Ap News
-
#Andhra Pradesh
AP News: కానిస్టేబుల్ శంకర్రావు బలవన్మరణం చేసుకోవడం బాధాకరం : చంద్రబాబు నాయుడు
AP News: విశాఖపట్నంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు బలవన్మరణం చేసుకోవడం బాధాకరమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శంకర్రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని అన్నారు. రాష్ట్రంలో పోలీసు సిబ్బంది పై రకరకాల ఒత్తిళ్ళు ఉన్న మాట వాస్తవం అని, పగలు, రాత్రి తేడా అన్నది లేకుండా శాంతి భద్రతలు కాపాడే పోలీసుల ఆర్థిక పరిస్థితులను, ఆరోగ్యాన్ని ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. […]
Date : 11-04-2024 - 9:47 IST -
#Speed News
AP News: రేపు ఏపీలో తీవ్ర వడగాల్పులు.. ఆ మండలాలకు హెచ్చరిక
AP News: బుధవారం 11 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 134 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అలాగే ఎల్లుండి 16 మండలంలో తీవ్ర వడగాల్పు అలాగే 92 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలను అధికారులు గుర్తించారు. మన్యం2, శ్రీకాకుళం8, విజయనగరం వేపాడ మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం 17, విజయనగరం25, పార్వతీపురంమన్యం11, అల్లూరిసీతారామరాజు10, విశాఖపట్నం3, అనకాపల్లి16, కాకినాడ10, కోనసీమ9, […]
Date : 09-04-2024 - 6:22 IST -
#Andhra Pradesh
AP Weather: ఏపీ ప్రజలు అలర్ట్.. రేపు ఆ మండలాల్లో తీవ్ర వడగాల్పులు
ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలి, వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి
Date : 08-04-2024 - 11:02 IST -
#Speed News
Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి హల్ చల్.. ఇంట్లోకి చొరబడి ఏం చేసిందటే!
Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో అటవీ జంతువుల సంచారం ఎక్కువగా ఉంది. అందుకే రాత్రి వేళలో జనాలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండగా, శ్రీకాకుళంలో ఎలుగుబంట్ల తాకిడి ఎక్కువగా ఉంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రజలపై దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. వీటి భయం కారణంగా జనాలు గుంపుగుంపులుగా తిరుగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో ఎలుగుబంటి దాడిలో ఇద్దరు చనిపోగా.. తాజాగా మరోసారి హల్ చల్ చేస్తుంది ఎలుగుబంటి. […]
Date : 02-04-2024 - 11:27 IST -
#Devotional
Srisailam: శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు.. తరలివస్తున్న భక్తులు
Srisailam: శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా.. ఇతర రాష్ట్రాల భక్తులు కూడా తరలివస్తుంటాయి. శివయ్య దర్శనం కోసం బారులు తీరుతుంటారు. ఉగాది పండుగ రోజు శుభ సందర్భంగా కర్నూలు జిల్లా కూ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం శ్రీశైల పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రి మల్లికార్జున స్వామి శ్రీ భ్రమరాంబిక దేవి, అమ్మ వార్లను దర్శించుకొనుటకు మహారాష్ట్ర కర్ణాటక, బాగల్ కోట, మీరాజ్, బెల్గం, సిందునుర్ , సిరుగుప్ప, మన్వి, నుంచి కన్నడ గ్రామ వాస్తవ్యులు భక్తిశ్రద్ధలతో శ్రీశైలం […]
Date : 01-04-2024 - 7:37 IST -
#Andhra Pradesh
CM Jagan: తుగ్గలి, రతన గ్రామాల్లో సీఎం జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు తుగ్గలి, రతన గ్రామాల్లో పర్యటించారు. తన పర్యటనలో సిఎం జగన్ ఈ గ్రామాల నిర్వాసితులతో మాట్లాడారు.
Date : 30-03-2024 - 5:15 IST -
#Devotional
Srisailam: శ్రీశైలం ఆలయ హుండీల లెక్కింపు, ఎంత నగదు వచ్చిందంటే
Srisailam: భక్తుల కోరికలు శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం ఎంతోమంది భక్తులు తరలివస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా, పొరుగు రాష్ట్రాల ప్రజలు శివయ్య దర్శనం కోసం వస్తుంటారు. అయితే భారీస్థాయిలో తరలివచ్చే భక్తులు కానుకలు కూడా భారీగానే సమర్పిస్తుంటారు. అయితే గురువారం రోజున జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ.1,81,13,485/- నగదు రాబడిగా లభించింది. కాగా ఆలయ హుండీల రాబడిని భక్తులు గత 18 రోజులలో (12.03.2024 నుండి 27.03.2024 వరకు) సమర్పించడం జరిగింది. […]
Date : 28-03-2024 - 11:36 IST -
#Speed News
Leopards: చిరుతలను వేటాడుతున్న స్మగ్లర్లు.. ఏం చేస్తున్నారంటే!
