Andhra Pradesh
-
#Andhra Pradesh
Nimmala Rama Naidu : ఏపీ రైతులకు నెల రోజుల ముందే సంక్రాంతి వచ్చింది
Nimmala Rama Naidu : రైతులు ఇప్పుడు తమ ధాన్యాన్ని నచ్చిన మిల్లర్లకు అమ్ముకునే అవకాశం పొందడమే కాకుండా, 24 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవుతున్నారని మంత్రి రామానాయుడు అన్నారు. జగన్ ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన రూ.1674 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను పరిష్కరించలేకపోయిందని, అయితే చంద్రబాబు ప్రభుత్వం వాటిని చెల్లించినట్లు మంత్రి తెలిపారు.
Date : 11-12-2024 - 11:56 IST -
#Andhra Pradesh
CM Chandrababu : సమర్ధవంతమైన పరిపాలన కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలి
CM Chandrababu : ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఓ) అధికారులు, ఇతర శాఖల అధికారులతో సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల సమాచారాన్ని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టిజిఎస్) ద్వారా ఏకీకృతం చేసి అన్నింటినీ కలిసి పర్యవేక్షించాలన్నారు. మొదట్లో అవసరమైన అన్ని సమాచారాన్ని సేకరించి, ఆపై వాట్సాప్ ద్వారా సాధ్యమైనంత ఉత్తమమైన సేవలను అందించేలా సమగ్రపరచాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Date : 10-12-2024 - 10:26 IST -
#Andhra Pradesh
YSRCP With Mamata : మమతా బెనర్జీకి వైఎస్సార్ సీపీ జై.. ‘ఇండియా’ పగ్గాలు ఆమెకే ఇవ్వాలంటూ..
రాజకీయాలు, ఎన్నికల ప్రక్రియపై మమతా బెనర్జీకి(YSRCP With Mamata) అపార అనుభవం, అవగాహన ఉంది.
Date : 10-12-2024 - 5:17 IST -
#Andhra Pradesh
R Krishnaiah : నేను అడగలేదు.. బీజేపీయే పిలిచి రాజ్యసభ ఛాన్స్ ఇచ్చింది : ఆర్ కృష్ణయ్య
తన ఎన్నికకు సహకరిస్తున్నందుకు బీజేపీ హైకమాండ్తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు ఆర్.కృష్ణయ్య(R Krishnaiah) ధన్యవాదాలు తెలిపారు.
Date : 10-12-2024 - 3:18 IST -
#Telangana
Nagarjuna Sagar 70 Years : 70వ వసంతంలోకి నాగార్జుసాగర్ డ్యాం.. నెహ్రూ చెప్పిన ‘‘ఆధునిక దేవాలయం’’ విశేషాలివీ
నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్ద మానవ నిర్మిత కట్టడం(Nagarjuna Sagar 70 Years). ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాతి కట్టడం.
Date : 10-12-2024 - 11:46 IST -
#Andhra Pradesh
Telugu States : తెలంగాణ, ఏపీ విడిపోయి పదేళ్లు.. నేటికీ పరిష్కారానికి నోచుకోని సమస్యలివీ
అంతమందిని ఒకేసారి తీసుకుంటే రాష్ట్రంలో పదోన్నతులకు ఆటంకం కలుగుతుందని తెలంగాణ సర్కారు(Telugu States) వాదిస్తోంది.
Date : 10-12-2024 - 10:03 IST -
#Andhra Pradesh
Vehicles Registrations : వాహనాలను పొరుగు రాష్ట్రాల్లో కొని ఏపీలో రిజిస్ట్రేషన్లు.. రంగంలోకి రవాణాశాఖ
ఏపీవాసులు పొరుగు రాష్ట్రాల్లో వాహనాలు కొనడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి సగటున రూ.100 కోట్ల దాకా జీఎస్టీ ఆదాయాన్ని(Vehicles Registrations) కోల్పోతోంది.
