Andhrapradesh
-
#Andhra Pradesh
Dwcra Womens: డ్వాక్రా మహిళలకు మరో శుభవార్త.. రూ.10 లక్షల వరకు రుణం
రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీపికబురు చెప్పారు. డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వ్యక్తిగత రుణం అందిస్తామని అన్నారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా ఈ రుణాన్ని ఇస్తారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. డ్వాక్రా మహిళలు ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఈ రుణాన్ని మంజూరు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అద్భుత అవకాశం కల్పించింది. ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.10 లక్షల వరకు వ్యక్తిగత రుణం […]
Date : 25-05-2026 - 11:18 IST -
#Andhra Pradesh
Pastor Abhinay Darshan: పాస్టర్ అభినయ దర్శన్పై కత్తులతో దాడి..
భరోసా పార్టీ అధ్యక్షుడు, పాస్టర్ అభినయ దర్శన్పై దాడి ఘటన కలకలం రేపింది. ఆయన ఆస్పత్రిలో కోలుకున్నారు. తనపై జరిగిన దాడి ఘటనపై ఆయన స్పందించారు. తనను ప్రవీణ్ పగడాలలాగే హతమార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ దాడి ఘటనలో నిందితుల్ని వదిలేసి తన అనుచరుల్ని పోలీసులు అరెస్ట్ చేశారని, నిందను తనపైకే తోసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఎన్ని దాడులు జరిగినా వెనక్కు తగ్గేది లేదని అన్నారు. భరోసా పార్టీ అధ్యక్షుడు, పాస్టర్ అభినయ దర్శన్ సంచలన వ్యాఖ్యలు […]
Date : 19-05-2026 - 12:41 IST -
#Andhra Pradesh
AP LAWCET 2026 Results: ఏపీ లాసెట్ – 2026 ఫలితాలు విడుదల
ఏపీ లాసెట్ / ఏపీ పీజీ ఎల్ సెట్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. మొత్తం 23,996 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, 19,197 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయినట్లు వెల్లడించారు. ఉత్తీర్ణత 80 శాతంగా ఉందని తెలిపారు. ర్యాంకు కార్డులు అధికారిక వెబ్ సైట్ cets.apsche.ap.gov.in/LAWCET లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టిక్కెట్ నెంబర్ను నమోదు చేసి స్కోర్ కార్డులను […]
Date : 18-05-2026 - 4:12 IST -
#Andhra Pradesh
AP : ఏపీలో రూ. 50,000 కోట్ల భారీ పెట్టుబడులు.. అరుదైన ఖనిజాలే లక్ష్యం !
రాష్ట్ర తీరప్రాంతాల్లో సుమారు 3.8 మిలియన్ టన్నుల మొనాజైట్ నిల్వలు ఉన్నట్లు అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ అంచనా వేసింది
Date : 14-05-2026 - 9:00 IST -
#Andhra Pradesh
Puttaparthi: సీమకు రాయల్ కల…. పుట్టపర్తిలో AMCA గర్జన!
పారిశ్రామిక అభివృద్ధిలో ఏపీ దూసుకెళ్తోంది. కొంతకాలంగా భారీ పెట్టుబడులు ఒక్కొక్కటిగా రాయలసీమలో అడుగుపెడుతున్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ రాకతో సీమ రూపురేఖలు మారబోతుండగా, మరోవైపు పుట్టపర్తి వేదికగా దేశ రక్షణ రంగంలోనే అత్యంత కీలకమైన AMCA ప్రాజెక్టుకు అడుగులు పడుతుండటం సంచలనంగా మారింది. రాయలసీమను ఆటోమొబైల్ హబ్గా మార్చాలన్న లక్ష్యం దిశగా ప్రభుత్వం వేస్తున్న అడుగులు సత్ఫలితాలనిస్తున్నాయి. కియా మోటార్స్ సృష్టించిన ప్రకంపనల తర్వాత, ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ తన ప్లాంట్ను ఇక్కడ ఏర్పాటు […]
Date : 13-05-2026 - 12:40 IST -
#Speed News
Lakshmipuram: లక్ష్మీపురంలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం..
