Tdp
-
#Andhra Pradesh
Vijayawada : విజయవాడ వెస్ట్లో టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే..!
ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అసంతృప్తి నేతలంతా పార్టీలు మారుతూ రోజుకో ట్విస్ట్ ఇస్తున్నారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన షర్మిల గూటికి చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామృకృష్ణారెడ్డి మళ్లీ వైసీపీలోకి తిరిగి చేరిపోయారు. దీంతో ఏపీలో రాజకీయాలు ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి. తాజాగా టీడీపీ నుంచి కూడా అధికార వైసీపీలోకి వలసలు జోరందుకున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు పెరిగిపోయాయి. టీడీపీ ఎంపీ కేశినేని నాని […]
Published Date - 08:04 AM, Thu - 22 February 24 -
#Andhra Pradesh
TDP : టీడీపీ మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేయాలి : మహిళా సంఘాల ఐక్యవేదిక సభ్యుల వినతి
మహిళలపై జరుగుతున్న అరాచకాలు, అకృత్యాల నివారణకు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రాధాన్యమివ్వాలని మహిళా
Published Date - 07:40 AM, Thu - 22 February 24 -
#Andhra Pradesh
TDP : రాజ్యసభలో కుర్చీ మడతేసిన టీడీపీ – అంబటి సెటైర్
రాజ్యసభ ఎన్నికల నుంచి టీడీపీ (TDP) తప్పుకోవడం ఫై మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘రాజ్య సభలో కుర్చీ మడతేసిన టీడీపీ. అతి త్వరలో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా’ అని ఆయన పోస్ట్ చేసారు. ఇక రాజ్యసభ ఎన్నికల కంటే సార్వత్రిక ఎన్నికలకు ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రస్తుతం పొత్తులు, సీట్ల సర్దుబాటు, భాగస్వామ్య పక్షాలతో సమన్వయం వంటి అంశాలతో ఆయన బిజీగా ఉన్నారు. అందుకే రాజ్యసభ ఎన్నికల్లో […]
Published Date - 09:29 PM, Wed - 21 February 24 -
#Andhra Pradesh
Bhuvaneswari: వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర పరిస్థితులు దిగజారాయిః నారా భువనేశ్వరి
Nara Bhuvaneswari: టీడీపీ (tdp)అధినేత చంద్రబాబునాయుడు(chandrababu) అర్ధాంగి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో పర్యటించారు. నిజం గెలవాలి యాత్ర(Nijam Gelavali Yatra )కోసం వచ్చిన నారా భువనేశ్వరి ఆడబిడ్డలకు ఆర్థికస్వేచ్ఛ కార్యక్రమంలో కుప్పం మహిళలతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైసీపీ(ysrcp) ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం పరిస్థితి క్షీణించిందని అన్నారు. జగన్ పాలనలో ఏపీని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చారని, మహిళలపై అత్యాచారాల్లో ఏపీని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టారని నారా […]
Published Date - 04:06 PM, Wed - 21 February 24 -
#Andhra Pradesh
Chintalapudi TDP Incharge : చింతలపూడి టీడీపీ ఇన్ ఛార్జ్ గా రోషన్ కుమార్
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు నియోజవర్గాల తాలూకా ఇంచార్జ్ (Incharge) లను నియమించేపనిలో పడ్డాయి. కొన్ని చోట్ల మార్పులు , చేర్పులు చేస్తూ వస్తున్నారు. తాజాగా టీడిపి (TDP) అధిష్టానం.. చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ (Chintalapudi TDP Incharge) గా సాంగా రోషన్ కుమార్ (Songa Roshan Kumar) ను నియమించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. చింతలపూడి వైసీపీ […]
Published Date - 02:53 PM, Wed - 21 February 24 -
#Andhra Pradesh
Vemireddy Prabhakar Reddy : వైసీపీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గుడ్ బై చెప్పబోతున్నాడా..?
