Ysrcp
-
#Speed News
TDP Greeshma : ఏపీలో ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చేశారు – టీడీపీ అధికార ప్రతినిధి గ్రీష్మ
ఏపీలో ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చారని టీడీపీ అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ ఆరోపించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని...
Date : 27-11-2022 - 1:40 IST -
#Speed News
Nellore TDP : నెల్లూరు అర్బన్ టీడీపీ ఇంఛార్జ్పై దాడి.. కారుతో గుద్దించి..!
నెల్లూరు అర్బన్ టీడీపీ ఇంఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు కారుతో గుద్దించి పారిపోయారు. అయితే...
Date : 27-11-2022 - 8:37 IST -
#Speed News
Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి అయన్న.. ఆ రెండు జరగాలని…!
తిరుమల శ్రీవారిని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయన్నపాత్రుడు, ఆయన సతీమణి దర్శించుకున్నారు.ఈ సందర్భంగా...
Date : 25-11-2022 - 11:14 IST -
#Andhra Pradesh
Andhra Pradesh : చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి అధికార దుర్వినియోగంపై డీజీపీకి వర్ల రామయ్య లేఖ
చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి అధికార దుర్వినియోగంపై డీజీపికి టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. ప్రత్యర్థి...
Date : 25-11-2022 - 10:42 IST -
#Andhra Pradesh
Nellore : నెల్లూరు కోర్టులో చోరీ ఘటనపై సీబీఐ విచారణ స్వాగతిస్తున్నా – మాజీ మంత్రి సోమిరెడ్డి
నెల్లూరు కోర్టులో మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కేసు ఫైళ్లు చోరీ ఘటనను సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని...
Date : 25-11-2022 - 6:54 IST -
#Andhra Pradesh
AP : చంద్రబాబు అధికారంలోకి వచ్చేది లేదు..నువ్ ఎమ్మెల్యేగా గెలిచేది లేదు…పవన్ పై కొడాలి నాని సెటైర్లు..!!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మరోసారి సెటైర్లు వేశారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని. నీ గురువు మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదు. నువ్ ఎమ్మెల్యేగా గెలిచేది లేదంటూ ట్వీట్ చేశారు నాని. ప్రశాంతం సినిమాలు చేసుకోక ఈ మిడి మిడి జ్ణానంతో రాజకీయాలు ఎందుకు పవన్ నీకు..అంటూ ప్రశ్నించారు. ఇప్పటం పిటిషనర్లకు ఒక్కొక్కరికి హైకోర్టు రూ. లక్షఫైన్ విధించిందని పేర్కొన్నారు. నీ గురువు చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదు.. నువ్వు ఎమ్మెల్యేగా […]
Date : 24-11-2022 - 9:15 IST -
#Andhra Pradesh
AP Politics : చంద్రబాబు ఎఫెక్ట్, వైసీపీ ప్రక్షాళన!
భయం అనేది జగన్మోహన్ రెడ్డి డిక్షనరీలో ఉండదంటారు వైసీపీ లీడర్లు.
Date : 24-11-2022 - 5:15 IST -
#Andhra Pradesh
CM Jagan : వైసీపీలో కీలక నేతలకు షాక్ ఇచ్చిన జగన్!
వైసీపీలో కీలక నేతలకు అధినేత జగన్మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు. ఎనిమిది జిల్లాల అధ్యక్షులను సీఎం జగన్ మార్చారు....
Date : 24-11-2022 - 9:07 IST -
#Andhra Pradesh
YS Jagan: వైసీపీలో భారీగా మార్పులు, చేర్పులు…జిల్లాల్లో కొత్త అధ్యక్షుల నియామకం..!!
