Tdp
-
#Andhra Pradesh
Chandrababu : చంద్రబాబు కొత్త తలనొప్పి తెచ్చుకుంటారా.?
ఏపీ రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ మరోసారి అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉంది. అలాగే.. వైసీపీని ఎలాగైనా గద్దెదించాలనే లక్ష్యంతో టీడీపీ-జనసేన పార్టీలు దూకుడు మీదున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే టీడీపీ- జనసేన కూటమిలో బీజేపీ చేరడం కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు హస్తినకు వెళ్లారు. అయితే.. ఈ నేపథ్యంలో బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. అయితే.. టీడీపీ, జనసేన […]
Published Date - 06:49 PM, Sat - 9 March 24 -
#Andhra Pradesh
Bhuma vs Gangula : ఆళ్లగడ్డలో ఒంటరైన భూమా అఖిల ప్రియ.. రెండుగా చీలిన భూమా కుటుంబం..!
రాయలసీమలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఫ్యాక్షన్ రాజకీయాలకు మారుపేరుగా ఉన్న ఆళ్లగడ్డలో భూమా, గంగుల
Published Date - 08:28 AM, Sat - 9 March 24 -
#Andhra Pradesh
TDP MLA Candidate : టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో గుంతలరోడ్ల మరమత్తుకు శ్రీకారం..!
TDP MLA Candidate ఎమ్మెల్యే అయ్యాక కాదు గెలవక ముందే ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపడుతున్నారు టీడీపీ నేత అమిలినేని సురేంద్ర బాబు. ఆయన నియోజకవర్గంలో ఉన్న గుంతల రోడ్లు మరమత్తులు
Published Date - 05:08 PM, Fri - 8 March 24 -
#Andhra Pradesh
Janasena : ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఆ రెండు నియోజకవర్గాల్లో జనసేన పోటీ.. !
టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా కృష్ణా జిల్లాలోని విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను జనసేన పార్టీకి దాదాపుగా ఖరారు అయ్యాయి. వారం రోజుల క్రితం కూటమి తొలి జాబితాను విడుదల చేయగా, రెండో జాబితాను త్వరలో విడుదల చేయాలని టీడీపీ, జనసేన నేతలు నిర్ణయం తీసుకున్నారు. రెండో జాబితాలో విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ స్థానాలను జనసేన పార్టీకి కేటాయించే అవకాశం ఉంది. విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన నాయకులు పోతిన మహేశ్ […]
Published Date - 07:36 AM, Fri - 8 March 24 -
#Andhra Pradesh
CM YS Jagan: అబద్ధాల మేనిఫెస్టో సిద్ధం అవుతుంది: సీఎం జగన్
2014లో టీడీపీ, జేఎస్పీలు తీసుకొచ్చిన అబద్ధాల మేనిఫెస్టోను ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హితవు పలికారు. వైఎస్ఆర్ చేయూత పథకం నాలుగో విడత ప్రారంభోత్సవం
Published Date - 02:42 PM, Thu - 7 March 24 -
#Andhra Pradesh
TDP : నేడు ‘శంఖారావం’ రెండో విడత యాత్ర ప్రారంభం
టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నిర్వహిస్తోన్న ‘శంఖారావం’ రెండో విడత యాత్ర రాయలసీమలో నేటి నుంచి ప్రారంభం కానుంది. బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం నుంచి ఈ యాత్రను ప్రారంభిస్తారు. ఇవాళ మడకశిర, పెనుకొండలో రేపు పుట్టపర్తి, కదిరిలో లోకేశ్ పర్యటిస్తారు. అంతకుముందు ‘శంఖారావం’ తొలి విడత యాత్ర ఉత్తరాంధ్రలోని 31 నియోజకవర్గాల్లో సాగింది. We’re now on WhatsApp. Click to Join. అనంతపురం జిల్లా హిందూపురంతో ప్రారంభించి.. గురువారం మడకశిర, పెనుకొండ సహా […]
Published Date - 10:20 AM, Thu - 7 March 24 -
#Andhra Pradesh
TDP vs YCP : తిరువూరు టీడీపీ అభ్యర్థిపై ఎంపీ కేశినేని ఘాటు వ్యాఖ్యలు.. ఆయన ఓ కాలకేయుడు, కీచకుడు అంటూ కామెంట్స్
ఎన్టీఆర్ జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని తన పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పర్యటనలో ఎంపీ కేశినేని నాని తనదైన శైలిలో ప్రత్యర్థులపై ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తిరువూరు నియోజకవర్గం వైసీపీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. పేదవాళ్ళు బాగుపడాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి, ముస్లిం మైనార్టీలు బాగుపడాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి, అన్ని కులాలు బాగుపడాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు.తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి […]
Published Date - 09:29 AM, Thu - 7 March 24 -
#Andhra Pradesh
Nara Bhuvaneswari : రాష్ట్రాన్ని కూల్చే పాలన కావాలా? నిర్మించే పాలన కావాలా? – నారా భువనేశ్వరి
ఆంధ్రప్రదేశ్ ను కూల్చే ప్రభుత్వం కావాలా? నిర్మించే పాలన కావాలో రాష్ట్ర ప్రజలే తేల్చుకోవాలని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి పర్యటన సందర్భంగా అనంతపురంజిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గం ఆమె పర్యటించారు. నారా భువనేశ్వరికి నియోజకవర్గ మహిళలు పెద్దఎత్తున సంఘీభావం తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని భువనేశ్వరి ఆరోపించారు. మంచినీళ్లు అడిగితే ట్రాక్టర్ తో గుద్ది చంపడం, కళ్లు పీకేయడం వంటి దుర్మార్గపు చర్యలకు వైసీపీ రౌడీ మూకలు […]
Published Date - 08:26 AM, Thu - 7 March 24 -
#Andhra Pradesh
Pawan-Chandrababu: ముగిసిన భేటీ..రెండో జాబితాలో అభ్యర్థుల ఎంపికపై చర్చలు..!
