Ys Jagan
-
#Andhra Pradesh
Somireddy Chandramohan Reddy : అందుకే వైఎస్ జగన్ అసెంబ్లీకి వచ్చారు..!
Somireddy Chandramohan Reddy : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీకి హాజరయ్యారు. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ అసెంబ్లీకి హాజరయ్యే అంశంపై స్పందిస్తూ, అనర్హత వేటు భయంతోనే ఆయన సభకు రాగలుగుతున్నారని విమర్శించారు. 20 రోజుల పాటు సాగనున్న బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన ఈ సమావేశాలపై రాజకీయ తీవ్రత ఏర్పడింది.
Date : 24-02-2025 - 12:08 IST -
#Andhra Pradesh
AP Assembly : ఆ భయంతోనే అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్
AP Assembly : గతంలో ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం, సాధారణ ఎమ్మెల్యేగా సమయం కేటాయించడం వంటి అంశాల కారణంగా జగన్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నారు
Date : 22-02-2025 - 7:15 IST -
#Andhra Pradesh
I-PAC Service: ఐ ప్యాక్ని `పీకే`యండి.. జగన్పై వైసీపీ నేతల తిరుగుబాటు!
ఐ ప్యాక్ హెడ్గా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఉన్న సమయంలో ఆయనే జగన్కి గైడ్గా వ్యవహరించేవారు.. ఆయన అక్కడ నుండి తప్పుకున్న తర్వాత, ఆ బాధ్యతలను కొత్త టీమ్ తీసుకుంది.
Date : 22-02-2025 - 4:40 IST -
#Andhra Pradesh
Jagan Marks Justice: వంశీ, పిన్నెల్లికి ఒక రూల్.. నందిగంకి మరో రూల్, జగన్ మార్క్ న్యాయం!
ఇక, ఈవీఎమ్ని బద్దలు కొట్టిన కేసులో ఇరుక్కున్న మాచర్ల మాజీ ఎమ్ఎల్ఏ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని నెల్లూరు జైలుకి వెళ్లి మరీ పరామర్శించారు జగన్.
Date : 22-02-2025 - 1:07 IST -
#Andhra Pradesh
University Bifurcation: యూనివర్సిటీల విభజన ఇంకెప్పుడు? రెండు రాష్ట్రాల మధ్య తేలని పంచాయితీ!
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటినా, ఉమ్మడి రాజధాని గడువు కూడా ముగిసినా, బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ మరియు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాల విభజన పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వాలు మారినప్పటికీ, ఈ యూనివర్సిటీలను రాష్ట్రం లో ఏర్పాటు చేయడంపై సమర్థవంతమైన దృష్టికోణం లేదు.
Date : 22-02-2025 - 11:23 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తోంది: పవన్ కల్యాణ్
ఇప్పటికీ వెన్ను నొప్పి తీవ్రంగా బాధిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు.
Date : 20-02-2025 - 5:38 IST -
#Andhra Pradesh
Guntur Mirchi Yard : రాబోయే రోజుల్లో రైతులకు అండగా వైసీపీ ఉద్యమిస్తుంది : వైఎస్ జగన్
మిర్చి పంటకు కనీసం రూ.11వేలు కూడా గిట్టుబాటు ధర లేదు. పండించిన పంటను రైతులు అమ్ముకునే పరిస్తితి లేకుండా పోయిందన్నారు. గుంటూరు మిర్చి రైతులకు జగన్ సంఘీభావం తెలిపారు.
Date : 19-02-2025 - 12:37 IST -
#Andhra Pradesh
YCP : రా.7గంటలకు సంచలన నిజం బయటకు: వైసీపీ ట్వీట్
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు ఫిర్యాదురారైన సత్వవర్ధన్ ను బెదిరించారని ఆరోపిస్తూ పోలీసులు వంశీని జైలుకు పంపిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ జైలులో ఆయనతో ములాఖత్ అయ్యారు.
Date : 18-02-2025 - 2:25 IST -
#Andhra Pradesh
Jagan : వంశీని కలిసిన జగన్.. జైలు వద్ద భారీ బందోబస్తు
జైలు పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. జైలుకు కొంత దూరంలో బ్యారికేడ్లను ఏర్పాటు చేసి, జైలు వద్దకు ఎవరూ రాకుండా అడ్డుకుంటున్నారు.
Date : 18-02-2025 - 12:59 IST -
#Andhra Pradesh
Nimmala Ramanaidu : వల్లభనేని వంశీ “వ్యవస్థీకృత నేరస్తుడు” అని అభివర్ణించిన మంత్రి నిమ్మల
Nimmala Ramanaidu : ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు, వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, ఆయనను "వ్యవస్థీకృత నేరస్తుడు" అని ఘాటుగా విమర్శించారు. వంశీపై చేసిన ఈ ఆరోపణలకు రాజకీయ వాగ్వాదం మరింత ఉధృతమైంది. వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై కూడా రామానాయుడు తీవ్ర విమర్శలు చేశారు, ఆయన వంశీని మద్దతు ఇచ్చిన అంశంపై అసహనం వ్యక్తం చేశారు.
Date : 15-02-2025 - 1:28 IST -
#Andhra Pradesh
YS Jagan Tweet: కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తూ వైఎస్ జగన్ ట్వీట్
సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుడ్ని పోలీసులను పంపించి మరీ వేధించడం ఎంతవరకు కరెక్టు? వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు, టీడీపీ కార్యకర్తలు వెళ్లి వారిని బెదిరించి, భయపెట్టడం కరెక్టేనా?
Date : 14-02-2025 - 5:19 IST -
#Andhra Pradesh
Vallabhaneni Vamsi Arrest: వల్లభనేని వంశీ నేరాల చిట్టా వ్రాయడానికి చిత్రగుప్తుడు కూడా అలసిపోతాడు
పిల్ల సైకో వల్లభనేని వంశీ నేరాల వీరంగాల చిట్టా వ్రాయడానికి చిత్రగుప్తుడు కూడా అలసిపోతాడు.
Date : 13-02-2025 - 3:53 IST -
#Andhra Pradesh
YS Jagan : వైసీపీ ఓటమిపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
కూటమిలోని పార్టీల వలే వైసీపీ అబద్ధాలు చెప్పకపోవడం వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని జగన్ పేర్కొన్నారు.
Date : 12-02-2025 - 3:31 IST -
#Andhra Pradesh
MLC : కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజా నామినేషన్
జగన్ 1.0 చూసి ప్రజలు భయపడ్డారు. 2.0లో ఇంకేం జరుగుతుందోనని ప్రజలు జంకుతున్నారు. ఒక అపోహలో జగన్ జీవిస్తుంటారు. 175 సీట్లు వస్తాయని చెప్పుకున్నారు..
Date : 07-02-2025 - 2:39 IST -
#Andhra Pradesh
Jagan In Illusions: భ్రమల్లో జగన్.. ఎవరయినా చెప్పండయ్యా!
అధికారం కోల్పోయిన నాటి నుండి జగన్ నోటి నుండి వెలువడుతున్న స్పీచ్లలో పదజాలం మారడం లేదు.. ఇప్పటికీ ఆయన తాను తన మేనిఫెస్టోని 100 శాతం అమలు చేశానని, ప్రజలకు బటన్ నొక్కి లక్షల కోట్లు పంచిపెట్టానని, ఇటు కూటమి సర్కార్ మాత్రం హామీలను అమలు చేయడం లేదని ఎద్దేవా చేస్తున్నారు.
Date : 06-02-2025 - 6:43 IST