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. పార్టీ టికెట్ దక్కని నేతలంతా వరుస పెట్టి పార్టీ కి గుడ్ బై చెపుతూ వస్తున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి , జనసేన , టిడిపి లలో చేరగా..మరికొంతమంది ఇదే బాటలో కొనసాగుతున్నారు. తాజాగా నెల్లూరుకి చెందిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy) అతి త్వరలో వైసీపీని వీడుతారంటూ జోరుగా […]
Published Date - 12:58 PM, Wed - 21 February 24 -
#Andhra Pradesh
AP : రాజమండ్రి రూరల్ టికెట్ నాదే – గోరంట్ల బుచ్చయ్య చౌదరి
టీడీపీ – జనసేన పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో నిలుస్తుండడం తో ఇరు పార్టీల నేతల్లో కొంతమంది తమ స్థానాలను కోల్పోవాల్సి వస్తుంది. పొత్తుల్లో భాగంగా ఇరు పార్టీలు సీట్లను సర్దుబాటు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో రాజమండ్రి రూరల్ టికెట్ జనసేన అభ్యర్థికే అని ప్రచారం అవుతున్న తరుణంలో టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary) ఈ వార్తల ఫై క్లారిటీ ఇచ్చారు. రాజమండ్రి రూరల్ ( Rajamundry Rural Ticket) నుంచి […]
Published Date - 11:41 AM, Wed - 21 February 24 -
#Andhra Pradesh
AP : రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీతో పొత్తు..లేకపోతే 40 స్థానాల్లో విజయం మనదే – పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి పొత్తు ఫై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ(TDP)తో పొత్తు పెట్టుకున్నామని , లేకపోతే ఒంటరిగా వెళ్తే 40 స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తాం అని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన పవన్ కళ్యాణ్..ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో విజయం సాధించాలని , జగన్ ను గద్దె దించాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఈ తరుణంలో ఒంటరిగా పోటీ చేసి ఓట్లు చీల్చే బదులు..పొత్తు పెట్టుకొని […]
Published Date - 11:16 AM, Wed - 21 February 24 -
#Andhra Pradesh
AP : బొత్స ఫై గంటా పోటీ..? టీడీపీ ప్లాన్ వర్క్ అవుట్ అయ్యేనా..?
ఏపీ(AP)లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అధికార – ప్రతిపక్ష పార్టీలు నేతల ఎంపిక ఫై కసరత్తులు చేస్తున్నారు. ఎవర్ని ఏ స్థానం నుండి దింపాలి..? దింపితే గెలిచే అవకాశం ఉంటుందా..? గతంలో ఏ పార్టీ కి ఎలాంటి విజయాలు అందాయి..? ప్రస్తుతం అక్కడి గ్రాఫ్ ఎలా ఉంది..? అనేవి చూసుకొని బరిలోకి దింపుతున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికలు గట్టి పోటీ ఉండబోతున్నట్లు స్ఫష్టంగా తెలుస్తుంది. టీడీపీ – జనసేన ఉమ్మడిగా బరిలోకి దిగుతుండడం..ఇదే […]
Published Date - 10:14 AM, Wed - 21 February 24 -
#Andhra Pradesh
Rajya Sabha Elections: రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు వైసీపీ అభ్యర్థులు
దేశంలో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. లోకసభ ఎన్నికలతో పాటు రాజ్యసభ హీట్ మొదలైంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో కొందరు నేతలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని 3 స్థానాలకు ముగ్గురు అభ్యర్థులు మాత్రమే మిగిలిపోవడంతో
Published Date - 08:32 AM, Wed - 21 February 24 -
#Andhra Pradesh
TDP vs Janasena: టీడీపీ-జనసేన కూటమిలో అంతర్గత విభేదాలు
టీడీపీ-జనసేన కూటమిలో అంతర్గత విభేదాలు మెల్లమెల్లగా ముదురుతున్నాయా? వివిధ చోట్ల టిక్కెట్లు ఆశించే టీడీపీ, జనసేన నేతల మధ్య చిచ్చు రాజుకోవడంతో పరిస్థితి ఇలాగే కనిపిస్తోంది. త్యాగాలకు సిద్ధపడాలని, పొత్తుల దృష్ట్యా ఎన్నికల తర్వాత వాటిని చూసుకుంటానని టీడీపీ అధినేత చంద్రబాబు
Published Date - 01:50 PM, Tue - 20 February 24 -
#Andhra Pradesh
Gannavaram : గన్నవరం వైసీపీ అభ్యర్థిపై అధిష్టానం పునరాలోచన.. అభ్యర్థిని మార్చే ఛాన్స్..?
