Ysrcp
-
#Andhra Pradesh
AP Elections 2024: వైసీపీకి భారీ ఊరట.. చంద్రబాబు, షర్మిల, పవన్ కు కోర్టు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది ప్రధానంగా ఎన్డీయే, వైసీపీ మధ్య రసవత్తర పోరు కొనసాగుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు ప్రధాన ఎజెండాగా మారింది.
Published Date - 03:41 PM, Fri - 19 April 24 -
#Andhra Pradesh
YS Sharmila : ఏపీలో మద్యం మాఫియా, మట్టి మాఫియా, ఇసుక మాఫియా ఉంది
ప్రచారలతో ఏపీ ఎన్నికల్లో హీటు పెరిగింది. ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ.. ఆయా పార్టీల నేతలు ముందుకు సాగుతున్నారు. వైఎస్ జగన్ను టార్గెట్ చేస్తూ రంగంలోకి దిగిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.
Published Date - 01:50 PM, Fri - 19 April 24 -
#Andhra Pradesh
CM Jagan : వైసీపీ పేద అభ్యర్థికి 161 కోట్ల ఆస్తులు.. జగన్ అంటే అంతే మరీ..!
ఒక్క సారి అవకాశం ఇవ్వమంటూ అధికారంలోకి వచ్చి ఏపీ ప్రజల పాలిట దిద్దుకోలేని తప్పు వేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది రాజకీయ విశ్లేషకుల వాదన అయితే.. రోజు రోజుకు సీఎం జగన్ పిచ్చి పరాకాష్టకు చేరినట్టుగా వ్యవహరిస్తున్నారు.
Published Date - 12:39 PM, Fri - 19 April 24 -
#Andhra Pradesh
Roja : రోజాకు తప్పని సొంత పార్టీ నేతల వ్యతిరేకత
Minister RK Roja: మంత్రి ఆర్కే రోజాకు సొంత పార్టీ నేతల నుండి వ్యతిరేకత తీవ్రమవుతుంది. ఇప్పటికే ఒక పర్యాయం గెలిచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి రోజా ఆటుపోట్ల మధ్య చావు తప్పి కన్ను లొట్టబోయిన విధంగా అధిష్టానం నుంచి ఈసారి సీటు తెప్పించుకోగలిగిందనే ప్రచారం జరుగుతోంది. We’re now on WhatsApp. Click to Join. ఒక దశలో నగరి సీటు రోజాకు లేనట్టేననే వదంతులు కూడా వ్యాపించాయి. అయితే పార్టీ అధిష్టానంపై ఒత్తిడిని […]
Published Date - 12:18 PM, Fri - 19 April 24 -
#Andhra Pradesh
AP Elections Survey : ఇండియా టుడే Vs టైమ్స్ నౌ.. ఏపీ రాజకీయాల్లో చర్చ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024 అత్యంత కీలకమైన పోరుగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని అధికార వైఎస్ఆర్సీపీకి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రతిపక్ష టీడీపీకి, ఎన్డీయేకి గట్టిపోటీ ఉండడంతో రాష్ట్ర ఎన్నికలు కీలకంగా మారాయి.
Published Date - 11:20 AM, Fri - 19 April 24 -
#Andhra Pradesh
YS Sharmila : రోజా ఇంట్లో నలుగురు మంత్రులు.. నగరిలో షర్మిల సెటైర్లు!
భారత ఎన్నికల సంఘం ప్రకటించిన విధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మే 13, 2024న లోక్సభ ఎన్నికలతో పాటు అదే రోజున జరగనున్నాయి .
Published Date - 11:26 PM, Wed - 17 April 24 -
#Andhra Pradesh
Chandrababu : శ్రీరాముడు రావణాసుర వధ చేశాడు.. ఏపీ ప్రజలు జగనాసురవధ చేయాలి
కొనకళ్ల, వేదవ్యాస్ వంటి వారికి అవకాశం కల్పించ లేకపోయామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.