Leopards: చిరుతపులులను వేటాడి దాన్ని చర్మాన్ని విక్రయించి పెద్దమొత్తంలో సొమ్ము చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టడంతో పక్కా ప్లాన్ ప్రకారం తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా… విశాఖ మీదుగా చిరుత చర్మాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. అంతేకాదు… పట్టుబడిన ముగ్గురుతో పాటు మరో వ్యక్తి పాత్ర కూడా ఉందని పోలీసులు తెలుసుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో.. ముఠాలోని కీలక వ్యక్తిని […]
Date : 14-03-2024 - 5:36 IST -
#Speed News
AP News: గీతాంజలి హత్య కేసు ను అన్ని కోణాల్లో దర్యాప్తు : గుంటూరు ఎస్పీ
AP News: గీతాంజలి కేసులో ట్రోలింగ్ పాల్పడుతున్న నిందితులను త్వరలో అరెస్టు చేస్తాం బుధవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డుడి మాట్లాడుతూ గీతాంజలి హత్య కేసు ను అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సోషల్ మీడియా ఎకౌంట్లో ట్రోలింగ్ పాల్పడుతున్న నిందితులను గుర్తించి త్వరలో నింధితులను అరెస్టు చేస్తామని తెలియజేశారు తానేటి వనిత ఆవేదన ఫేక్ ఎకౌంట్ లతో రాక్షసత్వాన్ని క్రూరత్వాన్ని ప్రదర్శించారు. మహిళా మంత్రులు […]
Date : 13-03-2024 - 11:21 IST -
#Speed News
Minister Roja: జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలు ‘సిద్ధం’ : మంత్రి రోజా
Minister Roja: జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక యువజనసర్వీసుల క్రీడాశాఖ మంత్రి ఆర్కేరోజా అన్నారు. బుధవారం మండల కేంద్రం వడమాలపేటలో ఏర్పాటుచేసిన సిద్ధం సభలో ఆమె పాల్గొన్నారు. ఎస్బిఆర్ పురం పంచాయతీలోని చెంచు వారి కాలనీలో 55 మందికి, ఏబిఆర్ కాలనీలో 107 మందికి ఇండ్లపట్టాలను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల యుద్దం ప్రారంభం కానుందని జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. […]
Date : 13-03-2024 - 4:45 IST -
#Andhra Pradesh
CM YS Jagan: సీఎం జగన్ రేపు నంద్యాల, కర్నూలు జిల్లాల్లో పర్యటన
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్చి 14న నంద్యాల, కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.
Date : 13-03-2024 - 3:11 IST -
#Andhra Pradesh
Gudivada: గాజువాక బరిలో గుడివాడ అమర్ నాథ్?
Gudivada: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, సమాచార సాంకేతిక శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ భవితవ్యంపై ఉత్కంఠకు తెరపడగా, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నియమించారు. ప్రస్తుతం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి పార్టీ సమన్వయకర్తగా మలసాల అమర్నాథ్ను జగన్ నియమించినప్పటి నుండి అమర్నాథ్ భవితవ్యం బ్యాలెన్స్లో ఉంది. జగన్ అమర్నాథ్ని పెందుర్తి, ఎలమంచిలి లేదా చోడవరం పంపుతారని అనేక వార్తలు వచ్చాయి కానీ అది […]
Date : 12-03-2024 - 11:30 IST -
#Andhra Pradesh
Jagan Ane Nenu: 73 రోజుల్లో జగన్ అనే నేను టైటిల్స్తో బోర్డు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమని అధికార వైఎస్సార్సీపీ ధీమా వ్యక్తం చేసింది. మరో 73 రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి ప్రమాణస్వీకారోత్సవానికి కౌంట్డౌన్
Date : 12-03-2024 - 5:00 IST -
#Andhra Pradesh
Geethanjali: గీతాంజలి కుటుంబానికి సీఎం జగన్ 20 లక్షల పరిహారం, ఏ ఒక్కరినీ వదిలిపెట్టేదే లేదు
గీతాంజలి మరణం వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.ఆమెది ఆత్మహత్యా లేదా ప్రమాదం కారణంగా చనిపోయిందా అన్నది దర్యాప్తులో తేలనుంది. కాగా ఆమె మృతిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా సోషల్ మీడియా ట్రోల్స్ కారణంగా ఇద్దరు పిల్లల తల్లి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది
Date : 12-03-2024 - 3:57 IST -
#Andhra Pradesh
Mudragada Padmanabham: వైసీపీలోకి ముద్రగడ చేరికకు టైం ఫిక్స్
మార్చి 14న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. తాడేపల్లి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరేందుకు తాను, తన కుమారుడు, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నట్లు తెలిపారు.
Date : 11-03-2024 - 9:16 IST