Andhrapradesh
-
#Andhra Pradesh
AP Logistics Hub: ఏపీని లాజిస్టిక్స్ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు
కొత్తగా ఏర్పాటు చేయబోయే రాష్ట్ర లాజిస్టిక్స్ కార్పొరేషన్ ప్రధానంగా కొన్ని లక్ష్యాలతో పనిచేస్తుంది. వివిధ రవాణా మార్గాలైన రోడ్లు, రైలు, పోర్టులు, విమానాశ్రయాల మధ్య సమర్థవంతమైన సమన్వయాన్ని ఏర్పరచి, సరుకు రవాణాను వేగవంతం చేస్తుంది.
Date : 12-08-2025 - 7:06 IST -
#Andhra Pradesh
Asha Workers: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికీ ఆరు నెలలపాటు సెలవులు!
ఈ నిర్ణయాల ద్వారా ప్రభుత్వం ఆశా వర్కర్ల శ్రమకు తగిన విలువ ఇస్తోందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా ప్రసూతి సెలవులు, పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించడం ద్వారా వారి జీవితాల్లో భరోసాను నింపింది.
Date : 12-08-2025 - 4:41 IST -
#Andhra Pradesh
Free Bus Scheme: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ‘స్త్రీ శక్తి’కి సర్వం సిద్ధం!
ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సమీక్షలో సీఎం అధికారులను ఆదేశించారు.
Date : 12-08-2025 - 3:57 IST -
#Andhra Pradesh
Pithapuram Varma: టీడీపీకి షాక్ ఇవ్వనున్న పిఠాపురం వర్మ.. రాజీనామ చేసే యోచనలో కీలక నేత!
పవన్ కళ్యాణ్ కూటమి భవిష్యత్తు గురించి చేసిన ప్రకటనతో వర్మ మళ్లీ టీడీపీలో తన భవిష్యత్తు లేదని నిర్ధారించుకున్నారని, అందుకే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
Date : 04-08-2025 - 9:30 IST -
#Andhra Pradesh
New Liquor Policy: మద్యం విధానంతో రూ. 700 కోట్ల ఆదాయం.. కొత్త పాలసీలపై సీఎం సమీక్ష!
గత ప్రభుత్వ హయాంలో నాణ్యత లేని మద్యం కారణంగా కొన్ని లక్షల కుటుంబాలు నష్టపోయాయన్న విషయాన్ని సీఎం గుర్తుచేశారు. పేదల ఇల్లు, ఒల్లు గుల్ల కాకుండా చూడాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు.
Date : 04-08-2025 - 7:15 IST -
#Andhra Pradesh
Free Bus Travel: గుడ్ న్యూస్.. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం!
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల మాదిరిగానే ఏపీ ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాన్ని ప్రారంభించడంపై ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోంది.
Date : 04-08-2025 - 6:44 IST -
#Andhra Pradesh
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో తిరుగులేని సాక్ష్యాలు.. గుట్టలుగా డబ్బుల కట్టలు, వీడియో వైరల్!
ఈ కేసులో దర్యాప్తు చేపడుతున్న సిట్ బృందం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుల సెల్ ఫోన్లలో గతంలో డిలీట్ చేయబడిన ఎన్క్రిప్టెడ్ వీడియోలను కూడా తిరిగి పొందినట్లు తెలుస్తోంది.
Date : 02-08-2025 - 11:25 IST -
#Andhra Pradesh
APPSC: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి ఉద్యోగానికి ప్రిలిమ్స్, మెయిన్స్ అవసరం లేదు!
గతంలో ఒక ఉద్యోగానికి 25,000 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నప్పుడు స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమ్స్) తప్పనిసరిగా నిర్వహించేవారు.
Date : 30-07-2025 - 9:47 IST -
#Andhra Pradesh
CM Chandrababu: పెట్టుబడులతో రండి.. అవకాశాలు అందుకోండి: సీఎం చంద్రబాబు
పెట్టుబడుల రంగంలో దిగ్గజ కంపెనీగా ఉన్న టెమాసెక్ హెల్డింగ్స్ సంస్థకు చెందిన పొర్ట్ ఫొలియో డెవలప్మెంట్, కార్పోరేట్ స్ట్రాటజీ విభాగం జాయింట్ హెడ్ దినేష్ ఖన్నాతో సీఎం చంద్రబాబు కీలక చర్చలు జరిపారు.
Date : 30-07-2025 - 5:05 IST -
#Andhra Pradesh
Minister Lokesh: ఎంఓయూపై సంతకం చేశాక పూర్తి బాధ్యత మాదే: మంత్రి లోకేష్
అర్బన్ ప్లానింగ్ గవర్నెన్స్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సింగపూర్ సహకారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుకుంటుందని లోకేష్ తెలిపారు.
Date : 28-07-2025 - 7:09 IST -
#Andhra Pradesh
CM Chandrababu: సింగపూర్కు సీఎం చంద్రబాబు.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
ఐదు రోజుల సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు మొత్తం 29 కార్యక్రమాలకు హాజరు కానున్నారు. అందులో 6 ప్రభుత్వ భేటీలు, 14 వన్-టు-వన్ సమావేశాలు. 4 సందర్శనలు, 3 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 డయాస్పోరా, రోడ్షో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Date : 26-07-2025 - 6:11 IST -
#Andhra Pradesh
AP Government: రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ!
సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడు లేదా పరిపాలనా సౌలభ్యం కోసం, కొన్నిసార్లు సీనియారిటీ, పనితీరు ఆధారంగా ఇలాంటి బదిలీలు జరుగుతాయి.
Date : 26-07-2025 - 12:45 IST -
#Andhra Pradesh
Amaravati: అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటులో QPIAI భాగస్వామ్యం!
ఈ కేంద్రాన్ని ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడే ఆవిష్కరణలకు, అలాగే విద్యార్థుల పరిశోధనలకు అనుకూలంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అన్నారు.
Date : 24-07-2025 - 4:15 IST -
#Andhra Pradesh
Minister Lokesh: మంత్రి లోకేష్ చొరవతో విశాఖకు పెట్టుబడుల వరద.. 50 వేల ఉద్యోగాలు!
ఈ సమావేశంలో ఐటీ రంగంలో రూ. 20,216 కోట్ల పెట్టుబడులు, 50,600 ఉద్యోగాలు కల్పించే నాలుగు భారీ ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. గత ఏడాది కాలంలో మంత్రి లోకేష్ చేస్తున్న కృషితో విశాఖ ఐటీ హబ్గా రూపుదిద్దుకోనుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
Date : 23-07-2025 - 6:32 IST -
#Andhra Pradesh
Cancer Prevention: క్యాన్సర్ నిరోధానికి ముందడుగు.. ఏపీకి రూ. 48 కోట్ల విలువైన రేడియేషన్ పరికరాలు!
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ వ్యాధిపై పోరాటంలో సహకారంగా ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) నుండి కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల ద్వారా మూడు రేడియేషన్ మిషన్లను సమకూర్చే అంశంపై చర్చ జరిగింది.
Date : 23-07-2025 - 2:44 IST