Andhra Pradesh
-
#Telangana
Mystery : మృతదేహాలపై ఏంటా గాయాలు.. వీడని మహిళా కానిస్టేబుల్, ఎస్సై, కంప్యూటర్ ఆపరేటర్ మృతి మిస్టరీ
Mystery : భిక్కనూరు ఎస్సై సాయికుమార్ (32), బీబీపేట పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ శ్రుతి (30), బీబీపేటకి చెందిన కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ (29) మృతదేహాలు గురువారం చెరువులో కనుగొనబడ్డాయి. ఈ ముగ్గురికీ చాలాకాలంగా పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన అనూహ్యంగా వెలుగుచూసింది.
Date : 27-12-2024 - 1:54 IST -
#Andhra Pradesh
Tsunami 20 Years : 20 ఏళ్ల క్రితం ఏపీని వణికించిన సునామీ.. 14 దేశాలకు వణుకు
అప్పట్లో సునామీ(Tsunami 20 Years) ప్రభావంతో పలు దేశాల్లోని సముద్ర గర్భంలో రిక్టర్ స్కేల్పై 9.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.
Date : 26-12-2024 - 10:21 IST -
#Andhra Pradesh
AP Danger Bells : ఏపీలో 44 శాతం భూభాగానికి డేంజర్ బెల్స్.. ప్రకృతి విపత్తుల గండం
ఏపీలో వరద ముప్పు అధికంగా ఉన్న ఉమ్మడి జిల్లాలలో పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు(AP Danger Bells) ఉన్నాయి.
Date : 26-12-2024 - 9:01 IST -
#Andhra Pradesh
TTD : మరోసారి తెరపైకి శ్రీవారి పరకామణి విదేశీ కరెన్సీ చోరీ వ్యవహారం
TTD : పరకామణిలో పెద్ద జీయర్ తరుపున విధుల్లో ఉన్న సీవీ రవికుమార్ గత కొనేళ్ళుగా విదేశీ కరెన్సీని రహస్యంగా తరలించి కోట్లాది రూపాయల ఆస్తులను కూడగట్టినట్లు 2023 ఏప్రిల్ 29న కేసు నమోదు అయ్యింది.
Date : 25-12-2024 - 7:59 IST -
#Andhra Pradesh
Suspend : ఏపీలో మరో ఏపీఎస్ అధికారి సస్పెండ్
Suspend :పోలీసు అనే పేరు వినగానే ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ గుర్తుకువస్తాయి. అయితే, రాష్ట్రంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇటీవలే జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్లు - కాంతి రానా టాటా, విశాల్ గున్ని, పీఎస్సార్ ఆంజనేయులు సస్పెండ్ కావడం సంచలనం రేపగా, తాజాగా మరో అధికారి ఎన్. సంజయ్ సస్పెన్షన్తో వార్తల్లో నిలిచారు.
Date : 25-12-2024 - 11:46 IST -
#Andhra Pradesh
Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళాకు విశాఖపట్నం నుంచి స్పెషల్ ట్రైన్స్ ఇవే
మహా కుంభమేళాను పూర్ణ కుంభమేళా(Maha Kumbh Mela 2025) అని పిలుస్తారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహా కుంభం ప్రారంభమవుతుంది.
Date : 24-12-2024 - 4:55 IST -
#Andhra Pradesh
School Holidays : రేపు, ఎల్లుండి తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు..!
School Holidays : విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ సందర్భంగా క్రిస్మస్ సెలవులను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు క్రిస్మస్ పండుగ సందర్భంగా సెలవులపై కీలక ప్రకటనలు విడుదల చేశాయి.
Date : 24-12-2024 - 11:29 IST -
#Cinema
Film Industry : ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లిపోతుందా ? ఏం జరగబోతోంది ?
సినిమా రంగానికి తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు నుంచి పూర్తి మద్దతును అందిస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్(Film Industry) తెలిపారు.
Date : 24-12-2024 - 9:54 IST -
#Andhra Pradesh
Earthquake : ముండ్లమూరులో కలకలం రేపుతున్న భూప్రకంపనలు
Earthquake : ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. మూడ్రోజులుగా ముండ్లమూరులో వరస భూప్రకంపనలు ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
Date : 23-12-2024 - 12:24 IST -
#Andhra Pradesh
Mango Farmers : ఏపీలో రైతు బీమాపై కీలక నిర్ణయం.. మామిడి పంటకు బీమా పొడిగింపు
Mango Farmers : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యానవన పంటల బీమా పథకం అమలు కోసం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 , 2025-26 రబీ సీజన్లలో మామిడి పంటలకు బీమా పథకం అమలు చేయాలని ప్రభుత్వం ప్రకటించింది.
Date : 22-12-2024 - 1:04 IST -
#Telangana
Crime : సినిమా స్టోరీని తలపించేలా ఆటో డ్రైవర్ హత్య.. ఏడాదిన్నర తర్వాత వెలుగులోకి
Crime : మాయమాటలతో కూతుర్ని కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురిచేసిన యువకుడిని, బాలిక తల్లిదండ్రులు ఓ క్షణిక ఆగ్రహంలో హత్య చేశారు. ఈ దారుణం అసలు కారణాలు ఏడాదిన్నర తరువాత వెలుగులోకి రావడం పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.
Date : 22-12-2024 - 12:01 IST -
#Andhra Pradesh
Train Dragged Wires : విశాఖ రైల్వేస్టేషన్లో షాకింగ్ ఘటన.. విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లిన ఇంజిన్
విద్యుత్ తీగలను(Train Dragged Wires) సరిచేసే పనులు పూర్తయిన వెంటనే ఆ లైను రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తారు.
Date : 22-12-2024 - 8:14 IST -
#Andhra Pradesh
AP Teachers: ప్రభుత్వ టీచర్లకు చంద్రబాబు సర్కార్ న్యూయర్ గిఫ్ట్..!
AP Teachers: టీచర్లకు సర్కారు శుభవార్త చెప్పేసింది. త్వరలో న్యూ ఇయర్ నేపథ్యంలో వాళ్ల కోసం ఓ గిఫ్ట్ను రెడీ చేసింది. అదే పదోన్నతులు. టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ మొదలుపెట్టింది.
Date : 21-12-2024 - 1:44 IST -
#Andhra Pradesh
Earthquake: ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో భూకంపం
ముండ్లమూరు మండలం పరిధిలోని శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, ముండ్లమూరు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడులలో స్వల్ప భూప్రకంపనలు(Earthquake) చోటుచేసుకున్నాయి.
Date : 21-12-2024 - 11:23 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష..
CM Chandrababu : వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రజలకు అప్రమత్తత సలహాలు అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
Date : 21-12-2024 - 11:18 IST