Ysrcp
-
#Andhra Pradesh
Elections: మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు?
మంత్రి పొంగూరు నారాయణ ఇటీవల మాట్లాడుతూ.. రాష్ట్రంలో పట్టణ స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎన్నికల కమిషన్తో చర్చించి త్వరలో షెడ్యూల్ను ప్రకటిస్తామని తెలిపారు.
Published Date - 05:30 PM, Mon - 22 September 25 -
#Andhra Pradesh
AP : రైతుల సంక్షేమమే లక్ష్యంగా వైసీపీ ‘అన్నదాత పోరు’ ..రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలు
రాష్ట్రవ్యాప్తంగా యూరియా, ఇతర రసాయన ఎరువుల కొరత తీవ్రంగా ఉండటం, ఉల్లి, టమోటా వంటి పంటలకు గిట్టుబాటు ధరల లభ్యతలో ప్రభుత్వం విఫలమవడం, వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడమే ఈ పోరాటానికి కారణంగా పేర్కొంది.
Published Date - 10:21 AM, Tue - 9 September 25 -
#Andhra Pradesh
AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం
సజ్జల మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అనేక రకాల మద్దతు ఇచ్చాం. ఎరువుల సమృద్ధి, ధరల నష్ట పరిహారం, నేరుగా ఖాతాల్లో డబ్బులు వంటి పథకాలతో రైతన్నకు అండగా నిలిచాం. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలలోనే అన్నదాతలను గాలికొదిలేసింది అని విమర్శించారు.
Published Date - 03:41 PM, Sat - 6 September 25 -
#Andhra Pradesh
AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక
అసెంబ్లీ నిబంధనల ప్రకారం, వరుసగా 60 రోజుల పాటు సభ్యులు సభకు హాజరుకాకపోతే, వారి సభ్యత్వం ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. ఇది సరళమైన నిబంధన దాన్ని విస్మరించలేం అని ఆయన గుర్తు చేశారు.
Published Date - 12:26 PM, Sat - 6 September 25 -
#Andhra Pradesh
Nara Lokesh : టీచర్ల గౌరవాన్ని దెబ్బతీసే వైసీపీ చర్యలు దుర్మార్గమైనవి : మంత్రి లోకేశ్
సోషల్ మీడియాలో ఫేక్ హ్యాండిల్స్ను ఉపయోగించి అసత్య ప్రచారాలు చేయడం ద్వారా టీచర్లపై అపవాదులు మోపడం దారుణమని, ఇలాంటి చర్యలు అత్యంత ఖండనీయమని వ్యాఖ్యానించారు. వైసీపీకి చెందిన ఓ ఫేక్ సోషల్ మీడియా హ్యాండిల్ ఒక ఫోటోను పోస్ట్ చేసింది.
Published Date - 11:28 AM, Fri - 5 September 25 -
#Andhra Pradesh
Vip Passes : ‘ఓరి నీ పాసుగాల’ ..కార్యకర్తలను కలిసేందుకు పాసులు ఏందయ్యా : జగన్ పై లోకేశ్ సెటైర్
సోషల్ మీడియా వేదికగా లోకేశ్ స్పందిస్తూ, "ఓరి నీ పాసుగాల! సినిమా ఫంక్షన్లకు వీఐపీ పాసులు వింటాం గానీ... తన సొంత నియోజకవర్గంలో, తన పార్టీ కార్యకర్తలను కలవడానికి పాసులా? ఇదేం కొత్త రీతీ, చూడలేదుగా!" అంటూ జగన్ చర్యలపై వ్యంగ్యాస్త్రాలు వదిలారు. రాజకీయ వర్గాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు విస్తృత చర్చలకు దారితీశాయి.
Published Date - 02:21 PM, Tue - 2 September 25 -
#Andhra Pradesh
YS Jagan : జగన్ పిచ్చికి పరాకాష్ట.. వీఐపీ పాస్ ఉంటేనే దర్శనమిస్తాడట..!
YS Jagan : పులివెందులలో జరిగిన తాజా సందర్భం వైసీపీ శ్రేణులను ఆశ్చర్యానికి లోనుచేసింది. వైసీపీ అధినేత వైస్ జగన్ ను కలిసే అవకాశం సాధారణ పద్ధతులు కంటే భిన్నంగా, ఇప్పుడు పూర్తిగా వీఐపీ పాస్ ఆధారంగా నియంత్రించబడినట్లు తెలుస్తోంది.
