Ysrcp
-
#Andhra Pradesh
YS Vijayamma Open Letter: వైఎస్ఆర్ అభిమానులకు విజయమ్మ లేఖ.. ఆస్తుల వలన కుటుంబం విడిపోవాల్సి వచ్చింది!
జగన్ చెప్పింది ఏంటంటే..."పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యారు.. నాకు అల్లుళ్ళు వస్తారు.. నీకు అల్లుడు, కోడలు వస్తారు.. మనం కలిసి ఉన్నట్లు వాళ్ళు కలిసి ఉండకపోవచ్చు..కాబట్టి విడిపోదాం" అన్నాడు. అలా 2019 వరుకు కలిసి ఉన్న కుటుంబం, ఆస్తుల పరంగా విడిపోవాలని నిర్ణయం జరిగింది.
Published Date - 07:15 PM, Tue - 29 October 24 -
#Andhra Pradesh
Jagan Mohan Reddy: మరో లేఖను విడుదల చేసిన జగన్.. షర్మిల ఇకపై ఏం మాట్లాడదలచుకోలేదు!
నీ వ్యక్తిగత ప్రయోజనాలు, అత్యాశకు అమ్మను ఉపయోగించుకునేందుకు నువ్వు చేసిన ప్రయత్నాల నుంచి దృష్టిని మరల్చేందుకే నేను దాఖలు చేసిన కేసుల గురించి వ్యాఖ్యలు చేశావు. మన అమ్మకు నువ్వు తప్పుడు, అసత్య వాంగ్మూలం అంటగట్టావు.
Published Date - 11:39 PM, Mon - 28 October 24 -
#Andhra Pradesh
YS Jagan : జగన్ చేసిన పాపాలే ప్రజల మెడకు ఉరితాళ్లు : మంత్రి నిమ్మల
YS Jagan : గత ఐదేళ్లలో జగన్ చేసిన పాపాలే ప్రజలపై భారం రూపంలో వెంటాడుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ల రేట్లను దాచి చీకటి జీవోలు ఇచ్చి ప్రజలపై భారం మోపిందన్నారు. కేవలం ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని, సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే పనిలో ఉన్నారని వివరించారు.
Published Date - 03:12 PM, Sat - 26 October 24 -
#Andhra Pradesh
YS Sharmila కీలుబొమ్మగా మారారు: లేఖ పై ఘాటుగా స్పదించిన వైస్ఆర్సీపీ
YS Sharmila: అటాచ్మెంట్లపై హైకోర్టు ఆంక్షలు భూమికి మాత్రమే వర్తిస్తాయని, వాటాల బదిలీకి కాదని ఆమె చెప్పారని, మెజారిటీ షేర్ల బదిలీ భూమితో సహా అన్ని ఆస్తులను బదిలీ చేయడంతో సమానం అన్నారు. ఇది తెలంగాణ హైకోర్టు అటాచ్మెంట్ ఉత్తర్వులకు విరుద్ధమన్నారు.
Published Date - 05:39 PM, Fri - 25 October 24 -
#Andhra Pradesh
YSRCP: జగన్ కు షాక్? వైసీపీకి వాసిరెడ్డి పద్మ రాజీనామా!
వైకాపాకు చెందిన మహిళా నేత, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేసిన విషయం గమనార్హం. ఈ ఘటన ఆ పార్టీకి మరో షాక్గా మారింది. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉండటంతో, ఈ నిర్ణయం తీసుకోవడం సంతృప్తికరమైన అంశమనే చెప్పాలి. వాసిరెడ్డి పద్మ, వైకాపా లో కీలక పాత్ర పోషించారు. మహిళల హక్కుల పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలను నిర్వాహించారు మరియు పార్టీ కార్యకలాపాల్లో యాక్టివ్గా పాల్గొన్నారు. అయితే, […]
Published Date - 11:33 AM, Wed - 23 October 24 -
#Andhra Pradesh
Nara Lokesh Hot Comments: వైసీపీ పై నారా లోకేష్ సంచలన కామెంట్స్
“ఇంట్లో బాబాయ్ను చంపేసి పచ్చి నెత్తురు తాగే రాక్షసుడివి! నీ పార్టీ పునాదులే నేరాలు—ఘోరాలని మీ కుటుంబ సభ్యులే చెప్పారు. నీ పాలనలో వేల మంది చనిపోయినా, ఒక్క మాట కూడా మాట్లాడని నువ్వు, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావ్. ఐదేళ్ల పాటు గంజాయి, డ్రగ్స్ వ్యాప్తి చేసి సొమ్ము చేసుకున్నావ్. ఉన్మాదిని పెంచి, ప్రజల మీద వదిలావ్. నేరస్థులకు మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి అని లైసెన్స్ ఇచ్చావ్. నీ తమ్ముడు అవినాశ్రెడ్డి […]
Published Date - 11:12 AM, Mon - 21 October 24 -
#Andhra Pradesh
AP Politics : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జగన్ తన రాజగురువుకిచ్చిన 15 ఎకరాలు కాన్సిల్..!
