రాష్ట్ర ఆర్థిక ప్రగతి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై కీలక ప్రసంగం చేయనున్నారు.
Published Date - 10:54 PM, Mon - 15 September 25 -
#Andhra Pradesh
Vahanamitra: వాహనమిత్రకు ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు??
గతంలో ఈ పథకం నిబంధనలు ఇంత కఠినంగా లేవని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పేదలకు సాయం చేయాలనే ఉద్దేశాన్ని పక్కన పెట్టిందని ఆరోపిస్తున్నారు.
Published Date - 03:15 PM, Sun - 14 September 25 -
#Andhra Pradesh
Pawan Kalyan: ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారి ఉచ్చులో పడవద్దు: పవన్ కళ్యాణ్
కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన, కూటమి నాయకులకు పవన్ కళ్యాణ్ సూచించారు.
Published Date - 05:16 PM, Sat - 13 September 25 -
#Andhra Pradesh
Amaravati: తుళ్లూరులో ప్రపంచ బ్యాంక్ బృందం పర్యటన.. అమరావతి నిర్మాణాలపై సమీక్ష!
అమరావతి నిర్మాణాలకు ప్రపంచ బ్యాంక్ గతంలో నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం.
Published Date - 01:02 PM, Fri - 12 September 25 -
#Andhra Pradesh
Pawan Kalyan: జగన్కు ప్రత్యేక రాజ్యాంగం ఉందేమో.. పవన్ కీలక వ్యాఖ్యలు
గతంలో ప్రతిపక్ష నేతగా ఉండి కూడా జగన్ ప్రతిపక్ష హోదా తెచ్చుకోలేకపోయారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రతిపక్షం ఇలా అసెంబ్లీకి దూరంగా ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన హెచ్చరించారు.
Published Date - 12:03 PM, Fri - 12 September 25 -
#Andhra Pradesh
Jagan Reddy: నిస్సిగ్గు అబద్ధాలే జగన్ రెడ్డి ఆయుధం.. కూటమి నేతలు ఫైర్
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంపై కూటమి నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Published Date - 06:20 PM, Thu - 11 September 25 -
#Andhra Pradesh
AP Liquor Case: ఏపీ మద్యం కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. జగన్ సన్నిహితుడి కంపెనీల్లో సోదాలు!
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దర్యాప్తును ముమ్మరం చేసింది.
Published Date - 03:00 PM, Thu - 11 September 25 -
#Andhra Pradesh
Cable Bridge: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జి!
ఈ ఐకానిక్ వంతెన దాదాపు 5 కిలోమీటర్ల పొడవుతో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ బ్రిడ్జి అమరావతిలోని రాయపూడి ప్రాంతాన్ని కృష్ణా నదికి అవతల ఉన్న ఎన్హెచ్-65పై ఉన్న ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడుతో అనుసంధానిస్తుంది.
Published Date - 05:42 PM, Fri - 5 September 25