Published Date - 11:32 AM, Tue - 2 September 25 -
#Andhra Pradesh
Nara Lokesh : చట్టం ముందు దోషిగా నిలవక తప్పదు.. జగన్ కు లోకేశ్ కౌంటర్
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడు నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు.
Published Date - 10:47 AM, Fri - 29 August 25 -
#Andhra Pradesh
TTD : కోట్లాది రూపాయాల టీటీడీ నిధులు వైసీపీ నేతలు మింగేశారు: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
వైసీపీ హయాంలో కోట్లాది రూపాయల టీటీడీ నిధులను అక్రమంగా మింగేశారని ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారిని ప్రపంచానికి గొప్పగా తెలియజేయాల్సిన బాధ్యతను టీటీడీ నిర్వర్తిస్తోందని, అలాంటి సంస్ధపై రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారాలు చేయడం బాధాకరమన్నారు.
Published Date - 06:03 PM, Tue - 26 August 25 -
#Andhra Pradesh
Roja : ఈవీఎంల ట్యాంపరింగ్తోనే కూటమికి గెలుపు : రోజా ఆరోపణలు
వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది అనేది అనివార్యం. ప్రజలు మమ్మల్ని మళ్లీ నమ్ముతారు. అప్పుడే ‘జగన్ 2.0’ పరిపాలన ఎలా ఉంటుందో ఈ కూటమి నాయకులకు తెలుస్తుంది. ప్రజల కోసం పని చేయని వారికి ప్రజలే తగిన శిక్ష విధిస్తారు.
Published Date - 11:52 AM, Fri - 22 August 25 -
#Cinema
Dasari Kiran: ఆర్జీవీ ‘వ్యూహం’ చిత్ర నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్!
'వ్యూహం' చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్కు వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
Published Date - 05:18 PM, Wed - 20 August 25 -
#Andhra Pradesh
Sajjala Ramakrishna Reddy : వైసీపీ పట్ల ప్రజల నమ్మకం నశించదు.. జగన్ విలువలు కలిగిన వ్యక్తి : సజ్జల
జడ్పీటీసీ ఉప ఎన్నికల విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ ఎన్నికల్లో తాము ఎదుర్కొన్న అన్యాయాలపై న్యాయపోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి నిజమైన విలువలతో నడిచే నాయకుడని, ఆయన ప్రజల భద్రతను మొదటిప్రాధాన్యతగా చూసే వ్యక్తి అని అన్నారు.
Published Date - 03:23 PM, Fri - 15 August 25 -
#Andhra Pradesh
Pulivendula : ఎన్నికల కౌంటింగ్లో ఆసక్తికర ఘటన..30 ఏళ్ల తర్వాత ఓటేశా బ్యాలెట్ బాక్స్లో ఓటరు మెసేజ్..!
ఆ స్లిప్లో ఓటింగ్లో పాల్గొన్న ఓ గోప్యమైన వ్యక్తి చేతితో రాసిన సందేశం ఉంది. "30 ఏళ్ల తర్వాత ఓటు వేశాను. చాలా ఆనందంగా ఉంది. ఇన్ని ఏళ్లుగా ఇక్కడ స్వేచ్ఛగా ఓటేయలేకపోయాం" అని ఆ ఓటరు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటన స్థానిక రాజకీయాల్లో గతంలో ఏవిధంగా ప్రజలపై ఒత్తిడి ఉండేదో, ఇప్పుడు పరిస్థితి మారిందని తెలిపే ఉదాహరణగా మారింది.
Published Date - 02:38 PM, Thu - 14 August 25 -
#Andhra Pradesh
Pulivendula : పులివెందులలో సంచలనం..నాలుగు దశాబ్దాల వైఎస్ కంచుకోట పై టీడీపీ జెండా
వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వగ్రామమైన పులివెందులలో టీడీపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవడం రాజకీయంగా అపూర్వ ఘటనగా విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.
Published Date - 11:16 AM, Thu - 14 August 25 -
#Andhra Pradesh
By-elections : పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. ఉత్కంఠ భరిత వాతావరణం
పులివెందుల ఉప ఎన్నికల కౌంటింగ్ను ఒకే రౌండ్లో 10 టేబుళ్లపై నిర్వహిస్తున్నారు. ప్రతి టేబుల్ వద్ద ఒక సూపర్వైజర్తో పాటు ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం మొత్తం 30 మంది సూపర్వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, ముగ్గురు అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు సహా దాదాపు 100 మంది అధికారుల బృందం కౌంటింగ్ బాధ్యతలు నిర్వహిస్తోంది.
Published Date - 10:06 AM, Thu - 14 August 25