పేదలకు వరంలా మౌనిక చారిటబుల్ ట్రస్ట్ సేవలు.. రాపూరు: పేద ప్రజల ఆరోగ్యం కోసం స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని నెల్లూరు ఆర్డీవో నాగ సంతోషిణి అనూష కొనియాడారు. శుక్రవారం రాపూరులోని 10వ వార్డు లక్ష్మీపురం కాలనీలో మౌనిక చారిటబుల్ ట్రస్ట్, దేవీ సీ ఫుడ్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. నిరుపేదలకు నిరంతరం ఉచితంగా స్వచ్ఛమైన తాగునీరు అందించడం గొప్ప విషయమన్నారు. ఈ […]
Date : 08-05-2026 - 1:42 IST -
#Andhra Pradesh
Featherlight : విజయవాడలో ‘ఫెదర్లైట్’ ఎక్స్పీరియన్స్ సెంటర్ ను ప్రారంభం
రాజధాని ప్రాంతంలోని వ్యాపారవేత్తలు, వాస్తుశిల్పులు (Architects) మరియు ప్రభుత్వ రంగ ప్రతినిధులకు అత్యుత్తమ సేవలందించడమే తమ లక్ష్యమని ఫెదర్లైట్ గ్రూప్ అసోసియేట్ డైరెక్టర్ శ్రీ కిరణ్ ధీరేన్ చెల్లారం తెలిపారు
Date : 05-05-2026 - 9:49 IST -
#Andhra Pradesh
DRDO : పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ.. !
AMCA అనేది భారత వైమానిక దళం (IAF) కోసం రూపొందిస్తున్న అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానం. ఇవి శత్రువుల రాడార్లకు చిక్కని 'స్టెల్త్' (Stealth) టెక్నాలజీతో
Date : 03-05-2026 - 2:03 IST -
#Andhra Pradesh
Pawankalyan : సర్జరీ తర్వాత పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడో చూడండి !!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని పవన్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ భేటీలో పవన్ కళ్యాణ్ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న సీఎం, ఆరోగ్య విషయంలో అజాగ్రత్త వద్దని
Date : 02-05-2026 - 6:37 IST -
#Andhra Pradesh
Amaravati : అమరావతి రైతులకు గొప్ప శుభవార్త..
రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు అక్కడ మళ్లీ నూతనోత్సాహాన్ని నింపాయి. భూసమీకరణలో పాల్గొన్న రైతుల కోర్కెల మేరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, వెంటనే ఉత్తర్వులు జారీ చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి
Date : 02-05-2026 - 6:30 IST -
#Andhra Pradesh
Rajahmundry: రాజమండ్రి ఆంధ్రా పేపర్ మిల్లు లాకౌట్..
Andhra Paper Mill Lokout తూర్పుగోదావరి జిల్లా కడియంలోని ఆంధ్ర పేపర్ మిల్లు యూనిట్లో యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. కొద్ది రోజులుగా కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. ఇంతలో యాజమాన్యం లాకౌట్ ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. పర్మినెంట్ ఉద్యోగులు రావద్దంటూ యాజమాన్యం మెసేజ్లు పంపింది. అయితే, ఈ రోజు కార్మికులతో యాజమాన్యం చర్చలు జరిపే అవకాశం ఉంది అంటున్నారు. ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి రంగంలోకి దిగి కార్మికులకు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో కార్మికులతో యాజమాన్యం […]
Date : 02-05-2026 - 10:24 IST -
#Andhra Pradesh
Electricity Charges : విద్యుత్ ఛార్జీల పెంపు పై కీలక అప్డేట్ ఇచ్చిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెరదించారు. ఎన్నికల వరకు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచబోమని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. పమిడిముక్కల వేదికగా జరిగిన
Date : 01-05-2026 - 4:30 IST -
#Andhra Pradesh
Nara Lokesh : ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ – అక్షర సారథి లోకేష్!
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నారా లోకేష్ తనదైన ముద్ర వేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తూ, ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది
Date : 01-05-2026 - 12:46 IST -
#Andhra Pradesh
LV Prasad Eye Hospital : ఏపీలో కొత్తగా ఎల్వీ ప్రసాద్ కంటి హాస్పటల్..ఎక్కడంటే !
ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తాడిగడపలో ప్రధాన కేంద్రం ఉండగా, ఇప్పుడు గుడ్లవల్లేరులో రెండో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గతంలో కౌతవరంలో నిర్మించాలని భావించినా కొన్ని కారణాల వల్ల అది వీలుపడలేదు
Date : 30-04-2026 - 5:52 IST -
#Andhra Pradesh
AP 10th Results : ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల..అమ్మాయిలదే పైచేయి !!
గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఫలితాల్లో గణనీయమైన మెరుగుదల కనిపించింది; ఉత్తీర్ణత శాతం సుమారు 4.11 శాతం పెరగడం విశేషం. విద్యాశాఖ పటిష్టమైన చర్యలు, విద్యార్థుల కష్టం వెరసి ఈ సారి మెరుగైన ఫలితాలు వచ్చాయని అధికారులు
Date : 30-04-2026 - 12:00 IST