Ysrcp
-
#Andhra Pradesh
YS Jagan: వైసీపీలో భారీగా మార్పులు, చేర్పులు…జిల్లాల్లో కొత్త అధ్యక్షుల నియామకం..!!
రానున్న అసెంబ్లీ ఎన్నికలను చాలా కీలకంగా తీసుకున్నారు వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి. ఈ ఎన్నికల్లో ఒకసారి గెలిస్తే…మరో 25ఏళ్లు వరకు ఎలాంటి సమస్యలు ఉండవని ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు జగన్. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహించారు. సమస్యలు తెలుసుకోవడంతోపాటు..వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నియోజకవర్గానికి ఏ పథకం ద్వారా ఎంత లబ్ది చేకూరిందన్న విషయాలను వెల్లడిస్తున్నారు. అయితే రీజినల్ కో ఆర్డినేటర్ల నియామకాల్లో మార్పులు చేసిన జగన్….ఇప్పుడు పార్టీ […]
Date : 24-11-2022 - 8:51 IST -
#Speed News
TDP vs YSRCP : యనమలకుదురు బ్రిడ్జిపై “ఇదేం ఖర్మ” అంటూ టీడీపీ నిరసన.. పోటాపోటీగా వైసీపీ నిరసన
కృష్ణా జిల్లా యనమలకుదురులో ఇదేం కర్మ రా అంటూ టీడీపీ నిరసన కార్యక్రమం చేప్టటింది. ఈ నిరసన కార్యక్రమంలో ఉద్రిక్తత...
Date : 22-11-2022 - 4:33 IST -
#Andhra Pradesh
CM Jagan: నేడు నర్సాపురంలో సీఎం జగన్ పర్యటన.. ఆక్వా యూనివర్సిటీకి శంకుస్థాపన
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు పర్యటించనున్నారు. నరసాపురం సమీపంలో ఏర్పాటు
Date : 21-11-2022 - 7:56 IST -
#Speed News
TDP vs YSRCP : చంద్రబాబుపై మంత్రి కాకాణి ఫైర్.. ఓటమి భయంతోనే..?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడికి మతిమరుపు...
Date : 21-11-2022 - 7:45 IST -
#Andhra Pradesh
Nara Lokesh: సార్ ప్లీజ్ కేసులు మాఫీ చేయరూ… మోదీ ని జగన్ కలిస్తే ఇదే అడుగుతారు.!!
టీడీపీ సీనియర్ నేత నారాలోకేశ్…సెటైర్లు వేయడంలో కాస్త డెవలప్ అయినట్లే కనిపిస్తోంది. ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా… జగన్ మీద సెటైర్లు వేద్దామా అంటూ ఎదురుచూస్తున్నారు. మొన్న మోదీ ఏపీకి వచ్చారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోదీతో భేటీ అయ్యారు. ఇప్పుడు ఇదే అంశంపై తనదైన స్టైల్లో వ్యాంగ్యాస్త్రాలు విసిరారు లోకేష్. సార్ ప్లీజ్ నా కేసులు మాఫీ చేయరూ… అంటూ ప్రధానిని జగన్ వేడుకోవడం తప్పా… ఆయన రాష్ట్రాన్ని ఉద్దరించింది ఏమీ లేదన్నారు. మంగళవారం […]
Date : 16-11-2022 - 8:34 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: మరో 30ఏళ్లు మనదే అధికారం…జగన్ సంచలన వ్యాఖ్యలు..!!
మరో 30ఏళ్లు ఏపీలో అధికారం మనదే అంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే.. రాష్ట్రాన్ని మరో 30ఏళ్లు మన పార్టీయే పాలిస్తుందన్నారు. మంగళవారం వైసీపీ కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశమైన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా నాయకులు, నేతలు ప్రజల్లో ఉండాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవాలన్నారు. ఈసారి ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో […]
Date : 16-11-2022 - 8:22 IST -
#Telangana
Harish Rao: మరోసారి జగన్ ను కెలికిన హరీశ్ రావు… ఈసారి ఎందుకంటే..!!
ఛాన్స్ దొరికితే చాలు ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఏపీ ప్రభుత్వంపై ప్రత్యక్ష, పరోక్ష కామెంట్స్ చేశారు. ఇప్పుడు మరోసారి జగన్ ప్రభుత్వంపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు హరీశ్ రావు. ఆయన చేసిన వివాదస్పద వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి. ఈసారి పోలవరం ప్రాజెక్టుపై హరీశ్ రావు హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన మంత్రి హరీశ్ రావు… పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని స్వయంగా […]
Date : 13-11-2022 - 4:44 IST -
#Andhra Pradesh
PM Modi In VIzag : వైజాగ్లో ప్రధాని మోదీ బహిరంగ సభకు సర్వం సిద్ధం
వైజాగ్లో ప్రధాని మోడీ బహిరంగ సభకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు రోజుల విశాఖ పర్యటనకు విచ్చేసిన ప్రధాని...
Date : 12-11-2022 - 7:25 IST -
#Speed News
CM YS jagan : ఐదేళ్లు పూర్తి చేసుకున్న జగన్ ప్రజా సంకల్పయాత్ర
ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధినేత, సీఎం జగన్ చేసిన పాదయాత్ర చరిత్ర సృష్టించింది. ప్రజల సమస్యల తెలుసుకునేందుకు
Date : 06-11-2022 - 9:28 IST -
#Andhra Pradesh
BJP Janasena: చంద్రబాబును పాపాల భైరవునిగా మార్చేస్తోన్న వైసీపీ
`మంచికి జగన్మోహన్ రెడ్డి చెడుకు చంద్రబాబు` మాదిరిగా ఏపీ రాజకీయం మారింది. ప్రతిదానికి చంద్రబాబును ఆడిపోసుకుంటూ పాపాల భైరవునిగా ఆయన్ను మార్చడానికి వైసీపీ ప్రయత్నం చేస్తోంది.
Date : 05-11-2022 - 2:03 IST -
#Speed News
Minister Jogi Ramesh : చంద్రబాబు కొత్త నాటకానికి తెరతీశారు – మంత్రి జోగి రమేష్
టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్పై జరిగిన రాళ్ల దాడి ఘటనపై మంత్రి జోగి రమేష్ స్పందించారు. రాయి దాడితో..
Date : 04-11-2022 - 9:54 IST -
#Speed News
Chandrababu : నందిగామలో చంద్రబాబు రోడ్షో.. ప్రచార రథంపైకి రాయి విసిరిన అగంతకుడు..
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలో గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. రాయి వేసిన..
Date : 04-11-2022 - 9:39 IST -
#Speed News
TDP Ayyannapatrudu : అయన్న అరెస్ట్పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్.. మధ్యాహ్నం విచారణ..?
మాజీ మంత్రి చింతకాయల అయన్నపాత్రుడు, ఆయన చిన్న కుమారుడు రాజేష్ని రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు....
Date : 03-11-2022 - 11:29 IST -
#Speed News
AP CM Jagan : ఏపీ సీఎం జగన్ని కలిసిన సినీ నటుడు అలీ దంపతులు
తనను సలహాదారుగా నియమించినందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అలీ కృతజ్ఞతలు తెలిపారు...
Date : 03-11-2022 - 7:15 IST -
#Andhra Pradesh
Chandrababu : బీసీ నేత అయ్యన్న కుటుంబంపై అంత కక్ష ఎందుకు – టీడీపీ అధినేత చంద్రబాబు
మాజీ మంత్రి అయన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ని అరెస్ట్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం...
Date : 03-11-2022 - 7:02 IST