Andhra Pradesh
-
#Andhra Pradesh
Tragic Incident : ఆ ఇంట విషాదాన్ని నింపిన పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్..
Tragic Incident : పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు, అంతటా సంబరాలు జరుగుతాయి. నిరంతరంగా కష్టపడి చదువుతున్న యువకులు, దేహదారుఢ్య పరీక్షలను అధిగమించేందుకు ఎంతో శ్రమిస్తారు. అయితే, కొన్నిసార్లు పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి.
Date : 02-01-2025 - 6:32 IST -
#Andhra Pradesh
Viral News : దున్నపోతు కోసం కొట్టుకున్న రెండు గ్రామాలు.. చివరికి ఏమైందంటే..!
Viral News : కర్ణాటకలోని బొమ్మనహాల్ గ్రామానికి, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా మేడేహాల్ గ్రామానికి మధ్య ఈ వివాదం తలెత్తింది. చివరకు ఈ వివాదం చినికి చినికి గాలి వానగా మారి మోకా పోలీస్స్టేషన్ వరకు చేరింది..
Date : 02-01-2025 - 5:10 IST -
#Andhra Pradesh
Earthquake : ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో మరోసారి భూకంపం
ఏపీలోని ప్రకాశం జిల్లాలో మరోసారి స్వల్ప భూకంపం(Earthquake) వచ్చింది.
Date : 02-01-2025 - 3:58 IST -
#Andhra Pradesh
Visakha Cruise Terminal : 2025 మార్చి నుంచి విశాఖ క్రూజ్ టెర్మినల్ యాక్టివిటీ.. విశేషాలివీ
వైజాగ్ ఐసీటీ టెర్మినల్(Visakha Cruise Terminal) నుంచి యాక్టివిటీని సాగించాలని కోరేందుకు కార్డిలియా, రాయల్ కరేబియన్, ఎంఎస్సీ వంటి ప్రముఖ క్రూజ్ లైనర్లతో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ అధికారులు చర్చలు జరుపుతున్నారు.
Date : 01-01-2025 - 10:14 IST -
#Andhra Pradesh
CM Chandrababu : శ్రీవారి భక్తుల దర్శనంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు కలిశారు. ఈ సమావేశంలో, టీటీడీ పాలకమండలి తీసుకునే నిర్ణయాలపై ఛైర్మన్ బీఆర్ నాయుడుని ముఖ్యమంత్రి అభినందించారు.
Date : 31-12-2024 - 10:43 IST -
#Andhra Pradesh
Kumbh Mela : మహా కుంభమేళాకు ఏపీ నుంచి ప్రత్యేక రైళ్లు
Kumbh Mela : ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని.. మహా కుంభమేళాకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
Date : 30-12-2024 - 12:28 IST -
#Andhra Pradesh
Fake IPS Officer : పవన్ కళ్యాణ్ పర్యటనలో ఫేక్ ఐపీఎస్.. ఏపీ హోం మంత్రి సీరియస్
మన్నెం జిల్లా పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ కు ‘వై కేటగిరి’ (Fake IPS Officer) సెక్యూరిటీని కల్పించారు.
Date : 28-12-2024 - 1:08 IST -
#Speed News
Amrabad Tiger Reserve Zone : సఫారీ రైడ్లో ప్రయాణిస్తున్న పర్యాటకులకు ఎదురైన ప్రత్యేక అనుభవం
Amrabad TigerReserve Zone : ఒక్కసారిగా ఓ పెద్దపులి సఫారీ వాహనాల ముందుకు రావడం, వాహనాల దారిలో అంగరంగ వైభవంగా నడుస్తూ, పర్యాటకులను ఆశ్చర్యపరచింది. పులి ఆకస్మాత్తుగా పొదల్లోంచి వచ్చి, సఫారీ వాహనాల ముందు గంభీరంగా నడవడం చూసిన పర్యాటకులు ఒక వైపు సంబరంగా భావించగా, మరో వైపు భయంతో కూడిన ఆందోళనతో కూడుకున్న అనుభవం వారికి ఎదురైంది.
Date : 28-12-2024 - 12:20 IST -
#Andhra Pradesh
TGSRTC : ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ బస్సులు ఎన్నంటే..!
TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు 5,000 ప్రత్యేక బస్సులను ప్రారంభించిందని ప్రకటించింది. ఈ బస్సుల షెడ్యూల్ , రూట్లు TSRTC అధికారులు ఈ రోజు వెల్లడించనున్నారు.
Date : 28-12-2024 - 11:01 IST -
#Andhra Pradesh
Physical Harassment : బాలికను ఫాలో చేసిన కామాంధులు.. చేతులు, కాళ్లు కట్టేసి…
Physical Harassment : పది రోజుల పసిపాప నుంచి వృద్ధులవరకూ ఎవ్వరినీ వదలని ఈ అమానుష చర్యలు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ప్రేమోన్మాదులు యాసిడ్ దాడులు, కత్తిపీటలు చెయ్యడం, మత్తు పదార్థాల ప్రభావంలో మహిళలపై దాడులు నిత్యకృత్యంగా మారిపోతున్నాయి. ఈ తరహా ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో పదేపదే చోటు చేసుకుంటుండటం సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది.
Date : 28-12-2024 - 10:16 IST -
#Andhra Pradesh
JC Prabhakar Reddy: వారికి క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి
JC Prabhakar Reddy : తాజాగా తన స్వభావానికి భిన్నంగా వ్యవహరించారు. అకస్మాత్తుగా యూ-టర్న్ తీసుకొని అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యానికి క్షమాపణలు చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Date : 27-12-2024 - 5:20 IST -
#Andhra Pradesh
RK Roja : ఏదేమైనా పెంచిన ఛార్జీలు తగ్గించేవరకు పోరాటం ఆగదు
RK Roja : రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు నిరసిస్తూ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. నగరిలో జరిగిన నిరసనల్లో మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నాయకురాలు ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె బైక్ ర్యాలీ నిర్వహించి.. నగరి కూడలిలో ధర్నాకు దిగారు.
Date : 27-12-2024 - 4:59 IST -
#Telangana
Mystery : మృతదేహాలపై ఏంటా గాయాలు.. వీడని మహిళా కానిస్టేబుల్, ఎస్సై, కంప్యూటర్ ఆపరేటర్ మృతి మిస్టరీ
Mystery : భిక్కనూరు ఎస్సై సాయికుమార్ (32), బీబీపేట పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ శ్రుతి (30), బీబీపేటకి చెందిన కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ (29) మృతదేహాలు గురువారం చెరువులో కనుగొనబడ్డాయి. ఈ ముగ్గురికీ చాలాకాలంగా పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన అనూహ్యంగా వెలుగుచూసింది.
Date : 27-12-2024 - 1:54 IST -
#Andhra Pradesh
Tsunami 20 Years : 20 ఏళ్ల క్రితం ఏపీని వణికించిన సునామీ.. 14 దేశాలకు వణుకు
అప్పట్లో సునామీ(Tsunami 20 Years) ప్రభావంతో పలు దేశాల్లోని సముద్ర గర్భంలో రిక్టర్ స్కేల్పై 9.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.
Date : 26-12-2024 - 10:21 IST -
#Andhra Pradesh
AP Danger Bells : ఏపీలో 44 శాతం భూభాగానికి డేంజర్ బెల్స్.. ప్రకృతి విపత్తుల గండం
ఏపీలో వరద ముప్పు అధికంగా ఉన్న ఉమ్మడి జిల్లాలలో పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు(AP Danger Bells) ఉన్నాయి.
Date : 26-12-2024 - 9:01 IST