Ysrcp
-
#Andhra Pradesh
Vasireddy Padma : వాసిరెడ్డి పద్మకు టీడీపీ ఏం హామీ ఇచ్చింది..?
Vasireddy Padma : వాసిరెడ్డి పద్మ చేర్చుకోవడంపై పార్టీ కేడర్లో తీవ్ర నిరాశ నెలకొన్నట్లు తెలుస్తోంది. అయితే.. మహిళా కమిషన్ చైర్పర్సన్గా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు నోటీసులు అందజేసిన వ్యక్తి ఆమె. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు మహిళలపై చేస్తున్న అనేక అఘాయిత్యాల పట్ల కూడా వాసిరెడ్డి పద్మ మిన్నకున్నారనే విమర్శలు చాలానే ఉన్నాయి.
Date : 08-12-2024 - 4:46 IST -
#Andhra Pradesh
Vijaysai Vs Buddha : సీఎం చంద్రబాబుపై కామెంట్స్.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై కేసు!
‘‘కేవీ రావు కూడా ఇదే విధంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే కులాన్ని అంటగడతారా’’ అని వెంకన్న(Vijaysai Vs Buddha) ప్రశ్నించారు.
Date : 08-12-2024 - 2:09 IST -
#Andhra Pradesh
Sankranti Sentiment : సంక్రాంతి నుంచి జనంలోకి జగన్, కేసీఆర్ .. సెంటిమెంట్ కలిసొచ్చేనా ?
‘జనంతో కలవరు’(Sankranti Sentiment) అనే నెగెటివ్ ముద్రను తొలగించుకునే దిశగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అడుగులు వేయబోతున్నారు.
Date : 03-12-2024 - 8:17 IST -
#Andhra Pradesh
Alla Nani : టీడీపీలో చేరనున్న ఆళ్ల నాని..!
ఆళ్ల నాని టీడీపీలో చేరికను ఏలూరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. పార్టీలో చేరేముందు టీడీడీ కార్యకర్తలకు ఆళ్ల నాని క్షమాపణ చెప్పాలనే డిమాండ్ చేస్తున్నారు. ఆయన క్షమాపణ చెప్పాలంటూ వరుస గ్రూపుల్లో వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి.
Date : 03-12-2024 - 1:44 IST -
#Andhra Pradesh
Mudragada Giri: వైఎస్ జగన్ నయా స్ట్రాటజీ… ముద్రగడ గిరికి కీలక బాధ్యతలు!
వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి కుమారుడు గిరికి అధినేత వైఎస్ జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ విషయమై పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
Date : 03-12-2024 - 11:51 IST -
#Andhra Pradesh
Ramgopal Varma : రామ్గోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట..
వచ్చే వారం వరకూ అరెస్టు కాకుండా ఉత్తర్వులు ఇచ్చింది. కాగా, సంబంధం లేని వ్యక్తులు తనపై కేసులు పెట్టారని రామ్ గోపాల్ వర్మ తన పిటిషన్ లో పేర్కొన్నారు.
Date : 02-12-2024 - 2:58 IST -
#Andhra Pradesh
District Tour : జనవరి నుండి జిల్లాల పర్యటన.. జగన్ కీలక ప్రకటన
సమయం పూర్తిగా కార్యకర్తలకే కేటాయిస్తాం. అక్కడే ఉంటూ వారితో మమేకమవుతూ..వారికి తోడుగా ఉంటూ వారికి దగ్గరయ్యే కార్యక్రమం చేస్తామని తెలిపారు.
Date : 29-11-2024 - 7:17 IST -
#Andhra Pradesh
Adani issue : అబద్ధాలను అందంగా అల్లటంలో జగన్కు ఆస్కార్ ఇవ్వాలి: వైఎస్ షర్మిల
అదానీతో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకుంటే.. ఆగమేఘాల మీద ఒప్పందానికి ముందుకు వచ్చినందుకు మీకు అవార్డులు ఇవ్వాలా..? అని ప్రశ్నలతో మండిపడ్డారు.
Date : 29-11-2024 - 2:02 IST -
#Andhra Pradesh
YS Jagan: రాష్ట్రం తిరోగమనంలో ఉంది: వైఎస్ జగన్
ఏ పని చేయాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా చంద్రబాబుకి, ఎమ్మెల్యేకు ఇంతా అని ముట్ట చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.
Date : 28-11-2024 - 6:47 IST -
#Andhra Pradesh
YS Jagan Defamation: రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేయనున్న వైఎస్ జగన్!
అదానీతో భేటీకి విద్యుత్ ఒప్పందాలకు ఎటువంటి సంబంధం లేదని వైసీపీ అధినేత జగన్ తెలిపారు. ఛార్జీషీట్లో ఎక్కడా తన పేరు లేదన్నారు. తన పరువు ప్రతిష్టలు తీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
Date : 28-11-2024 - 6:28 IST -
#Andhra Pradesh
Sajjala Bhargav Reddy: సజ్జల భార్గవ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణ ఈ నెల 29కి వాయిదా!
ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలు సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ. 8 కేసులపై ముందస్తు బెయిల్ ఇచ్చే అంశంపై నేడు కోర్టు విచారించింది.
Date : 27-11-2024 - 3:52 IST -
#Andhra Pradesh
vijay paul : విజయ్ పాల్ అరెస్టు సంతోషకరం: రఘురామ కృష్ణరాజు
పోలీసుల పై ఉందన్నారు. సునీల్ కుమార్,విజయ్ పాల్ అంత ఒక ముఠా అంటూ రఘురామ కృష్ణరాజు మండిపడ్డారు
Date : 27-11-2024 - 12:53 IST -
#Andhra Pradesh
YS Jagan : రాజ్యాంగ దినోత్సవం రోజున ఈవీఎంలపై ధ్వజమెత్తిన జగన్
YS Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎం) పనితీరుపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాలెట్ పేపర్లను ఉపయోగించాల్సిన అవసరాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధ్యక్షుడు మరోసారి నొక్కి చెప్పారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి తన వ్యాఖ్యలను మంగళవారం 'X'లో పోస్ట్ చేశారు.
Date : 26-11-2024 - 1:02 IST -
#Andhra Pradesh
Chevireddy Bhaskar Reddy: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసు నమోదు
వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై పోక్సో కేసు నమోదైంది. ఎర్రావారిపాలెం మండలంలో బాలికపై అత్యాచారం జరిగిందని తప్పుడు ప్రచారం చేయడంపై ఆమె తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Date : 26-11-2024 - 11:52 IST -
#Andhra Pradesh
AP Assembly : వైసీపీ హయాంలో రూ.13వేల కోట్లు దారి మళ్లింపు..చర్యలు తప్పవు: పవన్ వార్నింగ్
. ఎన్ఆర్ఈజీఎస్లో కొత్తగా పనికోసం నమోదు చేసుకున్న వారికి జాబ్ కార్డులు 15 రోజుల్లోగా ఇవ్వడం జరుగుతుందని వివరించారు. అయిదు కిలోమీటర్లలోపు పనిని కలిపిస్తున్నామని అన్నారు.
Date : 22-11-2024 - 1:29 IST