Andhra Pradesh
-
#Andhra Pradesh
Zika Virus : ఏపీలో ‘జికా’ కలకలం.. నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు
ఆ బాలుడికి(Zika Virus) సోకింది జికా ఇన్ఫెక్షనేనా ? కాదా ? అనేది నిర్ధారించుకునేందుకు అతడి బ్లడ్ శాంపిల్స్ను మహారాష్ట్రలోని పూణేలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్కు పంపించారు.
Date : 18-12-2024 - 11:48 IST -
#Andhra Pradesh
Amaravati : రాజధాని అమరావతిలో ఇంటింటికి పైప్లైన్తో గ్యాస్
అక్కడ ప్రతీ ఇంటికీ పైప్లైన్ ద్వారానే గ్యాస్ సప్లై అవుతోంది. అదే నమూనాను అమరావతి(Amaravati)లో అమలు చేయాలని టీడీపీ సర్కారు యోచిస్తోంది.
Date : 18-12-2024 - 9:04 IST -
#Andhra Pradesh
Droupadi Murmu : నేడు మంగళగిరికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Droupadi Murmu : మంగళగిరి ఎయిమ్స్లో మొదటి స్నాతకోత్సవం ఇవాళ ఘనంగా జరగనుంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానుండటంతో, ఎయిమ్స్ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టంగా నిర్వహించారు.
Date : 17-12-2024 - 10:55 IST -
#Andhra Pradesh
Perni Nani : పేర్ని నాని కుటుంబం కోసం లుకౌట్ నోటీసులు
Perni Nani : రేషన్ బియ్యం కుంభకోణంలో కొనసాగుతున్న దర్యాప్తులో మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం దేశం విడిచి పారిపోకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
Date : 17-12-2024 - 10:32 IST -
#Andhra Pradesh
Electric Buses : రాబోయే ఐదేళ్లలో అన్నీ ఎలక్ట్రిక్ బస్సులే.. ఏపీ ఆర్టీసీ ప్లాన్
టీడీపీ సర్కారు ఇటీవలే తీసుకొచ్చిన ‘విద్యుత్ వాహనాల విధానం 2024-29’కి (Electric Buses) అనుగుణంగా ఈ లక్ష్యంతో ఏపీఎస్ఆర్టీసీ ముందుకు సాగుతోంది.
Date : 17-12-2024 - 9:29 IST -
#Andhra Pradesh
YS Jagan: జగన్ మాస్టర్ స్కెచ్! మతాల మధ్య తగాదాలకు జగన్ ప్రయత్నం?
సినీనటుడు అల్లు అర్జున్ కు అనుకూలంగా ట్వీట్లు పెట్టి కులాల మధ్య విభేదాలను ప్రేరేపించిన మాజీ సీఎం జగన్ రెడ్డి, ఇప్పుడు మతాల మధ్య వివాదాలను రేపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Date : 16-12-2024 - 4:24 IST -
#Andhra Pradesh
Buddha Venkanna : మంగమ్మ శపథం అంటూ నోరు పారేసుకున్న కొడాలి నాని ఎక్కడ?
Buddha Venkanna : ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అంటే ఒక దేవాలయమని, కానీ వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి రాకుండా ప్రజలనే అవమానిస్తున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.
Date : 15-12-2024 - 6:27 IST -
#Andhra Pradesh
Nimmala Ramanaidu : జగన్ పాలనలో యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి నిర్వీర్యమయ్యారు
Nimmala Ramanaidu : గత ప్రభుత్వ పాలనలో యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి నిర్వీర్యమయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ క్రమంలో పాలకొల్లులో ఆదివారం ఉదయం సేవ్ ది గర్ల్ చైల్డ్ పేరుతో 2కే రన్ ప్రారంభించారు. అనంతరం భారీగా బహిరంగ సభ నిర్వహించనున్నారు.
Date : 15-12-2024 - 10:43 IST -
#Andhra Pradesh
Four Type Schools : ఏపీలో ఇక నాలుగు రకాల ప్రభుత్వ స్కూల్స్.. జరగబోయే మార్పులివీ
ఫలితంగా ఎంతోమంది ప్రభుత్వ బడుల విద్యార్థులు ప్రైవేటుకు(Four Type Schools) వెళ్లిపోయారు. అందుకే ఈ విధానాన్ని ఇప్పుడు టీడీపీ సర్కారు ప్రక్షాళన చేస్తోంది.
Date : 14-12-2024 - 9:31 IST -
#Andhra Pradesh
YSRCP : ఏపీలో వైసీపీ పోరుబాట.. కలెక్టర్లకు వినతి పత్రాలు..
YSRCP : కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యాచరణను ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయడం ప్రారంభించారు.
Date : 13-12-2024 - 12:02 IST -
#Andhra Pradesh
EV Policy : ఏపీలో ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ వాహనాలపై 5శాతం రాయితీ..
EV Policy : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీని 4.0ను రూపొందించింది.
Date : 13-12-2024 - 11:31 IST -
#Andhra Pradesh
Fact Check : వక్ఫ్ బోర్డును ఏపీ సర్కారు రద్దు చేసిందా ? నిజం ఏమిటో తెలుసుకోండి
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వక్ఫ్ బోర్డును రద్దు చేశారంటూ తప్పుడు ప్రచారం(Fact Check) జరిగింది.
Date : 12-12-2024 - 7:58 IST -
#Andhra Pradesh
CM Chandrababu : అమరావతి నిర్మాణానికి 31000 కోట్లు సిద్ధం..
CM Chandrababu : అమరావతి, గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో నాశనమైనది, ఇప్పుడు మళ్లీ జీవితానికి రావడం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే రాజధాని నగరంలో పనులు పునరుద్ధరించారు. ఈ రోజు, జిల్లా కలెక్టర్ సమావేశంలో ప్రభుత్వ అధికారులు అమరావతిలోని పనుల ప్రగతి గురించి ఆయనకు వివరించారు.
Date : 12-12-2024 - 5:18 IST -
#Andhra Pradesh
AP Pensions : ఆంధ్రప్రదేశ్లో అనర్హులకు కూడా పెన్షన్లు.. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో శశిభూషణ్ కుమార్ వెల్లడి..
AP Pensions : ఏపీలో అనర్హులకూ పెన్షన్లు అందుతున్నట్లు బయటపడింది. ప్రతీ 10 వేల మందిలో దాదాపు 500 మంది అర్హత లేని వారు పెన్షన్ పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వివరాలను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కలెక్టర్ల సమావేశంలో ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు.
Date : 12-12-2024 - 12:43 IST -
#Andhra Pradesh
AP Tourism Policy : ఏపీ నూతన పర్యాటక పాలసీ 2024-29 విడుదల
AP Tourism Policy : 2025 మార్చి 31తో పాత టూరిజం పాలసీ ముగియనుండడంతో, కొత్త పర్యాటక పాలసీని రూపొందించింది. "స్వర్ణాంధ్ర టూరిజం పాలసీ -2029"లో పర్యాటక రంగం యొక్క పురోగతికి అనుగుణంగా పలు ముఖ్యాంశాలు చేర్చబడ్డాయి. పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వడం ద్వారా ఆర్థిక పురోగతి, ఉద్యోగాలు సృష్టించడం, సాంస్కృతిక మార్పులను పెంచడం, రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి ఊతం ఇవ్వడం లక్ష్యంగా ఈ పాలసీ రూపకల్పన జరిగింది.
Date : 11-12-2024 - 12:26 IST