ఉమ్మడి కృష్ణాజిల్లాలో కీలక నియోజకవర్గమైన గన్నవరంలో వైసీపీకి అభ్యర్థులు కరువైయ్యారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీమోహన్ .. వైసీపీలోకి వెళ్లారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయనకు వైసీపీ అధిష్టానం గన్నవరం టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆయన స్థానంలో కొత్త వారిని పోటీ చేయించాలని అధిష్టానం భావిస్తుంది. ప్రస్తుతం దుట్టా సీతారామలక్ష్మీని సమన్వయకర్తగా నియమించారు. అయితే ఆమెను కూడా మార్చి వేరే వారిని అభ్యర్థిగా నిలపాలని వైసీపీ చూస్తోంది. టీడీపీలో అసంతృప్తిగా ఉన్న మాజీ […]
Published Date - 08:08 AM, Tue - 20 February 24 -
#Andhra Pradesh
CM Jagan: ఫ్యాన్ ఇళ్లలో , సైకిల్ బయట, టీ గ్లాస్ సింక్లో : వైఎస్ జగన్
ఫ్యాన్ ఎప్పుడూ ఇళ్లలోనే ఉండాలి, సైకిల్ బయట పెట్టాలి, టీ గ్లాస్ను సింక్లో వేయాలి ఇది జగన్ నినాదం. ఆంధ్రప్రదేశ్ లో త్రిముఖ పోటీ నేపథ్యంలో వైసిపి, టీడీపీ, జనసేన పోటీ పడుతున్నాయి. టీడీపీ, జనసేన మిత్రపక్షాలుగా బరిలోకి దిగుతుండటం ఖాయమైంది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీకి దిగుతుంది.
Published Date - 09:28 PM, Sun - 18 February 24 -
#Andhra Pradesh
Jagan : ‘రాప్తాడు అడుగుతోంది జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశావని..?’ – జగన్ సమాదానికి సిద్ధమా..?
అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ ‘సిద్ధం’ (Siddham )సభ నిర్వహిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమ పార్టీ కార్యకర్తలకు సీఎం జగన్ (Jagan) దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఈ సభలో ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో టిడిపి అధినేత చంద్రబాబు (Chandrababu) సోషల్ మీడియా వేదికగా జగన్ కు ప్రశ్నలు సంధించారు. ‘రాప్తాడు అడుగుతోంది జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశావని? అనంత అడుగుతోంది కియా అనుబంధ పరిశ్రమలు ఏమయ్యాయని? సీమ రైతన్న అడుగుతున్నాడు […]
Published Date - 03:55 PM, Sun - 18 February 24 -
#Andhra Pradesh
Anakapalle Ticket: అనకాపల్లిలో జనసేనకు తలనొప్పి
అనకాపల్లి టికెట్ విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి తలనొప్పి మొదలైందా అంటే అవుననే చెప్తున్నారు. ఈ నియోజక వర్గం నుంచి ఇద్దరు జనసేన నేతలు బరిలోకి దిగేందుకు సిద్దమవుతుండటం పార్టీకి కొరకరాని కొయ్యగా మారింది.
Published Date - 10:55 AM, Sun - 18 February 24