రానున్న అసెంబ్లీ ఎన్నికలను చాలా కీలకంగా తీసుకున్నారు వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి. ఈ ఎన్నికల్లో ఒకసారి గెలిస్తే…మరో 25ఏళ్లు వరకు ఎలాంటి సమస్యలు ఉండవని ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు జగన్. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహించారు. సమస్యలు తెలుసుకోవడంతోపాటు..వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నియోజకవర్గానికి ఏ పథకం ద్వారా ఎంత లబ్ది చేకూరిందన్న విషయాలను వెల్లడిస్తున్నారు. అయితే రీజినల్ కో ఆర్డినేటర్ల నియామకాల్లో మార్పులు చేసిన జగన్….ఇప్పుడు పార్టీ […]
Date : 24-11-2022 - 8:51 IST -
#Speed News
TDP vs YSRCP : యనమలకుదురు బ్రిడ్జిపై “ఇదేం ఖర్మ” అంటూ టీడీపీ నిరసన.. పోటాపోటీగా వైసీపీ నిరసన
కృష్ణా జిల్లా యనమలకుదురులో ఇదేం కర్మ రా అంటూ టీడీపీ నిరసన కార్యక్రమం చేప్టటింది. ఈ నిరసన కార్యక్రమంలో ఉద్రిక్తత...
Date : 22-11-2022 - 4:33 IST -
#Andhra Pradesh
CM Jagan: నేడు నర్సాపురంలో సీఎం జగన్ పర్యటన.. ఆక్వా యూనివర్సిటీకి శంకుస్థాపన
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు పర్యటించనున్నారు. నరసాపురం సమీపంలో ఏర్పాటు
Date : 21-11-2022 - 7:56 IST -
#Speed News
TDP vs YSRCP : చంద్రబాబుపై మంత్రి కాకాణి ఫైర్.. ఓటమి భయంతోనే..?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడికి మతిమరుపు...
Date : 21-11-2022 - 7:45 IST -
#Andhra Pradesh
Nara Lokesh: సార్ ప్లీజ్ కేసులు మాఫీ చేయరూ… మోదీ ని జగన్ కలిస్తే ఇదే అడుగుతారు.!!
టీడీపీ సీనియర్ నేత నారాలోకేశ్…సెటైర్లు వేయడంలో కాస్త డెవలప్ అయినట్లే కనిపిస్తోంది. ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా… జగన్ మీద సెటైర్లు వేద్దామా అంటూ ఎదురుచూస్తున్నారు. మొన్న మోదీ ఏపీకి వచ్చారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోదీతో భేటీ అయ్యారు. ఇప్పుడు ఇదే అంశంపై తనదైన స్టైల్లో వ్యాంగ్యాస్త్రాలు విసిరారు లోకేష్. సార్ ప్లీజ్ నా కేసులు మాఫీ చేయరూ… అంటూ ప్రధానిని జగన్ వేడుకోవడం తప్పా… ఆయన రాష్ట్రాన్ని ఉద్దరించింది ఏమీ లేదన్నారు. మంగళవారం […]
Date : 16-11-2022 - 8:34 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: మరో 30ఏళ్లు మనదే అధికారం…జగన్ సంచలన వ్యాఖ్యలు..!!
మరో 30ఏళ్లు ఏపీలో అధికారం మనదే అంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే.. రాష్ట్రాన్ని మరో 30ఏళ్లు మన పార్టీయే పాలిస్తుందన్నారు. మంగళవారం వైసీపీ కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశమైన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా నాయకులు, నేతలు ప్రజల్లో ఉండాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవాలన్నారు. ఈసారి ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో […]
Date : 16-11-2022 - 8:22 IST -
#Telangana
Harish Rao: మరోసారి జగన్ ను కెలికిన హరీశ్ రావు… ఈసారి ఎందుకంటే..!!
ఛాన్స్ దొరికితే చాలు ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఏపీ ప్రభుత్వంపై ప్రత్యక్ష, పరోక్ష కామెంట్స్ చేశారు. ఇప్పుడు మరోసారి జగన్ ప్రభుత్వంపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు హరీశ్ రావు. ఆయన చేసిన వివాదస్పద వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి. ఈసారి పోలవరం ప్రాజెక్టుపై హరీశ్ రావు హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన మంత్రి హరీశ్ రావు… పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని స్వయంగా […]
Date : 13-11-2022 - 4:44 IST