Published Date - 10:12 PM, Wed - 17 April 24 -
#Andhra Pradesh
MP Bharath : ప్రజలు పేదలుగా ఉండాలని జగన్ కోరుకుంటున్నారు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన హయాంలో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నారని ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి.
Published Date - 08:01 PM, Wed - 17 April 24 -
#Andhra Pradesh
Chandrababu : నీచమైన డ్రామాలతో అధికార పార్టీ అభాసుపాలయ్యింది
సీఎంపై రాయి వేసిన ఘటనలో నీచమైన డ్రామాలతో అధికార పార్టీ అభాసు పాలయ్యిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.
Published Date - 06:00 PM, Wed - 17 April 24 -
#Andhra Pradesh
CM Jagan: పెరిగిన జగన్ బ్యాండేజ్ సైజ్..టీడీపీ సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి ఘటన సంచలనంగా మారింది. ఒక సీఎంపై దాడి చేయడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ స్పందించడంతో ఇష్యూ ప్రధాన వార్తగా మారిపోయింది.
Published Date - 05:33 PM, Wed - 17 April 24 -
#Andhra Pradesh
CP Kanti Rana : సీఎం జగన్పై దాడి.. సీపీ కాంతి రాణా కీలక వ్యాఖ్యలు
విజయవాడలోని అజిత్సింగ్ నగర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 'మేమంత సిద్ధం' బస్సుయాత్రలో శనివారం నాడు ఆయనపై రాళ్ల దాడిపై ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఐపిసి సెక్షన్ 307 (హత్య ప్రయత్నంలో శిక్ష) కింద కేసు నమోదు చేశారు.
Published Date - 07:37 PM, Mon - 15 April 24 -
#Andhra Pradesh
Chandrababu : విశాఖలో వైసీపీ నేతలు భూకబ్జాలు చేశారు
ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీలో ప్రధాన పార్టీలో ప్రచారంలో స్పీడ్ పెంచాయి. అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడు ప్రచారం ముందున్నారు.
Published Date - 06:48 PM, Mon - 15 April 24 -
#Andhra Pradesh
Jagan : ప్రజల ఆశీర్వాదం వల్లే ప్రమాదం నుంచి తప్పించుకున్నా: సీఎం జగన్
CM Jagan:సీఎం జగన్ విజయవాడ(Vijayawada)లో రోడ్ షో(Road show) సందర్భంగా జరిగిన రాయి దాడి(stone attack)లో గాయపడిన సంగతి తెలిసిందే. వైద్యుల సూచన మేరకు ఆయన ఒక రోజు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఈ ఉదయం మేమంతా సిద్ధం బస్సు యాత్రను ఆయన మళ్లీ ప్రారంభించారు. కేసరపల్లి క్యాంప్ నుంచి ఆయన యాత్ర ప్రారంభమయింది. ఈ సందర్భంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన నేతలు ఆయనను కలిసి పరామర్శించారు. బస్సు యాత్రకు వస్తున్న విశేష ఆదరణను చూసి […]
Published Date - 02:37 PM, Mon - 15 April 24 -
#Andhra Pradesh
Gorantla Butchaiah : ముఖానికి బ్యాండేజ్లు వేసుకొని గోరంట్ల వినూత్న నిరసన..
ముఖానికి బ్యాండేజ్ లు వేసుకొని ముఖ్యమంత్రి జగన్ పై దాడిని హేళన చేస్తూ మీడియా ముందుకు వచ్చారు టిడిపి (TDP) పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary). ఇవాళ ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ముఖానికి బ్యాండేజ్ లు వేసుకొని వినూత్న నిరసన తెలిపారు.
Published Date - 01:25 PM, Mon - 15 April 24 -
#Andhra Pradesh
Bonda Uma : సీఎం జగనుపై దాడి కుట్రలో కేశినేని నాని, వెల్లంపల్లి సూత్రధారులు
ఇటీవల విజయవాడలో జగన్పై రాళ్లతో దాడి జరిగిన ఘటన టీడీపీ వైఖరిపై ఉత్కంఠ రేపుతోంది.
Published Date - 12:03 PM, Mon - 15 April 24