Tdp
-
#Andhra Pradesh
CM Chandrababu : నేడు సాయంత్రం టీడీపీ మంత్రులు, ఎంపీలతో చంద్రబాబు కీలక భేటీ..
CM Chandrababu : సీఎం చంద్రబాబు ఈరోజు బిజీగా గడపనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో, ముఖ్యమంత్రి అనేక కీలక సమస్యలపై చర్చించనున్నారు. ఈ సమావేశం రాష్ట్రంలోని సంక్షేమ కార్యక్రమాలు, వివిధ శాఖల పనితీరును సమీక్షించేందుకు ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇవ్వనుంది.
Date : 17-01-2025 - 10:06 IST -
#Andhra Pradesh
TDP Membership : టీడీపీ సభ్యత్వ నమోదు కోటికి చేరుకోవడం పట్ల లోకేష్ హర్షం
TDP Membership : నాడు ఒక్కరితో ప్రారంభమైన ప్రయాణం నేడు కోటి మందితో అతి పెద్ద కుటుంబంగా మారింది
Date : 16-01-2025 - 9:28 IST -
#Andhra Pradesh
Vizag Steel Plant : త్యాగం నుంచి విజయం వరకు
Vizag Steel Plant : అమరావతి వాసి అమృతరావు 20 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయడం స్ఫూర్తిదాయకం
Date : 16-01-2025 - 7:22 IST -
#Andhra Pradesh
TDP : సభ్యత్వ నమోదులో చరిత్ర తిరగరాసిన టీడీపీ
TDP : టెక్నాలజీ ఆధారిత సభ్యత్వ నమోదు ప్రక్రియ, ప్రజల కోసం సులభంగా మంజూరు చేయబడింది
Date : 16-01-2025 - 7:08 IST -
#Andhra Pradesh
AP Deputy CM : డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ ? టీడీపీ నేత మహాసేన రాజేష్ సంచలన వీడియో
ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతా సిబ్బంది నారా లోకేష్ను అనుకోకుండా నెట్టేస్తున్న వీడియో చూసి నాకు బాధ కలిగింది’’ అని మహాసేన రాజేష్(AP Deputy CM) తెలిపారు.
Date : 14-01-2025 - 3:22 IST -
#Telangana
Viral Flexi: వైరల్.. ఒకే ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు, కేసీఆర్, బాలయ్య
ఇకపోతే బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కింద బాస్ ఈజ్ కమింగ్ సూన్ అని రాశారు. అయితే 2023లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే.
Date : 14-01-2025 - 12:45 IST -
#Andhra Pradesh
Tirupati Stampede : తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం అందజేత
Tirupati Stampede : ఈ సందర్భంగా, టీటీడీ తరపున 25 లక్షల రూపాయల పరిహారం, బోర్డు సభ్యుల తరఫున 2.5 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మృతుల కుటుంబాలలో ఒకరు టీటీడీలో పనిచేస్తుంటే, ఆ కుటుంబాలకు ఇంకా కాంట్రాక్ట్ ఉద్యోగం లేదా చదువుకుంటున్న పిల్లలకు సహాయం అందించేందుకు కూడా వాగ్దానాలు ఇచ్చారు.
Date : 12-01-2025 - 12:54 IST -
#Andhra Pradesh
Donations To Regional Parties : ప్రాంతీయ పార్టీలకు రూ.200 కోట్ల విరాళాలు.. టీడీపీ, బీఆర్ఎస్ తడాఖా
ఈ జాబితాలో రూ.16 కోట్ల విరాళాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో(Donations To Regional Parties) నిలిచింది.
Date : 10-01-2025 - 7:44 IST -
#Andhra Pradesh
Former MLA: మగాడివైతే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి మాట్లాడు పవన్: మాజీ ఎమ్మెల్యే
తిరుపతి తొక్కిసలాట ఘటన నేపాన్ని వైసీపీపై నెట్టే కుట్ర చేస్తున్నారని మాజీ ఎంపీ మండిపడ్డారు.
Date : 10-01-2025 - 12:45 IST -
#Andhra Pradesh
Ambati Rambabu : చంద్రబాబు వైఫల్యం వల్లే ఆరుగురు మృతి చెందారు
Ambati Rambabu : వైసీపీని అణగదొక్కాలని చూస్తే అది అగ్నిపర్వతంలా విస్ఫోటనం చెందుతుంది. ఇటువంటి విషయాల్లో నిర్లక్ష్యాన్ని మన్నించం. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
Date : 09-01-2025 - 6:47 IST -
#Andhra Pradesh
Kuppam : స్వర్ణ కుప్పం విజన్ 2029 విడుదల చేసిన సీఎం చంద్రబాబు
జననాయకుడు కార్యక్రమం సక్సెస్ అయితే ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాన్ని చేపడుతాము. జననాయకుడు లో వచ్చే ప్రతి అర్జీనీ ఆన్ లైన్ ఎంట్రీ చేస్తాం.
Date : 07-01-2025 - 4:12 IST -
#Andhra Pradesh
Nara Lokesh : పదవుల పై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
Nara Lokesh : పార్టీలో రెండుసార్లు పదవిలో ఉన్న వ్యక్తి అనంతరం ఉన్నత పదవికైనా వెళ్లాలి లేదా ఓ విడత విరామం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు
Date : 07-01-2025 - 12:32 IST -
#Andhra Pradesh
YS Sharmila : కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు
YS Sharmila : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మానస పుత్రిక ఈ పథకమని అన్నారు. ప్రాణాలు తీసే జబ్బొచ్చినా సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని... కూటమి సర్కార్ నిర్వీర్యం చేస్తోందని దుయ్యబట్టారు వైఎస్ షర్మిల.
Date : 07-01-2025 - 11:12 IST -
#Andhra Pradesh
CM Chandrababu : రెండో రోజు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన ఇలా..!
CM Chandrababu : ఈ రోజు ఉదయం 10 గంటలకు కుప్పం ఆర్ అండ్ బీ అతిథిగృహం నుంచి బయల్దేరి, టీడీపీ కార్యాలయానికి చేరుకుని అక్కడ జన నాయకుడు సెంటర్ ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఈ కార్యక్రమంలో ప్రజలనుంచి వినతులు స్వీకరించి, అనంతరం కుప్పం పార్టీ కేడర్తో సమావేశం జరపనున్నారు.
Date : 07-01-2025 - 10:38 IST -
#Andhra Pradesh
Kakani Govardhan Reddy : లైంగిక వేధింపులు.. వైసీపీ మాజీ మంత్రిపై కేసు నమోదు
Kakani Govardhan Reddy :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై వేదాయపాళెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే.. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలానికి చెందిన ఓ వ్యక్తి డిసెంబర్ 27న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది.
Date : 07-01-2025 - 10:20 IST