Ys Jagan
-
#Andhra Pradesh
Raj Kasireddy : రాజ్ కసిరెడ్డి విచారణ పూర్తి.. ఏం అడిగారు ? ఏం చెప్పాడు ?
పోలీసులు ఉన్నారని తెలియగానే రాజ్ కసిరెడ్డి(Raj Kasireddy) విమానశ్రయం నుంచి బయటకు రాకుండా లోపలే దాక్కున్నట్లు గుర్తించారు.
Date : 22-04-2025 - 7:55 IST -
#Andhra Pradesh
GVMC Mayor Seat: విశాఖలో వైసీపీకి బిగ్ షాక్.. మేయర్ పీఠం కూటమి ఖాతాలోకి!
విశాఖ మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో జీవీఎంసీలో కూటమి విజయం సాధించింది. 74 మంది కార్పొరేటర్లు అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేశారు.
Date : 19-04-2025 - 1:18 IST -
#Andhra Pradesh
YS Sharmila : వైఎస్ భారతికి అండగా వైఎస్ షర్మిల ఎమోషనల్ ట్వీట్
భారతీ రెడ్డిపై(YS Sharmila) సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు.
Date : 11-04-2025 - 1:44 IST -
#Andhra Pradesh
MP Lavu krishna devarayalu: జగన్ వ్యాఖ్యలపై అమిత్ షాకు టీడీపీ ఎంపీ లేఖ.. ఏమన్నారంటే..?
జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు లేఖ రాశారు.
Date : 09-04-2025 - 10:48 IST -
#Andhra Pradesh
YS Jagan: త్వరలో జగన్ డ్రెస్ మారుతుందా.. నెంబర్ కూడా వస్తుందా..?
పోలీసులపై జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Date : 09-04-2025 - 8:28 IST -
#Andhra Pradesh
Jagan comments : జగన్ క్షమాపణలు చెప్పాలి: పోలీసు అధికారుల సంఘం
మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై సభ్యసమాజం ఆలోచించాలని కోరారు. పోలీసుల బట్టలూడదీసి నిలబెడతామనడం గర్హనీయమన్నారు. తీవ్ర పని ఒత్తిడి ఉన్న మాపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని ధ్వజమెత్తారు. బట్టలూడదీసి నిలబెట్టడానికి ఇదేమైనా ఫ్యాషన్ షోనా? అని మండిపడ్డారు.
Date : 09-04-2025 - 3:20 IST -
#Andhra Pradesh
Kasireddy Vs Liquor Scam: సిట్ ఎదుటకు కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి .. ఏపీ లిక్కర్ స్కాంలో పాత్రేమిటి ?
మద్యం సరఫరా ఆర్డర్లను పొందే కంపెనీలు చెల్లించే లంచాల వసూళ్ల కోసం క్యాష్ హ్యాండ్లర్లు(Kasireddy Vs Liquor Scam), క్యాష్ కొరియర్లతో కూడిన ఏడంచెల వ్యవస్థను స్వయంగా రాజ్ కసిరెడ్డే పర్యవేక్షించే వారట.
Date : 09-04-2025 - 10:23 IST -
#Andhra Pradesh
YS Jagans Helicopter: హెలికాప్టర్ డ్యామేజ్.. రోడ్డు మార్గంలో బెంగళూరుకు జగన్.. ఏమైంది ?
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు(YS Jagans Helicopter) షాకింగ్ అనుభవం ఎదురైంది.
Date : 08-04-2025 - 4:57 IST -
#Andhra Pradesh
Paritala Sunitha: వైయస్ జగన్ రాప్తాడు పర్యటన నేపథ్యంలో పరిటాల సునీత సెన్సషనల్ కామెంట్స్..
వైఎస్ జగన్ పర్యటనపై పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. "జగన్ని రాకుండా ఆపే దమ్ము, ధైర్యం మాకు ఉన్నాయ్. ఎక్కిన హెలికాప్టర్ ను దిగకుండా తిరిగి పంపే శక్తి కూడా మన దగ్గర ఉందని" పేర్కొన్నారు.
Date : 07-04-2025 - 4:14 IST -
#Andhra Pradesh
Paritala Sunitha: నా భర్త హత్యలో జగన్ పాత్ర ఉంది.. పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు.
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తన భర్త పరిటాల రవి హత్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాత్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 03-04-2025 - 11:43 IST -
#Andhra Pradesh
CM Chandrababu : 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తిచేస్తాం: సీఎం చంద్రబాబు
ఈ ప్రాజెక్టు సొమ్మును ఇతర పథకాలకు మళ్లించారు. వరదలు వచ్చినప్పుడు అప్పటి సీఎం జగన్ పట్టించుకోలేదు. రైతులు త్యాగం చేసి పోలవరం కోసం భూములు ఇచ్చారు. వారిలో కొందరికి మొదట్లో చాలా తక్కువ పరిహారం ఇచ్చారు.
Date : 27-03-2025 - 3:34 IST -
#Andhra Pradesh
Liquor Scandal : జగన్కు షాకిచ్చే నిర్ణయం దిశగా చంద్రబాబు సర్కారు
‘‘వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ఏపీలో ఉన్న 20 నుంచి 25 డిస్టిలరీలను(Liquor Scandal) స్వాధీనంలోకి తీసుకున్నారు.
Date : 26-03-2025 - 1:06 IST -
#Andhra Pradesh
YS Jagan : అరటి రైతులను పరామర్శించిన వైఎస్ జగన్
అయితే, పంటల బీమా గతంలో ఉచిత బీమాగా వుండేది.. కానీ, కూటమి ప్రభుత్వ ఆ పథకం ఎత్తేశారని ఫైర్ అయ్యారు. 2023 – 2024కు సంబంధించిన ఖరీఫ్ ప్రీమియం సొమ్ము ఎగరకొట్టారని మండిపడ్డారు.
Date : 24-03-2025 - 2:12 IST -
#Andhra Pradesh
Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ కు డాక్టరేట్.. ఏ యూనివర్సిటీ నుంచో తెలుసా?
హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్లో అమెరికన్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సలహాదారుడు మార్క్ బర్న్ చేతుల మీదుగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ 'డాక్టరేట్' సత్కారం పొందారు. డే స్ప్రింగ్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఆయన విశిష్ట సేవలను గుర్తించి ఈ డాక్టరేట్ను ప్రదానం చేసినట్లు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Date : 24-03-2025 - 11:49 IST -
#Andhra Pradesh
Marri Rajasekhar : త్వరలో టీడీపీలో చేరుతా : మర్రి రాజశేఖర్
పార్టీ నాయకుడు ఎప్పుడూ తన హామీని నిలబెట్టుకోలేదు. పార్టీకి అవసరం లేదన్నట్టుగా వ్యవహరించారు. 14 ఏళ్లు పనిచేసిన పార్టీలో గౌరవం మాత్రమే కోరా అని వివరించారు. ఎలాంటి షరతులు లేకుండానే త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరతానని మర్రి రాజశేఖర్ అన్నారు.
Date : 20-03-2025 - 6:28 IST