Ys Jagan
-
#Andhra Pradesh
Marri Rajasekhar : వైసీపీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా
మర్రి రాజశేఖర్ 2004లో చిలకలూరిపేటలో స్వతంత్య్ర ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని స్థాపించడంతో ఆ పార్టీలో చేరారు.
Date : 19-03-2025 - 11:01 IST -
#Speed News
Liquor Scam: ఏపీలో రూ.4000 కోట్ల మద్యం కుంభకోణం.. సిట్ విచారణలో షాకింగ్ విషయాలు!
2019 ఎన్నికల్లో నిషేధాన్ని అమలు చేస్తానని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హామీతో ఈ పథకం ముడిపడి ఉందని దర్యాప్తు బృందం గుర్తించింది.
Date : 17-03-2025 - 10:09 IST -
#Andhra Pradesh
YS Viveka : సాక్షుల మరణాలపై అనుమానం ఉంది.. వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు
2019 మార్చి 15న తెల్లవారుజామున పులివెందులలోని నివాసంలో వైఎస్ వివేకా(YS Viveka) హత్య జరిగింది.
Date : 15-03-2025 - 10:27 IST -
#Andhra Pradesh
YV Vikrant Reddy : వైవీ విక్రాంత్రెడ్డి ఎవరు ? ఆయనపై అభియోగాలు ఏమిటి ?
ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం పరిధిలోని మేదరమెట్ల గ్రామానికి చెందిన వైవీ సుబ్బారెడ్డి(YV Vikrant Reddy) 30 ఎకరాల భూస్వామి.
Date : 13-03-2025 - 3:55 IST -
#Andhra Pradesh
Gudivada Amarnath : జగన్ కోటరీ అంటే అది ప్రజలే: అమర్ నాథ్
విజయసాయిరెడ్డి వ్యాఖ్యల తర్వాత వ్యవసాయం కాదు రాజకీయం చేస్తారనేది అర్థం అయ్యింది. వైఎస్ జగన్ కోటరీ అంటే అది ప్రజలే. అయినా ఏ రాజకీయ పార్టీ చుట్టూ కోటరీ ఉండదో చెప్పండి. అది ప్రతీ వ్యవస్థలో భాగం.. మొన్నటి వరకు కోటరీలో వున్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను ప్రజలు హర్షించరని ఫైర్ అయ్యారు.
Date : 13-03-2025 - 12:50 IST -
#Andhra Pradesh
Vijayasai Reddy Vs Coterie: విజయసాయి చెబుతున్న కోటరీలో ఉన్నదెవరు ? ఎదురైన చేదు అనుభవాలేంటి ?
పార్టీలో విజయసాయిరెడ్డి హవా వీయడం అనేది జగన్ చిన్నాన్న వైవీ.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి(Vijayasai Reddy Vs Coterie) వంటి నేతలకు గిట్టలేదని అంటారు.
Date : 13-03-2025 - 11:13 IST -
#Andhra Pradesh
Vijayasai Reddy : వాళ్ల వల్లే నాకు, జగన్కు విభేదాలు.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
జగన్కు మంచి జరగాలని ఇప్పటికీ కోరుకుంటున్నా’’ అని విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) అన్నారు.
Date : 12-03-2025 - 3:40 IST -
#Telangana
Harish Rao: చంద్రబాబు.. జగన్ ఇద్దరు ఇద్దరే: హరీశ్ రావు
తెలంగాణ నీటి హక్కుల కోసం ఎప్పటికీ పోరాటం చేసేది బీఆర్ఎసే అని, చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అభ్యంతరం లేదని కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు.
Date : 05-03-2025 - 6:53 IST -
#Andhra Pradesh
AP Assembly : ప్రతిపక్ష హోదాపై వైసీపీ నిరాధార ఆరోపణలు : స్పీకర్ అయ్యన్నపాత్రుడు
న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చేవరకు వేచి చూద్దామనుకున్నా. ఇటీవల జగన్, వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఎంతటివారిపైనైనా అసత్యాలు ప్రచారం చేసే ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారు.
Date : 05-03-2025 - 11:42 IST -
#Andhra Pradesh
Electricity Charges : ఛార్జీలు వాళ్లే పెంచి, వాళ్లే ధర్నాలు.. జగన్దే పాపం : మంత్రి గొట్టిపాటి
జగన్ హయాంలో విద్యుత్ రంగంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో ప్రజలు ఇంధన సర్దుబాటు ఛార్జీలు కట్టాల్సి వస్తోందని మంత్రి రవికుమార్ ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు వాళ్లే పెంచి, వాళ్లే ధర్నాలు చేసి, వాళ్లే ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని అన్నారు.
Date : 04-03-2025 - 3:15 IST -
#Andhra Pradesh
YSRCP: జగన్ కంటే బొత్స బెటర్… వైసీపీలో కీలక పరిణామం….!!
వై.ఎస్.జగన్ వైసీపీ పార్టీకి మైనస్గా మారుతున్నారా.! ఆయన వైఖరి వల్ల ప్రజల్లో ఆ పార్టీపై మరింత వ్యతిరేకత పెరుగుతోందా! అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇటుపక్క శాసనమండలిలో బొత్స సత్యనారాయణ తనకు సరైన వాగ్దాటి లేనప్పటికీ..ఇతరులకు అవకాశం ఇవ్వడం, నాయకత్వం వహించడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
Date : 26-02-2025 - 4:21 IST -
#Andhra Pradesh
YS Jagan : మరోసారి సొంత నియోజకవర్గానికి వైఎస్ జగన్..
YS Jagan : వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనకు సిద్ధమయ్యారు. ప్రజాదర్బార్ నిర్వహణ నుంచి వైఎస్ రాజారెడ్డి ఐ సెంటర్ ప్రారంభం వరకు కీలక కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. మరోవైపు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేల నిరసన, ప్రతిపక్ష హోదా అంశాలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
Date : 25-02-2025 - 9:28 IST -
#Andhra Pradesh
Jagan : 11 నిమిషాలు కూడా సభలో ఉండలేకపోయారా? – షర్మిల
Jagan : సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతోనే జగన్ అసెంబ్లీకి వచ్చారని, ప్రజల సమస్యలపై చర్చించేందుకు కాదు అని ఆమె ఆరోపించారు
Date : 24-02-2025 - 6:50 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : వైసీపీకి ఐదేళ్లు ప్రతిపక్ష హోదా రాదు : డిప్యూటీ సీఎం
వైసీపీకి ఐదేళ్లు ప్రతిపక్ష హోదా రాదని, దీన్ని సీఎం చంద్రబాబు గానీ, జనసేన గానీ, స్పీకర్ గానీ ఫిక్స్ చేయలేదు. ప్రజలు ఎన్నికల్లో సభ్యులను గెలిపిస్తే మాత్రమే మీకు ప్రతిపక్ష హోదా వస్తుందని అన్నారు.
Date : 24-02-2025 - 2:32 IST -
#Andhra Pradesh
AP Assembly : ప్రజల గొంతుకను వినిపించేది ప్రతిపక్షమే : బొత్స
ప్రజల గొంతుకను సభలో వినిపించేది ప్రతిపక్షమేనని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఎంతో విలువ ఉంటుందని, అందుకే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.
Date : 24-02-2025 - 12:51 IST