Date : 07-12-2024 - 1:51 IST -
#Andhra Pradesh
Cock Fighting : సంక్రాంతికి పందెం కోళ్లు రెడీ.. స్పెషల్ ఫుడ్తో ట్రైనింగ్.. హైరేంజులో రేట్లు
ఇప్పటి నుంచి సంక్రాంతి పండుగ దాకా ఏపీలోని గోదావరి జిల్లాల పరిధిలో దాదాపు 8వేలకుపైగా కోడిపుంజుల(Cock Fighting) విక్రయాలు జరుగుతాయని అంచనా.
Date : 07-12-2024 - 10:26 IST -
#Andhra Pradesh
Andhra Odisha Border : ‘ఆంధ్రా-ఒడిశా బార్డర్’లో గుప్పుమంటున్న గంజాయి.. సంచలన నివేదిక
ఆంధ్రా - ఒడిశా బార్డర్(Andhra Odisha Border)లో ‘శీలావతి’ అనే రకానికి చెందిన గంజాయి పెద్ద ఎత్తున సాగవుతుంటుంది.
Date : 05-12-2024 - 10:14 IST -
#Andhra Pradesh
Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు ఇలా..!
Gold Price Today: బంగారం ధరలు ఈరోజు తగ్గాయి. తెలంగాణతో పాటు, ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ బంగారం, వెండి ధరలు (Gold Silver Price) ఎలా ఉన్నాయో ఈ కింది కథనంలో తెలుసుకోండి.
Date : 02-12-2024 - 10:09 IST -
#Telangana
Supreme Court Judgments : 100 ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పులలో.. తెలుగు రాష్ట్రాల ఐదు కేసులివీ
స్టేట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ మహమ్మద్ అబ్దుల్ ఖాసిమ్ కేసులో సుప్రీంకోర్టు(Supreme Court Judgments) 2024 ఏప్రిల్ 18న తీర్పును వెలువరించింది.
Date : 01-12-2024 - 10:07 IST -
#Andhra Pradesh
CM Chandrababu : అనంతపురం జిల్లాకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది
CM Chandrababu :డిసెంబర్ 1 ఆదివారం కావడంతో ఈరోజు నవంబర్ 30న ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేశారు.అనంతపురం జిల్లా నేమకల్లులో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేశారు. నేమకల్లులోని వికలాంగురాలు భాగ్యమ్మ ఇంటిని చంద్రబాబు సందర్శించారు.
Date : 30-11-2024 - 7:36 IST -
#Andhra Pradesh
Electricity Charges Hike : షాకింగ్.. రేపటి నుంచి ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంపు
కరెంటు ఛార్జీల(Electricity Charges Hike) పెంపుతో ఏపీ ప్రజలపై రూ.7,912 కోట్ల మేర భారం పడనుంది.
Date : 30-11-2024 - 12:17 IST -
#Andhra Pradesh
Digital Panchayats : ఏపీలో ‘స్వర్ణ పంచాయతీ’.. 13,326 పంచాయతీల్లో డిజిటల్ సేవలు
తొలిదశలో గ్రామ పంచాయతీల్లో ముఖ్యమైన సేవలు(Digital Panchayats) మాత్రమే ఆన్లైన్లో అందుబాటులోకి వస్తాయి.
Date : 27-11-2024 - 11:47 IST -
#Andhra Pradesh
Textile Policy : ఏపీలో కొత్త టెక్స్టైల్ పాలసీ.. రూ.10,000 కోట్ల పెట్టుబడులు.. 2 లక్షల ఉద్యోగాలు లక్ష్యం
Textile Policy : రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త టెక్స్టైల్ పాలసీని ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ విధానానికి సంబంధించిన ముసాయిదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రానికి రూ.10 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రెండు లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో నూతన టెక్స్టైల్ పాలసీని రూపొందించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
Date : 27-11-2024 - 10:10 IST