Pawan-Chandrababu Key Meeting : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. గంటన్నరపాటు ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా రెండో జాబితాలో అభ్యర్థుల( second list candidates) ఎంపికపై వీరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంది. తొలి జాబితాలో టీడీపీ(tdp) 94 నియోజకవర్గాల్లో అభ్యర్థులను […]
Published Date - 12:08 PM, Wed - 6 March 24 -
#Andhra Pradesh
TDP : టీడీపీకి రెబల్స్ గండం.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో బరిలోకి దిగుతున్న అసంతృప్తి నేతలు
తెలుగుదేశం పార్టీలో నాలుగున్నరేళ్లు కష్టపడి పని చేసిన వారిని అధిష్టానం చాలాచోట్ల పక్కన పెడుతుంది. సామాజిక ఆర్థిక సమీకరణాల్లో భాగంగా వారికి టికెట్లు నిరాకరిస్తుంది. జనసేన టీడీపీ ఉమ్మడి జాబితాలో 99 మంది అభ్యర్థుల పేర్లు బయటికి వచ్చాయి. అయితే రెండవ జాబితాలో చాలా చోట్ల మార్పులు ఉంటాయని అందుకే జాబితా విడుదల కాస్త ఆలస్యమవుతుందని క్యాడర్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే టికెట్ ఆశావాహులు అంతా అధిష్టానం వద్దకు క్యూ కడుతున్నారు. పొత్తులో భాగంగా కీలక నియోజకవర్గాలు […]
Published Date - 08:03 AM, Wed - 6 March 24 -
#Andhra Pradesh
TDP BC : క్యాడర్కి కొత్త ఉత్సాహం తెచ్చిన జయహో బీసీ సభ
ఆర్థికంగా వెనకబడిన వర్గాల అభ్యున్నతి, అభివృద్ధే లక్ష్యంగా టీడీపీ-జనసేన బీసీ డిక్లరేషన్ ప్రకటించాయి. టీడీపీ అధినేత
Published Date - 07:17 AM, Wed - 6 March 24 -
#Andhra Pradesh
AP Politics: ధర్మవరం బరిలో పరిటాల శ్రీరామ్
పరిటాల శ్రీరామ్ వచ్చే ఎన్నికల్లో ధర్మవరంలో పోటీ చేయాలని భావిస్తున్నాడు. ఆ నియోజకవర్గానికి ఇన్చార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్ అదే స్థానం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగలనుకుంటున్నాడు.
Published Date - 10:24 PM, Tue - 5 March 24 -
#Andhra Pradesh
Devineni Uma : దేవినేని లేకుండానే టీడీపీ ఎన్నికలకు వెళ్తుందా..?
ఏపీలో ఎన్నికలు కొత్త రంగు పులుముకుంటున్నాయి. పార్టీలో సీనియర్ నాయకులను కాదని అధిష్టానాలను కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే.. దేవినేని ఇంటిపేరు విజయవాడలో చెప్పుకోదగ్గ ప్రాధాన్యతను కలిగి ఉంది. టీడీపీ ఏర్పడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దేవినేని నెహ్రూ కుటుంబం నుండి మొదటి రాజకీయ నాయకుడు 1983లో ఆవిర్భవించారు. కంకిపాడు (తరువాత పెనమలూరు అనంతర నియోజకవర్గం) నియోజకవర్గం నుండి AP అసెంబ్లీలో టీడీపీ అభ్యర్థిగా వరుసగా నాలుగుసార్లు (1983, 1985, 1989, 1994) గెలుపొందారు. ఎన్టీఆర్ […]
Published Date - 10:10 PM, Tue - 5 March 24 -
#Andhra Pradesh
Gummanur Jayaram : టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరామ్
ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రోజు రోజుకు వైసీపీని వీడి టీడీపీలో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. జగన్ నిర్ణయాలతో విసిగిపోయిన కొందరు నేతలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నారు. అయితే.. తాజాగా గుమ్మనూరి జయరామ్ టీడీపీలో చేరారు. మంగళగిరిలో టీడీపీ నిర్వహిస్తోన్న జయహో బీసీ సభలో గుమ్మనూరు జయరాం టీడీపీలో తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సమక్షంలో గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram) టీడీపీలో […]
Published Date - 07:11 PM, Tue - 5 March 24 -
#Andhra Pradesh
Chandrababu : చంద్రబాబుకు ఇది క్లిష్టమైనదే..!
పార్టీ సీనియర్ నేతలను వారి సొంత నియోజకవర్గాల నుంచి కొత్త చోట్లకు తరలించాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) చేస్తున్న యోచనలు విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. వైసీపీ (YSRCP) నుంచి పార్టీలో చేరే వారికి, జనసేన నేతలకు కూడా స్థానం కల్పించేందుకు సీనియర్ టీడీపీ నేతల నియోజకవర్గాలను మార్చాల్సిన అవసరం ఉందని నాయుడు భావించారు. కానీ, పార్టీ సీనియర్ నేతలు మాత్రం తమ సొంత నియోజకవర్గాల నుంచి బయటకు వచ్చేందుకు అంగీకరించడం లేదని […]
Published Date - 06:44 PM, Tue - 5 March 24