AP Politics : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టీడీపీ నేతృత్వంలో, గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన వివాదాస్పద భూ కేటాయింపును రద్దు చేసే కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో విశాఖపట్నంలో శ్రీ శారదా పీఠానికి 15 ఎకరాల ప్రభుత్వ భూమి ఎకరాకు కేవలం రూ.1 లక్ష చొప్పున కేటాయించారు, అయితే భోగాపురం విమానాశ్రయం , రియల్ ఎస్టేట్ అభివృద్ధి కారణంగా ఆ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
Published Date - 01:31 PM, Sun - 20 October 24 -
#Andhra Pradesh
MLC Bharath : శ్రీవారి బ్రేక్ దర్శనం టిక్కెట్ల కోసం డబ్బులు చేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీపై కేసు
MLC Bharath : YSRCP నామినీ, MLC అయిన భరత్ తిరుమల శ్రీవారి తోమాల సేవ టిక్కెట్ మోసం ఆరోపణలతో న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. కుప్పంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన భరత్ని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు.
Published Date - 01:01 PM, Sun - 20 October 24 -
#Andhra Pradesh
AP Politics : వైసీపీ సీక్రెట్ ఏజెంట్లకు.. సిల్లడుతోందా..?
AP Politics : అధికారంలో చేతిలో ఉందికదా అని అప్పుడు కన్నుమిన్ను కానకుండా ప్రవర్తిస్తే.. ఇప్పుడు కష్టాలు తప్పవన్నట్లుంది కొందరి వైసీపీ సీక్రెట్ ఏజెంట్ల పరిస్థితి. వైసీపీ నీడలో వేరే పార్టీ రంగు కప్పుకొని స్వామి (అధినేత) తృప్తి కోసం విచక్షణ రహితంగా వ్యాఖ్యలు చేయడం వారికి జైలు జీవితాన్ని తెచ్చిపెట్టింది. తీరా నమ్ముకున్న స్వామి ఏమైనా ఆదుకుంటాడా.. అనుకుంటే.. అదీలేదు.. దీంతో వైసీపీ సీక్రెట్ ఏజెంట్లకు.. సిల్లడుతోందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
Published Date - 05:53 PM, Sat - 19 October 24 -
#Andhra Pradesh
YS Jagan : ఈ పరిస్థితికి తానే కారణమని జగన్ మాత్రం చెప్పుకోలేకపోయారు..
YS Jagan : ఉపాధి, ఉద్యోగ కల్పనలోనూ వైసీపీ ప్రభుత్వం విఫలమయ్యారనే చర్చ జరిగింది. వీటన్నింటిని మర్చిపోయి ప్రస్తుత ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను పెట్టలేకపోయిందని విమర్శించడంతో.. కూటమి నేతలు జగన్కు కౌంటర్ ఇచ్చే పనిలో పడ్డారు.
Published Date - 02:28 PM, Sat - 19 October 24 -
#Andhra Pradesh
Borugadda Anil : బోరుగడ్డ అనిల్ను వైసీపీ లైట్ తీసుకుందా..?
Borugadda Anil : బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అయి 24 గంటలు దాటినప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మౌనం వహిస్తోంది. అనిల్ అరెస్ట్ అతని వైరల్ వీడియోలను అనుసరించింది, దీనిలో అతను చంద్రబాబు నాయుడు (CBN), పవన్ కళ్యాణ్, నారా లోకేష్, వారి జీవిత భాగస్వాములపై ప్రతిపక్ష నాయకులపై చాలా అవమానకరమైన, అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించాడు.
Published Date - 01:42 PM, Sat - 19 October 24 -
#Andhra Pradesh
CM Chandrababu : తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలి పెట్టం : సీఎం వార్నింగ్
CM Chandrababu : త్యాగాలు చేశారని గుర్తుచేశారు. తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. మనం కక్ష సాధింపు చర్యలకు దిగితే వైఎస్ఆర్సీపీకి మనకి తేడా లేదనుకుంటారు.. చిన్న ఉద్యోగి తప్పు చేసినా ఆ ప్రభావం సీఎంపై పడుతుంది..
Published Date - 03:23 PM, Fri - 18 October 24 -
#Andhra Pradesh
Jagan Social Media: జగన్ చూపు సోషల్ మీడియా వైపు.. కారణమిదేనా..?
అయితే ఏపీలోని రాజకీయ పరిస్థితులు గనుక చూసుకుంటే.. ఏపీలో నాయకులు చేసే మంచి పనులు లేదా అభివృద్ధి కార్యక్రమాలు టీవీ ఛానెల్లో కంటే ముందుగా సోషల్ మీడియాలోనే ప్రత్యక్షమవుతున్నాయి.
Published Date - 03:11 PM, Fri - 18 October 24 -
#Andhra Pradesh
YS Jagan : ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుపై జగన్ విమర్శలు
YS Jagan : సీఎం చంద్రబాబు పాలనపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. ఇసుక వ్యవహారంపై ఆయన మండిపడ్డారు. పక్క వీధిలో జరగని దొంగతనం జరుగుతోందని ఒక ఘరానా దొంగ పెద్దగా అరిచి, గోలపెట్టి, ప్రజలంతా అటు వెళ్లగానే, మొత్తం ఆ ఇళ్లలో దోపిడీలకు దిగాడంట అని ఎద్దేవా చేశారు.
Published Date - 10:25 PM, Sun - 13 October 24 -
#Andhra Pradesh
Rapaka Varaprasad: జనసేనలోకి రీఎంట్రీ ఇస్తున్న రాపాక.. ముహూర్తం ఫిక్స్..?
ఇకపోతే 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉన్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో, 2 ఎంపీ స్థానాల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
Published Date - 05:09 PM, Sun - 13 October 24