Ap News
-
#Speed News
Leopards: చిరుతలను వేటాడుతున్న స్మగ్లర్లు.. ఏం చేస్తున్నారంటే!
Leopards: చిరుతపులులను వేటాడి దాన్ని చర్మాన్ని విక్రయించి పెద్దమొత్తంలో సొమ్ము చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టడంతో పక్కా ప్లాన్ ప్రకారం తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా… విశాఖ మీదుగా చిరుత చర్మాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. అంతేకాదు… పట్టుబడిన ముగ్గురుతో పాటు మరో వ్యక్తి పాత్ర కూడా ఉందని పోలీసులు తెలుసుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో.. ముఠాలోని కీలక వ్యక్తిని […]
Published Date - 05:36 PM, Thu - 14 March 24 -
#Speed News
AP News: గీతాంజలి హత్య కేసు ను అన్ని కోణాల్లో దర్యాప్తు : గుంటూరు ఎస్పీ
AP News: గీతాంజలి కేసులో ట్రోలింగ్ పాల్పడుతున్న నిందితులను త్వరలో అరెస్టు చేస్తాం బుధవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డుడి మాట్లాడుతూ గీతాంజలి హత్య కేసు ను అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సోషల్ మీడియా ఎకౌంట్లో ట్రోలింగ్ పాల్పడుతున్న నిందితులను గుర్తించి త్వరలో నింధితులను అరెస్టు చేస్తామని తెలియజేశారు తానేటి వనిత ఆవేదన ఫేక్ ఎకౌంట్ లతో రాక్షసత్వాన్ని క్రూరత్వాన్ని ప్రదర్శించారు. మహిళా మంత్రులు […]
Published Date - 11:21 PM, Wed - 13 March 24 -
#Speed News
Minister Roja: జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలు ‘సిద్ధం’ : మంత్రి రోజా
Minister Roja: జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక యువజనసర్వీసుల క్రీడాశాఖ మంత్రి ఆర్కేరోజా అన్నారు. బుధవారం మండల కేంద్రం వడమాలపేటలో ఏర్పాటుచేసిన సిద్ధం సభలో ఆమె పాల్గొన్నారు. ఎస్బిఆర్ పురం పంచాయతీలోని చెంచు వారి కాలనీలో 55 మందికి, ఏబిఆర్ కాలనీలో 107 మందికి ఇండ్లపట్టాలను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల యుద్దం ప్రారంభం కానుందని జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. […]
Published Date - 04:45 PM, Wed - 13 March 24 -
#Andhra Pradesh
CM YS Jagan: సీఎం జగన్ రేపు నంద్యాల, కర్నూలు జిల్లాల్లో పర్యటన
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్చి 14న నంద్యాల, కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.
Published Date - 03:11 PM, Wed - 13 March 24 -
#Andhra Pradesh
Gudivada: గాజువాక బరిలో గుడివాడ అమర్ నాథ్?
Gudivada: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, సమాచార సాంకేతిక శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ భవితవ్యంపై ఉత్కంఠకు తెరపడగా, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నియమించారు. ప్రస్తుతం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి పార్టీ సమన్వయకర్తగా మలసాల అమర్నాథ్ను జగన్ నియమించినప్పటి నుండి అమర్నాథ్ భవితవ్యం బ్యాలెన్స్లో ఉంది. జగన్ అమర్నాథ్ని పెందుర్తి, ఎలమంచిలి లేదా చోడవరం పంపుతారని అనేక వార్తలు వచ్చాయి కానీ అది […]
Published Date - 11:30 PM, Tue - 12 March 24 -
#Andhra Pradesh
Jagan Ane Nenu: 73 రోజుల్లో జగన్ అనే నేను టైటిల్స్తో బోర్డు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమని అధికార వైఎస్సార్సీపీ ధీమా వ్యక్తం చేసింది. మరో 73 రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి ప్రమాణస్వీకారోత్సవానికి కౌంట్డౌన్
Published Date - 05:00 PM, Tue - 12 March 24 -
#Andhra Pradesh
Geethanjali: గీతాంజలి కుటుంబానికి సీఎం జగన్ 20 లక్షల పరిహారం, ఏ ఒక్కరినీ వదిలిపెట్టేదే లేదు
గీతాంజలి మరణం వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.ఆమెది ఆత్మహత్యా లేదా ప్రమాదం కారణంగా చనిపోయిందా అన్నది దర్యాప్తులో తేలనుంది. కాగా ఆమె మృతిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా సోషల్ మీడియా ట్రోల్స్ కారణంగా ఇద్దరు పిల్లల తల్లి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది
Published Date - 03:57 PM, Tue - 12 March 24 -
#Andhra Pradesh
Mudragada Padmanabham: వైసీపీలోకి ముద్రగడ చేరికకు టైం ఫిక్స్
మార్చి 14న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. తాడేపల్లి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరేందుకు తాను, తన కుమారుడు, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నట్లు తెలిపారు.
Published Date - 09:16 AM, Mon - 11 March 24 -
#Andhra Pradesh
TTD: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి ఎన్ని గంటలు పడుతుందంటే!
TTD: తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ తగ్గే సూచనలు కనిపించడం లేదు, దర్శనం కోసం భక్తులు 15 కంపార్ట్మెంట్లలో క్యూలో నిల్చున్నట్లు ఆలయ అధికారులు నివేదించారు. టోకెన్లు లేని భక్తులు సర్వదర్శనం కోసం 18 గంటల పాటు వేచి ఉండాల్సి ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. నిన్న మొత్తం 63,831 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే భాగ్యం కలిగి ఉండగా, 25,367 మంది భక్తులు తలనీలాల క్రతువులో పాల్గొన్నారు. ప్రత్యేక దర్శనం ధర రూ. 300 […]
Published Date - 10:48 AM, Sat - 9 March 24 -
#Andhra Pradesh
Grama Volunteer: గంటలో పెళ్లి.. వాలంటీర్ విధులకు హాజరైన పెళ్లి కూతురు
విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండలానికి చెందిన వధువు చేసిన పనికి ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. గంటలో పెళ్ళి పెట్టుకుని సదరు యువతీ విధుల్ని నిర్వర్తించింది. పని పట్ల తనకున్న చిత్తశుద్ధిని ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకుంది.
Published Date - 03:04 PM, Sat - 2 March 24 -
#Speed News
Road Accident: రోడ్డ ప్రమాదంలో సోషల్ మీడియా కన్వీనర్ మృతి
Road Accident: ఏపీలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. తాజాాగా అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం బోయపల్లి వద్ద రాయచోటి-గాలివీడు రహదారి పై ట్రాక్టర్ ను బైక్ అదుపుతప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వైయస్సార్సీపి సోషల్ మీడియా అన్నమయ్య జిల్లా కన్వీనర్ మలసాని భరత్ కుమార్ రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందగా అతని స్నేహితుడు గజపతి గాయపడ్డాడు. భరత్ కుమార్ రెడ్డి రామాపురం మండలంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి […]
Published Date - 10:11 AM, Sat - 2 March 24 -
#Devotional
AP News: భక్తుల కొంగుబంగారం కోటప్పకొండ.. ఆలయ ప్రత్యేకతలు ఇవే
AP News: గుంటూరు జిల్లా, నరసరావుపేట మండలం, యల్లమంద గ్రామ పరిధిలో కోటప్పకొండ త్రికోటేశ్వరుని సన్నిధి ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన మహిమాన్విత క్షేత్రం. ఇక్కడ కైలాశాధినేత అయిన ఆ మహా శివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి ఈ కొండ. యల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతి పాత్రుడైన శివుడు కోటప్పకొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. ప్రతి ఏటా కార్తీకమాసంలో కోటప్పకొండ తిరుణాళ్ళు, కార్తీక వన సమారాధనలు కూడా జరుగుతాయి. ఈ […]
Published Date - 11:26 AM, Wed - 28 February 24 -
#Speed News
AP News: ఏపీ ఉద్యోగ సంఘాలతో సబ్ క్యాబినెట్ భేటీ, కీలక విషయాలపై చర్చ
బకాయిలు చెల్లించాలని వినతి పత్రం ఇచ్చిన రాష్ట్ర సచివాలయ ఉద్యోగులపై మంత్రి బొత్స చిరాకు పడ్డారు. ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యేందుకు సచివాలయానికి వచ్చిన మంత్రిని ఉద్యోగులు చుట్టుముట్టారు. సమస్యలను మంత్రికి తెలిపారు. ఎన్నికల కోడ్ రాకముందే బకాయిలు చెల్లించాలని కోరిన ఉద్యోగులపై బొత్స అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్కు, బకాయిలు విడుదలకు సంబంధం ఎంటని ప్రశ్నించారు. మరోసారి వచ్చి కలవాలని కోరారు. కాగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో […]
Published Date - 06:56 PM, Fri - 23 February 24 -
#Trending
AP News: అక్కడ మూడు నెలల పాటు కోళ్ల పెంపకంపై తాత్కాలిక నిషేధం, కోట్లలో నష్టం
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏడాదికి 10 లక్షల ఫారం కోళ్లు,7 లక్షల పెరటి కోళ్లు పెంపకం జరుగుతుండగా.. ఏటా రూ. 800 కోట్ల మేర పౌల్ట్రీ బిజినెస్ జరుగుతోంది. ఏడాదికి 37, 089 మెట్రిక్ టన్నుల కోళ్లు, 10.73 లక్షల కోడిగుడ్లను హేచరీస్ సంస్థలు, రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. సరాసరి రోజువారీగా రూ. 5 కోట్ల వ్యాపారం చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలోని రెండు గ్రామాల్లో ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా కలకలం రేపింది. ఈ రెండు […]
Published Date - 05:52 PM, Thu - 22 February 24 -
#Speed News
Venkaiah Naidu: చదువు ఎంత ముఖ్యమో.. సంస్కారం కూడా అంతే ముఖ్యం
Venkaiah Naidu: గూగుల్ ఎప్పటికీ గురువును మించిపోలేదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. దేశంలో ఉన్న మేధాశక్తి ఉందని, అందుకే మళ్లీ ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోందని తెలిపారు. దేశ వారసత్వాన్ని కాపాడుకోవాలని కోరారు. భగవంతుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే, మళ్లీ తనను విద్యార్థి దశకు తీసుకువెళ్లాలని కోరుకుంటానని తెలిపారు. సోమవారం విశాఖ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ, పార్లమెంట్ […]
Published Date - 05:01 PM, Mon - 19 February 24